Political News

పోలీసులూ మీ ఇష్టం : చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్ర పోలీసుల‌కు పూర్తి స్వేచ్ఛ‌ను ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. “పోలీసులూ మీ ఇష్టం. ఎలాంటి చ‌ర్య‌లు తీసుకున్నా.. నేనేమీ అడ‌గ‌ను. కానీ, రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు, యువ‌తుల‌కు, చిన్నారుల‌కు భ‌ద్ర‌త క‌ల్పించాలి. అసాంఘిక శ‌క్తులు నేరం చేయాలంటేనే వ‌ణుకు పుట్టేలా చేయాలి” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాజాగా స‌చివాల‌యంలో రాష్ట్ర డీజీపీ స‌హా హోం శాఖ సెక్ర‌ట‌రీతో చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా గ‌త వారం రోజుల్లో …

Read More »

శాంతి భ‌ద్ర‌త‌ల‌పై కుట్ర ప‌న్నారు: కొమ్మినేని రిమాండ్ రిపోర్ట్‌

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కొమ్మినేని శ్రీనివాస‌రావుకు మంగ‌ళ‌గిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న‌ను గుంటూరు జిల్లా జైలుకు త‌ర‌లించారు. అయితే.. కొమ్మినేనికి సంబందించిన రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీల‌క విష‌యాల‌ను పేర్కొన్నారు. సాక్షి మీడియా వేదిక‌గా రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య సృష్టించి, అశాంతిని రెచ్చ‌గొట్టి, అల్ల‌ర్ల‌ను ప్రేరేపించే విధంగా కుట్ర ప‌న్నిన‌ట్టు పేర్కొన్నారు. దీనిని చాలా ప‌క‌డ్బందీగా ప్లాన్ చేశార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే అమ‌రావ‌తిపై …

Read More »

స‌జ్జ‌ల మూర్ఖుడు: ష‌ర్మిల‌

వైసీపీ రాష్ట్ర కో ఆర్డినేట‌ర్‌.. స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డిపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఆయ‌న మూర్ఖుడు.. అంటూ దుమ్మెత్తి పోశారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆ త‌రహా మ‌హిళ‌లు ఉంటారంటూ.. సాక్షిమీడియాలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్ల‌పై మ‌హిళ‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజ‌ధాని మ‌హిళ‌లు మ‌రింత ఎక్కువ‌గా ఆవేద‌న‌, ఆందోళ‌న చెందుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే వారు సాక్షి ఆఫీసుల వ‌ద్ద …

Read More »

ఇలా చేస్తే.. రేవంత్‌కు ఫ్రీహ్యాండ్ ఇచ్చిన‌ట్టా?

తెలంగాణలో కొత్తగా ముగ్గురు మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనుస‌న్న‌ల్లోనే జరిగింది. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వచ్చిన మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు ఇటీవల ఫుల్ స్టాప్‌ పెట్టారు. ఎస్సీ సామాజిక వర్గం నుంచి వివేక్ వెంక‌ట‌స్వామి, అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌ల‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలాగే మరొకరికి కూడా అవకాశం కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా …

Read More »

‘రాజ‌ధాని మ‌హిళ‌ల’ విష‌యం.. బీజేపీకి ప‌ట్ట‌లేదా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆ త‌ర‌హా మ‌హిళ‌లు ఉంటారంటూ.. వైసీపీ మీడియా సాక్షిలో ఓ వ్యాఖ్యాత చేసిన కామెంట్ల‌పై మ‌హిళాలోకం భ‌గ్గు మంటోంది. దీనిపై పెద్ద ఎత్తున మ‌హిళ‌లు కూడా ఉద్యమాలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సాక్షి కార్యాలయాలు వద్ద ఆందోళన నిర్వహించారు. యాంక‌ర్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అదేవిధంగా ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వేడి ఇంకా చల్లారలేదు. అయితే ఈ వ్యవహారంపై …

Read More »

గుంటూరు జైలుకు కొమ్మినేని.. 14 రోజుల రిమాండ్‌!

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, సాక్షి మీడియా యాంక‌ర్‌గా ప‌నిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాస‌రావుకు మంగ‌ళ‌గిరి స్థానిక కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న‌ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు త‌ర‌లించారు. దీనికి ముందు మంగ‌ళ‌వారం ఉద‌యం వ‌ర‌కు.. గుంటూరు జిల్లా న‌ల్ల‌పాడు పోలీసు స్టేష‌న్‌లోనే ఉంచిన ఆయ‌న‌ను.. త‌ర్వాత‌.. గుంటూరుకు త‌ర‌లించారు. అక్క‌డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ప‌రీక్ష‌లు చేయించారు. సుమారు గంట‌కు పైగా.. ఇక్క‌డే స‌మ‌యం స‌రిపోయింది. అనంత‌రం.. కొమ్మినేని …

Read More »

హ‌రీష్‌రావుకు బిగ్ రిలీఫ్‌.. ఆ కేసు కొట్టివేత‌!

