Political News

కేసీఆర్ అంటే.. కాళేశ్వ‌రం క‌రెప్ష‌న్ రావు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌పార్టీల మ‌ధ్య పోరు ముమ్మరంగా సాగుతోంది. త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపుచెక్క‌తో నే రెండంటా! అంటూ.. నాయ‌కు లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటల దాడిని మ‌రింత పెంచారు. ప్రాజెక్టుల కుంగుబాటు.. అవినీతి అంశాల‌తోపాటు 9 గంట‌ల విద్యుత్ అంశాల‌ను ఆయ‌న ప్ర‌స్తావిస్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా “కేసీఆర్ అంటే కాళేశ్వరం …

Read More »

గ్రామ‌స్థాయిలో కాంగ్రెస్ జోరు.. మారుతున్న తెలంగాణ పాలిటిక్స్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల క‌న్నా.. గ్రామీణ స్థాయి ఓటు బ్యాంకు ఎక్కువ‌. తాజాగా ఎన్నిక‌ల సంఘం ఇచ్చిన ముసాయిదా జాబితాలోనూ గ్రామీణ ఓటరు చైత‌న్యం కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో ప్ర‌ధాన పార్టీలు గ్రామీణ ఓట‌ర్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీఆర్ఎస్ ద‌ళిత బంధు, రైతు బంధు, 9 గంట‌ల విద్యుత్ వంటి వాటిని ప్ర‌ధాన ఎన్నికల అస్త్రాలుగా చేసుకుంది. ఇక‌, కీల‌క‌మైన మ‌రో …

Read More »

అబ్బో…ష‌ర్మిల పెద్ద ప్లానే వేశారుగా

తెలంగాణ రాజ‌కీయాల్లో తిరుగులేని శ‌క్తిగా ఎద‌గాల‌ని భావించి ప‌లు అవాంత‌రాలు ఎదుర్కొని వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే వ‌ర‌కు చేరిన దివంగ‌త సీఎం వైఎస్ త‌న‌య వైఎస్ ష‌ర్మిల మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నార‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు స‌ర్వం సిద్ధం చేసుకున్న‌ప్ప‌టికీ ప‌లువురు నాయ‌కులు అడ్డుపడిన కార‌ణంగా ఆ ప్ర‌క్రియ‌కు బ్రేక్ ప‌డింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే, స‌ద‌రు నాయకుల ఓటమే లక్ష్యంగా షర్మిల పావులు …

Read More »

బీఆర్ఎస్ ఎంపీ పై దాడి ఎందుకు చేసాడో తెలిసిపోయింది

ఆరు రోజుల క్రితం దుబ్బాక ప్రచారంలో ఉన్న ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డిపై ఒక యువకుడు కత్తితో దాడిచేసిన ఘటనకు రాజకీయాలతో సంబంధంలేదని తేలిపోయింది. ఇదే విషయాన్ని సిద్ధిపేట పోలీసు కమీషనర్ శ్వేత స్పష్టంచేశారు. బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక ఎంఎల్ఏగా పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ప్రభాకరరెడ్డి ప్రచారంలో ఉండగా ఒక యువకుడు కత్తితో దాడిచేశాడు. ఆ దాడిలో ఎంపీకి పొత్తికడుపులో తీవ్రంగా గాయమైంది. ఇపుడు ఆసుపత్రి ఐసీయూలో …

Read More »

వివేక్ పై పేలుతున్న సెటైర్లు

తెలంగాణాలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన వివేక్ వెంకటస్వామి పై నెటిజన్లు విపరీతంగా సెటైర్లు వేస్తున్నారు. కాంగ్రెస్ లో మొదలుపెట్టి చివరకు కాంగ్రెస్ లోనే చేరారని నెటిజన్లు జోకులు వేస్తున్నారు. ఒకసారి గెలుపు..ఆరుసార్లు పార్టీ మార్పంటు ఎగతాళి చేస్తున్నారు. పార్టీలు మారటంలో వివేక్ ట్రాక్ రికార్డు చాలా ఘనంగా ఉందని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడైనా కాంగ్రెస్ లోనే స్ధిరంగా ఉంటారా లేకపోతే మళ్ళీ మారిపోతారా అని అడుగుతున్నారు. …

Read More »

కొత్త అధ్యక్షుడిగా అరవింద్ ?

