Political News

తొలి రోజు ఓకే!.. మిగిలిన రోజుల పరిస్థితేంటి?

ఏపీ అసెంబ్లీలో గతంలో ఎన్నడూ లేనంత తక్కువ సీట్లను గెలుచుకున్న వైసీపీ పరిస్థితిపై భిన్న రకాల వాదనలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలతో స్ట్రాంగ్ గా కనిపించిన వైసీపీ… ఎన్నికల తర్వాత ఒక్కసారిగా 11 సీట్లకు పడిపోయింది. ఈ బలంతో వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి. అంటే… ఐదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ …

Read More »

రాష్ట్రాన్ని నాశ‌నం చేశారు: జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై గ‌వ‌ర్న‌ర్

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. సోమ‌వారం ఉద‌యం ప్రారంభం కాగానే.. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి.. గ‌వ‌ర్నర్ ఎస్‌. అబ్దుల్ న‌జీర్ ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌.. గ‌త ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించా రు. లెక్క‌లేకుండా చేసిన అప్పుల కార‌ణంగా.. రాష్ట్రం ఆర్థిక దుస్థితిలోకి వెళ్లింద‌న్నారు. కేంద్రం నుంచి ఇచ్చిన నిధుల‌ను కూడా దారి మ‌ళ్లించార‌ని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రానికి వ‌చ్చిన పన్నుల‌ను కూడా.. దేనికి ఖ‌ర్చు చేశార‌న్న‌ది లెక్క‌లేకుండా పోయింద‌ని వ్యాఖ్యానించారు. …

Read More »

వీడియో : అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిన జగన్

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం విశేషం. అసెంబ్లీకి మాజీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. అయితే, సభలో వైసీపీ సభ్యులు గందరగోళం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ సభ్యులు పదేపదే అడ్డుపడుతున్నారు. తమను ప్రతిపక్షంగా గుర్తించాలంటూ వైసీపీ సభ్యులు నినాదాలు …

Read More »

కన్నబాబు భేటీకి దూరంగా ‘త్రి’మూర్తులు!

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు… పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం తీరిగ్గా కన్నబాబు ఆ కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. ఆడంబరాలు, ఆర్భాటాలకు అల్లంత దూరాన ఉండే కన్నబాబు… రీజనల్ కో ఆర్డినేటర్ గా పదవీ బాధ్యతల స్వీకరణను కాస్తా ఉత్తరాంధ్ర జిల్లాల నేతలతో తన తొలి సమావేశంగా మార్చివేశారు. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖ, …

Read More »

జ‌గ‌న్‌ను చంద్ర‌బాబు క‌రుణిస్తారా?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ను సీఎం చంద్ర‌బాబు క‌రుణిస్తారా? గ‌తంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ద‌య చూపిస్తారా? ఇదీ.. ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ జ‌రుగుతున్న చ‌ర్చ‌. మ‌రికొన్ని గంట‌ల్లో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టేందుకు కూట‌మి ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ స‌మావేశాల్లో అనేక హైలెట్లు ఉన్న‌ప్ప‌టికీ.. అంద‌రి దృష్టీ.. వైసీపీ …

Read More »

వైసీపీ వినుకొండలో బయటకు వెళ్లేదెవరు…?

ఏపీలో మొన్నటిదాకా అధికార పార్టీగా కొనసాగి… ఇప్పుడు కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఓ వైపు ఓటమి నుంచి పార్టీ అధిష్ఠానం తేరుకోకముందే… కీలక నేతలు వరుసబెట్టి బయటకు వెళ్లిపోయారు. ఇక పార్టీని అంటిపెట్టుకుని సాగుతున్న నేతలను ద్వితీయ శ్రేణి నేతలు మెడబట్టి గెంటేసే యత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి నేతలంతా బయటకు క్యూ కడుతున్న వేళ… పార్టీని అంటిపెట్టుకుని ఉన్న …

Read More »

అసెంబ్లీలో పవన్ బలం వీళ్లే!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధం అయిపోయింది. జనసేన అసెంబ్లీలో తనదైన శైలి 100 శాతం బలంతో అడుగుపెట్టిన తర్వాత సిసలైన అసెంబ్లీ సమావేశాలు ఇవే. ఎందుకంటే.. 2024 ఎన్నికల తర్వాత పలుమార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినా… విపక్షం అయిన వైసీపీ లేకుండానే సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో సభకు హాజరైన సభ్యులంతా కూటమిలోని మూడు పార్టీలకు చెందినవారే కావడంతో పెద్దగా రచ్చ లేకుండానే ప్రశాంతంగా సభా సమావేశాలు …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు.. రేవంత్‌కు లిట్మ‌స్ టెస్ట్‌?

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రేవంత్‌రెడ్డి పాల‌న ప్రారంభించి ఏడాది దాటిపోయింది. ఈ నేప‌థ్యంలో ఒక‌ద‌ఫా పార్ల‌మెంటు ఎన్నిక‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత‌.. ఇప్పుడు కీల‌క‌మైన మూడు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు వ‌చ్చాయి. వీటికి మ‌రో మూడు రోజుల్లోనే పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల పోలింగ్‌కు స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రేవంత్ రెడ్డి స‌ర్కారుకు లిట్మ‌స్ టెస్ట్ ప్రారంభ‌మైం దని.. రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. …

Read More »

లోకేశ్ ఆటవిడుపు.. టీమిండియా జెర్సీతో న్యూలుక్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదివారం సరదా సరదాగా గడిపారు. ఓ వైపు పార్టీ వ్యవహారాలు, మరోవైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో క్షణం తీరిక లేకుండా సాగుతున్న లోకేశ్… చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయి కేంద్రంగా జరిగిన దాయాదీ దేశాలు భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ను చూస్తూ ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా లోకేశ్ టీమిండియా జెర్సీ …

Read More »

గ్రూప్-2 తేనెతుట్టెను కదిపిందెవరు?

ఈ రోజు నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష విషయంలో పెద్ద వివాదమే ముసురుకుంది. ఈ పరీక్షను రద్దు చేయాలంటే వేల మంది అభ్యర్థులు రోడ్డు మీదికి వచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాడబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మీద ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో గ్రూప్-2 ఆశావహులు మండిపడుతున్నారు. ఈ పరీక్షను రద్దు …

Read More »

అమ‌రావ‌తికి మ‌రో మ‌ణిహారం… ఓఆర్ ఆర్‌కు కేంద్రం ఓకే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌రో మ‌ణిహారం ల‌భించింది. నిర్మాణ ప‌నులు ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యం లో కీల‌క‌మైన బాహ్య‌వ‌ల‌య ర‌హ‌దారి(ఔట‌ర్ రింగ్ రోడ్డు)ని మ‌రింత విస్త‌రించేందుకు ప్ర‌తిపాదించిన ఫైలుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి శ‌నివారం అర్ధ‌రాత్రి దాటాక కేంద్రం గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీంతో రాజ‌ధాని నిర్మాణంలో కీల‌క‌మైన ఓ ఆర్ ఆర్ నిర్మాణ ప‌నులు శ‌ర వేగంగా జ‌ర‌గ‌నున్నాయి. ఏంటీ ర‌హ‌దారి.. రాజ‌ధాని ప్రాంతాన్ని.. …

Read More »

నిజంగానే.. జగన్ భయపడ్దారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆ పార్టీ నేతలతో పాటు సామాన్య జనం కూడా ధైర్యవంతుడిగా చెబుతూ ఉంటారు. పార్టీ శ్రేణులు అయితే ఏకంగా పులివెందుల పులి అని, సింగిల్ గా వచ్చే సింహమని కీర్తిస్తూ ఉంటారు. తండ్రి చనిపోయిన తరుణంలో కేసులు మీద పడ్డా… వెన్నుచూపని ధీరుడిలా.. అధికార కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టి… కేసులకు కూడా భయపడకుండా సాగిన నేతగా …

Read More »