Political News

టీడీపీ సైలెంట్.. వైసీపీ టెన్షన్.. జనసేన హుషార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉన్న జనాకర్షణ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కానీ ఆకర్షణను రాజకీయంగా సరిగా ఉపయోగించుకోలేదనే విమర్శ ఆయనపై ఉంది. జనసేన పెట్టి పదేళ్లు కావస్తున్నా.. పార్టీ నిర్మాణం సరిగా జరగకపోవడం, పవన్ అనుకున్న స్థాయిలో జనాల్లో తిరగపోవడం పట్ల విమర్శలు అన్నీ ఇన్నీ కావు. పార్ట్ టైం పొలిటీషియన్ అనే విమర్శలకు పవన్ దీటుగా సమాధానం చెప్పలేకపోయాడనే అభిప్రాయం జనాల్లో కూడా బలంగా …

Read More »

‘మాటలు రాని పప్పును సీఎం చెయ్యడానికి చంద్రబాబు అవస్థలు’

పొలిటిక‌ల్ క్యామెడీ కింగ్ కేఏ పాల్ తాజాగా అనంత‌పురంలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఏపీలో ఉన్న ప‌రిస్థితులు చూసిన త‌ర్వాత‌.. శాంతిదూత‌నైన త‌న‌నే సీఎం చేయాల‌ని ఇక్క‌డి ప్ర‌జ‌లు కోరుకుంటున్నార‌ని చెప్పారు. రాష్ట్రంలో అస‌లు ఏం జ‌రుగుతోందో కూడా తెలియ‌డం లేద‌ని అన్నారు. శుక్రవారం అనంత‌లో ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. …

Read More »

ముద్రగడకు కన్ఫర్మ్ అయిపోయిందా ?

రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పోటీచేయటం కన్ఫర్మ్ అయిపోయిందా ? తాజా పరిణామాలు చూస్తుంటే అలాగే అనుమానంగా ఉంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు ముద్రగడ రాసిన లేఖలో వచ్చేఎన్నికల్లో కాకినాడలో కానీ కుదరదంటే పిఠాపురంలో కానీ పోటీచేయాలని చాలెంజ్ చేశారు. పిఠాపురంలో పోటీచేసి తనను ఓడించాలని సవాలు విసరటంలోనే ముద్రగడ పోటీపై ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిపోయింది. ముద్రగడ వైసీపీలో చేరి …

Read More »

‘మా మాట విను. పెళ్లి చేసుకో రాహుల్..’

కాంగ్రెస్ ముఖ్య నేతల్లో ఒకరైన రాహుల్ గాంధీ ఇప్పటికీ బ్యాచిలరే. మోడీని ప్రధానమంత్రి పదవి నుంచి దించేసే భారీ కార్యక్రమానికి తెర తీసిన విపక్ష పార్టీలు నిర్వహించిన సమావేశంలోనూ రాహుల్ పెళ్లి మాట రావటం ఆసక్తికరంగా మారింది. యాభై దాటేసినప్పటికీ.. ఇప్పటికి రాహుల్ ను మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఖాతాలో వేయటం తెలిసిందే. సీరియస్ గా సాగిన విపక్షాల బేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు పలువురు నేతలు. ఈ సందర్భంగా …

Read More »

మోడీ భయమే అందరినీ కలుపుతోందా ?

బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన సమావేశానికి 15 ప్రతిపక్షాల అధినేతలు కలిశారు. ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలేమీ తీసుకోకపోయినా ఇదే విధంగా మరిన్ని సమావేశాలు నిర్వహించాలని మాత్రం డిసైడ్ అయ్యింది. రెండో సమావేశం జూలైలో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో జరగాలని సమావేశంలో నేతలు నిర్ణయించారు. ఒకటి రెండు సమావేశాలు జరిగిన తర్వాత కీలక అంశాలపై నిర్ణయాలుంటాయి. సమావేశం …

Read More »

ప్ర‌తిప‌క్షాల‌కు అజెండా లేకుండా చేశాం… సీఎం జ‌గ‌న్

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల‌కు అజెండా లేకుండా చేశామ‌ని.. వారికి ఇప్పుడు ప‌ని కూడా లేకుండా పోయింద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాజాగా ‘‘జగనన్న సురక్ష’’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంబించారు. శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంంలో సీఎం మాట్లాడుతూ.. గతంలో ఏ పని కావాలన్నా గవర్నమెంట్ ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సి వచ్చేదని.. ఈ ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా పౌర సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లంచం లేకుండా పథకాలు …

Read More »

జగన్ అన్న బానం తెలంగాణ దాటి రాదు

చేయాల్సిందంతా చేసేసి.. ఇప్పుడు మీడియాపై ఏడుపు ప్రారంభించిన‌ట్టుగా ఉంది వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల వ్య‌వ‌హారం అంటున్నారు ప‌రిశీల‌కులు. కాంగ్రెస్ నేత‌ల‌తో.. పైగా దివంగ‌త వైఎస్ కు ఆత్మ అనే పేరున్న కేవీపీ రామ‌చంద్ర‌రావు వంటివారితో ట‌చ్‌లో ఉంటూ.. రాహుల్‌గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పి.. ప‌దే ప‌దే క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్‌ను క‌లిసి.. ఆయ‌నతో మంత‌నాలు జ‌రిపిన ష‌ర్మిల వ్య‌వ‌హారం.. కొన్ని రోజులుగా …

Read More »

కేసీఆర్‌ పై ఏపీ మంత్రి ఫైర్.. సిగ్గుండాలంటూ కామెంట్స్‌

రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నీటి వివాదాలు ఉన్నాయి. ఉద్యోగుల పంప‌కాల్లో వివాదాలు ఉన్నాయి. విద్యుత్ సంబంధిత చెల్లింపుల‌పైనా వివాదాలు న‌డుస్తున్నాయి. ఇప్పుడు తాజాగా భూముల వివాదాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఏపీలో భూముల ధ‌ర‌లు ప‌డిపోయాయంటూ.. తెలంగాణ‌ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా మంట‌లు రేపాయి. తెలంగాణలో అమరజ్యోతి ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీలోని భూములపై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో ఎకరం అమ్మితే ఆ డబ్బుతో పొరుగున …

Read More »

ఇంత మంది కలిసినా మోడీ ని ఓడించగలరా?

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కేంద్రంగా విప‌క్ష పార్టీల దూకుడు ప్రారంభ‌మైంది. క‌లిసి వ‌స్తున్న బీజేపీయేత‌ర పార్టీల‌తో విప‌క్షాలు మూకు మ్మడిగా ప్ర‌ధాని మోడీపై యుద్ధానికి రెడీ అయ్యాయి. ప్ర‌ధాని పీఠం అనే మాట ఎత్త‌కుండా.. ఇత‌ర కార్యాచ‌ర‌ణ‌ల దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. అయితే.. సిస‌లైన వ్యూహం ఎన్నిక‌లే. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు తిప్పుకొని.. పోరులో పైచేయి సాధించిన ప్పుడే మోడీపై పైచేయిసాధించ‌డం అనేది సాధ్య‌మ‌వుతుంది. అంటే.. పైకి ఎంత చెబుతున్నా.. …

Read More »

మొత్తానికి అవినాష్‌ను అలా సైడ్ చేశారా?

Viveka

ఓ ప‌ది రోజుల కింద‌టి వ‌ర‌కు.. ఎటు విన్నా.. ఎటు చూసినా.. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ రాజ‌కీయా లు న‌డిచాయి. ఎవ‌రి నోట విన్నా.. అవినాష్ అరెస్టు అంశం తార‌స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇంకేముంది ఆయ‌న అరెస్టు అయిపోతున్నారంటూ.. మీడియా కోడై కూసింది. బ్రేకింగులు.. చ‌ర్చ‌లు.. అబ్బో ఆ వార్త‌లే వేరు. అన్న‌ట్టుగా సాగిన ఈ వ్య‌వ‌హారం గ‌డిచిన ప‌ది రోజులుగా అస‌లు ఊసే లేకుండా పోయింది. …

Read More »

కేసీఆర్‌కు కొరుకుడు ప‌డ‌ని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటేనే.. రాజ‌కీయ దురంధ‌రుడిగా.. వ్యూహాల‌కు ప్ర‌తి వ్యూహాలు వేయ గ‌ల దిట్ట‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ముచ్చ‌ట‌గా మూడో సారి విజ‌యం ద‌క్కించుకుని తెలంగా ణ‌పై త‌న‌దైన ముద్ర వేయాల‌ని భావిస్తున్న కేసీఆర్‌కు కాంగ్రెస్ వ్యూహాలు ఇర‌కాటంగా మారాయ‌నే చ‌ర్చ సాగుతోంది. తెలంగాణ ఇచ్చింది తామేన‌ని చెప్పుకొంటున్న కాంగ్రెస్‌పార్టీ.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక విధంగా ఉంటే.. ఇప్పుడు చాలా వ‌ర‌కు పుంజుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. …

Read More »

వారాహి యాత్రపై గోదావ‌రి టాక్ ఇదే..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన వారాహి యాత్ర‌.. ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలో నాలుగు రోజులు సాగింది. ఈ నాలుగు రోజుల యాత్ర‌పై ఇక్క‌డి ప్ర‌జలు ఎలా రియాక్ట్ అయ్యార‌నేది ఆస‌క్తిగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించిజ‌న‌సేన‌కు ఈ జిల్లాలు అత్యంత కీల‌కంగా మారాయి. దీంతో వారాహి యాత్ర‌ను కూడా ఈ జిల్లాల నుంచే ప‌వ‌న్ ప్రారంభించారు. వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా కాకినాడ‌ సిటీ, రూర‌ల్ …

Read More »