Political News

మీ పెట్టుబడికి మా హామీ: చంద్రబాబు భరోసా

ఏపీకి పెట్టుబడుల వేట కొనసాగిస్తున్న సీఎం చంద్రబాబు అలుపెరగని పోరాటమే చేస్తున్నారని చెప్పాలి. ప్రస్తుతం ఆయన పెట్టుబడుల కోసం గల్ఫ్ దేశాల్లో పర్యటిస్తున్నారు. బుధవారం దుబాయ్‌కు వెళ్లిన ఆయన, అక్కడ నుంచి గురువారం ఉదయం అబుదాబీకి చేరుకున్నారు.క్కడి పారిశ్రామిక వేత్తలను కలుసుకుని వారికి కూడా ఏపీ ప్రాధాన్యాన్ని వివరించారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను తెలిపారు. మీ పెట్టుబడికి మా హామీ అంటూ ఆయన భరోసా కల్పించారు. సీఎం చంద్రబాబు …

Read More »

తునిలో సంచలనం.. అత్యాచార కేసు నిందితుడి ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి ప్రాంతంలో మంగళవారం వెలుగులోకి వచ్చిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. తునిలోని ఒక తోటలో ఒక మైనర్ స్కూల్ బాలిక మీద అత్యాచారం చేయబోతుండగా.. నారాయణరావు అనే వృద్ధుడిని ఓ వ్యక్తి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని వీడియో తీయగా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. వైసీపీ ఈ వీడియోను సోషల్ మీడియాలో మరింతగా వైరల్ చేసి ప్రభుత్వం మీద విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ …

Read More »

మా నాన్న ప‌నైపోయింది: సీఎంకు.. సుపుత్రుడి సెగ‌!

ఎక్క‌డైనా రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌కు కుటుంబం నుంచి భ‌రోసా ఉంటుంది. స‌హ‌కారం ఉంటుంది. అదేవిధంగా మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తుంది. కానీ, ఇటీవల కాలంలో కొన్ని రాష్ట్రాల్లో కుటుంబాల్లో రాజ‌కీయ చిచ్చు రాజుకుంటోంది. తాజాగా క‌ర్ణాట‌క సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత సిద్ద‌రామ‌య్య‌కు కూడా సుపుత్రుడి నుంచి సెగ రాజుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్‌తోనే కొంత త‌ల‌నొప్పులు ఎదుర్కొంటున్న సిద్దూకు.. ఇప్పుడు సొంత ఇంటి నుంచే రాజ‌కీయ …

Read More »

మీకు సొంత ఇల్లు లేదా.. చంద్ర‌బాబు చ‌క్క‌ని ఛాన్స్‌!

ఏపీలోని కూట‌మి ప్ర‌భుత్వం ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే. సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా ప్ర‌జ‌ల మ‌ధ్యకు కూడా వ‌స్తున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. నెల‌నెలా.. 1వ తేదీన ప్ర‌జ‌ల మ‌ధ్య‌కురావ‌డంతోపాటు.. వారి స‌మ‌స్య‌ల‌పై ఆయ‌న దృష్టి పెడుతున్నారు. ఈ క్ర‌మంలో త‌ర‌చుగా ఆయ‌న వినిపిస్తున్న మాట‌.. త‌మ‌కు సొంత ఇల్లు లేద‌నే!. ఇదే విష‌యంపై పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న ప్ర‌జాద‌ర్బార్‌లోనూ ప్ర‌జ‌లు విన్నవిస్తున్నారు. ఈ నేపథ్యంలో దిగువ …

Read More »

ద‌టీజ్ అమ‌రావ‌తి: కేంద్రం త‌లుచుకుంది.. బ్యాంకులు బారులు!

కేంద్రం త‌లుచుకుంటే.. అనుమ‌తుల‌కు కొద‌వా?  ప‌నులకు కొర‌తా?  ఇప్పుడు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి లోనూ ఇదే జ‌రుగుతోంది. గ‌త ఐదేళ్ల‌లో వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల పేరుతో మూడు ముక్క‌లాట ఆడిన విష‌యం తెలిసిందే. దీంతో అప్ప‌టి అవ‌స‌రాల నేప‌థ్యంలో కేంద్రం మౌనంగా ఉంది. కానీ.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబు దృష్టి పెట్ట‌డంతో  కేంద్రం నుంచి కూడా అంతే స‌హ‌కారం ల‌భిస్తోంది. ఫ‌లితంగా …

Read More »

అవినీతి కూపం: తెలంగాణలో చెక్ పోస్టుల ర‌ద్దు!

తెలంగాణ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని చెక్ పోస్టుల‌ను (జాతీయ ర‌హ‌దారుల‌పై కాదు) ర‌ద్దు చేస్తూ.. కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. ఈ నిర్ణ‌యం వెనుక రాష్ట్ర ప్ర‌భుత్వంతోపాటు.. కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. దాదాపు దేశ‌వ్యాప్తంగా గ‌త ఐదేళ్ల‌లో ప్ర‌భుత్వం స్థానికంగా ర‌హ‌దారులు నిర్మించ‌లేదు. ఈ వ్య‌వ‌హారం ఒక‌ప్పుడు ఏపీలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దీనికి తాజాగా …

Read More »

రంగంలోకి కేసీఆర్‌.. మ‌రింత ప‌దునెక్క‌నున్న ప్ర‌చారం!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్‌.. గెలిచేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే రెండు కీల‌క అంశాల‌పై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేస్తున్నారు. వీటిలో ఒక‌టి హైడ్రా, రెండు బ‌స్తీ ద‌వాఖానాలు(పీహెచ్‌సీ). ఈ రెండు అంశాల‌పైనా మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావులు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. పేద‌ల ఇళ్ల‌కు హైడ్రాశ‌త్రువు అంటూ.. …

Read More »

ఇండియాకి ఏపీ గేట్ వే: నారా లోకేష్‌

ఆస్ట్రేలియాలో ప‌ర్య‌టిస్తున్న మంత్రి నారా లోకేష్‌.. అక్క‌డి పెట్టుబ‌డి దారుల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నంలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్ప‌టికే సీఐఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన రోడ్ షోలో పాల్గొని.. పెట్టుబ‌డి దారుల తో చ‌ర్చ‌లు జ‌రిపారు. తాజాగా మ‌రో కీల‌క మైలురాయిని ఆయ‌న చేరుకున్నారు. బ్రిస్బేన్‌ బిజినెస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏపీలో ఉన్న అవ‌కాశాల‌ను ఆయ‌న వివ‌రించారు. భార‌త్‌కు ఏపీ గేడ్‌వేగా మారింద‌ని.. పెట్టుబ‌డులు మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌లో …

Read More »

అమరావతికి 100 కోట్ల విరాళం.. ఎందుకంటే!

న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి భారీ విరాళం ల‌భించింది. 100 కోట్ల రూపాయ‌ల విరాళం ఇవ్వ‌నున్న‌ట్టు దుబాయ్ కు చెందిన శోభా గ్రూప్ సంస్థ‌ చైర్మన్ పీఎన్సీ మీనన్ తెలిపారు. ఈ నిధుల‌తో ప్ర‌పంచ స్థాయి గ్రంథాల‌యాన్ని నిర్మించాల‌ని మీన‌న్ సూచించారు. ప్ర‌స్తుతం దుబాయ్‌లో ప‌ర్య‌టిస్తున్న సీఎం చంద్ర బాబును క‌లుసుకున్న మీన‌న్‌.. ఈ మేర‌కు ప్ర‌తిపాదించారు. బుధ‌వారం సాయంత్రం దుబాయ్‌లో సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయిన మీన‌న్‌.. రాష్ట్రంలో పెట్టుబ‌డుల‌పై …

Read More »

ఉమ్మ‌డి కృష్ణాలో ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలు హాట్.. హాట్‌గా…!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు రాజ‌కీయాలు హాట్ హాట్‌గానే కొన‌సాగుతున్నాయి. ఎన్నిక‌ల అనంత‌రం.. టీడీపీ నాయ‌కులు విజ‌యం ద‌క్కించుకున్న ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ సొంత పార్టీ నాయ‌కుల మ‌ధ్యే విభేదాలు, వివాదాలు కొన‌సాగుతున్నాయి. సాధార‌ణంగా సొంత పార్టీ న‌య‌కులు క‌లివిడిగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు ప‌దే ప‌దే చెబుతున్నారు. అయినా.. నాయ‌కులు ఆయ‌న మాట‌ను పెడ‌చెవిన పెడుతున్నార‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాలే.. గ‌న్న‌వ‌రం, తిరువూరు. …

Read More »

ఆ వైసీపీ నేత‌కు అధికారం పోయినా.. అహంకారం పోలేదా ..!

వైసీపీ నాయకులకు అధికారం పోయినా.. అధికార దర్పం మాత్రం పోలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. అనేక విషయాల్లో వైసిపి నాయకులు ఇంకా తమ తీరు మార్చుకో లేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైనప్పటికీ వైసీపీ నాయకులు మాత్రం తమ తీరులో ఏ మాత్రం మార్పు చూపించలేకపోతున్నారు. అనేక విషయాల్లో ఇప్పటికే నాయకులు కేసుల్లో చిక్కుకుని జైలు పాలయ్యారు. ఒకవైపు వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం …

Read More »

పోల‌వ‌రంలో జ‌గ‌న్‌కు ముడుపులు.. జ్యోతుల సంచ‌ల‌నం..!

పోలవరం ప్రాజెక్టును తన తండ్రి మాజీ సీఎం దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించారని దీనిని తాను ప్రాణప్రదంగా భావిస్తున్నామని వైసిపి అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అసెంబ్లీలోనూ పోలవరం ప్రాజెక్టుపై ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత వేగంగా నిర్మిస్తున్నామని కూడా చెప్పారు. అంతేకాదు 2014 19 మధ్య కాలంలో టిడిపి ఇచ్చిన కాంట్రాక్టు రద్దుచేసి రివర్స్ టెండర్లను పిలిచి …

Read More »