రాయలసీమలో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. భూమా, గంగుల కుటుంబాల మధ్య ఏళ్ల తరబడి సాగిన ఫ్యాక్షన్ రాజకీయాలు ఆళ్లగడ్డకు ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే గంగుల కుటుంబంలోని ఓ వర్గం పూర్తిగా రాజకీయాలకు దూరం కావడం, భూమా నాగిరెడ్డి దంపతుల మరణం తర్వాత అక్కడ ఫ్యాక్షన్ కు తెర పడిపోయింది. అయితే ఇప్పుడు అధికార టీడీపీలోనే ఇద్దరు కీలక నేతల మధ్య నిత్యం వివాదాలు రేగుతున్నాయి. …
Read More »జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డికి అన్నీ కలిసి వస్తున్నాయనే చెప్పాలి. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అయితే బాగుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జగ్గారెడ్డిని జైలు పాలు చేసిన ఓ కీలక కేసులో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం నమోదు అయిన …
Read More »‘సీతక్క కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా?’
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం నాటి సమావేశాల్లో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి సీతక్కలు అసలు చర్చను పక్కనపెట్టేసి ఏకంగా వ్యక్తిగత అంశాలను ప్రస్తావించుకుని వాదులాడుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క సంధించిన విమర్శలను ప్రస్తావించిన సబిత… సీతక్క ఏమైనా కాంగ్రెస్ లో పుట్టి పెరిగిందా అంటూ ఘాటు విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వద్ద మంచి మార్కులు వేయించుకునేందుకే సీతక్క తనపై అనవసర ఆరోపణలు గుప్పిస్తున్నారని కూడా ఆమె …
Read More »అమరావతి పరీక్ష పాస్ అవ్వాలి జగన్
గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తుడిచి పెట్టుకుని పోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీజన్ ఉంది. అంతర్గత కుమ్ములాటలతో ఉత్తరాంధ్రలో నష్టం జరగ్గా.. కుల సమీకరణల విషయంలో ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ నష్టపోయింది. ఇక, రెడ్డి సామాజిక వర్గాన్ని చులకన చేస్తున్నారన్న వాదనతో పాటు.. ఎంపీలు, ఎమ్మెల్యేల వైఖరితో సీమలో వైసీపీకి గండి పడింది. ఇలా.. ప్రాంతానికి ఒక రకంగా పార్టీ …
Read More »దేశంలో ఫస్ట్.. గుడ్డుతోపాటు చేపలు కూడా!
చిన్నారులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో ఇక నుంచి చేపల కూర కూడా వచ్చించనున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి శ్రీధర్ చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న గుడ్డుతోపాటు.. వారానికి ఒకసారి లేదా వీలునుబట్టి రెండు సార్లు చేపల కూర కూడా వడ్డించేందుకు.. ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న కోడిగుడ్డు ఫలితంగా విద్యార్థుల్లో భౌతిక సామర్థ్యాలు మెరుగుపడుతున్నాయన్నారు. ముఖ్యంగా పౌష్ఠికాహార లోపం తగ్గుతోందని తెలిపారు. ప్రస్తుతం కోడిగుడ్ల ఉత్పత్తిలో రాష్ట్రం …
Read More »కుప్పంలో భువనేశ్వరి సైలెంట్ `టూర్స్`
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం.. తిరుపతిలోని కుప్పంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి సైలెంట్గా చుట్టేస్తున్నారు. ప్రతి రెండు మాసాలకు ఒకసారి ఆమె అక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత జనవరిలోనే కుప్పంలో పర్యటించిన ఆమె.. తాజాగా గత మూడు రోజులుగా ఇదే నియోకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే.. ఇలా పర్యటించడం తప్పుకాకపోయినా.. గతానికి భిన్నంగా ఆమె ఇంత ప్రాధాన్యం ఇవ్వడమే చర్చనీయాంశం అయింది. అందరినీ కలుపుకొని.. కుప్పం నియోజకవర్గానికి …
Read More »ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు
తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి, మరోవైపు ఆర్థిక లోటుతో ప్రయాణం మొదలుపెట్టిన ఏపీని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విభజిత ఏపీకి తొలి సీఎంగా ఓ విస్పష్ట దారిని అయితే చూపారు. ఆర్థిక లోటును క్రమంగా తగ్గించేస్తూ… కొత్తగా అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. విజయవాడ, గుంటూరుల మధ్యలో బాబు ఎంపిక చేసిన రాజధాని నిర్మాణానికి రైతులు …
Read More »మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?
లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ రచ్చల్లో తమ నేతల తలరాతలు ఎలా ఉంటాయన్న దిశగా జనం రకరకాల సమరణాలను ప్రస్తావించుకుంటున్నారు. ఈ తరహా చర్చలు ఆంధ్రప్రదేశ్ లో ఓ రేంజిలో సాగుతున్నాయి. ఆయా పార్టీల కీలక నేతల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న దానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. అందులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ కేబినెబ్ లో కీలక శాఖల మంత్రి నారా లోకేశ్ …
Read More »మోడీతో దగ్గుబాటి… అవన్నీ పుకార్లేనా?
ప్రధాన మంత్రినరేంద్ర మోడీతో సీనియర్ నాయకురాలు, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు భేటీ అయ్యారు. అయితే.. సహజంగానే ఈ భేటీ జరిగి ఉండొచ్చు.. అనే ప్రశ్న వస్తుంది. కానీ, దీని వెనుక కొన్ని వివాదాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశం కూడా ఉందని అంటున్నారు పరిశీలకులు. బుధవారం సాయంత్రం ప్రధాని మోడీతో భేటీ అయిన దగ్గుబాటి దంపతులు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావాలపై …
Read More »నిప్పులు కురిపించిన ‘ఇందిరమ్మ ఇప్పసారా`
తెలంగాణ అసెంబ్లీలో బుధవారం దాదాపు ఒకే అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది. దీంతో సభలో తీవ్ర గందరగోళంతోపాటు.. బీజేపీ-కాంగ్రెస్ సభ్యుల మధ్య తీవ్రస్థాయిలో మాటల మంటలు రేగాయి. ఇదంతా.. `ఇప్పసారా` వ్యవహారమే కావడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్పై తాజాగా సభలో చర్చ జరిగింది. ఈ సమయంలో బీజేపీ సభ్యుడు పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. చేసిన వ్యాఖ్యలు …
Read More »‘వైసీపీ నేతలతో పోలిస్తే కుక్కలు బాధపడ్డాయి’
ఏపీసీసీ చీఫ్ షర్మిల, వైసీపీ నేతల మధ్య మాట యుద్ధం జరుగుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రోజురోజుకు వివాదం పెరుగుతోంది. ముఖ్యంగా జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం మంటలు రాజేస్తున్నాయి. అటు షర్మిల కామెంట్లకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. దీంతో కుటుంబం వివాదం రచ్చకెక్కుతోంది. తాజాగా ఇదే అంశంపై షర్మిల స్పందించారు. ఆమె కడపలో మాట్లాడుతూ వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. అయితే తన జోలికి …
Read More »టీడీపీ లీడర్లను జనసేన నేతలు మోయలేరట
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూటమి పార్టీలలోని సఖ్యతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల నుంచి బొలిశెట్టి ఈ తరహా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే, తాజాగా ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మిత్రపక్షాల కేడర్ కలుస్తున్నారని, లీడర్లు కలవడం లేదని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ కేడర్ ను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని, కానీ, టీడీపీ లీడర్లను మోయడం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates