Political News

వ్యాపారానికి దూరంగా కూట‌మి ప్ర‌భుత్వం.. మంచిదేనా?

ప్ర‌భుత్వం అంటే.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం కోస‌మే ఏర్ప‌డుతుంద‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే.. గ‌త వైసీపీ ప్ర‌భుత్వం సేవ చేస్తూనే.. మ‌రోవైపు వ్యాపారాలు కూడా చేసింది. ముఖ్యంగా ఇసుక వ్యాపారం, మద్యం వ్యాపారం వంటివి స‌ర్కారు స్వ‌యంగా చేప‌ట్టింది. కొన్ని చోట్ల ఇసుక‌ను ప్రైవేటుకు ఇచ్చినా.. మద్యం విష‌యంలో మాత్రం వైన్స్ షాపుల‌న్నీ స‌ర్కారే నిర్వ‌హించింది. ఎక్క‌డా ప్రైవేటుకు అప్ప‌గించ‌లేదు. ఈ వ్య‌వ‌హారంపై అనేక విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. నాసిర‌కం మ‌ద్యం …

Read More »

కాంగ్రెస్‌ను బెంబేలెత్తించిన ‘బెహెన్‌’.. ఈ విష‌యం తెలుసా?

హ‌రియాణాలో తాజాగా జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ విజ‌యం ద‌క్కించుకోవాలి. ఔను. నిజ‌మే బీజేపీ ప‌దేళ్ల పాల‌న‌పై విసిగిపోయి ఉన్న ప్ర‌జ‌లు ముందు అలానే అనుకున్నారు. కాంగ్రెస్ నేత‌ల‌కు ప‌ట్టం క‌డ‌తామ‌ని కూడా గ్రామీణ ప్ర‌జ‌లు చెప్పుకొచ్చారు. అందుకే.. మెలితిరిగిన‌.. కాక‌లు తీరిన స‌ర్వేరా యుళ్లు కూడా కాంగ్రెస్‌వైపే హ‌రియాణా మొగ్గు చూపుతోంద‌ని లెక్క‌లు వేశారు. కానీ, ఫ‌లితం చూస్తే.. యూట‌ర్న్ తీసుకుంది. క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో …

Read More »

నామినేటెడ్ ప‌ద‌వుల‌పై చంద్ర‌బాబు ఊర‌ట..!

నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యం కూట‌మి పార్టీల్లో తీవ్ర సంక‌టంగా మారిపోయింది. ఆశావ‌హులు ఎక్కువ మంది ఉండ‌డం.. ఎవ‌రూ వ‌దులుకునేందుకు, త‌ప్పుకొనేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. పైగా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము ఎంతో క‌ష్ట‌ప‌డ్డామ‌ని, వైసీపీని గ‌ద్దె దించేందుకు కేసులు కూడా పెట్టించుకున్నామ‌ని చాలా మంది టీడీపీనాయ‌కుల నుంచి అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయి. వీరి సంఖ్య వేల‌ల్లో ఉంది. కానీ, ప‌ద‌వుల సంఖ్య చాలా చాలా త‌క్కువ‌గా ఉంది. ఇదిలావుంటే, కూట‌మి పార్టీలైన జ‌న‌సేన‌, …

Read More »

గుడ్ బుక్ వ‌ర్సెస్ రెడ్ బుక్!

ఏపీలో ఇప్పుడు ‘బుక్కుల‌’  రాజకీయం పీక్ లెవిల్లో ఉంది. టీడీపీ నేత‌లు రెడ్ బుక్ లంటూ.. పెద్ద ఎత్తున రాజ‌కీయాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలో ఏం జ‌రిగినా బుక్కుల‌కు ప్రాధాన్యం పెరిగిపోయింది. అధికారుల బ‌దిలీల నుంచి స‌స్పెన్ష‌న్‌ల వ‌ర‌కు.. వైసీపీ నేత‌ల‌పై కేసుల నుంచి విమ‌ర్శ‌ల వ‌ర‌కు కూడా రెడ్ బుక్ రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడు వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ కూడా …

Read More »

వైసీపీకి విజ‌య‌ద‌శ‌మి లేన‌ట్టే..!

ఏపీ ప్ర‌తిప‌క్ష  పార్టీ వైసీపీకి.. విప‌క్షంలోకి వ‌చ్చి 100 రోజులు దాటిపోయాయి. ఈ నేప‌థ్యంలో ఈ 100 రోజుల్లో విప‌క్షంగా వైసీపీ సాధించిన విజ‌యాలు ఏమైనా ఉన్నాయా? అనేది ప్ర‌శ్న‌. స‌హ‌జంగానే ఏ పార్టీ అయినా.. వారాలు, నెల‌ల లెక్క‌లో త‌మ‌ను తాము భేరీజు వేసుకుంటుంది. ఇలా చూసుకుంటే.. అధికారంలో ఉన్న కూట‌మి పార్టీలు.. త‌మ విజ‌యాల‌ను తాము నెమ‌రు వేసుకుంటున్నాయి. వ‌ర‌ద‌ల‌పై విజ‌యం, ప‌లు వివాదాస్ప‌ద చ‌ట్టాల ర‌ద్దు, …

Read More »

మీ పాల‌న బాగుంది.. చంద్ర‌బాబుకు మెగా ప్ర‌శంస‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మెగాస్టార్ చిరంజీవి నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. “ఏపీలో మీ పాల‌న బాగుం ది. అంద‌రినీ క‌లుపుకొని పోతున్నారు. ఇది మంచి ప్ర‌భుత్వం నినాదం కూడా బాగుంది” అని చంద్ర‌బా బుతో ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా హైద‌రాబాద్‌లో సీఎం చంద్ర‌బాబును చిరు క‌లుసుకున్నారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఇరువురు శుభాకాంక్ష‌లు తెలిపుకొన్నారు. ఈ సంద‌ర్భంగా చిరుకు ఇష్ట‌మైన అర‌కు కాఫీని చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా త‌యారు చేయించి ఇచ్చారు. …

Read More »

జ‌ట్టు మార్చేసిన ధ‌ర్మారెడ్డి.. ప‌క్కా ప్లాన్‌తోనే!?

ధ‌ర్మారెడ్డి. దాదాపు ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. రాజ‌కీయంగానే కాకుండా.. ఆధ్యాత్మికంగా కూడా ధ‌ర్మారెడ్డి పేరు త‌ర‌చుగా వినిపించింది. వైసీపీ హ‌యాంలో ఆయ‌న తిరుమ‌ల శ్రీవారి ఆల‌య కార్య‌నిర్వ‌హ ణాధికారిగా సుమారు మూడున్న‌ర సంవ‌త్స‌రాల‌కు పైగానే ప‌నిచేశారు. అయితే.. ఆయ‌న హయాంలోనే వైసీపీపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్రొటోకాల్ ద‌ర్శ‌నాల నుంచి శ్రీవాణి ట్ర‌స్టుకు వ‌చ్చిన భ‌క్తుల విరాళాల‌ను సైతం దారి మ‌ళ్లించార‌న్న ఆరోప‌ణ‌లు పెద్ద ఎత్తున వినిపించాయి. మ‌రీముఖ్యంగా …

Read More »

ఏపీ మ‌ద్యం ద‌ర‌ఖాస్తుల్లో ఇంత మ‌త‌ల‌బు జ‌రిగిందా..!

తాజాగా ఏపీలో నూత‌న‌ మ‌ద్యం పాల‌సీకి సంబంధించిన ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ముగిసింది. ఆశించిన దానికంటే.. 10 శాతం త‌క్కువ‌గానే ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. నిజానికి ఈ మ‌ద్యం పాల‌సీతో..ద‌ర‌ఖాస్తుల రూపంలోనే స‌ర్కారు 2500 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే నిధులు స‌మీక‌రించాల‌ని నిర్ణ‌యించింది. అందుకే.. గ‌తంలో లేని విధంగా ద‌ర‌ఖాస్తు ఫీజును రూ.200000గా నిర్ణ‌యించింది. దీనిని దుకాణం పెట్టుకునే అవ‌కాశం వ‌చ్చినా.. రాకున్నా.. తిరిగి చెల్లించ‌రు. ఇలా..మొత్తం ల‌క్ష‌కు పైగానే ద‌ర‌ఖాస్తులు వ‌స్తాయ‌ని …

Read More »

ప‌వ‌న్ పేరుతో దందా.. నాయ‌కుడు కాదు, జిల్లా అధికారే!

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారు పార్టీ పేరు చెప్పి దందాలు చేయ‌డం స‌హ‌జం. లేదా.. అగ్ర‌నాయ‌కుల పేర్లు చెప్పి ఇత‌ర నేత‌లు దందాలు చేయ‌డం కామ‌నే. ఇది రాజ‌కీయాల్లో ఎప్పుడూ క‌నిపించేదే. ఇక‌, అధికారంలో ఉన్న పార్టీల‌కు ఈ త‌ర‌హా ప‌రిస్థితులు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. ఇలాంటి ప‌రిస్థితే జ‌న‌సేన‌కు కూడా ఎదురైంది. ఆ పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో తమ‌కు సంబంధాలు ఉన్నాయని, ఆయ‌న‌తో త‌మ‌కు మంచి …

Read More »

రాజకీయాల్లోకి షాయాజీ షిండే

బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, దక్షిణాదిలో విలక్షణ నటుడిగా షాయాజీ షిండే మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తనదైన డైలాగ్ డెలివరీతో, టైమింగ్ తో పలు తెలుగు చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. విలన్ గా, కమెడియన్ గా, కామెడీ విలన్ గా ఎన్నో పాత్రల్లో అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే తాజాగా షాయాజీ షిండే సినీ రంగం నుంచి రాజకీయాల వైపు అడుగులు వేశారు. తాజాగా మహారాష్ట్రలోని …

Read More »

రెడ్ బుక్ పాలన మొదలైంది: లోకేష్

Lokesh red Book

జగన్ పాలనలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర సందర్భంగా అప్పటి ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆఖరుకు లోకేష్ నిల్చున్న స్టూల్ కూడా లాగేసిన పోలీసులు.. మైక్ లో మాట్లాడనివ్వకుండా ఆయనను అడ్డుకున్నారు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో లోకేష్ తన యువగళం పాదయాత్రను పూర్తి చేశారు. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వ అండ చూసుకొని రెచ్చిపోయిన కొందరు అధికారులు, పోలీసుల పేర్లను …

Read More »

ఆ కేసుపై స్పందించిన దివ్వెల మాధురి

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిల వ్యవహారం సినీ డ్రామాను తలపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి వ్యవహారంపై శ్రీనివాస్ భార్య పోలీసులను ఆశ్రయించడం, శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మాధురి, శ్రీనివాస్ లు తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సందర్భంగా మాడ వీధుల్లో రీల్స్ చేశారన్న ఆరోపణలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మాధురిపై పోలీసులు కేసు పెట్టారు. …

Read More »