Political News

నాందేడ్? ఔరంగాబాద్? కేసీఆర్ పోటీ ఎక్కడి నుంచి?

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలో పోటీ చేస్తారన్న అంచనాలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ మహారాష్ట్రపై బాగా ఫోకస్ పెట్టడం, ఇప్పటికే బహిరంగ సభలు నిర్వహించడం, వాటిలో కేసీఆర్ పాల్గొనడం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫోకస్ ఆ రాష్ట్రంపై ఉన్న స్పష్టమవుతోంది. అయితే.. తాజాగా కేసీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఇందుకోసం రెండు లోక్ సభ సీట్లు పరిశీలనలో ఉన్నాయని చెప్తున్నారు. నాందేడ్, …

Read More »

ఏపీలో వ్యాపార వ‌ర్గాల ఓటు ఎవరికి…!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టికే వ‌ర్గాల వారీగా ఓటు బ్యాంకు చీలుతున్న ప‌రిస్థితి క‌నిపి స్తోంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. బెంగ‌ళూరు, మైసూరు, హుబ్బ‌ళి వంటి ఐటీ, పారిశ్రామిక న‌గ‌రాల్లో ఓటు విభ‌జ‌న తెర‌మీదికి వ‌చ్చింది. పార్టీలు, రాజ‌కీయాలు ఎలా ఉన్నా.. వ్యాపార‌, ఐటీ వ‌ర్గాలు.. మొత్తంగా బీజేపీకి జై కొడుతున్నాయి. కేంద్రం నుంచి సానుకూలత ఉన్న అంబానీ వంటివారు.. త‌మ క‌నుస‌న్న‌ల్లో ఓటు …

Read More »

ప్ర‌భుత్వం స‌రిగా ఉంటే.. నేను రంగంలోకి దిగేవాడిని కాదు: ప‌వ‌న్‌

అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల విషయంలో ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తిరుగుబాటు చేస్తే తప్ప వైసీపీ ప్రభుత్వం పట్టించునే పరిస్థితి రాలేదని అన్నారు. జనసేన పార్టీ పర్యటన ఉందనగానే రాత్రికి రాత్రే పొలాల వద్ద ఉన్న ధాన్యం కోసం సంచులు ఇచ్చారని.. ముందే ఎందుకు ఇవ్వలేదని అధికారులను ఆయన ప్రశ్నించారు. ప్ర‌భుత్వం స‌రిగా ప‌నిచేస్తే …

Read More »

ఏపీలో ఒకే ఒక్క ఛాన్స్ కోసం త‌పిస్తున్న యంగ్ స్ట‌ర్స్‌…!

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం త‌పిస్తున్న యువ నేత‌లు.. వైసీపీ కంటే కూడా.. టీడీపీలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. వీరిలో వార‌సులే ఎక్కువ‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గుండుగుత్త‌గా చంద్ర‌బాబు వార‌సు ల‌కు టికెట్లు ప్ర‌క‌టించారు. అయితే.. అనుకున్న విధంగా వార‌సులు గ‌ట్టెక్క లేక పోయారు. ఒక్క ఆదిరెడ్డి భ‌వానీ త‌ప్ప‌.. మిగిలిన వార‌సులు అంతా ఓట‌మి బాట‌పట్టారు. ఇప్ప‌టికే వీరంతా 30+ల‌లోకి వెళ్లిపోయారు. క‌నీసం ఇప్పుడైనా గెలుపు …

Read More »

చిలకలూరిపేటలో ఛాన్సే లేదా?

రాబోయే ఎన్నికల్లో చిలకలూరిపేట ఎంఎల్ఏ, వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని గెలుపు కష్టంగానే ఉంటుందని ప్రచారం పెరిగిపోతోంది. మంత్రికి పార్టీలోనే కొన్ని సమస్యలున్నాయి. అలాగే బయట సమస్యలు కూడా మరికొన్ని తోడయ్యాయట. దాంతో పోయినసారి గెలిచినంత ఈజీకాదు రజనీ వచ్చే ఎన్నికల్లో గెలవటం అనే ప్రచారం ఎక్కువైపోతోంది. నిజానికి పోయిన ఎన్నికల్లో రజనీ గెలుపులో ఎక్కువభాగం జగన్మోహన్ రెడ్డి గాలి బాగా పనిచేసింది. ఎందుకంటే చిలకలూరిపేట నియోజకవర్గం అంటేనే మొదటి …

Read More »

నెల్లూరులో ఉప్పు – నిప్పు కలిశాయి

వైసీపీ ఉదయగిరి సస్పెండెడ్ ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్సయిపోయిందా ? అవుననే చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. బహుశా ఈనెల 27,28 తేదీల్లో జరగబోయే మహానాడులోనే మేకపాటి టీడీపీ కండువా కప్పుకోవచ్చని ప్రచారం పెరిగిపోతోంది. రాజమండ్రిలో మహానాడు జరగబోతున్న విషయం తెలిసిందే. మేకపాటి టీడీపీ ఎంట్రీ విషయంలో ఒక్కసారిగా స్పీడు పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటంటే దశాబ్దాలుగా మేకపాటికి బద్ధశత్రువుగా ఉన్న టీడీపీ నేత కంభం …

Read More »

కర్ణాటక రిజల్ట్స్ కోసం తెలుగు రాష్ట్రాలలో తెగ వెయిటింగ్

కర్ణాటకలో పోలింగ్ తరువాత మే 13న వెల్లడి కానున్న ఎన్నికల ఫలితాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు. అయితే… ఈ ఎదురుచూపులు ఒక్క కర్ణాటకకే పరిమితం కాలేదు. పొరుగునే ఉన్న తెలంగాణ, ఏపీలోనూ ఎదురుచూస్తున్నార. కర్ణాటకలో ఎదురుచూస్తున్నది ప్రజలు, పార్టీలు అయితే.. ఏపీలో మాత్రం రాజకీయ పార్టీలు, కొందరు నాయకులు ప్రత్యేకించి ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ గెలిచి తీరుతుందని చాలా సర్వేలు చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ …

Read More »

పేచీల అయ్యన్నతో ఉమ్మడి విశాఖలో తలనొప్పులు

తెలుగుదేశం పార్టీలో కొందరు నేతలు పాతుకుపోయారు.ఎన్టీయార్ హయాం నుంచి చక్రం తిప్పుతున్న వాళ్లు ఇప్పుడు వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేదు. చంద్రబాబును కూడా పెద్దగా లెక్కచేయకుండా సొంత రాజకీయాలు, సొంత ప్రకటనలతో వాళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన అయ్యన్న పాత్రుడు కూడా అందులో ఒకరిగా చెప్పుకోవాలి. పార్టీలో తోచిన విధంగా ప్రవర్తిస్తూ, ఎవరినీ లెక్కచేయకుండా ప్రకటనలు చేస్తూ కొన్ని సందర్భాల్లో పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుంటారు. ఉమ్మడి జిల్లాలో …

Read More »

కన్నాను చంద్రబాబు వాడుకోలేకపోతున్నారా?

కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన నేతలా టీడీపీకి ఏమాత్రం కష్టం లేకుండా ఎదురొచ్చి జాయిన్ అయ్యారు సీనియర్ కాపు లీడర్ కన్నా లక్ష్మీనారాయణ. కానీ, ఆయన్ను చంద్రబాబు ఎంతవరకు వాడుకోగలుగుతున్నారు? కన్నా స్టామినాను, ఇమేజ్‌ను, ఫాలోయింగ్‌ను, వ్యూహాలను చంద్రబాబు ఎందుకు వాడుకోలేకపోతున్నారు.. కన్నాను పార్టీలో ఎందుకు యాక్టివ్ చేయడం లేదు.. ఆయనకు ఎలాంటి పదవి ఇవ్వకుండా ఎందుకు ఖాళీగా కూర్చోబెడుతున్నారు? గుంటూరు నేతలనే కాదు.. గుంటూరు నుంచి ఉత్తరాంధ్ర వరకు ఉన్న …

Read More »

సీఎం జ‌గ‌న్ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే ముఖ్య‌మంత్రా?!

నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోట‌. గ‌త 2014, 2019 ఎన్నిక‌ల్లో కూడా.. ఇక్క‌డి ప్ర‌జ‌లు పార్టీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. 2019లో అయితే.. క్లీన్ స్వీప్ చేసేసింది. మ‌రి అలాంటి జిల్లాలో నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లేక‌పోగా.. ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకునే తీరిక కూడా నాయ‌కుల‌కు ఉండ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప టికీ.. నాయ‌కులు మాత్రం జ‌గ‌న్ భ‌జ‌న‌లోనే సేద‌దీరుతున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అది కూడా.. సొంత పార్టీ నాయ‌కుల …

Read More »

మళ్లీ ముందస్తు ముచ్చట – తెలంగాణతోనేనట

ముందస్తు ఎన్నికలు.. ఆ మాట చెబితేనే జనంలో ఓ ఊపు వస్తుంది. దసరానో, దీపావళో, క్రిస్మసో, రంజానో వచ్చేస్తున్నంత ఫీలింగ్ కలుగుతుంది. సరదాగా, పండుగలా ఓ నెల రోజులు గడిచిపోతుందన్న ఆనందం ఓటర్లలో రాజకీయ నాయకుల్లో కనిపిస్తుంది. అందుకే ముందస్తు ఎన్నికలొస్తున్నాయనే మాటకు విశ్వసనీయత ఉన్నా లేకున్నా జనం ఆనందంలో మునిగిపోతారు. వస్తే బాగుండును అనుకుంటారు. కాకపోతే వాళ్ల విన్న వార్తలు 90 శాతం టైమ్ లో నిజం కావు. …

Read More »

ప‌వ‌న్ మౌనం వెనుక అర్థ‌మేంటి? పొలిటిక‌ల్ హీట్‌!

Pawan kalyan

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టించారు. ఇక్క‌డ అకాల వ‌ర్షంతో దెబ్బ‌తిన్న పంట‌ల‌కు సంబంధించి రైతుల‌ను ఆయన క‌లుసుకున్నారు. వారితో ముచ్చ‌టించారు. వారి బాధ‌లు తెలుసుకున్నారు. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌లో జ‌రుగుతున్న సినిమా షూటింగులో బిజీగా ఉన్న ప‌వ‌న్‌.. ఆ షూటింగును సైతం ప‌క్క‌న పెట్టి.. ఏపీలో ప‌ర్య‌టించారు. అది కూడా అకాల వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న రైతుల‌ను ప‌రామ‌ర్శించారు. పవన్‌.. కడియం ఆవలో దెబ్బతిన్న పంట పొలాలను …

Read More »