Political News

కార్యకర్తల కోసం టీడీపీ ఖర్చు ఎంత?

కార్యకర్తలే ఏ రాజకీయ పార్టీకి అయినా ఆధారం. కార్యకర్తల బేస్ పై నిర్మితమయ్యే పార్టీలు సుదీర్ఘ కాలం మనగలుగుతాయి. విజయాలూ సాధిస్తాయి. మహానాడు పేరిట వార్షిక వేడుకలు జరుపుకుంటున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ) విషయానికి వస్తే ఈ మాట ముమ్మాటికీ నిజమని చెప్పక తప్పదు. అందుకే కాబోలు… పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి పేరిట ఓ ప్రత్యేక నిధిని కొనసాగిస్తున్న పార్టీగా టీడీపీకి ఓ మంచి గుర్తింపు ఉంది. …

Read More »

బలమైన మూడు స్థానాల్లో ఇక వైసీపీ పుంజుకోదా?

బ‌ల‌మైన మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌లో వైసీపీ జెండా ఎగ‌ర‌డం లేదా? అస‌లు ఆరెండు స్థానాల‌ను కీల‌కంగా తీసుకుని వైసీపీ చేసిన ప్ర‌య‌త్నాలు, ప్ర‌యోగాలు ఫ‌లించడం లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఆ మూడు నియోజ‌క‌వ‌ర్గాలు గెలిస్తే.. చాలా పెద్ద ఎత్తున విజ‌యం ద‌క్కించుకున్న‌ట్టేన‌న్న అభిప్రాయం పార్టీవర్గాల్లో ఉండేది. కానీ, గ‌త ఎన్నిక‌ల్లో ఆ మూడు చోట్లా ప‌రాజ‌యం పాల‌య్యారు. పోనీ.. ఇప్పుడైనాప‌ట్టు బిగించే కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారా? అంటే.. లేద‌నే …

Read More »

నాని మాటలకు యాక్షన్ తోడైంది!

కొడాలి శ్రీవేంకటేశ్వర రావు అలియాస్ కొడాలి నాని.. నోరు తెరిస్తే వైరి వర్గాలపై ఘాటు వ్యాఖ్యలు పడిపోతాయి. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై తనకేదో వ్యక్తిగత శత్రుత్వం ఉన్నట్లుగా సాగే నాని… ఆ ఇద్దరు నేతలపై ఓ రేంజిలో ఫైరవుతూ ఉంటారు. వైసీపీ ఓటమి పాలయ్యాక పెద్దగా కనిపించని నాని.. టీడీపీ వార్షిక వేడుక మహానాడు జరుగుతున్న బుధవారం …

Read More »

నాడు నిందితుడిగా!… నేడు ముఖ్యమంత్రిగా!

అప్పటిదాకా తమిళ సినీ రంగంలో స్టార్ హీరోగా కొనసాగిన దళపతి విజయ్… తమిళ వెట్రిగ కజగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీ పెట్టి… అనతి కాలంలోనే రికార్డులు బద్దలు కొడుతూ ముఖ్యమంత్రి పదవిని అందుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో బుధవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరిన విజయ్…ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్ ఆసక్తికర ప్రస్థానంపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. వాటిలో ప్రధానమైనది ఒకటి ఉంది. …

Read More »

ఇగోలు పక్కన పెట్టండి..

టీడీపీ మహానాడు వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మరోసారి విజయం దక్కాలంటే పార్టీ నేతల మధ్యే కాకుండా కూటమి పార్టీల నాయకుల మధ్య కూడా సఖ్యత అత్యంత ముఖ్యమని చెప్పారు. ఈ క్రమంలో అందరూ ఇగోలు (అహంకారం) దూరం పెట్టాలని, వాటిని త్యజించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే మరోసారి విజయం దక్కుతుందని తేల్చి చెప్పారు. స్థానిక ఎన్నికల్లో సమన్వయం అవసరం స్థానిక …

Read More »

ముగిసిన వివాదాన్ని మళ్ళీ ఎందుకు మొదలుపెట్టడం?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల మధ్య జరిగిన భేటీలో జరిగింది ఇదీ అంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారమే రేపాయి. నాగేశ్వర్ వ్యాఖ్యలపై బీజేపీ కామ్ గానే ఉన్నా… జనసేన మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన నాగేశ్వర్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని ప్రకటించి… …

Read More »

మంగళగిరిలో ‘గొడ్డలి’… తాడేపల్లిలో ‘వెన్నుపోటు’

ఏపీలో కొనసాగుతున్న రసవత్తర రాజకీయానికి బుధవారం నాడు ఓ ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి. విపక్ష వైసీపీకి గొడ్డలి పార్టీ అంటూ అధికార టీడీపీ కొత్త పేరును పెడితే… వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ టీడీపీ పాలనపై వైసీపీ తనదైన శైలి సెటైర్లు సంధించింది. టీడీపీ వార్షిక వేడుక వేదిక మీడ నుంచి వైసీపీని తూలనాడుతూ చంద్రబాబు ప్రసంగం చేస్తే.. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లు అవుతోందని, ఈ రెండేళ్లలో టీడీపీ …

Read More »

ఇలాగైతే ఏ ఒక్క వైసీపీ ఇంచార్జీ పాస్ కాలేడు!

ఏపీలో విపక్ష వైసీపీ తన ప్రస్థానంలో ఎన్నడూ లేనంత దీన స్థితిలో కొనసాగుతోందని చెప్పాలి. 151 సీట్లతో అత్యంత బలంగా కనిపించిన వైసీపీ… 2024 ఎన్నికల్లో ఒకే దెబ్బకు 11 సీట్లకు పడిపోయిన వైనమే ఆ పార్టీ దీన స్థితిని కళ్లకు కట్టినట్టు చెబుతోంది. ఈ షాక్ నుంచి ఇంకా వైసీపీ ఇంచార్జీలెవరూ తేరుకోలేదనే చెప్పాలి. అలాంటి వారిపై ఇప్పుడు పార్టీ అదినేత హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …

Read More »

లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇదే

ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నాను అంటూ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేశ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరగుతున్న తొలి మహానాడు సందర్భంగా లోకేశ్ చేయబోతున్న ఆ ప్రకటనపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే తన తాత ఎన్టీఆర్, తండ్రి సీబీఎన్ బాటలోనే మహిళలకు పెద్దపీట వేసేలాగా …

Read More »

గొడ్డలి పార్టీ నెవర్ అగైన్: చంద్రబాబు

ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు టీడీపీ మహానాడు కార్యక్రమం మంగళగిరిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది హైబ్రిడ్ విధానంలో మహానాడు జరుగుతోంది. ఈ క్రమంలోనే తొలి రోజు మహానాడులో ప్రారంభోపన్యాసం చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది వాహనాల హోరు తగ్గిందని…కానీ, టీడీపీ కార్యకర్తల్లో జోష్ తగ్గలేదని చంద్రబాబు అన్నారు. అయితే, మహానాడు నుంచి ప్రజల దృష్టిని …

Read More »

జ‌న‌సేనాని అర్థ‌మ‌వుతున్నారా ..!

రాజ‌కీయాల్లో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు.. పార్టీల‌కు బ‌ల‌మే. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, సంఖ్యా బ‌లం ఉంటే స‌రిపోదు.. అధినేత వేసే అడుగులు.. తీసుకునే నిర్ణ‌యాలు.. చేసే వ్యూహాల‌ను కూడా.. కార్య‌క‌ర్త‌లు నాయ‌కులు అర్ధం చేసుకోవాలి. ఇది అర్ధం కానంత వ‌ర‌కు ఏ పార్టీ కూడా.. ముందుకు సాగే ప‌రిస్థితి ఉండ‌దు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో జ‌న‌సేన పార్టీకి కావాల్సినంత మంది కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. వారు.. ప‌వ‌న్‌పై అభిమానంతో ఉన్నారా? లేక‌.. పార్టీపై …

Read More »

జగన్ ‘గ్రీవెన్స్’ మొదలెట్టినట్టేనా…?

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణను మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ మాదిరిగా ఓ భారీ కార్యక్రమమే నడిచింది. జగన్ కు తమ సమస్యలను చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలోనే జనం వచ్చారు. వీరిలో జగన్ కు ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన వారి కంటే జగన్ ను కలిసి ఆయనతో ఫొటోలు తీసుకునేందుకు వచ్చిన వారే …

Read More »