ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం చేస్తున్న నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ సైతం.. వెనక్కి తగ్గకపోగా.. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహూ నివాసంపైనా ఇరాన్ దాడులు చేసిందన్న వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. ఈ యుద్ధం కొనసాగుతుందని.. మరింత భీకరంగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వారం పది రోజులు సాగే …
Read More »సోషల్ మీడియాలో మోడీ సరికొత్త రికార్డు!
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుని ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లో ఇంత భారీ సంఖ్యలో ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఏకైక ప్రజానాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మోడీకి వెనుకబడి ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా యూట్యూబ్లోనూ మోడీ సరికొత్త రికార్డు …
Read More »సీబీఎన్ వచ్చే… ఐబీఎం తెచ్చే!
వైసీపీ హయాంలో ఏపీకి రావాల్సిన పలు ఐటీ దిగ్గజ కంపెనీలు, పరిశ్రమలు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటకకు తరలిపోయాయని టీడీపీ నేతలు దుమ్మెత్తిపోసిన సంగతి తెలిసిందే. కేవలం టీడీపీ ఎంపీ అన్న కారణంతో గల్లా జయదేవ్ కు చెందిన అమర రాజా బ్యాటరీస్ ను పర్యావరణ అనుమతుల పేరుతో వైసీపీ సర్కార్ ముప్పుతిప్పలు పెట్టింది. దీంతో, ఏపీలో 9500 కోట్ల రూపాయల భారీ పెట్టబడితో అమర రాజా గ్రూప్ నిర్మించ తలచిన …
Read More »కూటమి సర్కారులో కోవర్టులు.. బాబు ఆరా!
ఏపీలోని కూటమి ప్రభుత్వంలో వైసీపీ కోవర్టులు ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అయితే.. రాజకీయంగా కాదు.. అధికారికంగా.. పలువురు ఉన్నతాధికారులు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మరోసారి వీరి వ్యవహారం చర్చకు రావడం.. ఈ విషయం మీడియాలో పెద్ద ఎత్తున రావడంతో సీఎం చంద్రబాబు అలెర్టయ్యారు. సదరు అధికారులపై ఆరా తీశారు. ఏం జరిగింది? అనే విషయాలను చంద్రబాబు తెలుసుకుంటున్నారు. అసలు విషయం ఇదీ.. వైసీపీ …
Read More »ఎంపీ Vs ఎమ్మెల్యే: బాబు జోక్యం అనివార్యం!
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఉరఫ్ చిన్ని-ఇదే నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుల మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ఆరు మాసాలుగా ఇరువురు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే స్థాయిలో వివాదాలు కొనసాగు తున్నాయి. అయితే.. ఎప్పుడు వివాదం వచ్చినా.. సరిదిద్దుతూ.. ఇరువురు నేతలను రాజీ పడేలా చేయాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే.. ఎప్పటికప్పుడు మారతామని చెబుతున్నా.. ఇరువురు నేతల …
Read More »వాహ్ పవన్.. వన్య ప్రాణులకు అంబులెన్సులు
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అటవీ శాఖకు అంబులెన్సులు, ప్రత్యేక వాహనాలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ చేపట్టిన ‘హనుమాన్’ ప్రాజెక్టు కింద మొత్తం 100 వాహనాలను కేటాయించారు. గాయపడిన వన్యప్రాణులను తక్షణం రక్షించేందుకు, మానవ, వన్యప్రాణి ఘర్షణలను తగ్గించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయి. ఈ అంబులెన్సుల్లో జంతువులను తరలించేందుకు హైడ్రాలిక్ లిఫ్టులు, అత్యవసర శస్త్రచికిత్స …
Read More »స్వామివారి చెంతనా మీ కీచులాట?
