ఏపీలో 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే.. పాలన ప్రారంభించి నాలుగేళ్లు జరిగిపోయినా.. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్దీ లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. అదేసమయంలో లెక్కకు మించిన అప్పులు చేస్తున్నారని.. మద్య నిషేధం చేస్తామని నమ్మించి.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని.. విపక్షాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇక, రాజధాని …
Read More »రూ.2 లక్షల కోట్లు డిపాజిట్ అవుతాయా..
ప్రభుత్వం ప్రకటించిన ఒక నిర్ణయం ఇప్పుడు దేశ ప్రజల్లో గుబులు రేపుతోంది. తమ దగ్గరున్న రూ.2 వేల రూపాయల నోట్లను వదిలించుకునేందుకు జనం నానా తంటాలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవ్వాల్టి నుంచి ( మంగళరవారం) జనం బ్యాంకుల వద్ద క్యూ కడుతున్నారు. రోజుకు 20 వేలకు మించి మార్చుకునే అవకాశం లేదని చెప్పడంతో చాలా మంది రోజూ బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి రాబోతోంది. పైగా యాభై వేల డిపాజిట్ …
Read More »‘దేవుడి యజ్ఞాన్ని రాక్షసులు అడ్డుకుంటున్నారు’
ఏపీ ప్రతిపక్ష నాయకులపై వైసీపీ అదినేత, సీఎం జగన్ విరుచుకుపడ్డారు. దేవుడు చేస్తున్న యజ్ఞాన్ని (సంక్షేమ పథకాలు) రాక్షసులు(ప్రతిపక్షాలు) అడ్డుకుంటున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్ల పంపిణీని అడ్డుకునే యత్నం చేశారని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. పేదలకు పంచబోయే భూమిని సమాధులతో పోలుస్తారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. అలాంటి మానవత్వం లేని, వికృత ఆలోచనలను ఉన్న వ్యక్తులకు మద్దతు ఇస్తారా? అంటూ సోమవారం మచిలీపట్నం బహిరంగ సభ …
Read More »కమ్మ.. రెడ్డి..కాపులు ఒక్కరే.. షాకిచ్చే నిజాన్ని చెప్పిన పెద్దాయన
తెలుగు రాజకీయాల గురించి ఒక్క మాట మాట్లాడాల్సి వచ్చినా ఆ వెంటనే వచ్చే పదాల్లో ముఖ్యమైనవి కాపు.. కమ్మ.. రెడ్డి. ఈ మూడు పేర్లు పలకకుండా రాజకీయాల గురించి మాట్లాడలేని పరిస్థితి. తెలుగు ప్రజల జీవితాల్లో అంతలా పెవేసుకున్న ఈ మూడు కులాల నేపథ్యం ఏమిటి? ఇంతకీ ఈ మూడు కులాలకు ఉన్న తేడా ఏమిటి? అసలీ మూడు కులాల ఉనికి ఎప్పటి నుంచి ఉండేదన్న దానికి సంబంధించి సంచలన …
Read More »ఆమెకు టికెట్ కష్టమేనా ?
రాబోయే ఎన్నికల్లో భూమా అఖిలప్రియకు తెలుగుదేశం పార్టీలో టికెట్ డౌటనే ప్రచారం పెరిగిపోతోంది. వరుస వివాదాల్లో మునిగిపోయిన అఖిలను పార్టీలో నుండి ఎలా సాగనంపాలనే విషయాన్ని చంద్రబాబునాయుడు, లోకేష్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దూకుడుగా వెళుతు అందరితోను గొడవలు పెట్టుకుంటున్న అఖిలను పద్ధతి మార్చుకోమని చంద్రబాబు చాలాసార్లే హెచ్చరించారు. అయినా తన పద్దతిని మాజీమంత్రి ఏమాత్రం మార్చుకోలేదు. పద్దతి మార్చుకోకపోగా మరింత వివాదాస్పదమవుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే సొంతపార్టీ నేతపైనే అఖిల …
Read More »మోడీని ఆటోగ్రాఫ్ అడిగిన బైడెన్..
ఇమేజ్ పెంచుకోవటంలో మోడీకున్న తెలివి సమకాలీన ప్రపంచంలో మరే నేతకు లేదనే చెప్పాలి. ఒకప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రతి మూడు నెలలకు ఒకసారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి తమ దేశానికి వచ్చే వెసులుబాటు లేదనే మాటను ప్రస్తావిస్తూ ఉండేది. అలాంటి అమెరికా ఇప్పుడు ఆయనకు ఎర్ర తివాచీ పరవటమే కాదు.. మోడీని తమకు కల్పించాలంటూ అమెరికా అధ్యక్షుడి మీద విపరీతమైన ఒత్తిళ్లు వస్తున్నాయట. విన్నంతనే కాకమ్మ కథ వినేందుకు …
Read More »టీడీపీలో ఎన్టీఆర్ జోష్.. ఓట్లు రాల్చే మంత్రం ఇదేనా…?
తెలుగు దేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చి తీరాలి. ఇది చంద్రబాబు నాయుడు చేసిన శపథమే కాదు.. పార్టీ మనుగడకు కూడా అత్యంత కీలకంగా మారింది. గత ఎన్నికలలో ఓటమి తర్వాత.. పార్టీ ఎదుర్కొన్నఅనేక ఆటుపోట్లు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. నిజానికి పైకి చంద్ర బాబు కానీ.. ఆయన పార్టీ నాయకులు కానీ.. గంబీరంగా ఉన్నప్పటికీ.. అంతర్గత చర్చల్లో మాత్రం దీనిని అంగీకరిస్తున్నారు. ఈ లోటుపాట్లు …
Read More »హ్యాండిచ్చిన కేసీఆర్ !
కేసీఆర్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరూ ఊహించలేరు. ఇపుడిదంతా ఎందుకంటే గుంటూరులో బీఆర్ఎస్ రాష్ట్ర ఆఫీస్ ఓపెనైంది. ఈ కార్యక్రమానికి కేసీయార్ హాజరుకాలేదు. కేసీయార్ కాదుకదా చివరకు పార్టీలోని తెలంగాణా నేతలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా హాజరుకాలేదు. రెండు రోజులు ముందు వరకు కూడా ఆఫీసు ఓపెనింగ్ కు కేసీయార్ వస్తారని విపరీతమైన ప్రచారం జరిగింది. అయితే చివరికి ఏమైందో ఏమో కేసీయార్ మాత్రం …
Read More »జీ7 వేదికపై మోడీ సంచలన వ్యాఖ్యలు
సంచలన వ్యాఖ్యలు చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన ఆయన.. ఐక్యరాజ్య సమితి ఉనికిని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రష్యా చేస్తున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్ బాధిత దేశంగా మారటం.. ఆ దేశాధ్యక్షుడు జెలెన్ స్కీతో ప్రధాని మోడీ మాట్లాడిన వేళలో.. తాజా సంక్షోభంపై తాను వ్యక్తిగతంగా కూడా చొరవ చూపుతానని చెప్పి.. అందరిని ఆశ్చర్యానికి గురి …
Read More »కాంగ్రెస్ టార్గెట్ ఫిక్సయ్యిందా ?
కర్నాటకలో సాధించిన ఘన విజయంతో కాంగ్రెస్ మంచి జోష్ మీదుంది. ఆ ఊపులోనే తొందరలోనే ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కూడా విజయాలు సాధించాలని గట్టిపట్టు మీదుంది. ఈ ఏడాది చివరలోగా రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, తెలంగాణాకు ఎన్నికలు జరగాల్సుంది. వీటిల్లో రాజస్ధాన్, ఛత్తీస్ ఘర్లో ఇప్పటికే అధికారంలో ఉంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవటమే ముఖ్యం. అలాగే మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి అంతర్గత కలహాల …
Read More »రేపు రాలేను.. సీబీఐకి.. ఎంపీ అవినాష్ లేఖ.. విచారణపై ఉత్కంఠ!
సీఎం జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానందరెడ్డి దారుణ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం తమ్ముడు, ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ.. నాలుగు అడుగులు ముందుకు.. పది అడుగులు వెనక్కి సాగుతోంది. విచారణ పేరుతో అధికారులు ఎంపీని పిలవడం.. ఆయన ఏదో ఒకకారణంగా తప్పించుకోవడం.. జరుగుతూనే ఉంది. తాజాగా అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు …
Read More »నెల్లూరులో కత్తులు నూరుతున్న బాబాయ్-అబ్బాయ్
నెల్లూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. వైసీపీలోని సొంత నాయకులు అందునా వరుసకు బాబాయి, అబ్బాయి అయ్యేవారే.. రోడ్డున పడ్డారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ఆయన బాబాయి, వైసీపీనాయకుడు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటుండగా.. రూప్కుమార్ అనుచరుడు హాజీపై కొందరు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఎమ్మెల్యే అనిల్కుమారే …
Read More »