Political News

ఖమ్మం పాలిటిక్స్ లో దెబ్బతిన్నారా ?

ఇపుడిదే చర్చ బీఆర్ఎస్ లో పెరిగిపోతోంది. మొదటినుండి బీఆర్ఎస్ కు ఖమ్మం జిల్లా కొరకరాని కొయ్యలాగే ఉంది. ఎంతో ఉధృతంగా ప్రత్యేక తెలంగాణా ఉద్యమం జరుగుతున్నపుడు కూడా ఖమ్మం జిల్లాలో దాని ప్రభావం దాదాపు నిల్లనే చెప్పాలి. అలాంటిది తెలంగాణా సాధన తర్వాత 2014లో జరిగిన మొదటి ఎన్నికలో కూడా టీఆర్ఎస్ ప్రభావం ఏమీలేదు. జిల్లాలోని పది నియోజకవర్గాలను కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలే గెలుచుకున్నాయి. దాంతో ఇక లాభంలేదని అనుకున్న …

Read More »

ఒక్క మాట‌.. ఒకే ఒక్క మాట.. ఆ మంత్రిని రోడ్డున ప‌డేసిందే!

ఏపీలోని వైసీపీ మంత్రివ‌ర్గంలో కొంద‌రు వివాదాస్ప‌ద మంత్రులు ఉన్నార‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు త‌ర‌చుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఉంటారు. అయితే.. మ‌రికొంద‌రు మాత్రం వివాదాల‌కు దూరంగా ఉంటారు. ఇలాంటి వారిలో మంత్రి ఆదిమూల‌పు సురేశ్ ఒక‌రు. ఈయ‌న‌పై పెద్ద‌గా వివాదాలేమీ లేవు. పైగా ఉన్న‌త విద్యావంతుడు, మాజీ సివిల్ స‌ర్వెంట్ కూడా. అయితే.. అనూహ్యంగా ఆదిమూల‌పు చేసిన వ్యాఖ్య‌లు రాష్ట్ర వ్యాప్తంగా మంట‌లు పుట్టిస్తున్నాయి. అంతేకాదు.. మంత్రి దిష్టిబొమ్మ‌ను ద‌హ‌నం చేసేవర‌కు …

Read More »

త‌గ్గేదేలే… మ‌రో బాంబు పేల్చిన ఉద‌య‌నిధి

త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్‌.. కేంద్రంలోని బీజేపీ కేంద్రంగా ప‌దు నైన మాట‌ల‌తో దాడి చేస్తున్న విష‌యం తెలిసిందే. ఉయ‌ద‌నిధిపై అన్ని వ‌ర్గాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఏకంగా ఆయ‌న త‌ల‌కు కోటి రూపాయ‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించినా.. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. తాజాగా మ‌రో బాంబు పేల్చారు. స‌నాత‌న ధ‌ర్మం అంటే… డెంగ్యూ, మలేరియా లాంటిద‌ని.. దాన్ని పూర్తిగా నిర్మూలించాలని 32 ఏళ్ల ఉద‌య‌నిధి …

Read More »

6 వేల కోట్ల మోసం.. 4 వేల కోట్ల ఆస్తుల అటాచ్‌..!

సుదీర్ఘ విచార‌ణ‌లు, అనేక వంద‌ల‌ మంది సాక్ష్యులు.. వెర‌సి 15 ఏళ్ల‌కుపైగా సాగిన అగ్రిగోల్డ్ కుంభ‌కోణంలో ఎట్ట‌కేల‌కు చార్జిషీట్ దాఖ‌లైంది. ఈ సంస్థ ఏపీ, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను న‌మ్మించి మొత్తం 6 వేల కోట్ల‌కుపైగా సొమ్మును డిపాజిట్ల రూపంలో రాబ‌ట్టింది. అనంతరం.. బోర్డు తిప్పేసింది. దీనిపై ఆయా రాష్ట్రాల్లో కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసుల‌ను గుండుగుత్త‌గా.. ఏపీ హైకోర్టు(అప్ప‌టి ఉమ్మ‌డి) విచార‌ణ‌కు స్వీక‌రించింది. …

Read More »

జ‌గ‌న్ గురించి నిజాలే చెబుతున్నాం.. త‌ప్పెలా అవుతుంది: లోకేష్‌

“ఏపీ సీఎం జ‌గ‌న్ గురించి నేను ఎక్క‌డ మాట్లాడినా నిజాలే చెబుతున్నా. కోర్టులు, సీబీఐ ఆఫీస‌ర్లు చెప్పిన విష‌యాల‌నే చెబుతున్నా. అవి త‌ప్పెలా అవుతాయి?” అని టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్ర‌శ్నించారు. తాజాగా ప‌శ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం పరిధిలోని బేతపూడి లో ఉన్న నారా లోకేష్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. సీఎం జ‌గ‌న్ స‌హా.. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిల‌ను కించ‌ప‌రిచేలా మాట్లాడారని, …

Read More »

ల‌గ‌డ‌పాటి రీ ఎంట్రీ.. నిజ‌మేనా?

విజ‌య‌వాడ మాజీ ఎంపీ, కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ గురించి రెండు తెలుగు రాష్ట్రా ల్లోనూ అంద‌రికీ తెలిసిందే. తెలంగాణ విభ‌జ‌న‌ను తీవ్రంగా వ్య‌తిరేకించి అప్ప‌ట్లో హ‌ల్చ‌ల్ చేసిన నాయ‌కు డిగానే కాకుండా పార్ల‌మెంటులో పెప్ప‌ర్ స్ప్రే చ‌ల్లి స్పీక‌ర్ స‌హా స‌భ్యుల‌ను ప‌రుగులు పెట్టించి సంచ‌ల‌నం సృష్టించిన మాజీ ఎంపీ… 2014 రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత నుంచి పార్టీకి, రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నా రు. 2004, 2009 …

Read More »

దాడులను ఎదుర్కొనేందుకు లోకేష్ కొత్త వ్యూహం?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే పాదయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు వైసిపి నేతలు….పోలీసుల సాయంతో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరంలో తాడేరు వద్ద యువగళం పాదయాత్ర సందర్భంగా టిడిపి కార్యకర్తలపై, నేతలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్విన ఘటన సంచలనం రేపింది. ఈ క్రమంలోనే ఆ ఘటన …

Read More »

రౌడీల‌తో దాడులు చేయిస్తున్నాడు: జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు ఫైర్‌

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. టీడీపీ నాయకుల‌పై రౌడీల‌తో దాడులు చేయిస్తున్నాడంటూ.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా ఆయ‌న ప్ర‌జావేదిక లో మాట్లాడుతూ.. నారా లోకేష్ చేస్తున్న యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో జ‌రిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్ర‌జాసమస్యలపై మాట్లాడితే రౌడీలతో దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “యువ‌గ‌ళంలో ఎందుకు దాడులు చేయించారు. బాధితుల‌పైనే ఎందుకు కేసులు పెడుతున్నారు” అని …

Read More »

కేసీయార్ ను వెంటాడుతున్న రుణమాఫీ

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కేసీయార్ను రుణమాఫీ పీడకలలాగ వెంటాడుతోంది. 2018 ఎన్నికల్లో గెలుపుకు రైతులకు రుణామాఫీ చేస్తానని కేసీయార్ హామీ ఇచ్చేశారు. గెలిచిన తర్వాత ఇంతకాలం చప్పుడు చేయలేదు. అలాంటిది నెలక్రితం సడెన్ గా రుణమాఫీ గుర్తుకొచ్చింది. ఎందుకంటే మరో నాలుగు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా అందుకనే. రుణమాఫీ జరగకపోతే రైతులు ఎలా రియాక్టవుతారో కేసీయార్ కు బాగా తెలుసు. అందుకనే హడావుడి చేసి ఉన్నతాధికారుల నెత్తిన కూర్చుని …

Read More »

ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి ?

రాబోయో ఎన్నికల్లో చంద్రబాబునాయుడు కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. గడచిన రెండు ఎన్నికల్లో ముఖ్యంగా 2019లో రిజర్వుడు స్ధానాల్లో తెలుగుదేశంపార్టీకి చాలా పెద్ద దెబ్బ తగిలింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 36 రిజర్వుడు స్ధానాలున్నాయి. ఇందులో 29 ఎస్సీ, 7 నియోజకవర్గాలు ఎస్టీలకు రిజర్వయ్యాయి. వీటిల్లో ప్రస్తుతం తెలుగుదేశంపార్టీ తరపున కేవలం ఒకే ఎంఎల్ఏ ఉన్నారు. మిగిలిన 34 నియోజకవర్గాలూ వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అంటే రాజోలు ఎస్సీ నియోజకవర్గంలో …

Read More »

ఇండియా… కాదు, ఇక ‘భార‌త్‌’

ప్ర‌పంచ స్థాయిలో మ‌న దేశం గురించి ఎవ‌రైనా మాట్లాడాల్సి వ‌చ్చినా.. అధికారిక స‌మాచారం పంచుకోవాల్సి వ‌చ్చినా.. ఇప్ప‌టి వ‌ర‌కు ‘ఇండియా’ అనే సంబోధించేవారు. ఉదాహ‌ర‌ణ‌కు ‘ప్రైమినిస్ట‌ర్ ఆఫ్ ఇండియా’ అని, ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అనే ఇప్ప‌టి వ‌ర‌కు సంబోధించ‌డం మ‌న‌కు తెలుసు. ఇదే సంప్రదాయంగా కూడా వ‌స్తోంది. అయితే, ఇటీవ‌ల కాలంలో అన్నింటికీ ‘భారతీయ‌త‌’ను జోడిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌ర్కారు … ఇప్పుడు ఇండియా పేరును కూడా …

Read More »

తాడిప‌త్రిపైనా ఓ క‌న్నేయండి బాబూ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. అక్క‌డ, ఇక్క‌డ అనే తేడా లేకుండా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా త‌న‌దైన శైలిలో చంద్ర‌బాబు త‌న ముద్ర ప‌డేలా చేస్తున్నారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే తాజాగా ఆయ‌న ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించేందుకు రెడీ అయ్యారు. అయితే, ఆయ‌న షెడ్యూల్ ప్ర‌కారం.. క‌ళ్యాణ‌దుర్గం, రాయ‌దుర్గం, గుంత‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల ప‌ర్య‌ట‌న‌కే ప‌రిమితం కానున్నారు. కానీ, స్థానికంగా మాత్రం త‌మ్ముళ్ల నుంచి తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోనూ …

Read More »