దైవ కార్యక్రమాలు భక్తి, శ్రద్ధలకు ప్రతీకలు కావాలి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది సంప్రదాయబద్ధంగా, ఆచార నియమాలకు అనుగుణంగా నిర్వహించే పవిత్ర కార్యక్రమం. అలాంటి వేడుకల్లో రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలు చోటుచేసుకోవడం భక్తుల్లో ఆవేదన కలిగిస్తోంది. ఆలయ ప్రాంగణంలో దైవనామ స్మరణ తప్ప మరే వివాదానికీ స్థానం ఉండకూడదని పెద్దలు చెప్పే మాటలు తాజాగా ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో జరిగిన ఘటనతో మరోసారి చర్చకు …
Read More »కాంగ్రెస్ నాయకులు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి
రెండు తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ పార్టీ అగ్రనేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్గాంధీ కీలక సూచనలు చేశారు. ఇగోలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఇగోల కంటే కూడా పార్టీనే ముఖ్యమని తేల్చి చెప్పారు. నాయకులు, కార్యకర్తలు సంయుక్తంగా పార్టీ కోసం పనిచేయాలన్నారు. ఒక్కొక్క జిల్లా కమిటీ అధ్యక్షుడికీ పార్టీపై పట్టు అవసరమని, ఆదిశగా పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలోనూ …
Read More »సిట్ అధికారులకు లంచమా?
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఏపీ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులకు ఆయన లంచం ఇవ్వబోయారన్న ఆరోపణలపై అందిన ఫిర్యాదు మేరకు.. ఏపీ ఏసీబీ అధికారులు ఈ కేసు నమోదు చేసినట్టు తెలిసింది. మాజీ మంత్రితో పాటు ఆయన కుమారుడు సునీల్ పైనా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎందుకు? ఏపీలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం …
Read More »స్టాలిన్ తరఫున వైసీపీ ప్రచారం.. బీజేపీ సహిస్తుందా?
తమిళనాట త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు రాష్ట్రంలోని అధికార పార్టీ డీఎంకేకు.. అత్యంత కీలకంగా మారున్నాయి. ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, మరోవైపు డీఎంకే, ఇంకోవైపు నటుడు విజయ్ సొంత పార్టీ వెరసి.. మొత్తంగా ఈ ఎన్నికలు అత్యంత సంక్లిష్టంగా.. అదేసమయంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు.. దక్షిణాది రాష్ట్రాల్లో అతి పెద్ద సంఖ్యలో అసెంబ్లీస్థానాలు ఉన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. …
Read More »పది రోజుల స్టాక్ మాత్రమేనా? తర్వాత ఏమవుతుంది?
అదును చూసుకుని వ్యాపార సంస్థలు తమ నైజాన్ని బయట పెట్టుకుంటాయి. పది రూపాయలు పోగేసుకునేందుకు ప్రయత్నిస్తాయి. ఇప్పుడు చమురు విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇరాన్ యుద్ధం సహా పాకిస్థాన్ – అఫ్ఘానిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు సమస్య తలెత్తే ప్రమాదం పొంచి ఉందని అంతర్జాతీయ పరిణామాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ వంటి అతి పెద్ద జనాభా ఉన్న దేశంలో చమురు వినియోగం తారస్థాయిలో ఉంది. …
Read More »సామర్లకోట షాక్ తర్వాత శివకాశీ దారి పట్టిన బాబు
తమిళనాడులోని శివకాశీ పేరు దాదాపు అందరికీ సుపరిచితమే. దీపావళి వచ్చిందంటే.. శివకాశీ పటాకుల కోసం ఎదురు చూస్తారు. వాటికి డిమాండ్ కూడా ఎక్కువే. దేశంలో పటాకులు తయారయ్యే మెజారిటీ ప్రాంతంగా కూడా శివకాశీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. శివకాశీని అధికారికంగా తమిళనాడు రాష్ట్రం పటాకుల తయారీ కేంద్రంగా కూడా గుర్తించింది. ఇక్కడ అనేక వసతులు కూడా కల్పించారు. మందుగుండు సామగ్రి నిల్వ నుంచి భద్రత వరకు ఇక్కడ పలు చర్యలు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates