Political News

‘హెచ్‌సీయూ’ భూ వివాదం.. ఎవ‌రికోసం?

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎక‌రాల భూముల విష‌యంపై తీవ్ర వివాదం రాజుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు కూడా సీరియ‌స్‌గానే స్పందించింది. ఈ భూముల్లో చెట్ల న‌రికి వేత‌ను ఆపివేస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను స‌మ‌ర్థించింది. అదేస‌మ‌యంలో అన్ని ప‌క్షాల వాద‌న‌లు వింటామ‌ని పేర్కొంది. ఇదిలావుంటే.. అస‌లు ఈ భూముల విష‌యం ఎందుకు వివాదంగా మారింద‌న్న‌ది ప్ర‌శ్న‌. విద్యాసంస్థ‌ల‌కు .. గ‌తంలో కేటాయించిన భూములు నిరుప‌యోగంగా …

Read More »

ప‌ని మొదలు పెట్టిన నాగ‌బాబు..

జ‌న‌సేన నాయ‌కుడు.. ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఎలాంటి పోటీ లేకుండానే విజ‌యం ద‌క్కించుకున్న కొణిద‌ల నాగ‌బాబు.. రంగంలోకి దిగిపోయారు. త‌న సోద‌రుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురంలో నిర్వ‌హిస్తున్న ప‌లు అధికారికా కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటున్నా రు. అయితే .. గ‌తంలోనూ ఆయ‌న ఇక్క‌డ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నా.. అప్ప‌ట్లో ఎలాంటి ప్రొటోకాల్ లేదు. కానీ.. ఇప్పుడు ఎమ్మెల్సీ కావ‌డంతో ఆ ప్రొటోకాల్ ప్ర‌కారం.. …

Read More »

అమ‌రావ‌తికి ‘స్టార్’ ఇమేజ్‌

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి స్టార్ ఇమేజ్ రానుందా? ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌సిద్ధి పొందిన స్టార్ హోట‌ళ్ల దిగ్గజ సంస్థ‌లు.. అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు మార్గం సుగ‌మంఅయిందా? అంటే.. ఔన‌నే అంటు న్నారు స్టార్ హోట‌ళ్ల నిర్వాహ‌కులు. తాజాగా విజ‌య‌వాడ‌లోని ఓ హోట‌ల్‌లో త్రి స్టార్ , ఫైవ్ స్టార్ హోట‌ళ్ల య‌జ‌మానులు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా.. అమ‌రావతిలో ఏర్పాటు చేయ‌బోయే స్టార్ హోట‌ళ్ల వ్య‌వ‌హారంపై చ‌ర్చించారు. సుమారు 17 …

Read More »

ష‌ర్మిల – మెడిక‌ల్ లీవు రాజ‌కీయాలు ..!

కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల చేసిన వ్యాఖ్య‌లపై సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గ‌తంలో ఆ పార్టీ సీనియ‌ర్ నేత.. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్న సాకే శైల‌జానాథ్ చేసిన కామెంట్ల‌ను ఉటంకించారు. “ష‌ర్మిల క‌నిపించ‌డం లేదు. అందుకే.. తాను పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చా” అని అప్ప‌ట్లో సాకే వ్యాఖ్యానించారు. తాజాగా.. ష‌ర్మిల దీనికి కౌంట‌ర్ ఇచ్చారు. “నేను క‌నిపించ‌డం లేద‌ని …

Read More »

మీ ఇల్లు – మీ లోకేష్‌: చేతికి మ‌ట్టంట‌ని పాలిటిక్స్ ..!

స‌మాజంలోని ఏ కుటుంబ‌మైనా.. త‌మ‌కు ఓ గూడు కావాల‌ని త‌పిస్తుంది. అయితే.. అంద‌రికీ ఇది సాధ్యం కాక‌పోవ‌చ్చు. పేద‌లు,.. అత్యంత నిరుపేద‌ల‌కు ఇది సాకారం కావాలంటే.. వారి జీవిత‌కాలం స‌రిపోతుంది. అందుకే.. పేద‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వాలే ఇళ్లునిర్మిస్తున్నాయి. కానీ, మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం లో తాజాగా మంత్రి నారా లోకేష్‌.. ‘మీ ఇల్లు-మీ లోకేష్‌’ పేరుతో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఇది స‌క్సెస్ అయితే.. త‌మ‌కు తిరుగులేని ఎన్నిక‌ల …

Read More »

పెద్ద నేత‌ల‌కు ఎస‌రు.. రంగంలోకి జ‌గ‌న్ ..!

వైసీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్త‌రు నేత‌ల‌ను మాత్ర‌మే టార్గెట్ చేసిన కూట‌మి ప్ర‌భుత్వం.. ఇప్పుడు పెద్ద త‌ల‌కాయ‌ల జోలికి వెళ్లింది. వీరిలో మాజీ మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. నెల్లూరులోని రుస్తు ప్రాంతంలో ఉన్న క్వార్ట్జ్ గ‌నుల‌ను అక్ర‌మంగా త‌వ్వి 250 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పోగేసుకున్నార‌న్న‌ది కాకానిపై ఉన్న ప్ర‌ధాన అభియోగం. అయితే.. ఈ కేసులో …

Read More »

పవన్ సహా కీలక మంత్రుల బ్లాక్ లో అగ్ని కీలలు

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చెలరేగిన మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అగ్ని కీలలు చుట్టుముట్టేశాయి. ప్రమాదం జరిగిన గదిలోని పరికరాలన్నింటినీ అగ్ని కీలలు దహించి వేశాయి. ఈ ప్రమాదం చోటుచేసుకున్న బ్లాక్ లోనే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ …

Read More »

పవన్ చెప్పారంటే… జరిగిపోతుందంతే!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులంటే… ఎన్నికలప్పుడు జనం వద్దకు రావడం, నోటికొచ్చిన, జనం అడిగిన హామీలు ఇవ్వడం, ఓట్లేయించుకోవడం, ఆపై పత్తా లేకుండా పోవడం… ఆ తర్వాత మళ్తీ ఎన్నికలప్పుడే జనం ముందు ప్రత్యక్షమయ్యే వారనే నానుడి ఉంది. ఇందుకు ఒకరిద్దరు నేతలు మినహాయింపులు ఉన్నా… మెజారిటీ నేతల తీరు ఇంతే. ఈ తరహా …

Read More »

అవినాశ్ బయట ఉంటే.. సునీత ప్రాణాలకు ముప్పు: షర్మిల

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతరం జరిగిన, జరుగుతున్న పరిణామాలపై జగన్ తోడబుట్టిన సోదరి, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయటే ఉంటే… వివేకా కూతురు సునీత ప్రాణాలకు రక్షణ ఎక్కడిదని ఆమె ప్రశ్నించారు. …

Read More »

‘వక్ఫ్’కు రాజ్యసభ కూడా ఓకే.. తర్వాతేంటి?

దేశవ్యాప్తంగా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర పడి పోయింది. పార్లమెంటులోని దిగువ సభ లోక్ సభ బుధవారమే ఈ బిల్లుకు ఆమోదం తెలపగా…ఎగువ సభ అయిన రాజ్యసభ గురువారం రాత్రి ఆమోదం తెలిపింది. గురువారం అర్థరాత్రి దాకా రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ కొన సాగింది. అర్థ రాత్రి దాటిన తర్వాత బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 …

Read More »

కందుల దుర్గేశ్ రూటే సెపరేటు!

జనసేన కీలక నేత, ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ నిజంగానే విభిన్న పంథాతో సాగే నేత. ఇప్పటిదాకా పర్యాటక రంగంలో కూడా పెట్టుబడులు సాధించవచ్చన్న విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో పాటుగా ఏపీ పర్యాటక శాఖకు పెట్టుబడులు రాబడుతూ తనదైన ప్రత్యేక శైలిని ఆయన చాటుతున్నారు. ప్రభుత్వ పాలనలోనే కాకుండా రాజకీయాల్లో కూడా దుర్గేశ్ ది విభిన్న శైలే. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ …

Read More »

టీడీపీ – జ‌న‌సేన‌ల‌కు.. వ‌క్ఫ్ ఎఫెక్ట్ ఎంత‌..!

ఏపీలో అధికార కూట‌మి మిత్ర ప‌క్షాల మ‌ధ్య వ‌క్ఫ్ బిల్లు వ్య‌వ‌హారం.. తేలిపోయింది. నిన్న మొన్న‌టి వ‌రకు దీనిపై నిర్ణ‌యాన్ని నాన్చిన‌ట్టు నాన్చినా.. బుధ‌వారం పార్ల‌మెంటులో ఈ బిల్లు చ‌ర్చ‌కు వ‌స్తున్న నేప థ్యంలో కేంద్రంలోని బీజేపీకి కీల‌క మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న టీడీపీ, జ‌న‌సేన‌లు.. ఓకే చెప్పాయి. ప‌చ్చ‌జెండా ఊపాయి. ఫ‌లితంగా మెజారిటీ సంఖ్య ప్ర‌కారం.. బీజేపీకి ఇది క‌లిసి వ‌చ్చే చ‌ర్య‌. త‌ద్వారా.. వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు-2024ను సునాయాసంగా …

Read More »