Political News

తొలిసారి కాంగ్రెస్ సంచలన నిర్ణయం !

Rahul Gandhi

చాలాకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందా ? జరిగిన పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పంజాబ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చరణ్ జీత్ సింగ్ చన్నీనే సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చన్నీయే ఉంటారని రాహుల్ చేసిన ప్రకటన తెలివైనదే. సీఎం అభ్యర్థిగా తనను ప్రకటించాలని పీసీసీ అధ్యక్షుడు, వివాదాస్పద నేత నవ్ జోత్ సింగ్ …

Read More »

జ‌గ‌న్ పై కొత్త డౌట్లు పుట్టిస్తున్న చంద్ర‌బాబు

ఏపీలో ఇప్పుడు రాజ‌కీయాలు ఎంత హాట్ హాట్‌గా మారిపోయాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. రాజ‌కీయ నాయ‌కుల విమ‌ర్శ‌లు – ప్రతి విమ‌ర్శ‌ల‌కు తోడుగా ఉద్యోగుల ఆందోళ‌న‌లు ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచేశాయి. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యంపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏ అంశంలో అయితే, త‌ను బ‌ల‌ప‌డాల‌ని ఏపీ సీఎం భావిస్తున్నారో అదే అంశంలో …

Read More »

ఉపాధ్యాయులకు జనసేన మద్దతా ?

పీఆర్సీ సాధన సమితితో విభేదిస్తున్న ఉపాధ్యాయసంఘాలకు జనసేన మద్దతుగా నిలబడుతున్నదా ? జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా ప్రకటన చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతున్నది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతబత్యాల వివాదాన్ని పరిష్కరించటంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదంటు మండిపడ్డారు. పీఆర్సీలో 27 శాతం ఫిట్మెంట్ సాధించటంలో పీఆర్సీ సాధన సమితి నేతలు ఫెయిలైనట్లు పవన్ ప్రకటించారు. సమస్య పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేకపోవటమే కాకుండా ఉద్యోగసంఘాలపై ఆధిపత్య …

Read More »

టార్గెట్లో ‘ఆ నలుగురు’

ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలకు ఆ నలుగురు టార్గెట్ గా మారినట్లు అర్ధమవుతోంది. ఇంతకీ ఆ నలుగురు ఎవరంటే పీఆర్సీ సాధన సమితి పేరుతో మంత్రుల కమిటితో చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, వెంకట్రామరెడ్డి. మొదటిసారి మంత్రుల కమిటితో చర్చించి ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కూడా వీళ్ళు నలుగురే టార్గెట్ అయ్యారు. పిట్మెంట్ విషయం మాత్రమే …

Read More »

అవ‌కాశాలు లేక.. ఇలా..

నివేదా పేతురాజ్.. ఈమె గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `మెంటల్ మదిలో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. చిత్ర‌ల‌హ‌రి, బ్రోచేవారెవరురా చిత్రాల‌తో మంచి గుర్తింపు ద‌క్కించుకుంది. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జన్ హీరోగా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తెర‌కెక్కించిన `అల వైకుంఠపురములో` మూవీలో సెకెండ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. కానీ, నివేదాకు మాత్రం స‌రైన గుర్తింపు ద‌క్క‌లేదు. …

Read More »

సీఎం అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

మారుతున్న కాలానికి తగ్గట్లు మార్పు చేసుకోవటానికి మించింది ఉండదు. కానీ.. ఆ విషయాన్ని చేతులు పూర్తిగా కాలిపోయిన తర్వాత మాత్రమే గుర్తించినట్లుంది కాంగ్రెస్ పార్టీ. దేశానికి ఆ పార్టీ మంచి ఎంతో చేసిందో.. మరికొంత చెడు చేసింది. బ్యాడ్ లక్ ఏమంటే.. దేశానికి ఆ పార్టీ చేసిన మేలు కంటే.. చేసిన తప్పులే ఇప్పుడు చాలామందికి భూతద్దంలో కనిపిస్తున్నాయి. సీల్డ్ కవర్ కల్చర్ ను దేశానికి పరిచయం చేసి.. అక్కడెక్కడో …

Read More »

రోజా క్లారిటీ ఇచ్చినట్లేనా?

