ఏపీలో తాజాగాఖాళీ అయిన.. రాజ్యసభ(పెద్దల సభ) సీటును బీజేపీ ఎట్టకేలకు ఖరారు చేసింది. నామినేషన్ దాఖలుకు కేవలం 18 గంటల ముందు(మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో దాఖలుకు సమయం ముగుస్తుంది) అభ్యర్థిని ఖరారు చేయడం విశేషం. కాగా.. ఈ దఫా బీజేపీ.. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు పెద్ద పీట వేసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాకా.. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా తన ప్రస్తానాన్ని …
Read More »యుద్ధ వాతావరణంలో భారత్ పవర్ఫుల్ డీల్
ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, భారత రక్షణ వ్యూహానికి మరో భారీ బలం జతకానుంది. భారత్ సముద్ర పరిరక్షణ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్తో కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్ మెరైన్ (Rafale Marine) యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.63,000 కోట్ల విలువైన ఈ డీల్పై సోమవారం అధికారికంగా సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి 22 సింగిల్ …
Read More »డేటా ఎనలైటిక్స్ కు ఇక విశాఖనే కేంద్రం!
ఇప్పుడంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) గురించే చర్చ నడుస్తోంది. గతంలో మాదిరిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) ఏ రీతిన అయితే సత్తా చాటిందో… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏఐ ఆక్రమించేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా చోటుచేసుకున్న ఈ మార్పును టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా అందిపుచ్చుకున్నారనే చెప్పాలి. అంతేనా… అందరి కంటే కూడా ఈ విషయంలో చంద్రబాబే ముందు వరుసలో ఉన్నారని కూడా చెప్పాలి. నూతనంగా …
Read More »వైసీపీ పలాయనం.. 3 చోట్ల కూటమి జెండా
ఏపీలో వేగంగా రాజకీయం మారుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు విక్టరీతో కూటమి అధికారంలోకి రావడం… కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయికి వైసీపీ పడిపోవడమే ఇందుకు దోహదం చేసిందని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకటి, రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని స్థానిక సంస్థలను వైసీపీ గెలుచుకుంది. అధికార బలంతో వైసీపీ పరం అయిపోయిన ఈ స్థానాలన్ని ఇప్పుడు …
Read More »పాకిస్తానీలను భారత్ నుండి ఖాళీ చేయించడం కష్టమేనా..?
పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మొన్న కశ్మీర్ లోని పెహల్ గాంలో భీకర దాడికి దిగారు. 25 మంది భారతీయులను, ఒక నేపాల్ వాసిని పొట్టనబెట్టుకున్నారు. ఈ పరిణామం భారత ప్రభుత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. యావత్తు భారతీయులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జనాభిప్రాయానికి అనుగుణంగా సాగిన కేంద్ర ప్రభుత్వం… పాక్ పై కఠిన చర్యలకు దిగింది. ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని …
Read More »కేసీఆర్ ప్రసంగానికి ఎన్ని మార్కులు?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఆదివారం వరంగల్లులో నిర్వహించిన బీఆర్ ఎస్ రజతోత్సవ సభలో బలమైన గళమే వినిపించారు. గత సమస్యలను పక్కన పెట్టి .. కేవలం కాంగ్రెస్ పాలనపైనే ఆయన ఫోకస్ పెంచారు. అదేసమయంలో తమ హయాంలో జరిగిన అభివృద్ధిని ఏకరువు పెట్టారు. మరి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? ఎంతమంది పాజిటివ్గా స్పందించారు? అనేది కీలకం. ఏ నాయకుడు సభ పెట్టినా.. …
Read More »ఆ లేడీ ఎమ్మెల్యే వైసీపీని వదిలేస్తారా
దాసరి సుధ. ఉమ్మడి కడప జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం బద్వేల్ నుంచి రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. 2022-23 మధ్య వచ్చిన ఉప ఎన్నికలో(ఆమె భర్త మరణంతో) ఒకసారి, 2024లో వచ్చిన ఎన్ని కలో రెండోసారి విజయం దక్కించుకున్నారు. ఈమె.. సౌమ్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో వైసీపీ ఎంపీ అవినాష్రెడ్డి కూటమిలో ఉన్నారన్న పేరు కూడా ఉంది. అవినాష్రెడ్డి ఎంత చెబితే అంత అన్నట్టుగా ఆమె రాజకీయాలు చేశారు. …
Read More »అదిరేలా అమరావతి.. వీడియో విడుదల చేసిన లోకేష్
ఏపీ రాజధాని అమరావతి పరుగులు పెడుతోంది. ఈ నెల 13 నుంచి పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వానికి చేరాయి. దీనికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం కేటాయించింది. ఫలితంగా ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి కాంట్రాక్టర్లు కూడా తోడయ్యారు. దీంతో సుమారు 65 …
Read More »ద్వేషం అంటే బాబు… పొగడ్త అంటే వైఎస్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అంటే అలవి కానంత ద్వేషం ఉందన్న వాదన ఎప్పటినుంచో ఉన్నదే. ఆ మాట నిజమేనని తాజాగా మరోసారు నిరూపితమైంది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపై తెలంగాణను వ్యతిరేకించింది కాంగ్రెస్పేనని కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ తో సంబంధం …
Read More »వైసీపీ ఇప్పట్లో పుంజుకునేనా..
అధికారం పోయి.. పదిమాసాలు దాటిపోయినా.. వైసీపీలో ఊపు, ఉత్సాహం ఎక్కడా కనిపించడం లేదు. నాడు యాక్టివ్గా ఉన్నవారే.. నేడు అసలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం.. వైసీపీ గురించి మాట్లాడు కునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఒకప్పుడు.. ఏ ఇద్దరు కనిపించినా.. వైసీపీ గురించి.. జగన్ గురిం చిన చర్చ చేసేవారు. అదేసమయంలో నాయకుల దూకుడు.. మంత్రులు బూతుల గురించి కూడా.. చర్చ లు జరిగాయి. అయితే.. ఒక్కసారి …
Read More »సాయిరెడ్డి సొంత ఛానెల్ పేరు ఇదేనా?
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి సొంత మీడియా వ్యవహారాలు కొలిక్కి వస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం బ్రాడ్ కాస్టింగ్ పనులపై ఆయన బిజీబిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్-బెంగళూరు-ఢిల్లీ అంటూ.. వారం వారం ఆయన చక్కర్లు కొడుతున్నారు. గతంలో ఓ కీలక ఛానెల్లో సీఈవోగా చేసిన వ్యక్తితో సంప్రదింపులు జరుగుతున్నాయని మీడియా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ఏడాది దసరా నాటికి ‘వి-టీవీ’ పేరుతో సంస్థను స్థాపించే అవకాశం …
Read More »అన్న క్యాంటీన్లకు వైసీపీ సర్టిఫికెట్.. నిజం..!
ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంలో ఒకసారి చేపడితే.. బాగానే ఉంటుంది. ఒక రోజు లేదా.. ఒక వారం కొనసాగిస్తే .. బాగానే ఉంటుంది. కానీ, ఒకే కార్యక్రమాన్ని నిరంతరం చేపట్టినా.. ప్రతి రోజూ కొనసాగించినా.. అందులో సహజంగానే నాణ్యత లోపిస్తుంది. పనిచేసేవారు కూడా.. ముభావంగానే.. ఉంటారు. టెక్నికల్గా మారిపోతా రు. ఇది సహజంగా ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలపై ఉన్న ప్రజా భిప్రాయం. కానీ, కూటమి సర్కారు పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్ల …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates