Political News

భార‌తికి భ‌ద్ర‌త‌.. హైకోర్టుకు వైసీపీ?

తాజాగా టీడీపీ కార్య‌క‌ర్త ఒక‌రు.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం వెలుగుచూడ‌గానే.. ప్ర‌భుత్వం వెంట‌నే రియాక్ట్ అయింది. ప‌రిస్థితి చేయి దాట‌కుండా చూసుకునే క్ర‌మంలో స‌ద‌రు కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్‌ను అరెస్టు చేయించ‌డంతోపాటు.. సోష‌ల్ మీడియా చ‌ట్టం కింద కేసులు కూడా పెట్టించింది. ఈ వ్య‌వ‌హారం ఇక్క‌డితో ఆగిపోయింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వైసీపీ వ్యూహ‌త్మ‌కంగా …

Read More »

బాబు మాటనే పెడచెవిన పెడుతున్నారా..?

సుపరిపాలనలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిది అందె వేసిన చెయ్యి. ప్రజలకు మెరుగైన పాలన అందించే విషయంలో నిత్యం మేధోమథనం చేస్తున్న చంద్రబాబు… ప్రజలకు మంచి పాలన అందించడానికి అహరహం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తన కేబినెట్ లోని మంత్రులకు కూడా ఆయన పలు కీలక సలహాలు, సూచనలు చేస్తూ ఉంటారు. మంత్రులుగా మీరెంత నిజాయితీగా ఉన్నా… మీ వద్ద పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడితే… మొత్తం …

Read More »

వదినమ్మకు మద్దతు.. అన్నయ్యకు చీవాట్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. భారతి రెడ్దిపై సదరు వ్యాఖ్యలు చాలా బాధాకరమన్న షర్మిల… ఇలాంటి నీచపు కామెంట్లు తీవ్రవాదంతో సమానమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ విష సంస్కృతికి బీజం వేసింది …

Read More »

పిలవంగానే వచ్చిన జోగి… విచారణలో ఏం చెప్పారు?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ శుక్రవారం సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గతంలో వైసీపీ అధికారంలో ఉండగా… ఆయన ఇంటిపైకి దాడికి యత్నించారన్నది జోగిపై ఉన్న ప్రధాన ఆరోపణ. నాడు రణరంగాన్ని తలపించిన ఈ ఘటనలో జోగి రమేశ్ కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై నాడే కేసు నమోదు కాగా… నాడు విచారణ …

Read More »

ప్ర‌భుత్వం అంటే ఇదీ.. బాబు గురించి జాతీయ మీడియా!

ప్ర‌భుత్వం అంటే ఇదీ.. అంటూ జాతీయ మీడియా ఏపీలోని చంద్ర‌బాబు నేతృత్వంలో ఉన్న కూట‌మి స‌ర్కారుపై ప్ర‌శంస‌లు గుప్పించింది. నేటితో చంద్ర‌బాబు పాల‌న‌కు ప‌ది నెల‌లు పూర్తయిన నేప‌థ్యంలో ప‌లు మీడియా చానెళ్లు ఆయ‌న పాల‌న‌.. రాష్ట్రంలో జ‌రుగుతున్న సంక్షేమం, పెట్టుబ‌డులు స‌హా.. వివిధ అంశాల‌ను ప్ర‌స్తావించాయి. కొన్ని ప‌త్రిక‌లు.. బాబు మార‌లేదు.. అంటూ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. డిజిట‌ల్ విప్ల‌వం, ఐటీ, పెట్టుబడుల అంశాల‌ను ప్ర‌స్తావించాయి. ఈ సంద‌ర్భంలోనే కొంద‌రు …

Read More »

అధికారి ‘బంధం’ రోజాను బుక్ చేసినట్టే!

అదేదో పెద్దలు చెప్పిన సామెత ‘కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు…’ గత వైసీపీ పాలనలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’లో అక్రమాలు ముమ్మాటికీ నిజమేనని చెప్పే ఘటన ఒకటి బయటపడింది. అయితే ఈ ఘటన బయటపడిన తీరు, ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిన తీరు ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఈ తరహా వ్యవహారం గతంలో ఎప్పుడూ వెలుగు చూడలేదనే చెప్పాలి. శాప్ …

Read More »

10 నెలల్లోనే 5 భేటీలు!.. ఇది కదా వృద్ధి అంటే!

రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సహక మండలి (ఎస్ఐపీబీ) అనే సంస్థ ఒకటి ఉంటుందని.. అది క్రమం తప్పకుండా సమావేశం అవుతుందని, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, పారిశ్రామిక సంస్థలకు ఆ సమావేశం అనుమతులు మంజూరు చేస్తూ ఉంటుందని వైసీపీ పాలనలో విన్నదే లేదు. అయితే ఏపీలో పాలన సాగిస్తున్న కూటమి అదికారం చేపట్టిన 10 నెలల కాలంలోనే ఈ మండలి ఏకంగా 5 సార్లు భేటీ అయ్యింది. దాదాపుగా 8 లక్షల కోట్ల …

Read More »

వైరల్ వీడియో… గోరంట్ల మాధవ్ ఏం చేశారంటే?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైైరల్ అవుతోంది. ఐటీటీడీపీ బహిష్కృత యాక్టివిస్ట్ చేబ్రోలు కిరణ్ కుమార్ పై గోరంట్ల మాధవ్ దాడి చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఏకంగా పోలీసు వాహనాన్ని ఆపి మరీ ఆ వాహనంలో నుంచి కిరణ్ ను బయటకు లాగేందుకు యత్నించిన మాధవ్.. అది సాధ్యం కాకపోవడంతో.. జీపులోనే …

Read More »

పోలీసులను వాచ్ మెన్ లతో పోల్చిన జగన్

ఆ పోలీసు అధికారులందరికీ చెబుతున్నా…వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని బట్టలూడదీసి నిలబెడతా అంటూ మాజీ సీఎం జగన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పోలీసుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన పోలీసుల అధికారుల సంఘం…ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయినా సరే తీరు మారని జగన్ మరోసారి పోలీసులపై నోరు పారేసుకున్నారు. పోలీసులను వాచ్ మెన్ లకంటే ఘోరంగా వాడుకుంటున్నారని జగన్ మరోసారి వివాదాస్పద …

Read More »

ఏపీలో నోటికి పని చెప్పడం ఇకపై కుదరదు

నిజమే… నిన్నటిదాకా ఏపీలో ఎవరిపై ఎవరైనా నోరు పారేసుకున్నారు. అసలు అవతలి వ్యక్తులు తమకు సంబంధించిన వారా? లేదా? అన్న విషయాన్ని కూడా అసభ్యతతో చెలరేగిపోయారు. గొడవలు, కక్షలు, ఫ్యాక్షనిజాలను రెచ్చగొలట్లేలా వ్యాఖ్యలూ చేశారు. ఏం చేసినా ఫరవా లేదన్నభావన విస్తృతంగానే వినిపించింది. అయితే ఒక్కటంటే ఒక్క రోజులోనే పరిస్థితి మొత్తం మారిపోయింది. సంబంధం లేని వారే కాదు…సంబంధమున్నా కూడా అవతలి వారిపై నోరు పారేసుకోవాలంటే ఏపీలో ఇకపై ఒకటికి …

Read More »

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అరెస్టు అయ్యారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అత్యుత్సాహం ప్రదర్శించిన మాధవ్ ను అడ్డుకున్న పోలీసులు… అక్కడే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గోరంట్లను అరెస్టు చేసినట్లు కూడా పోలీసులు ప్రకటించారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలోనే అరెస్టైన నిందితుడిపై దాడి చేసేందుకు మాధవ్ యత్నించారు. అయితే అప్పటికే మాధవ్ తీరును గమనిస్తూ వచ్చిన పోలీసులు ఆయనను అడ్డుకుని …

Read More »

డాక్టర్ నుంచి టెర్రరిస్ట్.. అసలు ఎవరీ తహావుర్ రాణా?

2008 నవంబర్ 26న జరిగిన ముంబై ఉగ్రదాడి భారత దేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం. ఆ దాడిలో 170 మందికిపైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి సహకరించిన కీలక కుట్రదారుల్లో తహావుర్ హుస్సేన్ రాణా ఒకరు. పాకిస్తాన్‌ సంతతికి చెందిన ఈ కెనడా పౌరుడు ఆ తర్వాత అమెరికాకు వెళ్లి అక్కడి నుంచి మొత్తం కుట్రను రహస్యంగా నడిపించాడు. 2009లో అమెరికాలోని ఎఫ్‌బీఐ అతన్ని అరెస్టు చేయగా, భారత్‌ …

Read More »