కొన్ని విషయాల్లో సంప్రదాయ రాజకీయ నాయకులతో పోలిస్తే భిన్నంగా వ్యవహరిస్తుంటాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ప్రతి దాన్నీ రాజకీయం, ఓట్ల కోణంలో చూడకుండా మంచి పనులు చేయడానికి అతను ముందుకొస్తుంటాడు. అలా ఆలోచించేవాడే అయితే.. సైన్యం కోసమని.. వరద బాధితుల కోసమని కోట్ల రూపాయల విరాళాలు ఇవ్వడు. ప్రకృతి వైపరీత్యాలు తలెత్తినపుడు స్పందించడమే కాక.. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిసినా, తనను సంప్రదించినా వెంటనే సాయం అందజేయడం చాలాసార్లు చూశాం. …
Read More »విద్యుత్ దుమారం.. టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఎవరికి లాభం..?
ఏపీలో ఒకదాని తర్వాత.. ఒకటి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. కొన్నాళ్ల కిందటి వరకు ఎస్సీలపై దాడులు.. రాష్ట్రంలో ప్రధాన వార్తగా మారింది. తర్వాత హిందూ ఆలయాలపై దాడులు.. ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. తర్వాత.. టీడీపీ నేతలపై కేసులు.. సర్కారును ఊపిరి ఆడకుండా చేసింది. ఇలా.. ఎప్పటికప్పుడు కొత్త వివాదాలు.. విమర్శలతో జగన్ ప్రభుత్వం సమస్యలు ఎదుర్కొంటూనే ఉంది. తాజాగా అప్పుల విషయం.. రాష్ట్రాన్ని దేశంలోనే ముందుకు తీసుకువెళ్లింది. ఇదిలావుంటే.. …
Read More »బొగ్గు కొరత కేంద్రం కుట్రేనా ?
మనదేశంలో బొగ్గుకు కొరత లేదని కావాలని కేంద్రమే కృత్రిమ కొరత సృష్టించిందా ? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అనేక అంశాలపై తనదైన శైలిలో ప్రొఫెసర్ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లోని లోటుపాట్లను ఎండగడుతుంటారు. తాజాగా దేశం ఎదుర్కొంటున్న బొగ్గు కొరత, విద్యుత్ ఉత్పత్తి సమస్యలపై ప్రొఫెసర్ మాట్లాడుతు ప్రస్తుత బొగ్గు కొరత కావాలని కేంద్రమే సృష్టించిందంటు మండిపడ్డారు. దేశంలో ఎంతో పాపులరైన కోల్ ఇండియాను ప్రైవేటుపరం …
Read More »టీఆర్ఎస్ నేతల్లో పెరిగిపోతున్న టెన్షన్
తెలంగాణా రాష్ట్ర సమితికి గుర్తుల గండం వెంటాడుతోంది. ఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తు కారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కారును పోలిన గుర్తులు ఎన్నికల్లో ఇతర అభ్యర్ధులకు ఎన్నికల కమీషన్ కేటాయించినపుడు టీఆర్ఎస్ నష్టపోయిన విషయంపై తాజాగా చర్చలు జోరందుకుంది. ఇంతకీ విషయం ఏమిటంటే హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులకు రోడ్డు రోలర్, చపాతి రోలర్ గుర్తులను కమీషన్ కేటాయించింది. స్వతంత్ర అభ్యర్ధులకు కేటాయించిన పై రెండు …
Read More »అందరికీ షాకిచ్చిన సోనియా
పార్టీలోనే కాదు బయటకూడా అందరికీ సోనియాగాంధీ పెద్ద షాకే ఇచ్చింది. సీడబ్ల్యూసీ సమావేశంలో మాట్లాడుతు ‘పార్టీకి పూర్తికాలపు అధ్యక్షురాలిగా తానే ఉంటాన’ని గట్టిగా చెప్పారు. తాను చురుగ్గానే పనిచేస్తున్నానని, మీడియా ద్వారా తనతో మాట్లాడాల్సిన అవసరం నేతలకు ఎవరికీ లేదని చాలా ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. సోనియా స్ధానంలో ఈరోజో రేపో రాహూల్ గాంధీకే మళ్ళీ పార్టీ అధ్యక్ష పగ్గాలు వస్తాయని అందరు ఎదురుచూస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షునిగా రాహూల్ …
Read More »జగన్ కేబినెట్లో కొత్త హోం మంత్రి ఈమేనా ?
