Political News

పవన్ కుమారుడిపై అనుచిత పోస్టు.. కేసులు నమోదు

సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ మొన్న సింగపూర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటపై ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ రంగ ప్రముఖులు… చివరాఖరుకు పవన్ పై …

Read More »

గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్… జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించిన గోరంట్లతో పాటు ఆయన ఐదుగురు అనుచరులకు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వైసీపీకి చెందిన మరో నేత జైలు బాట పట్టినట్టైంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ …

Read More »

అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు.. స్టాలిన్ కు కష్టమే

దక్షిణాదిలో కీలక రాష్ట్రంగా కొనసాగుతున్న తమిళనాడులో శుక్రవారం రాజకీయంగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న ఆల్ ఇండియా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐడీఎంకే) అలియాస్ అన్నాడీఎంకేతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పొత్తు కుదుర్చుకుంది. ఈ మేరకు బీజేపీ కీలక నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా… అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి మధ్య ఈ ఒప్పందం కుదరింది. బీజేపీ రాష్ట్ర …

Read More »

కూట‌మికి నేటితో ప‌ది నెల‌లు.. ఏం సాధించారంటే!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి శుక్ర‌వారంతో 10 మాసాలు గ‌డిచాయి. గ‌త ఏడాది జూన్ 12న ఏపీలో కూటమి స‌ర్కారుకొలువు దీరింది. అప్ప‌ట్లో విజ‌య‌వాడ శివారులో నిర్వ‌హించిన ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర మానికి ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ సైతం హాజ‌ర‌య్యారు. అంగ‌రంగ వైభ‌వంగా ప్ర‌మాణ స్వీకార ఘ‌ట్టం జ‌రిగింది. ఇక‌. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు స‌ర్కారు చేసిన ప‌నులు.. దేశ‌వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నా యి. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ‌తోపాటు.. రాష్ట్రంలో …

Read More »

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బహుమతిగా రూ.4 కోట్లు ఇచ్చిన బీజేపీ

హర్యానా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రెజ్లర్, ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన వినేశ్ ఫోగాట్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 కోట్లు నగదు బహుమతిగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఆమె 2023లో జరిగిన ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో 50 కిలోల కేటగిరీలో చివరి అంచుల్లో డిస్‌క్వాలిఫై అయినా కూడా పోరాటం చూసి బీజేపీ ప్రభుత్వం ఇది పెద్ద గౌరవంగా భావించినట్టు తెలుస్తోంది. ఈ …

Read More »

అధికారం కూటమి వద్ద.. జనం జగన్ వద్ద: పేర్ని నాని

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని శుక్రవారం ఎంట్రీ ఇచ్చారు. రాప్తాడు పర్యటన సందర్భంగా జగన్ డ్రామాలు చేశారని, స్థానిక నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హెలికాప్టర్ మరమ్మతుకు గురయ్యేందుకు కూడా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి …

Read More »

పోలీసులపై వైసీపీ మాజీ ఎంపీ ఫైరింగ్ చూశారా?

వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం గురువారం ఎంత రచ్చగా మారిందో… శుక్రవారం కూడా అంతే రచ్చగా మారింది. తనను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా మీడియాకు కనబడేలా న్యాయమూర్తి ముందుకు తీసుకెళతారా? అంటూ ఆయన పోలీసులపై ఓ రేంజిలో ఫైరయ్యారు. తమాషా చేస్తున్నారా? అంటూ ఆయన పోలీసులపై చిందులేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మాధవ్ వెంట అరెస్టైన …

Read More »

వాస్త‌వానికి.. మంగ‌ళ‌గిరిలో పోటీ చేయాల‌ని లేదు: నారా లోకేష్‌

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ .. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యేగా ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. గ‌త 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నారా లోకేష్ 90 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గానికి కూడా ఆయ‌న చేరువ అయ్యారు. అభివృద్ధిలోనూ.. సంక్షేమంలోనూ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ భూమిలో ఇళ్లు నిర్మించుకున్న …

Read More »

మాది బీసీల పార్టీ: చంద్ర‌బాబు

“మాది బీసీ ప‌క్ష‌పాత పార్టీ. ఇంకా చెప్పాలంటే.. బీసీల పార్టీ” అని టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు వ్యా ఖ్యానించారు. బీసీల‌కు మేలు చేయ‌డంలో తాము ఎప్పుడూ ముందే ఉన్నామ‌ని చెప్పారు. తాజాగా ఆయ‌న ఉమ్మ‌డి కృష్నాజిల్లా(ప్ర‌స్తుతం ఏలూరు)లోని ఆగిరిప‌ల్లిలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌టించారు. మండ‌ల ప‌రిధిలోని వ‌డ్ల‌మాను గ్రామానికి వెళ్లిన ఆయ‌న‌.. అక్క‌డి ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మ‌య్యారు. ప‌లువురు బీసీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన కుల వృత్తి, చేతివృత్తు దారుల‌తో …

Read More »

మాధవ్ ఎక్కడ?.. వైసీపీ నేతపై కేసుల పరంపర

ఖాకీ చొక్కను వదిలి ఖద్దరు చొక్కా వేసుకున్న వైసీపీ నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గురువారం సాయంత్రం నుంచి కనిపించడం లేదట. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్య వ్యాఖ్యలు చేసిన బహిష్కృత ఐటీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ పై పోలీసుల సమక్షంలోనే దాడికి యత్నించిన కారణంగా.. గురువారం సాయంత్రం గుంటూరులో పోలీసులు గోరంట్ల మాధవ్ ను …

Read More »

‘బీఆర్ఎస్ స‌భ’ నిర్వ‌హించ‌రాద‌నే ఉద్దేశం క‌నిపిస్తోంది: హైకోర్టు

“మీరు చెబుతున్న మాట‌ల‌ను బ‌ట్టి.. మీరు అడుగుతున్న గ‌డువును బ‌ట్టి.. బీఆర్ఎస్ స‌భ‌ను నిర్వ‌హించరాద‌న్న ఉద్దేశం క‌నిపిస్తోంద‌ని మేం భావించేలా చేస్తున్నారు” అని తెలంగాణ హైకోర్టు.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున కోర్టుకు హాజ‌రైన న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది. తాజాగా బీఆర్ ఎస్ పార్టీకి 25 ఏళ్లు నిండ‌నున్నాయి. ఈ నెల 27 నాటికి బీఆర్ ఎస్ పార్టీ స్థాపించి పాతిక సంవ‌త్స‌రాలు పూర్త‌వుతాయి. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ జిల్లా, ఎల్క‌తుర్తిలో పార్టీ ఆవిర్భావ …

Read More »

భార‌తికి భ‌ద్ర‌త‌.. హైకోర్టుకు వైసీపీ?

తాజాగా టీడీపీ కార్య‌క‌ర్త ఒక‌రు.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం వెలుగుచూడ‌గానే.. ప్ర‌భుత్వం వెంట‌నే రియాక్ట్ అయింది. ప‌రిస్థితి చేయి దాట‌కుండా చూసుకునే క్ర‌మంలో స‌ద‌రు కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్‌ను అరెస్టు చేయించ‌డంతోపాటు.. సోష‌ల్ మీడియా చ‌ట్టం కింద కేసులు కూడా పెట్టించింది. ఈ వ్య‌వ‌హారం ఇక్క‌డితో ఆగిపోయింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వైసీపీ వ్యూహ‌త్మ‌కంగా …

Read More »