తన రాజీనామాపై నగరి వైసీపీ ఎంఎల్ఏ రోజా క్లారిటీ ఇచ్చేసింది. తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లు, రాజీనామా చేయబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. నగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన ప్రత్యర్ధులపై సెటైర్లు వేశారు. తానంటే భయపడుతున్న వారే తనపై ఇలాంటి పనికిమాలిన ప్రచారాలు చేయిస్తున్నట్లు మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అభిమానిగా, మద్దతుదారుగా తాను పార్టీలో ఉంటానని, బతికున్నంత వరకు మరో పార్టీలో చేరాల్సిన అవసరం లేదని …

Read More »

ఏపీ దివాళా తీసింద‌ని మంత్రులే చెబుతుంటే ఎలా జ‌గ‌న్?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక ప‌రిస్థితి ప్ర‌స్తుతం అంతంత‌మాత్రంగానే ఉంది. అప్పులు తెస్తే త‌ప్ప ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితి. ఇప్ప‌టికే నిధుల లేమితో అక్క‌డ అభివృద్ధి ప‌డ‌కేసింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రోవైపు జ‌గ‌న్ మాత్రం సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచుతూనే ఉన్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఆర్థిక ప‌రిస్థితి చేదాటేలా ఉన్న‌ప్ప‌టికీ గ‌తంలో బాబు ప్ర‌భుత్వం కార‌ణంగానే ఈ ప‌రిస్థితి త‌లెత్తింద‌ని వైసీపీ మంత్రులు క‌వ‌ర్ చేసుకుంటూ వ‌స్తున్నారు. …

Read More »

పీఆర్సీ మంటలు ఇంకా చల్లారలేదా ?

పీఆర్సీ మంటలు ఇంకా చల్లారినట్లు లేదు. శనివారం రాత్రి పీఆర్సీ వివాదంపై మంత్రుల కమిటితో పీఆర్సీ సాధన సమితి నేతలు చర్చించారు. తర్వాత ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది కాబట్టి ఆదివారం అర్ధరాత్రి నుంచి నిర్వహించాలని అనుకున్న సమ్మెను విరమిస్తున్నట్లు నేతలు ప్రకటించారు. అయితే ఆదివారం మధ్యాహ్నం నుండి కొన్ని నిరసన గళాలు బయటపడుతున్నాయి. పీఆర్సీ సాధన సమితి నేతలపై ఉపాధ్యాయ సంఘాల నేతలు, కాంట్రాక్టు ఉద్యోగులు మండిపోతున్నారు. ప్రభుత్వంతో పీఆర్సీ …

Read More »

కేసీఆర్‌కు బీజేపీ రిట‌ర్న్ గిఫ్ట్‌?

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విష‌యంలో ఏపీ మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి ఒకటేన‌ని బీజేపీ తేల్చేసింది. ఒక‌నాడు ఒకేపార్టీలో క‌లిసి ప‌నిచేసిన ఈ ఇద్ద‌రు నేత‌లు ముఖ్య‌మంత్రుల హోదాలో కూడా ప్ర‌ధాన‌మంత్రి విష‌యంలో ఒక‌టే వైఖ‌రి అవ‌లంభిస్తున్నార‌ని మండిప‌డింది. ఇదంతా ప్ర‌ధాన‌మంత్రికి స్వాగ‌తం ప‌లికే అధికారిక ప్రొటోకాల్ గురించి! శంషాబాద్ ముచ్చింత‌ల్‌లో స‌మతామూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డం, ఇక్రిశాట్ కార్య‌క్రమంలో పాల్గొనేందుకు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర …

Read More »

కేసీఆర్ జ్వ‌రంతో జ‌గ‌డం

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై త‌గ్గేదేలే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఊ అంటే బీజేపీ స‌ర్కారుపై ప్ర‌ధాని మోడీపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఎలాగో రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఓడించే స‌త్తా బీజేపీకి లేద‌ని భావిస్తున్న ఆయ‌న కావాల‌నే ఆ పార్టీని రెచ్చ‌గొడుతున్నార‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అందుకే గతంలో ఎన్న‌డూ లేనిది ఇప్పుడు బీజేపీపై కేసీఆర్ మాట‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ నుంచి ఈట‌ల రాజేంద‌ర్ …

Read More »

మోడీ నోట తెలుగు సినిమా మాట‌

Narendra Modi

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చాన్నాళ్ల త‌ర్వాత తెలుగు గ‌డ్డ‌పై అడుగు పెట్టారు. రామానుజాచార్యుల వెయ్యో జ‌యంతిని పుర‌స్కరించుకుని హైద‌రాబాద్ శివార్ల‌లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని త‌న చేతుల మీదుగా ఆవిష్క‌రించారు భార‌త ప్ర‌ధాని. ఈ సంద‌ర్భంగా చేసిన ప్ర‌సంగంలో తెలుగు సినిమా గురించి ప్ర‌ధాని ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు వారి కీర్తిని కొనియాడుతూ.. ఆయ‌న తెలుగు సినిమాల ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి …

Read More »