Political News

ఈవీఎంల ట్యాంపరింగ్ పై మరోసారి జగన్ హాట్ కామెంట్స్

2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల విషయంలో ఏం జరిగిందో తెలీదని, కానీ, ఆధారాలు లేవని జగన్ అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా హర్యానా ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఈవీఎంల …

Read More »

 బిగ్ న్యూస్ : విశాఖ‌కు టీసీఎస్‌.. ఫ‌లించిన లోకేష్ కృషి

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫ‌లించింది. ఆయ‌న మంగ‌ళ‌వారం బెంగ‌ళూరులో టాటా స‌న్స్ చైర్మ‌న్ ఎం చంద్ర‌శేఖ‌ర‌న్‌తో భేటీ అయిన త‌ర్వాత‌.. బుధ‌వారం తీపి క‌బురు చెబుతానంటూ ట్వీట్ చేశారు. అన్న‌ట్టుగానే బుధ‌వారం నారా లోకేష్ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీస్‌(టీసీఎస్‌)ను ఒప్పించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ఈ క్ర‌మంలో విశాఖ‌లో టీసీ ఎస్‌ను  ఏర్పాటు చేసేందుకు టాటా …

Read More »

జైల్లోనే న‌న్ను చంపాల‌ని చూశార‌ట‌: చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఒక దాని త‌ర్వాత‌..ఒక‌టి ఆయ‌న సంచ‌ల న కామెంట్ల‌తో మీడియా మీటింగ్‌ను హీటెక్కించారు. జ‌మిలికి జై కొడుతున్నామ‌ని వ్యాఖ్యానించిన చంద్ర‌బాబు.. ఇప్పుడు త‌న‌ను చంపాల‌ని కుట్ర‌ప‌న్నిన‌ట్టు త‌న‌కు తెలిసింద‌ని.. దీనిపైనే ఎక్కువ‌గా బ‌య‌ట ప్ర‌చారం కూడా జ‌రిగింద‌ని వ్యాఖ్యానించారు. జైల్లో ఉన్న‌ప్పుడు.. త‌న‌ను చంపేందుకు ప్ర‌య‌త్నించార‌ని త‌మ నాయ‌కులు చెప్పార‌న్నారు. అంతేకాదు.. త‌న క‌న్నా వైసీపీ బాధితుడు ఎవ‌రున్నారో …

Read More »

సాక్షి పత్రికపై టీటీడీ కేసు

కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ వ్యవహారంపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ నేతృత్వంలో సిట్ ను నియమించింది. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం ఉందని కేంద్రం కూడా అభిప్రాయపడింది. అయితే, తాజాగా ఈ వ్యవహారంపై సాక్షి పత్రికలో ఏపీ సీఎం చంద్రబాబుకు డ్యామేజ్ కలిగించే లాగా వార్తలు రాయడం …

Read More »

‘అక్కినేని లెక్క‌లు స‌రిచేస్తాం’.. ముదురుతున్న ర‌గ‌డ‌!

తెలంగాణ మంత్రి కొండా సురేఖ‌, ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌ల మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరుతోంది. కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్‌ను విమ‌ర్శించే క్ర‌మంలో అక్కినేని కుటుంబాన్ని రాజ‌కీయాల్లోకి లాగిన విష‌యం తెలిసిందే. ముఖ్యంగా స‌మంత వ్య‌వ‌హారాన్ని అడ్డు పెట్టుకుని..ఆమె దూకుడు వ్యాఖ్య‌లు చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని నాగార్జున నాంప‌ల్లి కోర్టులో కొండా సురేఖ‌పై 100 కోట్ల రూపాయ‌ల మేర‌కు ప‌రువు న‌ష్టం కేసు దాఖ‌లు చేశారు. …

Read More »

బీసీల‌కు పండ‌గ చేస్తున్నారా… బాబు ఆలోచ‌నేంటి…?

టీడీపీకి రాజ‌కీయంగా ఆది నుంచి అండ‌గా ఉన్న బీసీల‌కు మ‌రింత మేలు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పించారు. ఎన్నిక‌ల‌కుముందు ఇచ్చిన హామీల మేర‌కు బీసీల జీవితాల్లో వెలుగులు నింపేలా ఆయ‌న నిర్ణ‌యించారు. ప్ర‌తి బీసీ కుటుంబానికీ మేలు చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు సంక‌ల్పంగా ఉంది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఓబీసీల గ‌ణ‌న జ‌రుగుతున్నట్టుగానే.. ఇక్క‌డ బీసీల‌కు సంబంధించి లెక్క‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. క్షేత్ర‌స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎంత మంది …

Read More »

డిసెంబ‌రు నుంచి అమ‌రావ‌తి ప‌రుగు: చంద్ర‌బాబు

ఈ ఏడాది డిసెంబ‌రు నుంచి రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు ప‌రుగులు పెడ‌తాయ‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న తాజాగా మీడియాతో మాట్లాడారు. గ‌త రెండు రోజులుగా తాను ఢిల్లీలో ప‌లువురితో భేటీ అయ్యాన న్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా స‌హా ప‌లువురిని క‌లుసుకున్న‌ట్టు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధు లు.. స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు చెప్పారు. పోల‌వ‌రం, అమ‌రావ‌తికి సంబంధించిన …

Read More »

ఢిల్లీ టూర్ పై చంద్రబాబు కామెంట్స్

ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో రెండు రోజుల పాటు పర్యటించిన సంగతి తెలిసిందే. హస్తిన పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే తన రెండు రోజుల ఢిల్లీ పర్యటన గురించి మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రధాని మోదీకి వివరించానని …

Read More »

ఓడిస్తాన‌న్న పెద్దిరెడ్డి.. బాబు స‌ర్కారుకు ఓటేశారే!

పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి. వైసీపీ అగ్ర‌నేత‌, మాజీ మంత్రి. నిరంతరం.. టీడీపీపై విమ‌ర్శ‌లు గుప్పించే నాయ‌కుడు. అంతేకాదు..చంద్ర‌బాబును కుప్పంలో ఓడించి తీరుతాన‌ని శ‌ప‌థం చేసిన విష‌యం తెలిసిం దే. ఎన్నిక‌ల‌కు ముందు రెండేళ్ల నుంచి కుప్పంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టి మ‌రీ.. అక్క‌డ చంద్ర‌బాబును ఓడిం చేలా మంత్రాంగం చేసిన పెద్దిరెడ్డి.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పుతో సైలెంట్ అయిపో యారు. ఇక‌, ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కారు ఏర్ప‌డిన 100 …

Read More »

తిర‌గ‌బ‌డ్డ ఎగ్జిట్ పోల్‌..

హ‌రియాణా.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీతో స‌రిహ‌ద్దులు పంచుకునే రాష్ట్రం. ఇక్క‌డ తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధికార పార్టీ బీజేపీ ప‌రాజ‌యం పాల‌వుతుంద‌ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స‌ర్వేలు వెల్ల‌డించాయి. ఏబీపీ -సీ ఓట‌రు స‌ర్వే త‌ప్ప‌.. మిగిలిన‌వ‌న్నీ కూడా.. హ‌రియాణా ప్ర‌జ‌లు కాంగ్రెస్ వైపే చూస్తున్నార‌ని.. ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవ‌డం క‌మ‌ల‌నాథుల‌కు క‌ష్ట‌మేన‌ని చెప్పుకొచ్చాయి. ప్ర‌జల మూడ్ కాంగ్రెస్ వైపే ఉంద‌ని కూడా లెక్క‌లు వేశాయి. కానీ, ఎగ్జిట్ పోల్ …

Read More »

జ‌మ్ము క‌శ్మీర్‌లో బీజేపీకి ఎదురు దెబ్బ‌..

నిత్యం పాకిస్థాన్ క‌వ్వింపులు, ఉక్ర‌మూక‌ల హ‌ల్చ‌ల్‌తో బిక్కుబిక్కుమ‌నే జ‌మ్ము క‌శ్మీర్‌లో పాగా వేయాల‌ని.. త‌మ స‌త్తా నిరూపించుకోవాల‌ని బీజేపీ ఆశ‌లు పెట్టుకుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ల‌ద్ధాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. మిగిలిన జ‌మ్ము క‌శ్మీర్‌ను అసెంబ్లీతో కూడిన రాష్ట్రంగా వేరు చేశారు. ఇక్క‌డే తాజాగా మూడు విడ‌త‌ల్లో ఎన్నిక‌లు జ‌రిగాయి. మొత్తం 90 అసెంబ్లీ సీట్లున్న జ‌మ్ము క‌శ్మీర్‌లో త‌మ‌కు అధికారం ద‌క్కుతుంద‌ని బీజేపీ భారీ ఆశ‌లే …

Read More »

ఒకేరోజు సంచలనంగా మారిన కమల.. మస్క్ వ్యాఖ్యలు

నిజానికి సంబంధం లేని వ్యాఖ్యలు. అయినప్పటికీ ఈ రెండు వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షించేలా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నెల కంటే తక్కువ రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ఇరువురు అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచార జోరును పెంచేశారు. పోటాపోటీగా సాగుతుున్న ఈ ఎన్నికల ప్రచారంలో ఒకే రోజు ఇద్దరు ప్రముఖులు వేర్వేరు అంశాల మీద చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు సంచలనంగా మారాయి. ఇంతకూ ఆ ఇద్దరు …

Read More »