Political News

5వ త‌ర‌గ‌తి నుంచే ఏఐ పాఠాలు: చంద్ర‌బాబు

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 5వ త‌ర‌గ‌తి నుంచే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను ప్ర‌వేశ పెట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్నట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఈ రోజు(గురువారం) ఏఐపై నిర్వ‌హించిన వ‌ర్క్‌షాపులో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏఐ ఆధారిత వ‌స్తువుల ఉత్ప‌త్తుల‌ను..ఏయే రంగాల‌ను ప్ర‌భావితం చేయ‌నుంద‌నే వివ‌రాల‌ను ఆయ‌న తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో వ‌చ్చే మార్పుల‌ను చంద్ర‌బాబుకు ప‌లువురు ఐటీ నిపుణులు వెల్ల‌డించారు.  అయితే.. ఎంత మార్పు వ‌చ్చినా.. …

Read More »

వంక పెట్ట‌లేని విధంగా ఎంపిక‌.. చంద్ర‌బాబు విజ‌న్ అంటే ఇదే!

రాష్ట్రంలో ప్ర‌భుత్వానికి స‌ల‌హాదారులు అవ‌స‌రం. అప్పుడు వైసీపీకి అయినా.. ఇప్పుడు కూట‌మి ప్ర‌బుత్వానికి అయినా స‌ల‌హాదారులు కావాల్సిందే. అస‌లు కేంద్ర ప్ర‌భుత్వం కూడా.. ఈ విష‌యంలో మిన‌హాయింపు లేదు. అనేక రంగాల్లో నిష్ణాతులైన వారిని ఎంపిక చేసి మోడీ స‌ర్కారు కేంద్రంలో స‌ల‌హాదారులుగా నియ‌మిస్తోంది. కానీ..ఏపీలో మాత్రం వైసీపీ హ‌యాంలో రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా స‌ల‌హాదారుల నియామ‌కాలు జ‌రిగిపోయాయి.  సుమారు 182 మందిని స‌ల‌హాదారులుగా నియ‌మించార‌ని.. అప్ప‌ట్లో వైసీపీపై టీడీపీనాయ‌కులు …

Read More »

పహల్గాం వైరల్ వీడియో.. ఆ జంటది కాదు

సోషల్ మీడియా కనిపించే పోస్టుల్లో.. వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోల్లో ఏది ఒరిజినలో ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు విషయం రూఢి చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తుంటారు. ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇక అంతే సంగతులు. ముందు వెనుక చూసుకోకుండా.. నిజానిజాలు నిర్ధరించుకోకుండా సోషల్ మీడియా పోస్టులను వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పహల్గాం (కశ్మీర్) ఉగ్రదాడికి సంబంధించి సోషల్ మీడియాలో …

Read More »

నీళ్ళూ సినిమాలూ అన్నీ ఆపాల్సిందే

దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమైన పెహల్గామ్ సంఘటన ప్రతి ఒక్కరిని వెంటాడుతూనే ఉంది. అక్కడికి వెళ్లని వాళ్ళు సైతం జరిగిన దారుణాన్ని బాధితుల నోటి వెంట విని కన్నీటి పర్యంతమవుతున్నారు. దీనికి కారణమైన శత్రుదేశం పాకిస్థాన్ మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతిన బూనుతున్నారు. దానికి తగ్గట్టే నిన్న ప్రధాని నరేంద్ర మొదటి ప్రకటించిన అయిదు చర్యలు పాక్ మీద విపరీత ప్రభావం చూపించేవే. ముఖ్యంగా సింధ్ జలాల ఒప్పందాన్ని …

Read More »

అప్ర‌క‌టిత ప్ర‌జానేత‌గా… భువ‌నేశ్వ‌రి ..!

ప్ర‌జా నాయ‌కుడు.. లేదా నాయ‌కురాలు.. కావ‌డానికి జెండా ప‌ట్టుకునే తిర‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ఈ దేశంలో అనేక మంది నిరూపించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని, వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తూ.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చోటు ద‌క్కించుకున్న‌వారు ఎంద‌రో ఉన్నారు. అంత మాత్రాన వారు రాజ‌కీయా ల్లో పాల్గొని పోటీ చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇలాంటి వారిలో న‌ర్మ‌దాబ‌చావో(న‌ర్మ‌దా న‌దిని ర‌క్షించండి) పేరుతో ఉద్య‌మించిన‌ మేధా పాట్క‌ర్ వంటివారు ఉన్నారు. ఇప్పుడు …

Read More »

ఏప్రిల్ 27… బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్‌?

ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి(టీఆర్ ఎస్‌) 25 సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగ‌ల్లు.. ఓరుగ‌ల్లు వేదిక‌గా.. బీఆర్ఎస్ ర‌జతోత్స‌వ స‌భను నిర్వ‌హిస్తోంది. 2023 నాటి ఎన్నిక ల్లో పార్టీ అధికారం కోల్పోవ‌డం.. గ‌త ఏడాది జ‌రిగిన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగ‌గా ప‌రాజ‌యం కావ‌డం ద‌రిమిలా.. ఇప్పుడు పార్టీలో చేత‌న‌త్వాన్ని నింపాల‌న్న ప్ర‌ధాన ఉద్దేశంతో ఈ నెల 27న క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఈ …

Read More »

సస్సెన్షన్ పై దువ్వాడ మార్కు రియాక్షన్!

ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది కదా. మంగళవారం రాత్రి ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటన, దువ్వాడ తీరుపై మంగళవారం రాత్రి నుంచే సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ తనకు అన్యాయం చేశారని దువ్వాడ ఏకంగా బోరుమంటూ విలపిస్తున్నారని కొందరంటే… అదేమీ లేదు.. టీడీడీ జాతీయ ప్రధాన …

Read More »

పల్లెలంటే ప్రాణం.. రాజకీయాలు చూడం: పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పాలనలో పెద్దగా అనుభవం లేదని చెప్పాలి. ఓ డిప్యూటీ సీఎంగా ఉన్న నేత ఈ విషయాన్ని అంత ఈజీగా ఒప్పుకోరనే చెప్పాలి. అయితే పవన్ మాత్రం అందుకు విరుద్ధం. ఎందుకంటే… పాలనలో తనకు తగిన మేర అనుభవం లేదని ఆయనే బహిరంగంగా ప్రకటించారు. అయినా కూడా పల్లె ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్నామని  ఆయన పేర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. గురువారం …

Read More »

‘విశ్వ‌గురు’కు విష‌మ ప‌రీక్ష‌… అమెరికా-చైనా ఎటువైపు?

విశ్వ‌గురుగా…పేరు తెచ్చుకున్న‌ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి విష‌మ ప‌రీక్ష పెడుతోందా? ప్ర‌పంచ దేశాల‌కు శాంతి సందేశం అందిస్తున్న మోడీకి.. ఈ విష‌యం.. భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు మేధావులు. భార‌త దేశ ప‌రిధిలో ఉన్నంత వ‌ర‌కు .. కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యాల‌నే తీసుకుంది. పాక్ పౌరుల‌ను దేశం నుంచి పొమ్మ‌న‌డం.. మ‌న వారిని ర‌ప్పించ‌డం.. దౌత్య కార్యాల‌యాల్లో సిబ్బందిని త‌గ్గించ‌డం.. స‌రిహ‌ద్దుల మూసి వేత …

Read More »

‘చంద్ర‌బాబు గారి తాలూకా’.. ఇదో ర‌కం దందా!

గ‌త ఏడాది కూట‌మి విజ‌యం ద‌క్కించుకున్నాక‌.. ముఖ్యంగా పిఠాపురంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ విజ‌యం సాధించిన త‌ర్వాత‌.. ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ అనే బోర్డులు వెలిశాయి. బ్యాన‌ర్లు కూడా.. భారీ ఎత్తున కనిపించాయి. వాహ‌నాల‌కు సైలెన్స‌ర్లు తీసేసి.. యాగీ చేసిన యువత కూడా పేట్రేగారు. ఇలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకునేందుకు అప్ప‌ట్లో అధికారులు.. పోలీసులు వెనుకాడిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఫ‌లితంగా ‘పిఠాపురం ఎమ్మెల్యేగారి తాలూకా’ మ‌నుషులు రెచ్చిపోయారు. అయితే.. …

Read More »

లోక‌ల్ టాక్‌: వైసీపీని వ‌దిలేద్దాం!

గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఘోరంగా ప‌రాజయం పాలైన వైసీపీని చాలా మంది వ‌దిలేశారు. కీలక రెడ్డి నాయ‌కుల నుంచి అనేక మంది బీసీల వ‌ర‌కు.. కూడా పార్టీకి దూర‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు కీల‌క‌మైన కార్య‌క‌ర్త‌ల వంతు వ‌చ్చింది. ఏ పార్టీకైనా.. నాయ‌కుల‌తోపాటు.. కార్య‌కర్త‌లు చాలా కీల‌కం. నాయ‌కులు జంప్ చేస్తారు..కానీ.. కార్య‌క‌ర్త‌లు మాత్రం ఎంతో కొంత అంకిత భావంతో పార్టీల‌ను అంటిపెట్టుకుని ఉంటారు. ఎన్నిక‌ల …

Read More »

అమ‌రావ‌తి… జాతీయం- బాబు సూప‌ర్ స్కెచ్‌!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తిని.. ఇప్ప‌టి వ‌ర‌కు ఊహిస్తున్న దానికి భిన్నంగా.. మ‌రింత డెవ‌ల‌ప్ చేసేందుకు సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి స‌ర్కారు ప్ర‌య‌త్నాలుచేస్తోంది. దీనిలో భాగంగా.. రాజ‌ధానిని జాతీయ ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన జాతీయ ర‌హ‌దారుల‌తో రాజ‌దానిని అనుసంధానించే ప్ర‌క్రియ‌కు సీఎం చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇది పూర్త‌యితే.. అమ‌రావ‌తి.. అంద‌రిదీ అనే భావ‌న‌ను మ‌రింత పెంచి.. దీనిని పొరుగు రాష్ట్రాల‌కు కూడా …

Read More »