Political News

రేవంత్ కు కవిత ‘పింక్’ వార్నింగ్

ఏపీలో వైసిపి హయాంలో టిడిపి నేతలపై, కార్యకర్తలపై వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులు వేధింపులకు పాల్పడ్డారని టిడిపి నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తప్పు చేసిన వైసీపీ నేతలు, అధికారులు, పోలీసులను వదలబోమని, చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ రెడ్ బుక్ సాక్షిగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే రెడ్ బుక్ లో పేర్లను ఒక్కొక్కటిగా బయటకు తీసి చట్టపరంగా లోకేష్ ముందుకు సాగుతున్నారు. …

Read More »

తొలి బడ్జెట్ తోనే అదరగొట్టిన పయ్యావుల కేశవ్

టీడీపీలో సీనియర్ నేతగా… ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ కేంద్రంగా రాజకీయం చేస్తున్న ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్… తన తొలి వార్షిక బడ్జెట్ తోనే అదరగొట్టేశారని చెప్పక తప్పదు. వాస్తవానికి గతంలో ఎప్పుడు కూడా పయ్యావుల మంత్రిగా బాధ్యతలు చేపట్టలేదు. చాలా కాలానికి మంత్రి మండలిలోకి ఆయనకు ప్రవేశం లభించింది. అయితే తొలి సారే ఆయనకు ఏకంగా ఆర్థిక శాఖ పగ్గాలు దక్కాయి. ఆ మేరకు …

Read More »

హంగూ ఆర్బాటాల్లేవ్.. రైల్లో వచ్చిన మీనాక్షి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీపీసీసీ)కి కొత్త ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి నటరాజన్ కార్యరంగంలోకి దిగేశారు. అసలే అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ నూతన ఇంచార్జీగా నియమితురాలైన మీనాక్షి ఏ రేంజిలో ఎంట్రీ ఇస్తారోనని అంతా అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ నటరాజన్… ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రైల్లో వచ్చారు. హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన లో రైలు దిగిన ఆమెను చూసి కాంగ్రెస్ శ్రేణులే …

Read More »

ఆస్తుల వివాదంలో విజ‌య‌మ్మ యూట‌ర్న్‌.. జ‌గ‌న్ కు ఇబ్బందే.. !

వైఎస్ కుటుంబంలో కొన్నాళ్లుగా క‌ల‌క‌లం రేపుతున్న ఆస్తుల వివాదంలో వైఎస్ స‌తీమ‌ణి, జ‌గ‌న్ మాతృ మూర్తి.. విజ‌య‌మ్మ ఫుల్లుగా యూట‌ర్న్ తీసుకున్నారు. స‌ద‌రు ఆస్తుల‌తో జ‌గ‌న్‌కు కానీ.. ఆయ‌న స‌తీమ‌ణి భార‌తికి కానీ.. సంబంధం లేద‌ని.. ట్రైబ్యున‌ల్‌లో అఫిడ‌విట్ వేశారు. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఇది క‌నుక కోర్టు ఆమోదం పొందితే.. కీల‌క‌మైన స‌ర‌స్వ‌తి భూముల విష‌యం, వాటాల విస‌యంలో వైసీపీ అధినేత‌కు భారీ దెబ్బే త‌గ‌ల‌నుంద‌ని అంటున్నారు. …

Read More »

కేసీఆర్ ఇగోను హ‌ర్ట్ చేస్తూ రేవంత్‌ ఆఫర్ !

ఎస్ ఇది నిజం తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కాంగ్రెస్ నేత‌కు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం మాజీ ముఖ్య‌మంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇగోను హ‌ర్ట్ చేసేలా ఉంద‌న్న చ‌ర్చ‌లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు అయిన‌ప్ప‌టి నుంచే వేం న‌రేంద‌ర్‌రెడ్డి ఇంకా చెప్పాలంటే రేవంత్ తెలుగుదేశంలో ఉన్న‌ప్ప‌టి నుంచే రేవంత్‌కు ప్ర‌తి …

Read More »

బడ్జెట్ లో ఎపుడూ లేని కొత్త అంశాలివే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఉన్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌కు తోడు కొత్త‌గా మ‌రిన్ని కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టింది. ఆయా కార్య‌క్ర‌మాల‌కు నిధుల కేటాయింపు భారమే అయిన‌ప్ప‌టికీ.. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పుల‌కు శ్రీకారం చుడుతున్న‌ట్టు ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేంద్రం అమ‌లు చేస్తున్న అనేక ప‌థ‌కాల‌ను అందిపుచ్చుకోనున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. వీటి ద్వారా మ‌రింత స్వావ‌లంబ‌న దిశ‌గా రాష్ట్రాన్ని న‌డిపించ‌నున్న‌ట్టు ఆయ‌న తెలిపారు. పాఠ‌శాల‌ల‌కు ఉచిత విద్యుత్‌ …

Read More »

‘ఆరోగ్యశ్రీ’ని మరిపించే బాబు ‘ఆరోగ్య బీమా’

పేదలకు ఉచిత వైద్య సేవల రంగంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ జనాల్లోకి బాగా ఎక్కేసింది. ఉచిత వైద్యం అనే మాట వినిపించినంతనే… ఆరోగ్యశ్రీ పేరే గుర్తుకు వచ్చే పరిస్థితి. అలాంటి ఆరోగ్యశ్రీని మరిపించే మరో కొత్త ఆరోగ్య సేవల పథకానికి ఏపీలోని కూటమి సర్కారు శ్రీకారం చుడుతోంది. ప్రతి పేద కుటుంబానికి రూ.25 లక్షలతో ఆరోగ్య బీమా పథకాన్ని అందించే దిశగా టీడీపీ అధినేత, …

Read More »

పయ్యావుల పద్దు రూ.3.22 లక్షల కోట్లు… ఏఏ రంగాలకు ఎంతెంత..?

ఏపీలోని కూటమి సర్కారు శుక్రవారం ఉదయం తన తొలి వార్షిక బడ్జెట్ ను ప్రకటించింది. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 వార్షిక బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు. కూటమి సర్కారుకు ఇది తొలి వార్షిక బడ్జెట్ కాగా… ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ కు కూడా ఇది తొలి వార్షిక బడ్జెట్టే. మొత్తంగా రూ.3,22,359 …

Read More »

బ‌డ్జెట్‌తో మార‌నున్న ఏపీ ముఖ చిత్రం.. పెట్టుబడుల‌కు పెద్ద‌పీట‌!

ఏపీలో కూట‌మి స‌ర్కారు ఏర్పడిన త‌ర్వాత‌.. ప్ర‌వేశ పెట్టే తొలి పూర్తిస్థాయి బ‌డ్జెట్‌పై చాలానే అంచ‌నాలు ఉన్నాయి. ఈ బ‌డ్జెట్ ద్వారా ఏపీ ముఖ‌ చిత్రం మారేందుకు, మార్చేందుకు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్ని స్తున్నారు. విజ‌న్‌-2047తోపాటు.. విక‌సిత ఆంధ్ర‌ప్ర‌దేశ్, పీ-4 ల‌క్ష్యాల‌కు అనుగుణంగా.. తీర్చిదిద్దిన బ‌డ్జెట్ రాష్ట్రాన్ని మ‌రో 25 సంవ‌త్స‌రాల పాటు అభివృద్దిలోపురోగ‌మించేంలా ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. ఒక‌వైపు నిధుల కొర‌త వెంటాడుతున్నా… మ‌రోవైపు అభివృద్ది మంత్రంతో …

Read More »

సినిమా చూపించకుండానే… తప్పుకుంటే ఎలా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే… నిజంగానే సినిమా చూపించకుండానే తప్పుకున్నంటున్నట్టుగా అనిపిస్తోంది. జగన్ కు ప్రతిపక్షంలో కూర్చోవడం ఇదే కొత్త కాదు. గతంలో 2014 ఎన్నికల్లోనూ వైసీపీ ఓడిపోగా… టీడీపీ అధికారం చేపడితే… ఆ ఐదేళ్లూ ఆయన ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ప్రతిపక్ష నేత హోదాలో నాడు జగన్ దాదాపుగా మూడేళ్ల పాటు శాసనసభకు హాజరయ్యారు. అధికార పక్షం టీడీపీని తనదైన శైలిలో …

Read More »

ఈ బడ్జెట్ తో అంతా మిగుల్చుడే!

ఏపీలో ఆదాయ, వ్యయాలు పరిస్థితి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. మునుపటి మాదిరిగా ప్రతి చిన్న దానికీ కోట్ల మేర ప్రజా ధనాన్ని తగలేయడం దాదాపుగా తగ్గిపోయింది. అవసరం ఉన్న వాటికి తప్పించి… ఆదా చేయొచ్చు అన్న ప్రతి చిన్న అంశంపైనా ప్రభుత్వం పొదుపు మంత్రాన్నే పఠిస్తోంది. గతంలో మాదిరిగా ప్రతి చిన్నదానికీ ఇబ్బడిముబ్బడిగా నిధులు వెచ్చించే పనికి అస్సలు అనుమతులు ఇవ్వడం లేదు. అవసరం ఉన్న ఏ చిన్న పని …

Read More »

పొన్నవోలు పోరాటం పోసానికి కలిసిరాలేదు

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి రైల్వే కోడూరు న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. సినీ పరిశ్రమకు కులాలను ఆపాదిస్తూ నంది అవార్డుల ప్రతిష్ఠను మంటగలిపారంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీస్ స్టేషన్ లో పోసానిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం రాత్రి హైదరాబాద్ లోని పోసాని ఇంటికి వెళ్లిన పోలీసులు …

Read More »