Political News

బాబు బాటలోకి వచ్చేసిన జగన్

నిజమే… వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాటలోకి మార్చేస్తున్నారు. ఇదివరకు తనదైన శైలిలో సాగిన జగన్… మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో డంగైపోయారు. రోజుల తరబడి తన అపజయానికి కారణమేమిటన్న దానిపై తన మస్తిస్కానికి పదును పెట్టారు. ఈ మేధోమథనంలో తన తప్పేంటో తెలుసుకున్న జగన్… ఇకపై …

Read More »

గాంధీ భ‌వ‌న్‌లో అటెండ‌రు పోస్టు ఇచ్చినా చేస్తా: జ‌గ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం పీసీసీ స‌హా.. రాష్ట్ర స్థాయిలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కూడా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రికి బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించారు. అయితే.. …

Read More »

నెలలో 15 రోజులు.. రెండు పూటలా రేషన్: పవన్

ఏపీలో రేపటి నుంచి రేషన్ సరుకుల పంపిణీ సమూలంగా మారిపోనుంది. గత వైసీపీ సర్కారులో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వాహనాలతో వెళ్లి రేషన్ పంపిణీ జరగగా… ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు… పాత పద్ధతిలో రేషన్ డీలర్ల దుకాణాల వద్దే రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. రేషన్ పంపిణీపై సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాతే కూటమి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ… జనసేన అధినేత, ఏపీ …

Read More »

మరో ఇద్ద‌రు పిల్ల‌ల్ని కంటారా? చంద్ర‌బాబు కొత్త సర్వే

అవును! మీరు చదివిందంతా నిజమే. పిల్లల్ని కంటారా? మీకు ఆ ఓపిక ఉందా? ఇప్పటికే మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు? వంటి అనేక ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా 20 రోజులపాటు ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు ప్రతి ఇంటినీ ఈ …

Read More »

ఇప్పుడున్న‌వారిదే పైచేయి.. చంద్ర‌బాబు గ్రీన్ ఫ్లాగ్ .. !

టీడీపీలో నాయ‌కుల‌కు చంద్ర‌బాబు అభ‌యం ప్ర‌సాదించారు. మ‌హానాడు వేదిక‌గా.. ఆయ‌న వ‌రుస‌గా చేసిన రెండు ప్ర‌సంగాల్లో పైకి ఎవ‌రినీ ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. ఆయ‌న త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఇత‌రుల‌ను ఎవ‌రినీ పార్టీలోకి తీసుకునేది లేద‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు తీసుకున్న‌వారిని కూడా కంట్రోల్ చేస్తున్న విధానాల‌ను ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. త‌ద్వారా.. ఇప్పుడున్న వారిదే పైచేయి అన్న మాట‌ను ఆయ‌న పంపించారు. ప్ర‌స్తుతం …

Read More »

పాయిరెడ్డి గారూ.. ఈ వరుస వివరణలేమిటండీ?

పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పిన తర్వాత వైసీపీ మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డికి పెద్ద చిక్కే వచ్చి పడ్డట్టు ఉంది. తనకు సంబంధించిన ఏ చిన్న వార్త, ఎక్కడ కనిపించినా ఆయన హడలిపోతున్నారు. ఆ వెంటనే వివరణలు కూడా ఇస్తున్నారు. ఇప్పటికే ఓ దఫా ఎక్స్ వేదికగా ఓ వివరణ పోస్ట్ చేసిన సాయిరెడ్డి… తాజాగా శుక్రవారం రాత్రి కూడా మరో వివరణతో కూడిన పోస్టును పెట్టారు. ఇందులో …

Read More »

అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్‌కు గ్రీన్ సిగ్నల్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వెనుకంజ వేసిన సంగతి తెలిసిందే. జగన్ విధ్వంసకర పాలన వల్ల భయపడిన ఐటీ కంపెనీలు మరియు ఇతర పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికి మొహమాటపడాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బీజేపీ, జనసేన కూటమి గెలిచిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆయన బ్రాండ్ ఇమేజ్ చూసి పెట్టుబడిదారులు ఏపీలో పెట్టుబడులు …

Read More »

1న రావల్సిన పింఛ‌ను 31నే వచ్చేస్తే

“నిన్న‌టితో నేను వాడే మందులు అయిపోయాయి. చేతిలో రూపాయి లేదు. నాకా.. పిల్ల‌ల్లేరు. ఒక్క‌దాన్నే బతుకుతున్నా. ఏం చేయాలో తోచ‌లేదు. పింఛ‌న్‌పైనే ఆధార‌ప‌డి బతుకుతున్నా. రేపు ఆదివారం కావ‌డం తో పింఛ‌ను ఆల‌స్యం అవుతుంద‌న్నారు. కానీ.. ఇంత‌లోనే చంద్ర‌బాబు నాకు పింఛ‌ను పంపించాడు. నా ప్రాణాలు కాపాడాడు. ఈ డ‌బ్బుల‌తో మందులు కొనుక్కుంటా.” అని విశాఖప‌ట్నం జిల్లా పాయ‌క‌రావు పేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 72 ఏళ్ల వృద్ధురాలు ఆనందం వ్య‌క్తం …

Read More »

మీరేమైనా చేయండి.. జ‌నం మ‌న గురించే మాట్లాడాలి: చంద్ర‌బాబు

“మీరు ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లండి. లేదా మ‌రేదైనా చేయండి. కానీ, జ‌నం మాత్రం మ‌న గురించి.. మ‌న ప్ర‌భుత్వం గురించే మాట్లాడు కోవాలి. ప్ర‌భుత్వం అందించే సంక్షేమంపైనే చ‌ర్చ జ‌ర‌గాలి. ఇది మీ బాధ్య‌త‌.” అని టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్‌ల‌కు, ఎమ్మెల్యే ల‌కు సీఎం చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే నెల 12తో రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది అవుతోంద‌ని.. ఈ నేప‌థ్యం లో 1వ తేదీ నుంచే …

Read More »

బాబును రెండోసారీ జైలుకు పంపేవాళ్లం: సజ్జల

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును నాటి వైసీపీ సర్కారు అరెస్టు చేసిన ఫలితం… కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. బాబు అరెస్టుతో జనం వైసీపీ పాలనపై భయాందోళనలకు గురయ్యారు. ఫలితంగా గంపగుత్తగా టీడీపీ నేతృత్వంలోని కూటమికి ఓట్లు వేసి… రికార్డు మెజారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికీ వైసీపీ గుర్తించనట్లే ఉంది. ఎందుకంటే… ఇప్పటికీ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు చేస్తున్న …

Read More »

‘ఈటలతో భేటీ’ – కాంగ్రెస్ వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్

తెలుగు నేల రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రత్యర్థుల ఆరోపణలను పెద్దగా పట్టించుకోరు. సదరు ఆరోపణలు ఒకింత ఘాటుగా ఉన్నా కూడా నేరుగా మీడియా ముందుకు వచ్చి… వాటిని ఖండించడం, తన వ్యక్తిత్వం ఏమిటో చెబుతూ సాగడం ఆయన తీరు. దాదాపుగా ఏ నేత గురించిన వ్యక్తిగత విమర్శల జోలికి హరీశ్ రావు వెళ్లరనే చెప్పాలి. …

Read More »

మ‌హానాడు చూశాక‌.. వైసీపీలో మార్పులు త‌ప్ప‌వా..!

క‌డ‌ప గ‌డ్డ‌పై టీడీపీ నిర్వ‌హించిన ప‌సుపు పండుగ మ‌హానాడు చూశాక‌.. త‌మ పార్టీలోనూ మార్పులు చేయ‌క త‌ప్ప‌ద‌న్న సంకేతాల‌ను వైసీపీ నాయ‌కులు వెలిబుచ్చుతున్నారు. ఒక మార్పు మంచిదే అన్న‌ట్టుగా నాయ‌కులు గుసగుస‌లాడుతున్నారు. బ‌ల‌మైన గ‌ళం, ప్ర‌త్య‌ర్థుల‌ను వెంటాడ‌డం, ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా సంసిద్ధుల‌ను చేయ‌డం వంటివి మ‌హానాడులో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. ఇది చాలా జోరుగా, తీవ్రంగానే జ‌రుగుతోంది. “మేం ఊహించిన దానికంటే మ‌హానాడు బాగానే జ‌రిగింది. మా …

Read More »