Political News

జ‌గ‌న్‌ను లైట్ తీసుకున్న వైసీపీ నేత‌లు!

జ‌గ‌న్ మాటంటే శాస‌నంగా.. ల‌క్ష‌ణ రేఖ‌లు భావించే వైసీపీ నాయ‌కులు.. ఇటీవ‌లి ప‌రిణామాల క్ర‌మంలో ఆయ‌న మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎవ‌రి మాటా విన‌కుండా.. గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌కు న‌చ్చిన‌ట్టు వ్య‌వ‌హ‌రించిన జ‌గ‌న్‌..పార్టీ నాయ‌కుల‌ను ముంచేశార‌న్న వాద‌న వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు కూడా.. అసెంబ్లీకి వెళ్లే విష‌యం నుంచి స‌ర్కారుపై పోరాడే వ‌ర‌కు కూడా.. జ‌గ‌న్ ఏక‌ప‌క్షంగానే నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని నాయ‌కులు చెబుతున్నారు. మాజీ …

Read More »

తెలంగాణ రైజింగ్‌ను ఎవ‌రూ ఆప‌లేరు: రేవంత్‌

తెలంగాణ అభివృద్ధిని ఎవ‌రూ ఆప‌లేర‌ని, 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీగా రాష్ట్రాన్ని మారుస్తామ‌ని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ విష‌యంలో త‌న వ్యూహాలు త‌న‌కు ఉన్నాయ‌ని చెప్పారు. తాజాగా హెచ్ సీఎల్ కొత్త క్యాంప‌స్ ప్రారంభోత్స‌వంలో సీఎం రేవంత్ తెలిపారు. “గ‌తంలో రాష్ట్రాన్ని1ట్రిలియ‌న్ డాల‌ర్ల జీడీపీగా మారుస్తాన‌ని చెప్పిన‌ప్పుడు.. కొందరు ఎద్దేవా చేశారు. కాయ‌లున్న చెట్టుకే రాళ్లు ప‌డ‌తాయ‌ని అన్న‌ట్టుగా.. ప‌నిచేసే ప్ర‌భుత్వంపైనే విమ‌ర్శ‌లు వ‌స్తాయి. అయినా.. మేం ప‌నిచేసుకుంటూ …

Read More »

తెలంగాణ‌లో ర‌గ‌డ‌.. ఏపీలో ప్ర‌శాంతం.. విష‌యం ఏంటంటే!

ఏపీ, తెలంగాణ‌ల్లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ జ‌రుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ.. మూడు మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల‌కు పోలింగ్ సాగుతోంది. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ స్థానానికి ప్ర‌క్రియ న‌డుస్తోంది. అయితే.. తెలంగాణ‌లో వివాదాలు చుట్టుముట్టాయి. ప‌లు చోట్ల బీజేపీ వ‌ర్సెస్ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల మ‌ధ్య విభేదాలు, కొట్లాట‌లు, నిర‌స‌న‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. కానీ, ఏపీలో మాత్రం ఉద‌యం 12 …

Read More »

పోసాని ‘జైలు వీడియో’ వైరల్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వ హయాంలో హద్దులు దాటి మాట్లాడిన, ప్రవర్తించిన ఒక్కొక్కరి పని పడుతోంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా పలువురి మీద కేసులు నమోదయ్యాయి. అరెస్టులు జరిగాయి. తాజాగా నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అరెస్టయ్యారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న పోసాని ఇంటికి వచ్చి మరీ రాయచోటి పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అనారోగ్యంగా ఉన్నా ఆయన్ని అరెస్ట్ …

Read More »

గత పాపాలకు అనుభవించక తప్పదు: మంత్రి అనగాని

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టుపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఎవరి పాపాలకు వారు మూల్యం చెల్లించక తప్పదని కూడా అనగాని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పోసాని వ్యవహారంలోనూ ఇదే జరిగిందని ఆయన అన్నారు. …

Read More »

క్యూలో నిల‌బ‌డి ఓటేసిన చంద్ర‌బాబు, లోకేష్‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేష్‌.. గురువారం ఉద‌యం ఎమ్మెల్సీ ఎన్ని క‌ల్లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఇరువురి ఓటు హక్కు మంగ‌ళ‌గిరి ప‌రిధిలో ఉండ‌డంతో వారుఇక్క‌డే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. తాజాగా జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జోరుగా సాగుతున్నాయి. ఎక్కువ మంది ఓట‌ర్లు వ‌చ్చి త‌మ హ‌క్కును వినియోగించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు, లోకేష్‌లు ఓటు వేయాల్సిన బూతులోనూ ఎక్కువ మంది …

Read More »

పోసాని సతీమణికి ఫోన్ చేసిన జగన్

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిని ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్నను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు గురువారం ఉదయం పోసాని అరెస్ట్ పై స్పందించిన జగన్… అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకండా పోసాని సతీమణికి జగన్ ఫోన్ చేశారు. పార్టీ మీ కుటుంబానికి అండగా …

Read More »

పోసాని అరెస్టు.. తేదీ తప్పుగా పేర్కొన్నారు?

Posani

వైసీపీ మాజీ నేత, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారం పోలీసుల మెడకు చుట్టుకోవడం ఖాయమేనా? అన్నదిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ సెలబ్రిటీని అరెస్టు చేస్తున్న సమయంలో పోలీసులు అన్ని అంశాలను పక్కాగా ఉన్నాయో, లేవో చూసుకుని మరీ ముందుకు సాగాల్సి ఉంది. అయితే ఏమరపాటుగా జరిగిందో… లేదంటే కావాలనే అలా చేశారో తెలియదు గానీ.. పోసాని అరెస్టు సందర్భంగా పోలీసులు ఓ తప్పు …

Read More »

రిల‌యెన్స్‌తో `కూట‌మి` ఒప్పందం.. త్వ‌ర‌లోనే 2 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం పెట్టుబ‌డులు రాబ‌ట్టే క్ర‌మంలో కీల‌క ముంద‌డుగు వేసింది. త‌ద్వారా ఉపాధి, ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించిన ఏడాదికి 4 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను సాధించే దిశ‌గా ప్ర‌భుత్వం వ‌డివడిగా ప‌రుగులు పెడుతోంది. తాజాగా అంబానీ నేతృత్వంలోని రిల‌యెన్స్ తో చేసుకున్న ఒప్పందం సాకారం దిశ‌గా ముందుకు సాగుతోంది. రిల‌యెన్స్ ఇండ‌స్ట్రీస్ నేతృత్వంలో రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయ‌నున్నారు. …

Read More »

నేతన్న కళాకృతి!.. వస్త్రంపై నారా ఫ్యామిలీ!

కుల వృత్తులకు మన సమాజంలో ఎనలేని గుర్తింపు ఉంది. ఒక్కో వృత్తిలో ఒక్కో రకమైన కళ దాగి ఉంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు ఆ కళలు అలా వినుతికెక్కుతూ ఉంటాయి. ఇలాంటి ఎప్పటికప్పుడు సరికొత్త కళాకృతులతో ఆకట్టుకుంటున్న వృత్తి చేనేత వృత్తి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి చేనేత కళకు కాణాచి. ఎన్నెన్నో కొత్త కళాకృతులు ఇక్కడి నేతన్న చేతుల్లో రూపుదిద్దుకుంటున్నాయి. …

Read More »

మార్చి 15 నుంచి అమ‌రావ‌తి ప‌నులు.. ఈలోగా కీల‌క నిర్మాణం పూర్తి!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌నులకు సంబంధించి రాష్ట్ర హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క అప్‌డేట్ ఇచ్చారు. రాజ‌ధానికి సంబంధించిన ప‌నుల‌కు ఇప్పటికే టెండ‌ర్ల ప్ర‌క్రియ దాదాపు కొలిక్కి వ‌చ్చింద‌ని పేర్కొన్నారు. మ‌రో 10 రోజుల్లో టెండర్ల‌ను ఖ‌రారు చేసి, ప‌నులు అప్ప‌గించ‌నున్న‌ట్టు వెల్ల‌డించారు. దీంతో మార్చి 15వ తేదీ నుంచి ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతాయ‌న్నారు. కేంద్రం నుంచి సాయం.. స‌హా.. ఇత‌ర ఆర్థిక సంస్థ‌ల నుంచి తీసుకుంటున్న రుణాల‌తో …

Read More »

పార్టీలు వేరైతే… బంధుత్వం ఉందిగా?

నిజమే.. పై ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు నేతలను చూస్తుంటే… ఠక్కున ఇదే మాట గుర్తుకు వస్తోంది. ఈ ఫొటోలో చేతులు ఒడిలో పెట్టుకుని కూర్చున్న నేత వైసీపీలో కీలక నేతగానే కాకుండా… ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీగానూ కొనసాగుతున్న తోట త్రిమూర్తులు. తోట పక్కన కూర్చున్న నేత మొన్నటిదాకా వైసీపీలో కొనసాగి… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటుగా.. ఆయన తండ్రి దివంగత సీఎం వైఎస్ …

Read More »