Political News

పవన్ కల్యాణ్ ధర్మ పరిరక్షణ యాత్ర షురూ!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హైందవ ధర్మ పరిరక్షణ యాత్ర బుధవారం మొదలై పోయింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్.. ఇప్పటికే ఈ యాత్రను ఓ మారు వాయిదా వేసుకున్నారు. అయితే అనారోగ్యం కారణంగా మరోమారు యాత్రను వాయిదా వేసుకునేందుకు ఆయన ససేమిరా అన్నారు. ఈ క్రమంలో బుధవారం ఇదివరకే నిర్దేశించుకున్నట్టుగా ధర్మ పరిరక్షణ యాత్రకు పవన్ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ …

Read More »

ఆప‌రేష‌న్ ‘పులివెందుల’ స‌క్సెస్‌?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు పొలిటిక‌ల్ హార్ట్ వంటి పులివెందులపై టీడీపీ నాయ‌కులు క‌న్నేశారు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీకి షాకిచ్చే ప‌రిణామాల‌ను తెర‌మీదికి తెచ్చారు. రాష్ట్రంలో 12 మునిసిపాలిటీల‌ను కైవ‌సం చేసుకున్న టీడీపీ కూట‌మి.. ఇప్పుడు కీల‌క‌మైన పులివెందుల‌పైనా దృష్టి పెట్ట‌డం గ‌మ‌నార్హం. పులివెందుల అంటేనే వైసీపీకి, వైఎస్ కుటుంబానికి కూడా అత్యంత కీల‌క‌మ‌న్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎక్క‌డ ఓడిపోయినా.. పార్టీ ఇక్క‌డ విజ‌యం …

Read More »

బాబును చూసి బిత్తరపోయిన మంత్రులు, అధికారులు

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అమరావతిలోని సచివాలయం వేదికగా జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల్లోని సమస్యలు, వాటి పరిష్కారాలపైనా చంద్రబాబు ద్రుష్టి సారించారు. గతంలోకంటే కాస్తంత భిన్నంగా సాగిన ఈ సమావేశంలో… ఆయా శాఖలకు చంద్రబాబు నిర్దేశిత లక్ష్యాలను కూడా సూచించారు. దాదాపుగా అన్ని శాఖల …

Read More »

ఉప ఎన్నికలు రావడం ఖాయం.. కేసీఆర్ ధీమా

తెలంగాణాలో ఉప ఎన్నికలకు దాదాపుగా రంగం సిద్ధం అయినట్టుగానే కనిపిస్తోంది. ఎక్కడైనా.. ఉప ఎన్నికలంటే… అధికార పార్టీలు రంకెలు వేయడం రివాజు. అయితే అందుకు విరుద్దంగా తెలంగాణాలో విపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఉప ఉన్నికలకు ఉవ్విళ్లూరుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ఉప ఎన్నికలను అందుకు వినియోగించుకోవాలని చూస్తోంది. అంతేకాకుండా ఎన్నికలు ముగియగానే తనకు షాక్ ఇచ్చిన 10 మంది …

Read More »

“నా ఆశయాలు పవన్ నెరవేర్చుతాడు” : రాజకీయాలపై చిరు!

గత కొంత కాలంగా చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చే సూచనలు ఉన్నాయంటూ పలు మీడియా కథనాలు బాగానే చక్కర్లు కొట్టాయి. రాజ్యసభ సీట్ ఇస్తారని ఒకరు, జనసేన కోసం బీజేపీతో చేతులు కలుపుతారని మరొకరు ఏవేవో అల్లేశారు. ఇప్పటిదాకా దాని గురించి ఎక్కడా స్పందించని మెగాస్టార్ ఇవాళ జరిగిన బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. పాలిటిక్స్ కి ఇకపై దూరంగా ఉంటానని, కేవలం …

Read More »

చంద్ర‌బాబుకు ష‌ర్మిల విన్న‌పం.. విష‌యం ఏంటంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర విన్న‌పం చేశారు. త‌ర‌చుగా కేం ద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. చంద్రబాబుకు విన‌తులు స‌మ‌ర్పించే ష‌ర్మిల‌.. ఈ సారి కూడా.. ఇలాంటి ప్ర‌తిపాద‌నే తెర‌మీదికి తెచ్చారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ ప్రాంతంలో నిర్మాణం పూర్త‌వుతున్న జాతీయ ర‌హ దారి విష‌యాన్ని ఆమె ప్ర‌స్తావించారు. ఈ ర‌హ‌దారిని వాయు వేగంతో పూర్తి చేస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ష‌ర్మిల కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. …

Read More »

నెక్స్ట్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల వంతు!

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడనే లేదు అంటూ వైసీపీ నేతలు చెబుతున్నా… సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇటీవలే నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు కూడా మాములు వ్యక్తులు కాదు. తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తున్న సంస్థల యజమానులు. ప్రస్తుతం వీరి లింకులపై …

Read More »

లోక్ సభలో లిక్కర్ గోల.. ఏపీ ఎంపీల సిగపట్లు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీకి సంబంధించిన సమస్యలు వరుసగా ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో భాగంగా మంగళవారం నాటి లోక్ సభ సమావేశాల్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైసీపీ పాలనపై రమేష్ విసుర్లు సాధిస్తే… రమేష్ వ్యాఖ్యలను ఖండించే క్రమంలో మిథున్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేసి సంచలనం రేపారు. లోక్ సభ జీరో …

Read More »

జగన్ తెగింపుపై చంద్రబాబు కామెంట్స్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కల్తీ జరగలేదని వైసీపీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతూ వస్తున్నారు. కానీ, కల్తీ జరిగిందని ఆధారాలతో సహా నిరూపిస్తామని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంలో నలుగురిని సీబీఐ అధికారులు అరెస్టు చేయడంతో వైసీపీ నేతలకు షాక్ తగిలింది. ఈ క్రమంలోనే ఆ …

Read More »

సీఎం ర‌మేష్ వ‌ర్సెస్ ఆది.. బీజేపీలో కుమ్ములాట ..!

ఏపీ బీజేపీలో సీనియ‌ర్ నాయ‌కుల మ‌ధ్య కుమ్ములాట‌లు జోరుగా సాగుతున్నాయి. పార్టీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి కూడా.. నాకెందుకులే అని ఊరుకుంటున్నారు. నిజానికి కుమ్ములాడుకుంటున్న నాయ‌కుల‌కు కేంద్రం స్థాయిలో మంచి ప‌లుకుబ‌డి ఉండ‌డంతోపాటు.. బ‌ల‌మైన ఆర్థిక నేప‌థ్యం, రాజ‌కీయ నేప‌థ్యం కూడా ఉంది. దీంతో వారిని చూసి చూడ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌ధానంగా చిన్న త‌ర‌హా నాయ‌కులు కీచులాడుకుంటే వేరేగా ఉండేది. కానీ, పెద్ద నాయ‌కులే కోట్లాడుతున్నారు. అన‌కాప‌ల్లి ఎంపీగా ఉన్న …

Read More »

బాబు.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి మంత్రం.. 2029 అప్పుడే టార్గెట్ ..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు పాల‌న మ‌ధ్య‌త‌ర‌గ‌తికి ప‌రిమితం అవుతోందా? ఆయ‌న చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు అన్నీ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించేలానే ఉన్నాయా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. కృత్రిమ మేథ‌(ఏఐ) నుంచి వాట్సాప్ పాల‌న వ‌ర‌కు, డిజిట‌ల్ అక్ష‌రాస్య‌త నుంచి డేటా వ‌ర‌కు.. ఇలా ఏ విష‌యాన్ని తీసుకున్నా.. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించే చంద్ర‌బాబు అడుగులు వేస్తున్న‌ట్టు క‌నిపి స్తోంద‌న్న చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఎందుకిలా..?ప్ర‌స్తుతం రాష్ట్రంలో మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం.. …

Read More »

విడదల రజిని అరెస్ట్ కాక తప్పదా…?

వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని సోమరువారం ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు అయిన కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టును కోరారు. ఈ మేరకు రజిని తరఫు లాయర్లు హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఫై నేడు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. తనకు ముందస్తు బెయిల్ …

Read More »