ఎస్ ఇప్పుడు ఇదే విషయం ఏపీ ప్రభుత్వ వర్గాలతో పాటు అధికార వైసీపీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సీఎం జగన్ ఇస్తోన్న సంకేతాలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. కొద్ది నెలల్లోనే ఏపీలో కేబినెట్ ప్రక్షాళన చేయనున్నారు. ఈ సారి కూడా హోం మంత్రితో పాటు ఓ డిప్యూటీ సీఎం ఖచ్చితంగా మహిళలే ఉండబోతున్నారని జగన్ పార్టీ నేతలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ కేబినెట్లో హోం …
Read More »కేసీఆర్ను కాకా పట్టేద్దాం.. ప్రగతి భవన్కు క్యూ!!
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ సారథి.. కేసీఆర్ను కాకా పట్టేందుకు అధికార పార్టీ నాయకులు.. అసంతృప్తులు గత రెండు రోజులుగా టీఆర్ఎస్ భవన్తోపాటు.. ప్రగతి భవన్కు కూడా క్యూ కడుతున్నారు. మరికొందరు సిఫారసు లేఖల కోసం.. మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకొందరు.. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ అప్పాయింట్మెంట్ కోసం.. తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అంటే.. టీఆర్ఎస్లో కొలువుల పండగ ప్రారంభం కానుంది. మొత్తం 18 …
Read More »హద్దు మీరొద్దు.. కాంగ్రెస్కు ‘సోనియా రేఖలు’
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించారు. తానే కాంగ్రెస్కు జీవితకాల అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. అయితే.. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందన్నారు. అదేసమయంలో పార్టీలో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఆమె తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో కీలకంగా ఉంటూ.. బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల విమర్శలకు ఆమె చెక్ పెట్టారు. …
Read More »పార్టీ మారాల్సిందే.. వంగవీటిపై ఒత్తిడి..!
విజయవాడ రాజకీయాల్లో వంగవీటి ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగా, ఆయన భార్య రత్నకుమారి ఇద్దరూ కూడా అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వంగవీటికి బెజవాడలోనే కాదు… తెలుగు గడ్డపై ప్రత్యేకమైన చరిత్రతో పాటు ఇమేజ్ ఉంది. ఆయన వారసుడిగా 26 ఏళ్ల వయస్సులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆయన తనయుడు వంగవీటి రాధా. 2004లో వైఎస్ ప్రాపకంతో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా …
Read More »ఒకే కీలకనేతపై వల విసరుతోన్న టీఆర్ఎస్, కాంగ్రెస్…!
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం క్లారిటీ వచ్చేసింది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఒకలా.. టీఆర్ఎస్ గెలిస్తే మరోలా తెలంగాణ రాజకీయం మారుతుంది. ఇక ఇక్కడ కాంగ్రెస్ గెలవకపోయినా రెండో ప్లేసులో ఉన్నా కూడా మరో సరికొత్త రాజకీయాన్ని మనం చూస్తాం. ఇదిలా ఉంటే తెలంగాణలో ఓ కీలక రాజకీయ నేతపై ఇప్పుడు అధికార టీఆర్ఎస్తో …
Read More »2024లో డీఎల్. రవీంద్రారెడ్డి పొలిటికల్ రీ ఎంట్రీ !
తెలుగు రాజకీయాల్లో కాకలు తీరిన నేతగా పేరున్న సీనియర్ రాజకీయ నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్పష్టం చేశారు. కడప జిల్లా మైదుకురు నుంచి కాంగ్రెస్ తరపున ఐదుసార్లు విజయం సాధించిన ఆయన ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. అయితే అదే జిల్లాకు చెందిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్రెడ్డితో మాత్రం డీఎల్కు తీవ్రమైన విబేధాలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత డీఎల్ రాజకీయం ఎటూ …
Read More »కరిగిపోతున్న మోడీ ఇమేజ్ ను కమలనాథులు గుర్తించారా?
ఒకప్పుడు బీజేపీ అన్నంతనే పలువురు నేతల పేర్లు వరుస పెట్టి చెప్పే వారు. కాంగ్రెస్ పార్టీ మాదిరి వ్యక్తి ఆధారిత పార్టీగా కాకుండా.. సిద్ధాంత బలంతో ప్రజల్లోకి వెళ్లే పార్టీగా పేరుండేది. అంతేకాదు.. ఒకరిద్దరి చుట్టూ ఆ పార్టీ తిరగదన్న మాట బలంగా వినిపించేది. మిగిలిన పార్టీలకు.. బీజేపీకి మధ్యనున్న వ్యత్యాసం ఇదేనన్న మాట వినిపించేది. కానీ.. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఎప్పుడైతే జాతీయ స్థాయిలో పార్టీని మోడీ.. అమిత్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates