Political News

టీడీపీ నేత‌తో సాయిరెడ్డి భేటీ.. త‌ప్పేంటి..?

వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌య‌సాయిరెడ్డి వ్య‌వ‌హారం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ గా మారింది. ఈ నెల తొలి వారంలో ఆయ‌న విజ‌య‌వాడ‌కు వ‌చ్చారు. వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో రూ.3200 కోట్ల మేర‌కు అవినీతి జ‌రిగింద‌ని.. ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం విచార‌ణ కూడా జ‌రుగుతోంది. ఈ విచార‌ణ‌కే సిట్ అధికారులు పంపిన నోటీసుల మేర‌కు.. సాయిరెడ్డి ఈ నెల తొలి …

Read More »

వైసీపీ నేత‌ల మ‌రిన్ని అరెస్టులు.. ఏపీ పోలీసుల సంకేతాలు!

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి అరెస్టుతో ఆ పార్టీలో తీవ్ర అల‌జ‌డి నెల‌కొంది. ఇప్ప‌టికే చాలా మంది నాయ‌కులు అరెస్టు కావ‌డం.. మ‌రోవైపు కేసులు త‌రుముతున్న వారి సంఖ్య పెరుగుతున్న క్ర‌మంలో పార్టీలో తీవ్ర ఆవేద‌న‌.. ఆందోళ‌న నెల‌కొంది. జ‌గ‌న్ త‌క్ష‌ణ‌మే బ‌య‌ట‌కు రావాల‌న్న నినాదాలు కూడా ఊపందుకుంటున్నాయి. మ‌రీ ముఖ్యంగా కాకాని అరెస్టు త‌ర్వాత‌.. జ‌గ‌న్‌పై ఒత్తిడి మ‌రింత పెరిగింది. ఇదిలావుంటే..ఈ అరెస్టుల …

Read More »

‘క‌విత పార్టీపై’ గంగుల షాకింగ్ కామెంట్స్‌!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. క‌వితపై ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల క‌మ‌లాక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాగుడు మూత‌లుగా ఉన్న క‌విత వ్య‌వ‌హారంపై ఆయ‌న క్లూ ఇచ్చేశారు. “మ‌న‌ది ప్ర‌జాస్వామ్య దేశం. ఎవ‌రైనా ఎక్క‌డైనా ఎప్పుడైనా పార్టీ పెట్టుకునేందుకు స్వేచ్ఛ ఉంటుంది. అది క‌వితే అయినా..మ‌రెవ‌రైనా కూడా!” అని తేల్చి చెప్పారు. అంటే.. క‌విత సొంత పార్టీ పెట్టుకునే ఆలోచ‌న‌లో …

Read More »

కాకాణికి 14 రోజుల రిమాండ్‌..

వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ.. నెల్లూరు జిల్లా వెంక‌టగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాకాణిని నెల్లూరు జిల్లా జైలుకు త‌ర‌లించ‌నున్నారు. ఆదివారం సాయంత్రం కాకాణిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఎక్క‌డ అరెస్టు చేశార‌నే విష‌యంపై పోలీసులు రెండు ర‌కాలుగా మీడియాకు స‌మాచారం ఇచ్చారు. తొలుత ఆయ‌నను కేర‌ళ‌లో ప‌ట్టుకున్నామ‌న్నారు. కేర‌ళ‌ రాజ‌ధాని …

Read More »

వైసీపీ ద్వారంపూడి చుట్టూ వీర‌మ‌ల్లు వివాదం..!

వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చుట్టూ మ‌రో వివాదం ముసురుకుంది. తాజాగా ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్‌.. న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ ల్లు సినిమా వ‌చ్చే నెల 12న విడుద‌ల‌కు రెడీ అయింది. ప్ర‌స్తుతం పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. అయితే.. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు.. రాష్ట్రంలో సినిమా హాళ్ల బంద్ వ్య‌వ‌హారం తెర‌మీదికి …

Read More »

మిస్ ఇంగ్లండ్ ఆరోప‌ణ‌లు.. విచార‌ణ‌కు రేవంత్ ఆదేశం

హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న‌’మిస్ వ‌రల్డ్’ పోటీల్లో వివాదాస్ప‌ద తీరు క‌నిపిస్తోంద‌ని.. త‌న‌ను వేశ్య‌లా చూస్తున్నార‌ని పేర్కొంటూ.. బ్రిట‌న్‌కు చెందిన మిస్ ఇంగ్లండ్ మిల్లా మాగీ చేసిన ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం రేపాయి. ఆమె ఆరోప‌ణ‌ల‌ను మిస్ వ‌రల్డ్ నిర్వాహ‌కులు కొట్టి పారేసినా.. జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియాలో ప్ర‌ముఖంగా ఇవి హైలెట్ అయ్యాయి. పైగా.. రాష్ట్రంలోనూ ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ నుంచి ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇది మ‌హిళ‌ల ఆత్మాభిమానానికి సంబంధించిన విష‌య‌మ‌ని .. …

Read More »

చెన్నైలో మాట్లాడమని పవన్ ను పంపించిన బిజెపి

జపసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… దేశ రాజధానిలో ప్రధానితో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంల భేటీని ముగించుకుని అటు నుంచి అటే నేరుగా తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లిపోయారు. చెన్నైలో ల్యాండ్ అయిన పవన్ కు అక్కడి బీజేపీ శాఖ కీలక నేతలంతా ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయనార్ నాగేంథిరన్, మొన్నటిదాకా తెలంగాణ గవర్నర్ గా కొనసాగిన బీజేపీ …

Read More »

ష‌ర్మిల రాంగ్ స్టెప్‌.. మాణిక్కం క్లాస్ ..!

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల రాంగ్ స్టెప్ వేశారా? ఆయ‌న దానిని స‌రిచేసుకునేందుకు అవ‌కాశం ఉందా? ఇదీ.. ఇప్పుడు జ‌రుగుతున్న‌చ‌ర్చ‌. అయితే.. దీనిపై రెండు కోణాల్లో వాయిస్ వినిపిస్తోంది. 1) వ్య‌క్తిగ‌తంగా ష‌ర్మిల రాంగ్ స్టెప్ వేయ‌డం. 2)పార్టీ ప‌రంగా ఆమె రాంగ్ స్టెప్ వేయ‌డం. ఈ రెండు విష‌యాలు కూడా పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. ప్ర‌స్తుతం ష‌ర్మిల ఒంట‌రి పోరాటం చేస్తున్నార‌నేది అంద‌రికీ తెలిసిందే. …

Read More »

కాకాణి అరెస్టు… కేరళలో దాక్కున్న మాజీ మంత్రి

దాదాపుగా 3 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు అరెస్టు అయ్యారు. అరెస్టు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసిన కాకాణి పప్పులు మాత్రం ఉడకలేదనే చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలను దాటేసి… మధ్యలో మరో రాష్ట్రాన్ని దాటేసిన కాకాణి… ఏకంగా కేరళలో దాక్కున్నారు. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న పోలీసుల నుంచి …

Read More »

క‌విత‌కు కాదు.. కేటీఆర్‌కే ఆహ్వానం.. కేసీఆర్‌తో భేటీ!

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య.. క‌విత రాసిన లేఖ తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దుమారం తాలూకు రాజకీయం ఇంకా కొన‌సాగుతోంది. పంతం నీదా-నాదా.. అన్న‌ట్టుగా సాగుతున్న రాజ‌కీయాల్లో తాజాగా కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. వాస్త‌వానికి క‌విత త‌న తండ్రితో భేటీ అయ్యేందుకు ఎదురు చూస్తున్నారు. లేఖ అనంత‌రం.. జ‌రిగిన ప‌రిణామాలు కూడా.. కేసీఆర్ ఖ‌చ్చితంగా క‌విత‌ను పిలుస్తార‌ని.. చ‌ర్చిస్తార‌నే అనుకున్నారు. …

Read More »

మూడు ద‌శాబ్దాల క‌ల‌.. వైసీపీ నోటికి తాళం వేసిన భువ‌న‌మ్మ‌.. !

టీడీపీ అధినేత, సీఎం చంద్ర‌బాబు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో అధునాత‌న సౌక‌ర్యాలతో ఇంటిని నిర్మించుకున్నారు. సుమారు 2 ఎక‌రాల విస్తీర్ణంలో అత్యాధునిక వ‌స‌తుల‌తో దీనిని నిర్మించారు. సుమారు 25 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలిసింది. మొత్తంగా 7 బెడ్ రూమ్‌లు, సువిశాల‌మైన రెండు హాళ్లు, 12కు పైగా బాత్రూమ్‌ల‌తో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. తాజాగా ఆదివారం తెల్ల‌వారు జామున ఈ ఇంటికి గృహ ప్ర‌వేశం …

Read More »

వైసీపీ నేత పిన్నెల్లి సోద‌రుల‌పై మ‌ర్డ‌ర్‌ కేసు… ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంక‌ట్రామిరెడ్డిల‌పై పోలీసులు హ‌త్య కేసు న‌మోదు చేశారు. సెక్ష‌న్ 302(మ‌ర్డ‌ర్ కేసు) కింద వీరిపై కేసు న‌మోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా ప‌ల్నాడులో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణ హ‌త్య జ‌రిగింది. టీడీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య త‌లెత్తిన ఆధిప‌త్య పోరు.. ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు టీడీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు …

Read More »