పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాదంపై కఠినంగా దూసుకెళుతున్న భారత్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై కూడా తన దౌత్య యుద్ధాన్ని కొనసాగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ విజయంతో భారత్ తన సంకల్పాన్ని నిరూపించుకున్న తరుణంలో, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న భారత్ ఉద్దేశాన్ని ప్రపంచ దేశాలకు స్పష్టంగా వెల్లడించేందుకు కేంద్రం గట్టిగా కదులుతోంది. ఇప్పటికే ఆస్ట్రియా విదేశాంగ మంత్రి బీట్ మెయిన్ల్-రైసింగర్తో టెలిఫోన్ ద్వారా …
Read More »బాబు మార్కు… చేతికే 3 గ్యాస్ బండల డబ్బు
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు సంక్షేమంలో తనదైన మార్కు నిర్ణయాన్ని ప్రకటించారు. బుధవారం సాయంత్రం మంగళగిరి పరిధిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మహానాడుతో పాటు కూటమి సర్కారు అమలు చేస్తున్న, అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి చంద్రబాబు కీలక నిర్ణయాలను ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సూపర్ …
Read More »పాక్కు మేకులా మారిన సొంత రాష్ట్రం!
కాశ్మీర్ కోసం దశాబ్దాలుగా భారత్పై దొంగదారిలో విరుచుకుపడుతూ, ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్కు ఇప్పుడు చుట్టు పక్కల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. కాశ్మీర్ కావాలని పాకిస్థాన్ ఎంతగా ప్రయత్నించినా, ఇప్పుడు తనే ఆక్రమించి ఉన్న బలూచిస్థాన్ను చేజార్చుకునే పరిస్థితి తెచ్చుకుంది. స్వతంత్ర బలూచిస్థాన్ కోసం పోరాటం చేస్తున్న నేతలు, ప్రజలు బహిరంగంగానే తమ వాయిస్ వినిపిస్తూ ‘పాకిస్థాన్ మాకు అవసరం లేదు’ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి ఈ మాటలకు …
Read More »చంద్రబాబుకు కొత్త హెలికాప్టర్.. కమిటీ ఏర్పాటు
ఏపీ సీఎం చంద్రబాబు పర్యటనల నిమిత్తం కొత్త హెలికాప్టర్ను కొనేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక, ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీసీఏ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ పనితీరును అధ్యయనం చేయనుంది. అదేవిధంగా కొత్తగా కొనుగోలు చేయాలని భావిస్తున్న హెలికాప్టర్ విషయంపైనా సూచనలు, సలహాలు ఇవ్వనుంది. ఈ …
Read More »పిన్నెల్లి ‘ఆయుధం’పై కూటమి వేటు!
వైసీపీ కీలక నేత, పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రైట్ హ్యాండ్ గా కొనసాగుతున్న వైసీపీ నేత, మాచర్ల మునిసిపల్ చైర్మన్ తురకా కిశోర్ పై కూటమి సర్కారు వేటు వేసింది. వరుసబెట్టి 15 మునిసిపల్ సర్వసభ్య మావేశాలకు హాజరు కాని ఆయనపై రాఫ్ట్ర ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. ఈ మేరకు ఏపీ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో సురేశ్ కుమార్ బుధవారం …
Read More »పాక్ – భారత్ వివాదం.. చైనా+అమెరికా విషపు ఆలోచన!
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు పెద్ద కారణమేనని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా చైనా అమెరికా వంటి అగ్రరాజ్యాలు భారత్, పాక్ లాంటి దేశాల మధ్య ఎప్పుడూ ఒక చీకటి గీత ఉండాలని కోరుకుంటున్నాయని భద్రతా రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ యుద్ధ వేడి వల్ల ఆయుధ వ్యాపారం బుమ్ అవుతుంది, బిలియన్ల డాలర్ల వ్యాపారం …
Read More »కుప్పం.. కుప్పకూలిన వైసీపీ రీజనేంటి ..!
టీడీపీ అధినేత.. సీఎం చంద్రబాబు.. సొంత నియోజకవర్గం కుప్పంలో పునాదులు వేయడమే కాదు.. తామే బలంగా నిలుస్తామని.. టీడీపీ సైకిల్కు నామరూపాలు లేకుండా చేస్తామని బీరాలు పలికిన వైసీపీ ఎన్నికలు ముగిసిన ఏడాదిలోపే.. కుప్పంలో కుప్పకూలింది. గత ఏడాది ఎన్నికలకు ముందు కుప్పం నియోజకవర్గాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అప్పటి సీఎం జగన్.. ఇక్కడ బలమైన టీడీపీని లేకుండా చేయాలని కుట్రలు పన్నారని ఆ పార్టీ నాయకులు చెప్పిన విషయం తెలిసిందే. …
Read More »వారి గురుంచి ఆరా తీస్తున్న జగన్
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో తీసుకుని.. ఇతర భత్యాలు కూడా తీసుకున్న వారు.. ఇప్పుడు ఏమయ్యారు? ఈ ప్రశ్న రాజకీయ వర్గాల్లో కాదు.. ఆయా పదవులను కట్టబెట్టిన వైపీసీ అధినేత జగన్ సంధిస్తున్నారు. “ప్రస్తుతం వారంతా ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఒక్కసారి నాకు ఫోన్కలపండి!” అని జగన్ చెప్పి నట్టు తెలిసింది. అయితే.. వారి …
Read More »రోహిత్ శర్మ… ఒక్క ఫోటోతో పొలిటికల్ అలజడి!
ఇటీవల టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ముంబైలోని అధికారిక నివాసం ‘వర్ష’లో జరిగిన ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫడ్నవీస్ కూడా ‘ఎక్స్’ వేదికగా రోహిత్కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఫొటోలను పంచుకున్నారు. దీంతో రోహిత్ రాజకీయాల్లోకి అడుగుపెడతారా అనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. రోహిత్ శర్మ …
Read More »గోవిందప్పకు జైలు.. ఇక నోరు విప్పడమే తరువాయి
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు(ఏ-33)కి విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విజయవాడలోని జైలుకు తరలిం చారు. జగన్ పాలనలో నాసిరకం మద్యాన్ని భారీ ధరలకు విక్రయించారు. అంతేకాదు.. తమకు అనుకూలంగా ఉన్న కంపెనీల కు మాత్రమే అవకాశం కల్పించారు. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు బాటిల్ బాటిల్కు ఇంతని …
Read More »పాక్ కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఊహించని నష్టాలు
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్కు మద్దతు పలికిన దేశాలపై భారతీయులు తమ స్థాయిలో గట్టిగా స్పందిస్తున్నారు. ముఖ్యంగా పర్యాటక రంగంలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. టర్కీ, అజర్బైజాన్ దేశాలు పాక్ కు మద్దతు ఇవ్వగా ఇప్పుడు భారతీయుల నుంచి తీవ్ర ప్రభావం ఎదురవుతోంది. ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ లో అక్కడికి వెళ్ళాలి అనుకున్న భారతీయులు తమ …
Read More »ఉన్నది ఇద్దరే!.. ప్రాధాన్యం ఎనలేనిదే!
నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే. అయితేనేం… ఆ పార్టీకి పార్లమెంటు దిగువ సభ లోక్ సభలో ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. పార్టీ తరఫున మచిలీపట్నం ఎంపీగా కొనసాగుతున్న సీనియర్ రాజకీయవేత్త వల్లభనేని బాలశౌరికి లోక్ సభలో ఓ కీలక పదవి దక్కింది. లోక్ సభ సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ చైర్మన్ గా బాలశౌరి ఎంపికయ్యారు. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates