Political News

చిన్న జిల్లా వెనుక బాబు పెద్ద వ్యూహం

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఉన్న 26 జిల్లాల‌ను మ‌రో రెండు జిల్లాలు క‌లుపుతూ.. 28 జిల్లాలుగా ఏర్పాటు చేయ‌నుంది. ఈ నిర్ణ‌యం నూత‌న సంవ‌త్స‌రం 2026, జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచే అమ‌లులోకి రానుంది. వీటిలో మ‌ద‌న‌ప‌ల్లె, పోల‌వ‌రం రెండు కొత్త జిల్లాల‌ను జోడిస్తున్నారు. మ‌ద‌న‌పల్లె జిల్లాను ఏర్పాటు చేయ‌డం వ‌ర‌కు బాగానే ఉంది. ఎందుకంటే.. దీనిలో మొత్తం 22 మండ‌లాలు రానున్నాయి. పీలేరు, పుంగ‌నూరు, తంబ‌ళ్ల‌ప‌ల్లె, …

Read More »

2025 డైరీ: మార‌ని జ‌గ‌న్‌..!

ఒక ఎదురు దెబ్బ మ‌నిషిని మారుస్తుంది. ఒక ఓట‌మి పార్టీల‌కు క‌నివిప్పు క‌లిగిస్తుంది. మ‌రి అలాంటి ఇలాంటి ఓట‌మి కాకుండా.. ఊహించ‌ని ఘోర ప‌రాజ‌యం ఎదురైతే.. ఆ పార్టీ ఇంకెంత మారాలి? ఎన్ని దిద్దుబాటు చ‌ర్య‌లు తీసుకోవాలి? స‌హ‌జంగానే స‌మూలంగా అధినేత నుంచి నాయ‌కుల వ‌ర‌కు అంద‌రూ మార‌తారు. మారాల‌ని చూస్తారు కూడా. కానీ.. ఏపీ ప్ర‌తిప‌క్ష‌(ప్ర‌ధాన కాదు) పార్టీ వైసీపీలోను.. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌లోనూ ఎలాంటి మార్పూ …

Read More »

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్… కేటీఆర్ ఎందుకు లేరు?

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన నేప‌థ్యంలో ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం అసెంబ్లీ బీఆర్ ఎస్ ఫ్లోర్ లీడ‌ర్‌గా కేసీఆర్ ఉన్నారు. అంటే.. స‌భ‌లో ప్ర‌తిప‌క్షం త‌ర‌ఫున చ‌ర్చించే అంశాల‌కు ఆయ‌న అనుమ‌తి ఉంటుంది. ఆయ‌న చెప్పిన‌ట్టుగానే స‌భ్యులు వ్య‌వ‌హ‌రించాలి. అయితే.. డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ల‌ను నియ‌మించాల‌ని కొన్నాళ్లుగా స‌భ్యుల నుంచి డిమాండ్లు వ‌స్తున్నాయి. కానీ.. కేసీఆర్ మౌనంగా ఉంటున్నారు. …

Read More »

అమ‌రావ‌తి.. @ 2025 ..!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి 2025 ఓ మ‌హ‌త్త‌ర సంవ‌త్స‌ర‌మేన‌ని చెప్పాలి. 2014-19 మ‌ధ్య ఏపీ రాజ‌ధానిగా ఏర్పడిన అమ‌రావ‌తి.. త‌ర్వాత వైసీపీ హ‌యాంలో వెనుక‌బ‌డింది. అస‌లు దీనిని లేకుండా చేయాల‌ని.. మూడు రాజ‌ధానుల‌ను తీసుకురావాల‌ని వైసీపీ ప్ర‌య‌త్నించింది. కానీ, రాజ‌ధాని రైతులు మూడు రాజ‌ధానుల‌కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించారు. ఇక‌, ఈ ఏడాది రాజ‌ధాని ప‌నుల‌ను ప్రారంభించారు. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చొర‌వ తీసుకోవ‌డంతో ఈ ప‌నులు తిరిగి గాడిలో …

Read More »

హైదరాబాద్ టు విజయవాడ.. సంక్రాంతికి ట్రాఫిక్ ఉండదా?

సంక్రాంతి పండుగ…తెలుగు ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ. అందుకే, ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు ప్రజలు తమ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో పండుగ చేసుకునేందుకు సొంతూళ్లకు పయనమవుతుంటారు. ముఖ్యంగా, హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు లక్షలాది మంది వెళుతుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి సమయంలో హైదరాబాద్ ఖాళీ అయిందా అన్న రీతిలో ట్రాఫిక్ అంతా విజయవాడవైపు మళ్లుతుంది. దీంతో, ఎల్బీ నగర్, హయత్ నగర్, రామోజీ …

Read More »

శ్రీవారి సన్నిధిలో రాజకీయలు ఎందుకు రోజా గారు

తిరుమల కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. కుల, మత, రాజకీయ భేదాలు లేకుండా కోట్లాది మంది భక్తులు ఇక్కడ స్వామివారి దర్శనానికి వస్తుంటారు. సామాన్య భక్తులతో పాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మొక్కులు చెల్లించుకుంటారు. రోజుకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడటం టీటీడీ ప్రధాన బాధ్యతగా భావిస్తోంది. …

Read More »

‘రాయ‌చోటి’ ర‌గ‌డ‌.. అస‌లు రీజ‌నేంటి?

ప్ర‌స్తుతం ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా.. ‘రాయ‌చోటి’ గురించే పెద్దె ఎత్తున చ‌ర్చ సాగుతోంది. దీనిని అన్న‌మ‌య్య జిల్లా కేంద్రంగా తీసేయ‌డం.. త‌ర్వాత‌.. మంత్రి మండ‌ప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి క‌న్నీరు పెట్టుకోవ‌డం.. సీఎం చంద్ర‌బాబు.. ఆయ‌న‌ను ఓదార్చ‌డం వంటి అంశాలు ప్ర‌ముఖంగా మీడియాలో వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఏ ఇద్ద‌రుక‌లిసినా.. అస‌లు రాయ‌చోటిలో ఏం జ‌రిగింది? అనే అంశంపైనే చ‌ర్చిస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు రాయ‌చోటి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం.. …

Read More »

“రాహుల్ స‌ర్‌.. మీ మెన‌ల్లుడి పెళ్లి కూడా అవుతోంది.. మీదెప్పుడు?”

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌.. లోక్‌స‌భ‌లో విపక్ష నాయ‌కుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి ఇటు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు.. అటు నెటిజ‌న్లు కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. “రాహుల్ స‌ర్‌.. మీ మెన‌ల్లుడి పెళ్లి కూడా అవుతోంది.. మీదెప్పుడు?” అంటూ.. నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు . దీనికి కార‌ణం.. రాహుల్ సోద‌రి ప్రియాంక‌-రాబ‌ర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వివాహానికి తాజాగా నిశ్చితార్థం జ‌ర‌గ‌డ‌మే!. ఈ వ్య‌వ‌హారాన్ని ప్రియాంక గాంధీ త‌న ఇన్‌స్టాలో పంచుకున్నారు. రేహాన్‌, …

Read More »

ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా కార్టూనిస్ట్ శ్రీధర్

ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితులే. వ్యంగ్యమైన కార్టూన్లతో రాజకీయ నాయకులపై శ్రీధర్ వేసే సెటైర్లు ఎంతో పాపులర్. నాలుగు దశాబ్దాలపాటు ప్రింట్ మీడియా కార్టూనిస్ట్ లలో మకుటం లేని మహరాజులాగా ఓ వెలుగు వెలిగారు శ్రీధర్. అన్న ఎన్టీఆర్ మొదలు జగన్ వరకు…అంజయ్య నుంచి చంద్రబాబు వరకు…ఇందిరమ్మ నుంచి మోదీ వరకు…ఎంతోమంది రాజకీయ నాయకులపై తన మార్క్ కార్టూన్లు వేసిన ఘనత శ్రీధర్ కే …

Read More »

కోనసీమ రైతులకు ఇచ్చిన మాట.. నిలబెట్టుకున్న పవన్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. గత నెల చివర్లో కోనసీమ రైతులను పరామర్శించిన పవన్ కళ్యాణ్, అక్కడి కొబ్బరి చెట్లు మరియు సాగు వివరాలను తెలుసుకున్నారు. ముఖ్యంగా కొబ్బరి సాగు అధికంగా ఉండే శంకరగుప్తం మండలం సహా పలు మండలాల రైతులతో భేటీ అయిన ఆయన వారి కష్టాలను విన్నారు. ఈ సందర్భంగా సముద్రపు నీటి ప్రభావంతో తాము నష్టపోతున్న …

Read More »

వల్లభనేని వంశీ… ఎక్కడ?

ఇటీవలే ఆరు నెలలకుపైగా జైలు జీవితం గడిపి బయటికొచ్చిన వైసీపీ నేత వల్లభనేని వంశీ మళ్లీ అరెస్టు కానున్నాడా? మాజీ ఎమ్మెల్యే మళ్లీ జైలులోకి వెళ్లక తప్పదా? ప్రస్తుత పరిణామాలు చూస్తే అలాగే కనిపిస్తోంది. వంశీ .. ఓలుపల్లి రంగా వంటి తన అనుచరుల్ని తీసుకుని ఆజ్ఞాతంలోకి వెళ్లారని వార్తలు వస్తున్నాయి. కోర్టు వాయిదాలకు హాజరు కావాల్సి ఉన్నా వారు హాజరు కాలేదు. దీంతో పోలీసులు వారి కోసం వెతుకుతున్నట్టు …

Read More »

జగన్ ఫోటో తియ్యడానికి 50 కోట్లు

ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గ‌త వైసీపీ హ‌యాంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పేరుతో భూములు రీస‌ర్వే చేసి.. రైతుల‌కు ప‌ట్టాదారు పాసుపుస్త‌కాలు ఇచ్చారు. అయితే.. ఈ పుస్త‌కాల‌పై అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఫొటోల‌ను ముద్రించారు. ఇది పెద్ద వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌భుత్వం ఏదైనా వెన‌క్కి త‌గ్గాలి. కానీ.. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ స‌హా మంత్రులు.. ప‌ట్టాదారు పాసు …

Read More »