Political News

వరద ప్రాంతాలకు ఎందుకు వెళ్లలేదో రివీల్ చేసిన పవన్

గడిచిన రెండు.. మూడు రోజులుగా ఒక అంశం మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. వరదల కారణంగా విజయవాడ నగరం మునిగిపోవటం.. అధికారులు పెద్ద ఎత్తున పరామర్శలు.. సహాయక చర్యలు చేపట్టినట్లుగా చెప్పటం ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి చంద్రబాబు పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా పర్యటిస్తుండటం తెలిసిందే. వీటితో పాటు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం పరామర్శలకు వెళ్లకపోవటాన్ని పలువురు వేలెత్తి …

Read More »

తెలంగాణ‌లో ‘వ‌ర‌ద’ రాజ‌కీయం.. ఎవ‌రూ త‌గ్గ‌డం లేదుగా!

తెలంగాణ‌లోని ఖ‌మ్మం స‌హా ప‌లు జిల్లాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకుని నానా తిప్ప‌లు ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే.. వీరిని ఆదుకునే విష‌యంలో ప్ర‌భుత్వం శాయ శ‌క్తులా ప‌నిచేస్తోంది. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. అయిన‌ప్ప‌టికీ.. బీఆర్ ఎస్ నాయ‌కులు రేవంత్‌రెడ్డిని కెలుకుతూనే ఉన్నారు. వ‌ర‌ద‌లు, వ‌ర్షాల‌తో అత‌లాకుత‌ల‌మైన ప్రాంతాల‌ను ఆదుకునేందుకు సాయం చేసేందుకు.. ఇరు ప‌క్షాలు ఉమ్మ‌డిగా ముందుకు సాగుతాయ‌ని అంద‌రూ ఆశించినా.. దీనికి భిన్నంగా వ‌ర‌ద రాజ‌కీయాలు …

Read More »

పులివెందుల ప‌ర్య‌ట‌న‌.. జ‌గ‌న్ సాధించిందేంటి?

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్.. మూడు రోజుల పాటు పులివెందుల‌లో ప‌ర్య‌టించారు. శ‌నివారం ఉద‌యం ఆయ‌న పులివెందుల‌కు వెళ్లి.. సోమ‌వారం సాయంత్రం తిరిగి వ‌చ్చారు. మ‌రి ఈ మూడు రోజుల్లో ఆయ‌న సాధించిందేంటి? అంటే.. కేవ‌లం వైఎస్ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకుని ఆయ‌న నివాళులు అర్పించేందుకు ఇడుల‌పాయ‌కు వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. కానీ, ప‌ర్య‌ట‌న‌కు వెళ్లే ముందు మాత్రం ప్ర‌జ‌ల నుంచి విన‌తులు తీసుకునేందుకు, వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు.. అని …

Read More »

అమరావతి మునిగిందా? లేదా? క్షేత్రస్థాయిలో ఎలా ఉంది?

అబద్ధాన్ని నిజంగా.. నిజాన్ని అబద్ధంగా చెప్పటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. విజయవాడను వరద ముంచెత్తిన వేళ… ఏపీ రాజధాని అమరావతిలో పరిస్థితి ఎలా ఉంది? రాజధాని ప్రాంతం మొత్తం మునిగిపోయిందా? అని ఆసక్తికర డిబేట్ జరుగుతోంది. వరదల నేపథ్యంలో రాజధాని అమరావతి మొత్తం మునిగిపోయిందన్న ప్రచారం మొదలైంది. అయితే.. దీనికి కౌంటర్ గా పలువురు సెల్పీ వీడియోలు తీస్తూ.. గ్రౌండ్ రిపోర్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి వాదన …

Read More »

పాపం జ‌గ‌న్‌.. అడ్డంగా బుక్క‌య్యారు!

వైసీపీ అధినేత జ‌గ‌న్.. విజ‌యవాడ‌లోని వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న చంద్ర‌బాబు స‌ర్కా రుపై ఏవో విమ‌ర్శ‌లు చేయాల‌ని అనుకున్నారు. ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ని.. చంద్ర‌బాబు స‌ర్కారుకు దూర దృష్టి లేద‌ని అందు కే ప్ర‌జ‌ల‌కు ఇన్ని క‌ష్టాలు వ‌చ్చాయ‌ని.. ఆయ‌న చెప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు. విమ‌ర్శ‌లు కూడా గుప్పించారు. వాస్త‌వా నికి సోమ‌వారం క‌డ‌ప ప‌ర్య‌ట‌న నుంచి నేరుగా విజ‌య‌వాడ వ‌చ్చిన‌.. జ‌గ‌న్ ఆ …

Read More »

జ‌గ‌న్ నోట‌.. వ‌లంటీర్ల మాట‌.. ఎన్నిక‌ల త‌ర్వాత‌ ఫ‌స్ట్ టైమ్

సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. తొలిసారి మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ నోటి నుంచి వ‌లంటీర్ల గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. మూడు మాసాల‌కు ముందు జ‌రిగిన‌ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌లంటీర్ల వ్య‌వ‌హారం.. తీవ్ర ర‌చ్చ‌గా మారిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో తాను మ‌రోసారి ముఖ్య‌మంత్రి అయితే.. వ‌లంటీర్ల‌ను పున‌రుద్ధ‌రించే ఫైలుపైనే తొలి సంత‌కం చేస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు. అదేస‌మ‌యంలో వ‌లంటీర్ల విషం చిమ్ముతున్నార‌ని కూడా.. ఆయ‌న వ్యాఖ్యానించారు. …

Read More »

రాజ‌కీయాల్లో తొలిసారి.. వ‌ర‌ద నీటిలో జ‌గ‌న్‌!

కృష్ణాన‌ది మ‌హోగ్ర రూపం దాల్చడంతో ఏపీలోని ప్ర‌ముఖ వాణిజ్య ప్రాంతం విజ‌య‌వాడ పూర్తిగా నీట మునిగింది. ఎక్క‌డా కూ డా.. వ‌ర‌ద లేని ప్రాంతం క‌నిపించ‌డం లేదంటే అతిశ‌యోక్తికాదు. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన సింగున‌గ‌ర్‌, నున్న‌.. పాయ‌కా పురం, జ‌క్కంపూడి వంటి ప్రాంతాల‌న్నీ నీట‌మునిగాయి. దీంతో రెండు ల‌క్ష‌ల మందికిపైగానే ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు. అంతే కాదు.. కొంద‌రు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో మిగిలారు. ఈ నేప‌థ్యంలో వారి వ‌ర‌ద క‌ష్టాల‌ను కొంతైనా త‌గ్గించాల‌ని …

Read More »

వరదలు వచ్చినపుడు బాబు వర్కింగ్ స్టైల్ మారిపోతుంది

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరే వేరు. పార్టీ ప‌రంగా ఆయ‌న ఎలా ఉన్నా.. పాల‌నా ప‌రంగా మాత్రం ఖ‌చ్చితంగా ఆయ‌న సీఈవోను త‌ల‌పిస్తారు. ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని న‌డిపించ‌డంలోనూ.. పాల‌న‌ను ముందుకు తీసుకువెళ్లి ప్ర‌జ‌ల‌కు భ‌రోసా క‌ల్పించ‌డంలోనూ.. చంద్ర‌బాబుకు సాటి లేరంటే అతిశ‌యోక్తి లేదు. ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉన్నారంటే.. ఆయ‌న విల‌విల్లాడి పోతారు. అది వ‌ర‌దైనా.. విప‌త్త‌యినా.. ప్ర‌జ‌ల‌ను కాపాడుకునేందుకు శాయ‌శ‌క్తులా ఆయ‌న ప‌నిచేయ‌డ‌మే కాదు.. పాల‌నా యంత్రాంగాన్నిముందుండి …

Read More »

బాబుకు, జగన్‌కు తేడా గమనించారా?

తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తేశాయి. ముఖ్యంగా తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ ప్రాంతాలు వరద ముప్పుతో అల్లాడిపోతున్నాయి. ఐతే వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో విజయవాడ మునిగిపోయింది. ఇప్పుడు జీవించి ఉన్న వాళ్లలో ఎవ్వరూ కూడా తమ అనుభవంలో విజయవాడ ఇలా మునిగిపోవడం చూడలేదంటున్నారు. ఐతే ఇందుకు కారణాలేంటి అన్నది పక్కన పెడితే.. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ, చేపడుతున్న సహాయ కార్యక్రమాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. …

Read More »

చంద్ర‌బాబు జాగారం.. రాత్రంతా స‌మీక్ష‌లు.. కాన్ఫ‌రెన్సులు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆదివారం రాత్రి రాత్రంతా జాగారం చేశారు. విజ‌య‌వాడ ప‌రిస‌రప్రాంతాలు వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోవ‌డం తో ఆయా ప్రాంతాల్లో ప‌రిస్థితిని సీఎం ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకున్నారు. ప్ర‌తి రెండు గంట‌ల‌కు టెలీకాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. అదేవిధంగా మీడియాను సైతం నిద్రపోనివ్వ‌కుండా.. ప‌దే ప‌దే వారి నుంచి కూడా స‌మాచారం సేక‌రించారు. విజ‌య‌వాడ‌లోని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్టరేట్‌లోనే సీఎం ఉన్నారు. అక్క‌డి నుంచే విజ‌య‌వాడ ప‌రిస్థితిని ఆయ‌న గంట గంట‌కూ స‌మీక్షించారు. …

Read More »

విజయవాడ వరదకు కారణం తెలుసా

బుడమేరు. ఖమ్మం జిల్లాలో పుట్టి ఖమ్మం, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో 170 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అతి పెద్ద మంచినీటి సరస్సు కొల్లేరుకు నీళ్లందించే ప్రధాన నీటి వనరుల్లో ఇది ఒకటి. పశ్చిమ గోదావరి నుండి వచ్చే తమ్మిలేరు, ఎర్ర కాల్వలతో పాటు బుడమేరు కూడా కొల్లేరుకు ప్రధాన నీటి వనరు. విజయవాడ నగరం పక్క నుండి ప్రవహించే కృష్ణమ్మ కన్నా నగరం మధ్య నుండి ప్రవహించే బుడమేరు నుండే …

Read More »

YCP వేళ్ళన్నీ సజ్జల వైపే

వైసీపీలో నాయ‌కుల వాద‌న అంతా అప్ప‌టి ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న వ‌ల్లే పార్టీకి క‌ష్టాలు ఏర్ప‌డ్డాయ‌ని.. ఆయ‌న నిర్ణ‌యాలే పార్టీని ముంచేశాయ‌ని చాలా మంది నాయ‌కులు చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌భుత్వంలోనూ స‌జ్జ‌ల కీ రోల్ పోషించారు. అంతా ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే వ్య‌వ‌హారాలు సాగాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఇలా ఎవ‌రు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా.. స‌జ్జ‌ల స‌ర్ చెప్పాల్సిందే. అంతేకాదు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో విభేదాలు, …

Read More »