Political News

గిరిపుత్రుల మ‌న‌సులో ‘దారులు’.. ఇక జ‌న‌సేన కే జై కొట్టేనా…!

సాధార‌ణ ప్ర‌జానీకానికీ.. గిరిజ‌నుల‌కు మ‌ధ్య కొంత వ్య‌త్యాసం ఉంటుంది. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూ ఏదో ఒక‌టి వారికి క‌నిపించాలి. ప్ర‌భుత్వాలు వారిని మెప్పించాలి. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌చారాల‌కు ప‌డిపోతూ ఉంటార‌న్న పేరు కూడా ఉంది. అందుకే ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా.. న‌గ‌ర ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు పార్టీలు వేయ‌ని వ్యూహాలు లేవు. ప్ర‌క‌టించ‌ని ఫ‌థ‌కాలు కూడా లేవు. అయినా..వారి ఓటు బ్యాంకుపై ఎప్పుడు సందిగ్థ‌తే కొన‌సాగుతుంది. ఎప్పుడూ సందేహాలు..ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంటాయి. చివ‌ర‌కు …

Read More »

టెన్త్ పేప‌ర్లు ఎత్తుకుపోయిన జ‌గ‌న్‌: లోకేష్

ఏపీలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల జ‌వాబు ప‌త్రాల మ్యూల్యాంక‌నంలో త‌ప్పులు దొర్ల‌డం.. ప‌లువురు విద్యార్థులు ప్ర‌భుత్వ తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వైసీపీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు జ‌గ‌న్ స‌ర్కారు తీరుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వేలాది మంది ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థుల జీవితాల‌తో ఆడుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. “వారం రోజుల్లోనే ఫ‌లితాల‌ను వెల్ల‌డిస్తామ‌ని.. ప్ర‌క‌టించి, రికార్డుల కోసం విద్యార్థుల జీవితాల‌ను ఫ‌ణంగా పెట్టార‌ని” ఆయ‌న వ్యాఖ్యానించారు. అయితే.. ఈ …

Read More »

బంజారాహిల్స్ లో ‘జాగృతి’!…వివాదాల జోలికెళ్లని కవిత!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతి సంస్థ బంజారాహిల్స్ లోని నూతన కార్యాలయంలోకి మారింది. నిన్నటిదాకా ఇందిరా పార్క్ సమీపంలోని అశోక్ నగర్ కేంద్రంగా సాగిన ఈ కార్యాలయాన్ని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తనకు మరింత అందుబాటులో ఉండే విధంగా బంజారాహిల్స్ లోని తన ఇంటికి సమీపంలోని ప్రైవేటు భవంతిలోకి మార్చేశారు. శనివారం సంప్రదాయబద్ధంగా పూజలు చేసి కవిత పార్టీ …

Read More »

వైఎస్ మారాడు.. జ‌గ‌న్ కూడా మారాలి..: జేసీ ప్ర‌భాక‌ర్

వైసీపీ అధినేత జ‌గ‌న్ అంటేనే కారాలు మిరియాలు నూరే అనంత‌పురం జిల్లాకు చెందిన, టీడీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుతం తాడిప‌త్రి మునిసిప‌ల్ చైర్మ‌న్‌గా ఉన్న‌ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తాజాగా వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఓ తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్టాడుతూ.. “జ‌గ‌న్ మారాలి. లేక‌పోతే.. క‌ష్ట‌మే. ఇంకా బెదిరింపులు.. సాధింపులు చేస్తానంటే.. ప్ర‌జ‌లు ఒప్పుకోరు. ప్ర‌జ‌లు కూడా ర‌క్ష‌ణ కోరుకుంటున్నారు. బెదిరింపుల‌తో రాజ‌కీయాలు …

Read More »

ఆళ్ల రెడ్డి స్కూటీకీ డ్రైవర్ ను పెట్టుకున్నారే!

వైసీపీ నేత, మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సింప్లిసిటీకి అత్యధిక ప్రాధాన్యం ఇస్తారని ఆయన అనుచరులు, వైసీపీ నేతలు నిత్యం చెబుతూనే ఉంటారు. ఓ ఎమ్మెల్యేగా ఉండి కూడా… తన పంట పొలాల్లో తానే స్వయంగా సాగు చర్యలు చేపడతారని, దూర ప్రయాణాలకు వెళ్లాలంటే రైలు ఎక్కేస్తారని, చేతిలో ఓ చిన్న సంచితోనే బయలుదేరతారని కూడా ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రజా ప్రతినిధిగా ఉన్నా కూడా సింపుల్ గా …

Read More »

క‌విత నిర‌స‌న‌.. కేసీఆర్ అనుమ‌తిస్తారా?

బీఆర్ ఎస్ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. రాజ‌కీయంగా ఆమె చుట్టూ అనేక చ‌ర్చ‌లు సాగుతున్నా.. త‌న ప‌ని , త‌న షెడ్యూల్ విష‌యంలో క‌విత దూకుడుగా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా నిర‌స‌న‌కు పిలుపునిచ్చారు. త‌న తండ్రి, బీఆర్ఎస్ అధిప‌తి కేసీఆర్‌కు కాళేశ్వ‌రం క‌మిష‌న్ చైర్మ‌న్ పీసీ ఘోష్ నోటీసులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. జూన్ 5న విచార‌ణ‌కు రావాల‌ని నోటీసుల్లో స్ప‌ష్టం …

Read More »

ఏ మొహం పెట్టుకుని ప్ర‌జ‌ల్లోకి వ‌స్తారు?: బాబు

“ఏ మొహం పెట్టుకుని ప్ర‌జ‌ల్లోకి వ‌స్తారు? గంజాయిని విచ్చ‌ల‌విడి చేశామ‌ని.. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కట్ట‌డి చేసింద‌ని చెప్పుకొనేందుకు వ‌స్తారా? మేం భూములు దోచుకున్నాం.. ఇప్పుడు విచార‌ణ చేస్తున్నార‌ని.. పేద‌ల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అండ‌గా నిలుస్తున్నార‌ని చెప్పేందుకు వ‌స్తారా? చీపులిక్క‌ర్‌ను విక్ర‌యించి.. డ‌బ్బులు దోచుకున్నాం.. ఇప్పుడు మ‌ద్యాన్ని క‌ట్ట‌డి చేసి.. నాణ్య‌మైన మ‌ద్యాన్నిఇస్తున్నార‌ని చెప్పుకొనేందుకు వ‌స్తారా? “అంటూ.. వైసీపీ నాయ‌కుల‌పై చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా …

Read More »

బాబు బాటలోకి వచ్చేసిన జగన్

నిజమే… వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… తన రాజకీయ ప్రస్థానాన్ని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బాటలోకి మార్చేస్తున్నారు. ఇదివరకు తనదైన శైలిలో సాగిన జగన్… మొన్నటి ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయంతో డంగైపోయారు. రోజుల తరబడి తన అపజయానికి కారణమేమిటన్న దానిపై తన మస్తిస్కానికి పదును పెట్టారు. ఈ మేధోమథనంలో తన తప్పేంటో తెలుసుకున్న జగన్… ఇకపై …

Read More »

గాంధీ భ‌వ‌న్‌లో అటెండ‌రు పోస్టు ఇచ్చినా చేస్తా: జ‌గ్గారెడ్డి

కాంగ్రెస్ పార్టీ కీల‌క నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం పీసీసీ స‌హా.. రాష్ట్ర స్థాయిలో పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌మిటీల‌ను ఏర్పాటు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్‌, పార్టీ ఇంచార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్ కూడా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురి పేర్ల‌ను ప‌రిశీలిస్తున్నారు. ఇప్ప‌టికే కొంద‌రికి బాధ్య‌త‌లు కూడా అప్ప‌గించారు. అయితే.. …

Read More »

నెలలో 15 రోజులు.. రెండు పూటలా రేషన్: పవన్

ఏపీలో రేపటి నుంచి రేషన్ సరుకుల పంపిణీ సమూలంగా మారిపోనుంది. గత వైసీపీ సర్కారులో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వాహనాలతో వెళ్లి రేషన్ పంపిణీ జరగగా… ఇప్పుడు ఆ వ్యవస్థను రద్దు చేసిన కూటమి సర్కారు… పాత పద్ధతిలో రేషన్ డీలర్ల దుకాణాల వద్దే రేషన్ పంపిణీకి శ్రీకారం చుట్టనుంది. రేషన్ పంపిణీపై సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాతే కూటమి సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ… జనసేన అధినేత, ఏపీ …

Read More »

మరో ఇద్ద‌రు పిల్ల‌ల్ని కంటారా? చంద్ర‌బాబు కొత్త సర్వే

అవును! మీరు చదివిందంతా నిజమే. పిల్లల్ని కంటారా? మీకు ఆ ఓపిక ఉందా? ఇప్పటికే మీకు ఎంత మంది పిల్లలు ఉన్నారు? వంటి అనేక ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా 20 రోజులపాటు ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది. ఈ సర్వేను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలు, నగరాల వరకు ప్రతి ఇంటినీ ఈ …

Read More »

ఇప్పుడున్న‌వారిదే పైచేయి.. చంద్ర‌బాబు గ్రీన్ ఫ్లాగ్ .. !

టీడీపీలో నాయ‌కుల‌కు చంద్ర‌బాబు అభ‌యం ప్ర‌సాదించారు. మ‌హానాడు వేదిక‌గా.. ఆయ‌న వ‌రుస‌గా చేసిన రెండు ప్ర‌సంగాల్లో పైకి ఎవ‌రినీ ఉద్దేశించి వ్యాఖ్య‌లు చేయ‌క‌పోయినా.. ఆయ‌న త‌న అంత‌రంగాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఇత‌రుల‌ను ఎవ‌రినీ పార్టీలోకి తీసుకునేది లేద‌ని స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు.. ఇప్పుడు తీసుకున్న‌వారిని కూడా కంట్రోల్ చేస్తున్న విధానాల‌ను ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. త‌ద్వారా.. ఇప్పుడున్న వారిదే పైచేయి అన్న మాట‌ను ఆయ‌న పంపించారు. ప్ర‌స్తుతం …

Read More »