Political News

‘ప‌ల్లె పండుగ ‘తో ప‌వ‌న్ మైలేజీ.. ఎలా ఉందో తెలుసా ..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క్షేత్ర‌స్థాయిలో మైలేజీ పెరుగుతోంది. కీల‌క‌మైన వైసీపీ ఓటు బ్యాంకుపై ఆయ‌న క‌న్నేశార‌న్న చ‌ర్చ సాగుతోంది. ప్ర‌స్తుతం వైసీపీకి ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు అండ‌గా ఉంది. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా వారే నిలిచారు. పార్టీ చిత్తుగా ఓడిపోయి 11 స్థానాల‌కే ప‌రిమిత‌మైనా.. ఓటు బ్యాంకు విష‌యానికి వ‌స్తే.. 37 శాతానికి పైగా ఓట్లు …

Read More »

చింత‌కాయ‌ల వ‌ర్సెస్ చిన్న‌మ్మ‌.. ఇంట్ర‌స్టింగ్ పాలిటిక్స్‌!

ఏపీలో వైసీపీ నాయ‌కుల‌ను కూట‌మి పార్టీలు చేర్చుకుంటున్న విష‌యం తెలిసిందే. అయితే..ఇప్ప‌టి వ‌ర‌కు కూట‌మిలోని టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్యే ఈ త‌ర‌హా రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ రెండు పార్టీల అధినేత‌లు.. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. ఆలోచించి.. త‌మ‌కు అనుకూలంగా ఉన్న వైసీపీ నాయ‌కుల‌ను చెరో పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో వారి గ్రాఫ్‌ను ప‌రిశీలిస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య వివాదాల‌కు అవ‌కాశం లేకుండా.. …

Read More »

జ‌గ‌న్ ఎఫెక్ట్‌: 2 వేల లీట‌ర్ల డీజిల్‌.. 2 కోట్ల ఖ‌ర్చు.. నీళ్లు తోడుతున్నారు!

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజ‌ధానుల పేరుతో ఆయ‌న న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని ప‌క్క‌న పెట్టిన ఫ‌లితంగా ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల చేతి చ‌మురు బాగానే వ‌దులుతోంది. ఇటీవ‌లే.. రాజ‌ధాని ప్రాంతంలో ఏపుగా పెరిగి.. అడ‌విని త‌ల‌పించిన‌.. పిచ్చి మొక్క‌లు, తుమ్మ మొక్క‌ల‌ను తొల‌గించేందుకు రూ.32 కోట్లను కూట‌మి స‌ర్కారు ఖ‌ర్చు చేసింది. ఇక‌, ఇప్పుడు మ‌రో తంటా ముందుకు …

Read More »

బ్రేకింగ్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్ సింగ్ ను గురువారం సాయంత్రం చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ కు తరలిం చారు. ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మన్మోహన్ మృతి పట్ల పలువురు రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. భారత దేశంలో ఆర్థిక సంస్కరణలకు తెర …

Read More »

అప్ప‌టి వ‌ర‌కు చెప్పులు వేసుకోను: అన్నామ‌లై

రాజ‌కీయ నేత‌లు స‌వాళ్లు చేయ‌డం తెలుసు. అదే విధంగా ప్ర‌తిజ్ఞ‌లు చేయ‌డం కూడా తెలుసు. కానీ, అవి సున్నితంగా.. సునిశితంగా ఉంటాయి. ఒక్కొక్క‌సారి వాటిని ప‌క్క‌న కూడా పెట్టేస్తారు. కానీ, త‌మిళ‌నాడుకు చెందిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అన్నామ‌లై.. తాజాగా భీష‌ణ ప్ర‌తిజ్ఞే చేశారు. ప‌ట్టుమ‌ని 10 శాతం ఓటు బ్యాంకు కూడా లేని రాష్ట్రంలో ఆయ‌న బీజేపీని అధికారంలోకి తీసుకువ‌స్తాన‌ని చెప్పారు. అప్ప‌టి వ‌ర‌కు తాను చెప్పులు వేసుకునేది …

Read More »

అల్లు అర్జున్ పై నాకెందుకు కోపం? : సిఎం రేవంత్!

టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ఉంచగా…కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందుకు టాలీవుడ్ పెద్దలు ఉంచారు. సమావేశంలో హీరో అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చినపుడు సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ పై తనకు కోపం లేదని, తనకు చిన్నప్పటి నుంచి బన్నీ, చెర్రీ తెలుసని, వారితో …

Read More »

రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు చెప్పిందిదే…

టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్‌ షోలు ఉండవని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని అన్నారు. ఈ క్రమంలోనే సినీ పెద్దలు రేవంత్ తో భేటీలో కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. …

Read More »

బాబుకు విన్న‌పం: పింఛ‌న్ల జోలికి వెళ్ల‌క‌పోతేనే బెట‌ర్‌!

సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్‌.. ఇది చాలా సునిశిత‌మైన అంశం. ఆర్థికంగా ముడిప‌డిన వ్య‌వ‌హార‌మే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం. దీనిపై ఆధార‌ప‌డి దాదాపు 80 ల‌క్ష‌ల ఓట్లు ఉన్నాయి. వీరిలో దివ్యాంగులు , వృద్ధులు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌లు.. ఇలా అనేక వ‌ర్గాలు ఉన్నాయి. ఇలాంటి సెన్సిటివ్ అంశాన్ని ఆలంబ‌న‌గా చేసుకునే ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి స‌ర్కారు విజ‌యం దిశ‌గా దూసుకుపోయింది. పించ‌న్ల‌ను రూ.4000ల‌కు పెంచుతామ‌న్న …

Read More »

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టయ్యి బెయిలు మీద బయటికి వచ్చాక జరిగిన పరిణామాలతో పాటు ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించుకునే ప్రయత్నంగా దీన్ని నిర్వహించారు. నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్, కళ్యాణ్ రామ్, అడవి …

Read More »

‘స‌గం’ మీరూ పంచుకోండి.. మోడీకి చంద్ర‌బాబు విన్నపం!

కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి ప్ర‌భుత్వంలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ.. ఏపీ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న బీజేపీల మ‌ధ్య కొన్ని కొన్ని విష‌యాల్లో అసంతృప్తులు.. అల‌క‌లు ఉన్నాయి. అయితే.. ఎవ‌రూ బ‌య‌ట‌కు చెప్ప‌రు. అలాగ‌ని అంత‌ర్మ‌థ‌నంతో వ‌దిలేయ‌రు. రాజ‌ధానికి నిధులు, పోల‌వ‌రానికి నిదులు, అభివృద్ధి నిధులు వంటివి మాత్ర‌మే పైకి క‌నిపిస్తున్నాయి. వీటిపైనే ఎప్పుడూ చ‌ర్చిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికి ఆరు మాసాలు గ‌డిచిపోయిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల‌కు చేయాల్సిన ప‌నులు చాలా …

Read More »

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించే పేరుతో ఏళ్ల తరబడి ఓదార్పు యాత్ర చేసి కావాల్సినంత సానుభూతిని రాబట్టుకున్నాడు జగన్. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి సానుభూతి ఫ్యాక్టర్ బాగా ఉపయోగపడిందన్నది స్పష్టం. ఐతే అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ …

Read More »

బాబుతో పాటు ‘ఈ బ్రాండూ’ పెరుగుతోంది!

సీఎం చంద్ర‌బాబు .. రాజ‌ధాని అమ‌రావ‌తికి బ్రాండ్ అని అంద‌రూ అనుకుంటారు. కానీ, ఆయ‌న అనుకుంటే.. దేనికైనా బ్రాండ్ కాగ‌ల‌రని నిరూపిస్తున్నారు. స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కోరిక మేర‌కు.. చంద్ర‌బాబు.. అర‌కు కాఫీని ప్రొమోట్ చేస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారంలో ఉన్న‌ప్పుడు.. నారా భువనేశ్వ‌రి.. విశాఖ‌కు వెళ్లారు. అప్ప‌ట్లో ఓ కాఫీ క్ల‌బ్‌లో అర‌కు కాఫీని సేవిస్తూ.. వాట్సాప్‌లో చంద్ర‌బాబుతో ముచ్చ‌టించారు. అర‌కు కాఫీ బాగుంద‌ని తెలిపారు. అంతేకాదు.. దీనిని …

Read More »