ఏపీ సీఎం జగన్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా..అనేక సందేహాలు.. అనుమానాలు.. వ్యాఖ్యానాలు..చర్చలు కామన్. తన కేసుల పరిష్కారం కోసమే ఆయన వెళ్లాడని ఎక్కువ మంది అభిప్రాయపడుతుంటారు. లేదు.. కేంద్రంతో సంధిచేసుకునేందుకు వెళ్లారని మరికొందరు అంటుంటారు. అయితే.. తాజాగా జగన్ పర్యటనకు సంబంధించిన విషయాల్లో కీలక మైన అంశాన్ని కేంద్రమే ఇప్పుడు బయట పెట్టింది. గత నెలలో ఢిల్లీ వెళ్లిన జగన్ ప్రధానినరేంద్ర మోడీని, అమిత్షాను కూడా కలుసుకున్నారు. ఈ సమయంలో …
Read More »మోడీ కామెంట్లకు హరీష్ రావు కౌంటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరైన రీతిలో జరగలేదని ప్రధాని మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రధాని కామెంట్లపై తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ప్రధాని కామెంట్లపై టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు తక్షణమే స్పందించారు. రాజ్యసభలో ప్రధాని మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని మండిపడ్డారు. తెలంగాణపై మోడీ …
Read More »ఉచిత పథకాలలో.. విద్యుత్, పెట్రోల్, గ్యాస్
ఉచిత పథకాలతో పేరుతో ఇప్పటికే అమలు అవుతున్న వివిధ సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా వాటన్నింటినీ తలదన్నేలా మరో భారీ మేనిఫెస్టో విడుదల అయింది. కీలకమైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రధాన పార్టీ అయిన సమాజ్ వాదీ తరఫున సంచలన హామీలు ఇచ్చారు ఆ పార్టీ రథసారథి అఖిలేశ్ యాదవ్. విద్యుత్, పెట్రోల్, గ్యాస్, ఎరువులు ఇలా కీలక అవసరాలు ఉచితంగా ఇవ్వనున్నట్లు అఖిలేశ్ ఆల్ ఫ్రీ మేనిఫెస్టోలో వెల్లడించారు. …
Read More »ఏపీ విభజనపై మోడీ సంచలన వ్యాఖ్యలు
ఎవరెన్ని చెప్పినా.. ఏపీ రాష్ట్ర విభజన చేసిన తీరుపై నెలకొన్న అభ్యంతరాలు అన్ని ఇన్ని కావు. విభజన జరిగిన తీరుపై మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారన్న జంకుతో రాజకీయ పార్టీలు మౌనంగా ఉండటం తెలిసిందే. అప్పుడప్పుడు కొందరు సీనియర్ రాజకీయ నేతలు విభజన జరిగిన తీరును తీవ్రంగా తప్పు పడుతూ.. నాడు కాంగ్రెస్ వ్యవహరించిన వైఖరిని విమర్శించటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల వేళ.. …
Read More »పార్లమెంటు వేదికగా ఏపీ పరువు తీసిన ఎంపీలు
రాష్ట్రంలో ప్రతి రోజు పడుతున్న గొడవలు సరిపోవన్నట్లు చివరకు పార్లమెంటును కూడా వైసీపీ, టీడీపీ ఎంపీలు వేదికగా చేసుకున్నారు. పార్లమెంటులో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. దానికి కౌంటరుగా వైసీపీ ఎంపీలు చంద్రబాబు నాయుడుది చేతకానితనం అంటూ ఎత్తిచూపారు. పైగా రాజ్యసభలో గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ హాలులో క్యాసినో జరిగినట్లు కనకమేడల ఆరోపించారు. ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని …
Read More »ఉద్యోగులను సజ్జల బెదిరించారు.. చంద్రబాబు
రాష్ట్రంలో ఉద్యోగుల ఉద్యమం.. తదనంతర పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రబుత్వ సలహాదారు.. సజ్జల రామకృష్నారెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించారని.. అందుకే వారు లొంగిపోయారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా.. అనేక అంశాలపై చంద్రబాబు మాట్లాడారు. కరోనా దేశం మొత్తంలో ఉన్నా.. ఏ రాష్ట్రమూ ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టలేదన్నారు. మరి ఇక్కడ (ఏపీలో) ఎందుకు కోత విధించారు? అని చంద్రబాబు నిలదీశారు. బాబు అధ్యక్షతన పార్టీ …
Read More »మరో వందేళ్లకు కూడా కాంగ్రెస్ బతుకు ఇంతే: మోడీ
ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోడీ తాజాగా నిప్పులు చెరిగారు. నిజానికి గత ఆరు మాసాలుగా ఆయన సైలెంట్గా ఉన్నారు.కానీ, ఇప్పుడు పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ను కడిగేశారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ అహంకారం మాత్రం తగ్గడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వందేళ్లకు కూడా కాంగ్రెస్ …
Read More »కేసీఆర్, జగన్ ఒకటే కేటగిరీ.. మోడీయిజమే ఏపీకి దిక్కు
తెలుగు రాష్ట్రాలలో బలపడాలని భావిస్తున్న బీజేపీ ఇందుకు తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏపీలో ఒకింత స్లోగానే బీజేపీ గేమ్ ప్లాన్ అమలవుతున్నప్పటికీ, తెలంగాణలో మాత్రం బీజేపీ పుంజుకుంటున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సహజంగానే బీజేపీని తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాజ్యాంగం మార్చాలని సీఎం కేసీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ, ఇతర పార్టీలు కేసీఆర్ పై మండిపడుతున్నాయి. …
Read More »తెలంగాణలోనూ ఇక గవర్నర్ వర్సెస్ సీఎం!
తెలంగాణ రాజకీయాలు హాట్హాట్గా మారాయి. ఇప్పటి నుంచే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. హైదరాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండడంతో వార్ మరింత ముదిరింది. మోడీతో యుద్దానికి దిగానన్న సంకేతాలను కేసీఆర్ పంపించారు. మోడీ రాష్ట్రానికి వస్తే కనీసం ఆయన వైపు కన్నెత్తి కూడా చూడకుండా కమలం పార్టీతో కయ్యానికి తాను సిద్ధమయ్యానని కేసీఆర్ …
Read More »కేసీఆర్కు గుడ్ న్యూస్ చెప్పిన సుప్రీంకోర్టు
ల్యాంకోహిల్స్… ఒకప్పుడు ఈ పేరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఓ సంచలనం. అయితే, అదే రీతిలో వివాదాస్పదంగా కూడా మారింది. ప్రభుత్వానికి – వక్ఫ్ బోర్డుకు మధ్య ఈ భూముల యాజమాన్య హక్కుల విషయంలో ఏర్పడిన పేచీ వల్ల హైదరాబాద్లోని మణికొండలో ఏర్పాటైన ఈ భారీ టవర్స్ భూములు వివాదంలో చిక్కుకున్నాయి. అయితే, ఈ భూముల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 1654.32 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివే …
Read More »పాలనకు పనికిరాని అమరావతి.. అప్పులకు పనికొచ్చిందా?
నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. పాలనకు పనికిరాదని.. ఇక్కడ భూకంపాలు వస్తాయని..లోతట్టు ప్రాంతం కనుక.. వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని… పచ్చటి పంటలు పండే భూములని పదే పదే చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. అదే అమరావతిని అప్పులు తెచ్చుకునేందుకు అడ్డు పెట్టుకోవడం ఇప్పుడు.. తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని అమరావతి పరిధిలో ఉన్న సుమారు 480 ఎకరాలను సీఆర్డీఏ రుణం కోసం బ్యాంకులకు తనఖా పెట్టినట్టు సమాచారం. మందడంలోని సబ్రిజిస్ట్రార్ …
Read More »అన్ని పార్టీలతో కలిసి జగన్పై పోరు!
ఏపీ సీఎం జగన్పై పోరాటానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో మార్గం ఎంచుకుంటున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచి పార్టీకి తనకు రాజకీయ భవిష్యత్ ఉండేలా చూసుకోవాలనుకుంటున్న బాబు.. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ క్రమంలోనే జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సరికొత్త ఆలోచన చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగ సంఘాల ఉద్యమం తర్వాత బాబు ఆలోచనలో మార్పు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates