Political News

రాజ‌కీయాలు వ‌ద్దంటే.. స‌మాజానికి చేటే: ప‌వ‌న్

Pawan kalyan

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. రాజ‌కీయాల‌పై యువ‌త‌కు దిశానిర్దేశం చేశారు. రాజ‌కీయాలు వ‌ద్దంటే.. వాటికి దూరంగా ఉంటే.. వ్య‌క్తిగ‌తంగా మీకు.. మీతోపాటు స‌మాజానికి కూడా చేటు చేసిన‌ట్టేన‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. రాజకీయాలు మాకొద్దనే ఆలోచన సమాజానికి చేటని పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. కుళ్లు రాజకీయాలు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ ప్రముఖులు, మేధావులు, పారిశ్రామికవేత్తల పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ.. వైసీపీ …

Read More »

‘సాయంత్రమైతే చాలు జగన్ పబ్జీ ఆడుకుంటారు’

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా సరే వైసీపీని ఓడించి టీడీపీని అధికారంలోకి తీసుకురావాల్సిందేనని చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే యువగళం పేరుతో ఓ వైపు యువనేత నారా లోకేష్.. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. అయితే టీడీపీలోని కొందరు మాత్రం అసలు నియోజకవర్గంలో పట్టనట్లుగా.. పార్టీ కార్యక్రమాల్లో కూడా అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ విషయాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తాజాగా టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన …

Read More »

కేటీఆర్‌ పై కొండా మురళి సంచలన వ్యాఖ్యలు !

కాంగ్రెస్ నేత, బీఆర్ఎస్ మాజీ నాయ‌కుడు కొండా మురళి, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్‌తో మొదలైన విమర్శలు పర్వంతాజాగా ప‌తాక స్థాయికి చేరింది. “కేటీఆర్ ఆడాకాదు.. మ‌గా కాదు.. తేడా” అంటూ.. కొండా ముర‌ళి నిప్పులు చెరిగారు. అంతేకాదు.. “నేను మొగోన్ని.. మీసాలు మెలేస్తా.. నన్ను రౌడీ అంటున్నావు.. మీ పార్టీ నాకెలా ఎమ్మెల్సీ ఇచ్చింది. శ్రీకృష్ణదేవరాయులు వంశంలో పుట్టినోళ్లం. మీసాలు మెలేస్తం. నువ్వు …

Read More »

‘పవన్ డ్రగ్స్ వాడతారట..: ద్వారంపూడి

Pawan kalyan

వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ద్వారంపూడికి భీమ్లా నాయక్ ట్రీట్మెంట్ చూపిస్తానంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తన తాతయ్యకు అప్పటి జిల్లా ఎస్పీ డీటీ నాయక్ బేడీలు వేసి తీసుకువెళ్లారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ద్వారంపూడి మండిపడ్డారు. తన తాతకు బేడీలు వేసి తీసుకువెళ్ళలేదని క్లారిటీనిచ్చారు. కానీ, అదే కాకినాడలో పవన్ …

Read More »

రాహుల్‌ – షర్మిల .. అస‌లు ఏం జ‌రుగుతోంది?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల ఇటీవ‌ల కాలంలో వేస్తున్న అడుగులు రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారాయి. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకువ‌స్తానంటూ.. ఆమె కొత్త‌గా పార్టీ పెట్టుకున్నారు. పాద‌యాత్ర‌లు చేశారు. చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా ఇప్పుడు ఆమె మ‌న‌సు కాంగ్రెస్ వైపు మ‌ళ్లింద నే చ‌ర్చ సాగుతోంది. తాజాగా కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ష‌ర్మిల ఆయ‌న‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు. దీంతో రాజ‌కీయంగా …

Read More »

ద‌మ్ముంటే నాపైపోటీ చేసి గెలువ్‌… ప‌వ‌న్‌

కాకినాడ సిటీ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు.. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. వారాహి యాత్ర‌లో భాగంగా ఆదివారం రాత్రి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ద్వారంపూడిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న బాగోతం బ‌య‌ట పెడ‌తాన‌ని, ప‌రుగులు పెట్టిస్తాన‌ని.. ప్ర‌జాధ‌నం క‌క్కిస్తాన‌ని.. తాట‌తీస్తాన‌ని ఇలా.. ద్వారంపూడిపై విరుచుకుప‌డ్డారు. దీనికి కౌంట‌ర్‌గా తాజాగాద్వారంపూడి.. ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధించారు. తనను విమర్శించేస్థాయి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు లేదని ద్వారంపూడి …

Read More »

కన్నబాబు విషయంలో పవన్ పశ్చాత్తాపం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుపై మాత్రం పవన్ విమర్శలు చేయలేదు. దీంతో, సోషల్ మీడియాలో పవన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం తరఫున కన్నబాబు గెలిచారని, మెగా ఫ్యామిలీతో కన్నబాబుకు సన్నిహిత …

Read More »

కేసీఆర్ కోసం.. జ‌గ‌న్ త్యాగం చేస్తున్నారా…!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ల‌కు మ‌ధ్య స్నేహం ఉన్న విష‌యం తెలిసిందే. ఒక్క నీటి విష‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య కొంత మేర‌కు విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ.. మిగిలిన విష‌యాల్లో ఇద్ద‌రూ స‌ర్దుకు పోతున్నారు. పైకి గంభీరంగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం ఇద్ద‌రూ స్నేహం కొన‌సాగిస్తున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు రావాల‌ని కోరుకున్న కేసీఆర్.. దానికి అనుగుణంగానే 2019లో చ‌క్రం తిప్పార‌నేది కూడా తెలిసిందే. ఇక‌, ఇప్పుడు …

Read More »

కాకినాడలో బిగ్ ఫైట్ తప్పదా ?

రాబోయే ఎన్నికల్లో జనాల దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో కాకినాడ కూడా ఒకటి. వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాన్ స్పీచ్ విన్నతర్వాత ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోయింది. కాకినాడ వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి పవన్ తో ఏదో గట్టుతగాదా ఉన్నట్లుంది. అందుకనే చాలాకాలంగా ద్వారంపూడి పై పవన్ టార్గెట్ పెట్టున్నారు. అయితే ఇంతకాలం ఆరోపణలకు మాత్రమే పవన్ పరిమితమయ్యారు. సమయం, సందర్భం ఉన్నా లేకపోయినా ఎంఎల్ఏలపైన …

Read More »

వచ్చే నెలలో కీలక పరిణామాలు ?

ఏపీ లక్ష్యంగా వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టీడీపీ నుండి రెండు రకాలుగాను, జనసేన నుండి వారాహి యాత్ర రూపంలోనే అధికార వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. లోకేష్ పాదయాత్రకు తోడు మినీ మ్యానిఫెస్టోతో జనాల్లోకి వెళ్ళేందుకు టీడీపీ బస్సుయాత్రకు రెడీ అవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే వారాహి యాత్ర …

Read More »

పోటీపైనే సస్పెన్స్

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది కాంగ్రెస్ పట్టుదల. ఒకవేళ మళ్ళీ ఓడిపోతే పార్టీ పరిస్ధితి ఏమిటో అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఇఫ్పటికే రెండు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకనే బలమైన నేతలు, ప్రజాధరణ ఉన్న నేతలు అనుకున్న వాళ్ళని ఏదో పద్దతిలో పార్టీలో చేర్చుకుంటోంది. ఇదే సమయంలో కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించటంతో తెలంగాణాలో కాంగ్రెస్ ఊపు ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కొందరు బలమైన నేతలు కాంగ్రెస్ …

Read More »

బీఆర్ఎస్ నుంచి కీల‌క నేత ఔట్‌?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో ఐదు మాసాల గ‌డువే ఉంది. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని హ్యాట్రిక్ సాధించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా బీఆర్ ఎస్ పార్టీ నుంచి నేత‌లు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి కాంగ్రెస్‌లో పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చర్చలు జరిపారు. …

Read More »