Political News

వారానికి ముందు.. వైసీపీ యాగీ!

మ‌రో వారంలో ప్ర‌భుత్వం కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప‌థ‌కాల‌ను అమ‌లు చేసేందుకు సిద్ధ‌మైంది. వీటికి సంబంధించి ప‌క్కా ప్ర‌ణాళిక కూడా రూపొందించారు. ఈ నెల 12 నాటికి త‌ల్లికి వంద‌నం పేరుతో ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్నారు. రైతుల‌కు ఇచ్చే అన్న‌దాత సుఖీభ‌వ ప‌థ‌కాన్ని కూడా.. కేంద్రం ఈ నెల నుంచి ప్రారంభించ‌నున్న నేప‌థ్యంలో రాష్ట్రం కూడా  అదే కార్య‌క్ర‌మాన్ని అదే రోజు ప్రారంభించ‌నుంది.   ఇక‌, బ‌డి …

Read More »

చంద్ర‌బాబుది అకుంఠిత దీక్ష‌: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దెదించ‌డ‌మే కాకుండా.. ఆ పార్టీని కేవ‌లం 11 సీట్ల‌కు ప‌రిమితం చేస్తూ.. ప్ర‌జలు ఇచ్చిన తీర్పున‌కు నేటితో(జూన్ 4, 2025) ఏడాది పూర్త‌యింది. ఈ నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని కూట‌మి పార్టీలు సంబ‌రాలు చేసుకుంటున్నాయి. ఇక‌, తాజాగా సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలో మంత్రి వ‌ర్గం కూడా భేటీ అయింది. వివిధ అంశాల‌పై చ‌ర్చ కోసం నిర్వ‌హించిన ఈ స‌మావేశంలో తొలి చ‌ర్చ‌గా గ‌త ఏడాది ఇదే రోజు …

Read More »

కేసీఆర్‌ది గ‌ట్టి గుండె: క‌విత‌

మాజీ సీఎం కేసీఆర్ ది గ‌ట్టి గుండె అని.. అందుకే అంత పెద్ద కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మించార‌ని బీఆర్ ఎస్ నాయ‌కురాలు.. ఎమ్మెల్సీ క‌విత వ్యాఖ్యానించారు. కాళేశ్వ‌రంపై రాజ‌కీయాలు చేయ‌డం త‌గ‌ద‌ని ఆమె సూచించారు. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వ‌డం వెనుక‌.. ఆయ‌న‌ను రాజ‌కీయంగా బ‌ద్నాం చేయాల‌న్న ఉద్దేశం ఉంద‌ని ఆరోపించారు. “సింహాన్ని చ‌ర్చ‌కు పిలుస్తారా?“ అని ఆమె స‌టైర్లు వేశారు. ఏం త‌ప్పు చేశార‌ని కేసీఆర్‌ను విచార‌ణ‌కు పిలుస్తార‌ని ప్ర‌శ్నించారు. …

Read More »

తల్లికి వందనం.. తేదీ ప్రకటనే తరువాయి

ఏపీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అత్యంత కీలకమైన పథకంగా భావిస్తున్న తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధమైపోయింది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సీఎం చంద్రబాబు డెడ్ లైన్ ను ప్రకటించగా… తాజాగా బుధవారం ఆయన నేతృత్వంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ఈ పథకం అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ పథకానికి అవసరమైన …

Read More »

`యువ‌గ‌ళం` భేష్‌.. లోకేష్‌కు ప‌వ‌న్ అభినంద‌న‌!

“యువ‌గ‌ళం పాద‌యాత్ర భేష్‌. రాష్ట్రంలో రాక్ష‌స పాల‌న‌ను అంత‌మొందించేందుకు చేప‌ట్టిన ఈ పాద యాత్ర స‌ఫ‌లీకృత‌మైంది.“ అని డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. నాడు 2023-24 మ‌ధ్య టీడీపీ నేత‌, ప్ర‌స్తుత మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌ను ఆయ‌న అభినందించారు. తాజాగా నారా లోకేష్ త‌న పాద‌యాత్ర‌పై పుస్త‌కం రూపొందించిన విష‌యం తెలిసిందే. అనేక విష‌యాలు.. ఫొటోల‌తో రూపొందించిన ఈ యువ‌గ‌ళం పాద‌యాత్ర పుస్త‌కాన్ని …

Read More »

బొత్సకు ఏమైంది?.. మాట్లాడుతూనే కుప్పకూలిన నేత

వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం నాటి పార్టీ నిరసనల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. అయితే ఈ నిరసనల్లో ప్రసంగిస్తూనే ఆయన ఉన్నట్టుండి కుప్పకూలి పోయారు. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా చీపురుపల్లిలో చేపట్టిన నిరసనలో బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స ప్రసంగిస్తున్న సమయంలోనే చేతిలో మైకు పట్టుకునే ఆయన అలా అలా కుప్పకూలారు. వేగంగా …

Read More »

కూటమి సంబరాలు షురూ!

ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో కూడిన కూటమి ఘన విజయం సాధించి బుధవారం(జూన్ 4) నాటికి సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. ఈ సందర్భంగా కూటమి పార్టీలు సంబరాలు ప్రారంభించాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమాలను చేపట్టారు. ఓ వైపు వెన్నుపోటు దినం అంటూ విపక్ష వైసీపీ నిరసనలకు తెర తీసినా… కూటమి పార్టీలు చేపట్టిన సంబరాల నేపథ్యంలో ఆ నిరసనలు దాదాపుగా …

Read More »

ఏపీలో తొలిసారి కొత్త కార్పొరేష‌న్‌.. చంద్ర‌బాబు నిర్ణ‌యం

ఏపీలో పాల‌నా ప‌రంగా తీసుకువ‌చ్చిన అనేక మార్పులు ప్ర‌జ‌ల అభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతున్నాయ‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో కొత్త‌గా లాజిస్టిక్స్ కార్పొరేష‌న్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు. ఇది దేశంలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న కార్పొరేష‌న్ అని పేర్కొన్నారు. దీనివ‌ల్ల అభివృద్ధి, ఉపాధి మ‌రింత వేగంగా ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతాయ‌ని ఆశిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ కార్పొరేష‌న్ రాష్ట్రంలోని పోర్టులు, మౌలిక స‌దుపాయాలు, ర‌హ‌దారుల అభివృద్ధిని మ‌రింత వేగ‌వంతం చేస్తుంద‌న్నారు. …

Read More »

జ‌గ‌న్.. ఈ విష‌యాలు మ‌రిచిపోతే ఎలా స‌ర్!?

వైసీపీ అధినేత జ‌గ‌న్ తాజాగా తెనాలిలో ప‌ర్య‌టించడం, పోలీసుల చేతిలో దెబ్బ‌లు తిన్న యువ‌కుల కుటుంబాన్ని పరామ‌ర్శించ‌డం ఎలా ఉన్నా, వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తే బాగుంటుంద‌న్న ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా ఆ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు విధేయులుగా పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న చ‌ర్చ ఎప్పుడూ ఉంటుంది. అయితే దీనిని జ‌గ‌న్ తప్పుబడుతున్నారు. కానీ వైసీపీ హ‌యాంలోనూ ఇలానే జ‌రిగింది. విశాఖలో …

Read More »

విడదల రజినీని జగన్ పక్కన పెట్టేశారా?

విడదల రజినీ.. పూర్వాశ్రమంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన స్ట్రాంగ్ లేడీ. అంతేనా మస్తు మాస్ ఫాలోయింగ్ కలిగిన నేతగానూ ఆమె గుర్తింపు పొందారు. తొలుత టీడీపీతో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రజినీ…2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా వైసీపీలోకి చేరి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి… రెండున్నరేళ్లకే మంత్రి కూడా అయ్యారు. వైసీపీ మంచి ప్రాధాన్యత దక్కిన నేతగానూ …

Read More »

ఏ పధకమైనా ఫీడ్ బ్యాక్ తప్పనిసరి

అధికారంలోకి వస్తున్న ఆయా రాజకీయ పార్టీల ప్రభుత్వాలు ఏవో కొన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం… వాటిని వీలయినంత మేరకు కొనసాగించడం, ఆపై తిరిగి ఎన్నికలకు వెళ్లడం… ఇదే ఇప్పటిదాకా మనం చూస్తున్నది. ఇటీవలే ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత కూడా లెక్కలేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేశానని, అయినా తాను ఓడిపోయానంటూ ఆవేదన పడిపోయారు. అంటే ఎక్కడో లెక్క తప్పినట్టే కదా. ఆ తప్పిన లెక్కేమిటంటే… అమలు చేస్తున్న …

Read More »

వైసీపీ ‘పశ్చాత్తాప దినం’ చేసుకోవాలి: అనగాని

2019-2024 వరకు ఏపీలో సీఎం జగన్ నేతృత్వంలో విధ్వంసకర పాలన కొనసాగిందని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మొదలు ప్రజల వరకు అంతా ముక్తకంఠంతో విమర్శించారు. ఆ క్రమంలోనే జగన్ నియంత పాలనకు చరమగీతం పాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికలలో ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారు. జగన్ అండ్ కోకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారంటూ వైసీపీ పాలనపై ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. …

Read More »