Political News

జ‌గ‌న్ వేశారు.. బాబు తీశారు.. వారంతా హ్యాపీ!

వైసీపీ హ‌యాంలో విధించిన కొన్ని ప‌న్నుల‌తో అన్ని వ్య‌వ‌స్థ‌లు ఇబ్బందులు ప‌డ్డాయి. వీటిలో ప్రైవేటు విద్యాసంస్థ‌లు కూడా ఉన్నాయి. ‘గ్రీన్ ట్యాక్స్’ పేరుతో ప్రైవేటు విద్యాసంస్థ‌ల‌కు చెందిన వాహ‌నాల‌పై వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్‌.. గ్రీన్ ట్యాక్స్ బాదేశారు. అయితే.. అంతిమంగా ఇది విద్యార్థుల‌కు, వారి త‌ల్లిదండ్రుల‌కే చుట్టుకుంది. దీంతో ఫీజులు కూడా పెరిగాయి. ర‌వాణా చార్జీలు కూడా పెరిగిపోయాయి. ఈ క్ర‌మంలో ఆయా స్కూళ్ల యాజ‌మాన్యాల‌తో పాటు.. విద్యార్థుల త‌ల్లిదండ్రులు …

Read More »

తండ్రి మాదిరే అన్నకూ కవిత మద్దతు!

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడం చాలా కష్టం. నిన్న ఓ మాట మాట్లాడే నేతలు..ఆ మరునాడే దానికి పూర్తిగా విరుద్ధమైన ప్రకటన చేస్తూ ఉంటారు. ఈ లెక్కన ఏ నేత విషయంలో అయినా ఆయా నేతలు ఈ రోజు ఏం మాట్లాడారనే దానికే విలువ ఉంటుంది తప్పించి…గతంలో వారేం మాట్లాడారన్న దానికి అసలు విలువే లేదని చెప్పక తప్పదు. ఈ కోవలోకి ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, …

Read More »

వైసీపీ నేత‌ల‌ను కోర్టుకు లాగుతా: నారా లోకేష్‌

వైసీపీ నాయ‌కుల‌పై టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ నాయ‌కుల‌ను కోర్టుకు లాగుతాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. “వారు త‌మ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాలి. ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న చేయాలి. లేక పోతే.. ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయి. వారిని కోర్టుకు లాగుతా!.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మరి నారా లోకేష్‌కు ఇంత ఆగ్ర‌హం రావ‌డానికి కార‌ణాలేంటి? వైసీపీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌లు …

Read More »

పటాన్ చెరులో పవన్… మ్యాటరేంటి?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్ లో బిజీబిజీగా గడిపారు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఆయన పటాన్ చెరు ప్రాంతంలో కనిపించారు. పటాన్ చెరును ఆనుకుని ఉన్న ఇక్రాశాట్ లో కొనసాగుతున్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్ (ఐఎస్ హెచ్) ను ఆయన సందర్శించారు. స్కూల్ ప్రాంగణానికి చేరుకున్న పవన్ కు పాఠశాల యాజమాన్యం ఘనంగా స్వాగతం పలికింది. అయినా పవన్ ఇప్పుడు ఎందుకని …

Read More »

బ్రేకింగ్… కేటీఆర్ కు ఏసీబీ మరో నోటీసు

తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆయా కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలపై వరుసబెట్టి విచారణలు జరుగుతూ ఉన్నాయి. ఈ విచారణలకు బీఆర్ఎస్ అదినేత, మాజీ సీఎం కేసీఆర్ లాంటి నేతలే హాజరు అవుతున్నారు. తాజాగా ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఓ దఫా ఏసీపీ విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఏసీబీ మరోమారు నోలీసులు జారీ చేసింది. ఫార్ములా ఈ కారు …

Read More »

‘త‌ల్లికి వంద‌నం’.. జనం టాక్ ఇదే!

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన సూప‌ర్ 6 హామీల్లో కీల‌క‌మైన త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని సీఎం చ‌ద్ర‌బాబు గురువారం నుంచి అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కూట‌మి ప్ర‌భుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ప‌థ‌కానికి శ్రీకారం చుట్టారు. దీని కింద ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత‌మందికీ ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నారు. తాజా శుక్ర‌వారం నుంచి ల‌బ్ధిదారులైన త‌ల్లుల ఖాతాల్లో త‌ల్లికి వంద‌నం నిధులు జ‌మ అవుతున్నాయి. …

Read More »

మృత్యుంజయుడికి మోదీ పరామర్శ… ఎలా బతికాడంటే?

గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో గురువారం జరిగిన విమాన ప్రమాదంలో విమానంలోని 241 మంది చనిపోగా… ఒకే ఒక్కడు మృత్యుంజయుడిలా మంటల్లో నుంచి అలా నడుచుకుంటూ బయటకు వచ్చాడు. అతడే గుజరాత్ కే చెందిన రమేశ్ విశ్వాస్ కుమార్. ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న అతడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ప్రమాదం ఎలా జరిగింది? అసలు …

Read More »

కొమ్మినేనికి ఊర‌ట‌.. సుప్రీంలో బెయిల్‌

రాజ‌ధాని అమ‌రావ‌తిపై తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన కేసులో ఏ2గా ఉన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివా స‌రావుకు ఊర‌ట ల‌భించింది. సుప్రీంకోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఆయ‌న‌ను జైలు నుంచి వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. ప్ర‌జాస్వామ్యంలో భావ‌ప్ర‌క‌టనా స్వేచ్ఛను చంపేయ‌రాద‌ని వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. వాక్ స్వాతంత్య్రాన్ని ప‌రిర‌క్షించాల‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. ఏం జ‌రిగింది? ఈ నెల 6న వైసీపీ అధికారిక మీడియా సాక్షిలో జ‌రిగిన …

Read More »

జగన్ మాటల కన్నా కూటమి చర్యలే బలంగా మారాయి

త‌మ‌ హ‌యాంలో మాత్ర‌మే సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌య్యాయ‌ని.. కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను ఏమార్చింద‌ని వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఇటీవ‌ల కాలంలో ప‌దే ప‌దే చెబుతున్నారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో ఆయ‌న ‘వెన్నుపోటు దినం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌లు కూడా చేయించారు. సంక్షేమానికి కేరాఫ్ తామేన‌ని కూడా ప్ర‌క‌టించారు. ముఖ్యంగా అమ్మ ఒడి వంటి కీల‌క ప‌థ‌కాల‌ను తాము త‌ప్ప ఇత‌రులు …

Read More »

ఈ ఏడాది ప‌వ‌న్ పొలిటిక‌ల్ ప్లాన్ ఇదే ..!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్.. గ‌త ఏడాది పాల‌న‌లో త‌న‌దైన శైలిని ప్ర‌ద‌ర్శించారు. ఒక‌వైపు కూట‌మి పార్టీల్లో అనైక్య‌త రాకుండా చూసుకున్నారు. అదేస‌మ‌యంలో ఎక్క‌డ ఏ సందర్భంలో త‌న అవ‌స‌రం ఉంటుంద‌ని భావిస్తే..అక్క‌డ ఆయ‌న గ‌ళం విప్పారు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చారు. కేంద్రంతోనూ మాట్లాడారు. వైసీపీపై విరుచుకుప‌డ్డారు. విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాదు.. ప‌వ‌న్‌కు పాల‌న ఏం తెలుసు? అన్న‌వారికి వాయిస్ లేకుండా చేశారు. ఇవ‌న్నీ.. …

Read More »

నేటి నుంచి.. బాబు మార్కు 1995 పాల‌న‌..!

సీఎం చంద్ర‌బాబు మార్కు పాల‌న ఇక నుంచి ప్రారంభం అవుతుందా? ఇప్ప‌టి వ‌ర‌కు ఎలా ఉన్నా.. ఇక నుంచి ఆయ‌న‌లో 1995ల నాటి ముఖ్య‌మంత్రి చూడ‌డం ఖాయ‌మా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి!. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా చెప్పిన‌ట్టు.. ఆయ‌న ఇక నుంచి 1995ల నాటి ముఖ్య‌మంత్రిగా మార‌నున్నారు. దీంతో పాల‌న ప‌రుగులు పెట్ట‌డ‌మే కాకుండా.. అధికారుల‌ను.. ఉద్యోగులను కూడా కాలంతో పాటు ప‌రుగులు పెట్టించ‌నున్నారు. …

Read More »

కోటి పరిహారం.. వైద్య ఖర్చులూ మావే: టాటా సన్స్

ఘోర విమాన ప్రమాదానికి కారణమైన ఎయిర్ ఇండియా భారత పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఇటీవలి దాకా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే నడిచేది. అయితే కారణాలేమిటన్నది స్పష్టంగా తెలియదు గానీ.. ప్రభుత్వ నిర్వహణలోని ఈ సంస్థ టాటా సన్స్ చేతిలోకి వెళ్లిపోయింది. ఇప్పుడు తన విమానం ప్రమాదానికి గురి కావడంతో పరిహారారాలను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ గురువారం సాయంత్రం ప్రకటించారు. ప్రమాదంలో …

Read More »