Political News

వివేకా హ‌త్య‌కు క‌దిరిలోనే గొడ్డ‌లి కొన్నారు: టీడీపీ ఎమ్మెల్యే

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సూప‌ర్ సిక్స్ హామీల విజ‌యోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని అనంత‌పురం జిల్లా, అర్బ‌న్ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించిన సూప‌ర్ సిక్స్ – సూప‌ర్ హిట్ భారీ బ‌హిరంగ స‌భ‌లో ఇదే ఉమ్మ‌డి జిల్లాకు చెందిన క‌దిరి ఎమ్మెల్యే కందికుంట వెంక‌ట ప్ర‌సాద్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న‌కు స‌భ‌లో ప్ర‌సంగించేందుకు స్వ‌ల్ప స‌మ‌య‌మే ఇచ్చినా.. కీల‌క వ్యాఖ్య‌ల‌తో వైసీపీని టార్గెట్ చేస్తూ.. మాట‌ల తూటాలు పేల్చారు. వైసీపీ …

Read More »

వైసీపీ గురించి పచ్చి నిజం చెప్పిన జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎప్పటిలాగే దాదాపుగా రెండు గంటలకు పైగా మీడియా ప్రతినిధులను కూర్చోబెట్టి తన గోడు వెళ్లబోసుకున్న జగన్.. కావాలని చెప్పారో, లేదంటే నోరు జారి మరీ చెప్పారో తెలియదు గానీ… తన పార్టీ కీలక నేతలు, యాక్టివ్ కేడర్ గురించి ఆయన ఓ పచ్చి నిజాన్ని చెప్పేశారు. అదేంటంటే… తన …

Read More »

అందుకే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది: చంద్రబాబు

అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ సిక్స్-సూపర్ సిక్స్ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ విధ్వంసకర పాలన మొదలుబెట్టారని, వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టివేసిందనిఅన్నారు. అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్ ను విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా పారిశ్రామికవేత్తలను తరిమేశారని, రాష్ట్రంలోని పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లేలా …

Read More »

రప్పా రప్పా..ఇక్కడ సీబీఎన్, పవన్

2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం పాలైన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందు వై నాట్ 175 అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్న జగన్…ఘోర ఓటమి తర్వాత వై నాట్ అపోజిషన్ అంటూ లేని, రాని ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తున్నారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న సంగతి జగన్ కూ తెలుసు. అయినా సరే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ …

Read More »

మాగంటి సునీత‌కు బీఆర్ఎస్ టికెట్‌.. మారిన వ్యూహం!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల పోలింగ్‌కు ముహూర్తం స‌మీపిస్తోంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం బీఆర్ఎస్ పార్టీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ అసెంబ్లీ స్థానం నుంచి 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న మాగంటి గోపీనాథ్ కొన్నాళ్ల కింద‌ట అకాల మ‌ర‌ణం చెందిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న ఉప పోరులో ఆయ‌న స‌తీమ‌ణి సునీత‌కు టికెట్ ఖ‌రారు చేసింది. వాస్త‌వానికి మాగంటి కుమారుడికి తొలుత …

Read More »

ఇబ్బందులున్నా సూపర్ సిక్స్ అమలు: పవన్

అనంతపురం జిల్లాలో ఈ రోజు సూపర్ సిక్స్-సూపర్ హిట్ బహిరంగ సభను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమిలోని మూడు పార్టీల కీలక నేతలు కలిసి ఒకే వేదికపై కనిపించారు. ఈ సభకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ …

Read More »

ఆట్రో డ్రైవ‌ర్ల‌కు బాబు అభ‌యం.. కీల‌క ప‌థ‌కం ప్ర‌క‌ట‌న‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాష్ట్రంలోని ఆటో వాలాల‌కు అభ‌యం ప్ర‌సాదించారు. కూట‌మి ప్ర‌భుత్వం అమ లు చేస్తున్న సూప‌ర్ 6 హామీల్లో ఒక‌టైన ఆర్టీసీలో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం కార‌ణంగా.. ఒకింత ఉపా ధి కోల్పోయి.. ఇబ్బందులు ప‌డుతున్న ఆటో డ్రైవ‌ర్ల‌ను ఆదుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. తాజాగా అనంత పురంలో జ‌రిగిన ‘సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్‌’ భారీ బ‌హిరంగ స‌భా వేదిక‌పై నుంచే చంద్ర‌బాబు ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఆటో డ్రైవ‌ర్ల …

Read More »

డిప్యూటీ సీఎం ఫొటో ఉంటే మీకేంటి బాధ‌: హైకోర్టు

ఏపీలోని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ముఖ్య‌మంత్రి, ఉప ముఖ్య‌మంత్రుల ఫొటోలు ఉంటే త‌ప్పేంట‌ని రాష్ట్ర హైకోర్టు ప్ర‌శ్నించింది. మ‌రీ ముఖ్యంగా “డిప్యూటీ సీఎం ఫొటో ఉంటే మీకేంటి బాధ‌?” అని పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాదిని ప్ర‌శ్నించింది. ఈ వ్య‌వ‌హారాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. రాజ‌కీయ వైరుధ్యాల‌కు.. రాజ‌కీయ దుమారాల‌కు హైకోర్టును వేదిక‌గా చేసుకోవ‌డం ఫ్యాష‌న్ అయిపోయిం ద‌ని న్యాయ‌మూర్తి వ్యాఖ్యానించారు. ఏం జ‌రిగింది? ఏపీలో గ‌త ఏడాది కూట‌మి ప్ర‌భుత్వం …

Read More »

న‌మ‌స్తే.. ఎచ్చ‌ర్ల‌: ఎమ్మెల్యే అదిరిపోయే వ్యూహం ..!

శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో మూలకు విసిరేసినట్టు ఉండే కీలకమైన నియోజకవర్గం ఎచ్చర్ల. సముద్రానికి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గం నుంచి గడిచిన ఎన్నికల్లో నడుకుదుటి ఈశ్వరరావు విజయం సాధించారు. బిజెపి తరఫున పోటీ చేసిన ఆయన 29 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైసిపి నేత గొర్లె కిరణ్ కుమార్ ను ఓడించి గెలుపు గుర్రం ఎక్కారు. వాస్తవానికి ఉన్నత విద్యావంతుడైన ఈశ్వరరావు గత ఏడాది కాలంలో వివాదాలకు కేంద్రంగా …

Read More »

ముద్రగడ ఇంట టీడీపీ వర్మ.. ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో ఓ వీడియో నిన్న రాత్రి నుంచి తెగ వైరల్ అవుతోంది. అందులో పెద్దగా ఏమీ లేదు గానీ.. ఏపీలోని విపక్షం వైసీపీలోని కీలక విభాగం పీఏసీ సభ్యుడిగా ఇటీవలే ఎన్నికైన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిలో టీడీపీ కీలక నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ కనిపించారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటిలో నుంచి ఇద్దరు నేతలు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ …

Read More »

కూట‌మికి స‌వాల్‌.. నిరూపించండి: జ‌గ‌న్

కూట‌మి ప్ర‌భుత్వానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌వాల్ రువ్వారు. త‌మ పాల‌న‌లో ఎక్క‌డైనా రైతులు ఇబ్బందులు ప‌డ్డారా? రైతులు ఎక్క‌డైనా ఎరువులు, పురుగు మందులు, విత్త‌నాల కోసం.. రోడ్డెక్కారా? అని ప్ర‌శ్నించారు. వీటిని ద‌మ్ముంటే నిరూపించాల‌ని ప్ర‌భుత్వానికి స‌వాల్ రువ్వారు. “అప్పుడు.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి సీటు ఒక్క‌టే. అప్ప‌ట్లో ఆ సీటులో జ‌గ‌న్ ఉన్నాడు. ఇప్పుడు చంద్ర‌బాబు ఉన్నాడు. అంతే తేడా. మ‌రి రైతులకు అప్ప‌ట్లో లేని ఇబ్బందులు ఇప్పుడు …

Read More »

నేపాల్‌లో తెలుగు వారికి లోకేష్ భ‌రోసా!

ప్ర‌స్తుతం అంత‌ర్గ‌త సంక్షోభంతో అల్లాడుతున్న భార‌త్ పొరుగు దేశం నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి ఏపీ మంత్రి నారా లోకేష్ భ‌రోసా క‌ల్పించారు. తాజాగా అక్క‌డ చిక్కుకున్న వారితో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. ఖాట్మాండులోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలోని రాయల్ కుసుమ్ హోటల్ లో విశాఖకు చెందిన 81 మంది తెలుగువారు తలదాచుకున్నారు. ఈ విష‌యం తెలియ‌గానే మంత్రి నారా లోకేష్ వారితో మాట్లాడారు. తొలిసారి అమ‌రావ‌తిలోని ఆర్టీజీఎస్ …

Read More »