బీఆర్ ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీష్ రావుకు హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. గ‌తంలో ఆయ‌న పై న‌మోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హ‌రీష్ రావు.. త‌న ఆస్తులు, అప్పులు, కేసుల వివ‌రాల‌ను దాచి పెట్టార‌ని చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ అనే వ్య‌క్తి ఆరోపించిన విష‌యం గుర్తుండే ఉంటుంది. అంతేకాదు.. ఈ వివరాల‌ను దాచి పెట్ట‌డం ద్వారా హ‌రీష్ రావు త‌ప్పులు చేశారని కూడా ఆరోపించారు. …

Read More »

తీరు మారని కృష్ణంరాజుకు జాతీయ మహిళా కమిషన్ షాక్

మీడియా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో, డిబేట్లలో పాల్గొనే సమయంలో వక్తలు ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ఆ వక్త రాజకీయ నేత అయినా…జర్నలిస్ట్ అయినా..ఫిల్మ్ స్టార్ అయినా సరే…నోరు జారితే మూల్యం చెల్లించక తప్పదు. అయితే పొరపాటునో..గ్రహపాటునో టంగ్ స్లిప్ అయి ఉంటే…ఆ వెంటనే క్షమాపణలు చెప్పి ఆ వ్యవహారానికి పుల్ స్టాప్ పెట్టిన వారిని చూశాం. కానీ, జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి వేశ్యల రాజధాని అంటూ తాను చేసిన …

Read More »

సర్వర్ లేకున్నా రేషన్ ఇవ్వండి…నాదెండ్ల ఆదేశం

ఏపీలో రేషన్ కార్డుల దరఖాస్తు విధానం మొదలు పంపిణీ వరకు కూటమి ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన మార్పులు చేసిన సంగతి తెలిసిందే. వాట్సాప్ లో రేష్ కార్డు అప్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు. వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ వంటి సౌకర్యాలు కల్పించి ప్రజల మన్ననలు పొందింది. ఈ క్రమంలోనే తాజాగా రేషన్ పంపిణీ వ్యవహారంలో కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ పీవోఎస్ మెషీన్ సర్వర్ పనిచేయనప్పుడు …

Read More »

జూలై నుంచి ఏపీలో టీడీపీ కొత్త ప్లాన్‌.. !

టీడీపీ కీల‌క కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌నుంది. వ‌చ్చే జూలై 1 నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని ప్రారంబించ‌నుంది. దీనికి సంబంధించి ప‌క్కా ప్రణాళిక‌ను ఇప్ప‌టికే రూపొందించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఏడాది పూర్త‌యిన నేప‌థ్యంలో పాల నా పరంగా తీసుకున్న నిర్ణ‌యాలు, ప్ర‌జ‌ల‌కు చేసిన మేళ్లు, సంక్షేమం, అభివృద్ధి వంటి అనేక అంశాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌ను న్నారు. ప్ర‌జ‌ల ప‌రంగా పార్టీ హ‌వా త‌గ్గ‌కూడ‌ద‌న్న వ్యూహాన్ని కూడా అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి …

Read More »

“జ‌గ‌న్ వెధ‌వ‌”.. రేణుకా చౌద‌రి అనుచిత వ్యాఖ్య‌లు

వైసీపీ అధినేత జ‌గ‌న్ పై త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పించే కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కురాలు, తెలంగాణ‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి తాజాగా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌ను ‘వెధ‌వ‌’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆందోళ న‌, ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అంతేకాదు.. ఆమె మ‌రో సంచ‌ల‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య కూడా చేశారు. “జ‌గ‌న్ పుట్టిన‌ప్పు డే.. విజ‌య‌మ్మ గొంతు నులిమి చంపేసి ఉంటే బాగుండేది” అని …

Read More »

ఆర్థిక సంపద పెంచి పేదలకు పంచుతాం: చంద్రబాబు

ఏపీలో ‘స్వ‌ర్ణాంధ్ర‌’ పేరుతో సీఎం చంద్ర‌బాబు కార్యాల‌యాల‌ను ప్రారంభించారు. వీటి ద్వారా ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ సేవ‌ల‌ను మ‌రింత చేరువ చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే డిజిట‌ల్ గ‌వ‌ర్నెన్స్ పేరుతో ప్ర‌భుత్వం వాట్సాప్ ద్వారా 300 ర‌కాల సేవ‌ల‌ను చేరువ చేసింది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో ఈ డిజిట‌ల్ సేవ‌లు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్వ‌ర్ణాంధ్ర కార్యాల‌యాల ద్వారా సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌స్తారు. ఈ కార్యాల‌యాల‌ను వ‌ర్చువ‌ల్‌గా ఆయ‌న ప్రారంభించారు. …

Read More »