తెలంగాణా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడిగా అరవింద్ కుమార్ గౌడ్ కు బాధ్యతలు అప్పగించే విషయం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అరవింద్ చాలా సంవత్సరాలుగా తెలుగుదేశంపార్టీలో పనిచేస్తున్నారు. గతంలో అసిఫ్ నగర్ నియోజకవర్గం నుండి పోటీచేసి ఓడిపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఎంతమంది ఎంఎల్ఏలు, మాజీ మంత్రులు, నేతలు టీడీపీని వదిలేసి బీఆర్ఎస్ లోకి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయినా అరవింద్ మాత్రం టీడీపీలోనే కంటిన్యు అవుతున్నారు. మేనమామ దేవేందర్ గౌడ్ ద్వారా పార్టీలో …

Read More »

కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారంటోన్న‘జనతా కా మూడ్’

తెలంగాణ ఎన్నికలలో మరోసారి బీఆర్ఎస్ కే అధికారం దక్కబోతోందని ‘జనతా కా మూడ్’ సంస్థ ఎగ్జిట్ పోల్స్ నివేదికలో వెల్లడించింది. కేసీఆర్ కే ప్రజలు పట్టం కట్టబోతున్నారని, సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో అధికార పార్టీకి 72 నుంచి 75 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 31 నుంచి 36 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదా దక్కించుకుంటుందని తేలింది. ఇక, బిజెపి కేవలం 7 …

Read More »

ఒక రోడ్డు వేస్తే ఏపీ.. రెండు రోడ్లేస్తే తెలంగాణ‌: కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో తొలిసారి బీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్‌.. ఏపీ ప్ర‌స్తావ‌న తీసుకువ‌చ్చారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేద‌ని.. తెలంగాణ అభివృద్ధిలో ప‌రుగులు పెడుతోంద‌ని ఆయ‌న ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. “ఒక రోడ్డు వేస్తే.. దానిని ఏపీ అంటారు. రెండు రోడ్లు వేస్తే.. అది తెలంగాణ‌”-అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఏపీలో ప్ర‌స్తుతం చీక‌ట్లు అలుముకున్నాయ‌ని చెప్పారు. కానీ, ప‌సిమొగ్గ‌గా ఉన్న తెలంగాణ రాష్ట్రం మాత్రం వెలుగులు …

Read More »

వివేక్ చేరికతో వెయ్యేనుగుల బలం: రేవంత్ రెడ్డి

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ మరోసారి అధికారం చేపట్టేందుకు ముమ్మరంగా ప్రచారం మొదలుబెట్టింది. ఇక, బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ కార్యక్రమంలో భాగంగా పలువురు నేతలు చేరుతున్నారు. ఈ క్రమంలోనే వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. శంషాబాద్ లోని …

Read More »

టీటీడీ బోర్డుకు పురంధేశ్వరి వార్నింగ్

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నిర్ణయాలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్రమైన తిరుమలలో ఇష్టానుసారం నిర్మాణాలను తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. గతంలో పార్వతీ మంటపాన్ని తొలగించి యథావిధిగా నిర్మిస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత ఇష్టం వచ్చినట్టుగా చేశారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే తరహాలో అలిపిరి మంటపం కూడా తొలగిస్తామని చెబుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి …

Read More »

కొత్తగా హ్యాకింగ్ రగడ మొదలైందా ?

జాతీయస్ధాయిలో కేంద్రప్రభుత్వానికి ప్రతిపక్షాలకు మధ్య ప్రతిరోజు ఏదో ఒక వివాదం రేగుతునే ఉండాలి. ఇందుకు అవసరమైన జాగ్రత్తలను నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకుంటున్నట్లుంది. తాజాగా ప్రతిపక్షాల మొబైల్ ఫోన్ల హ్యాకింగ్ వివాదం రాజుకుంది. ప్రభుత్వం తరపున పనిచేస్తున్న కొందరు హ్యాకర్లు మీ మొబైల్ ఫోన్లను టార్గెట్ గా చేసుకున్నట్లు ఐఫోన్ కంపెనీ యాపిల్ యాజమాన్యం నుండి కొందరు ప్రతిపక్ష నేతలకు హెచ్చరికలు అందాయి. తమ కంపెనీ ఫోన్లను వాడుతున్న ప్రముఖ రాజకీయ …

Read More »

అక్కడే కేసీఆర్ మీటింగులు పెడుతున్నాడు

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైనే కేసీయార్ ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతోంది. దసరా పండుగ తర్వాత మొదలైన బహిరంగ సభల్లో ఎక్కువ నియోజకవర్గాలు కాంగ్రెస్ కు బాగా పట్టున్న నియోజకవర్గాలు కావటమే గమనార్హం. ఇప్పటివరకు కేసీయార్ 15 నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. వీటిలో అచ్చంపేట, హుజూర్ నగర్, కోదాడ, పాలేరు, జుక్కల్, బాన్సువాడ, తుంగతుర్తి, ఆలేరు, నారాయణ్ ఖేడ్, మిర్యాలగూడ, దేవరకొండ, వనపర్తి, మునుగోడు వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో …

Read More »