రాజకీయాల్లో అవకాశం అన్నది ఇవ్వకూడదు. ఎవరో దూసుకెళ్లారని ఫీల్ కావటంలో అర్థం లేదు. ఎందుకంటే.. అలాంటి పరిస్థితి ఇచ్చినోళ్లది తప్పు కానీ.. దాన్ని వినియోగించుకునే వారిని తప్పు పట్టటంలో అర్థం లేదు. ఎక్కడిదాకానో ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై చురుగ్గా ఉండటమేకాదు.. పలుమార్లు వివిధ శాఖల అధికారుల్ని రాజ్ భవన్ కు పిలిపించి.. వివిధ అంశాల మీద రివ్యూ భేటీలు నిర్వహించటం తెలిసిందే. గవర్నర్ …
Read More »అమరావతి ఉద్యమంలోకి మళ్లీ పవన్..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఇటీవలే సానుకూల వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఐతే ఆ వ్యాఖ్యలు కరోనాపై పోరులో జగన్ సర్కారు చేస్తున్న కృషి వరకే పరిమితం అని పవన్ సంకేతాలిచ్చారు. అమరావతి నుంచి రాజధాని తరలింపుపై అక్కడి రైతుల పోరాటం 200వ రోజుకు చేరిన నేపథ్యంలో వారికి తమ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటించాడు పవన్. అమరావతి …
Read More »ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో శృతి మించిన కరోనా
టెస్టులు చేస్తున్న రాష్ట్రంలోను కేసులు కంట్రోల్ కావడం లేదు. టెస్టులు చేయని రాష్ట్రంలోను కరోనా కంట్రోల్ కావడం లేదు. టెస్టులతో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలు సమాంతరంగా కేసులు పెరుగుతున్నాయి. ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. టెస్టింగ్ ట్రేసింగ్ చేసినా ఏపీలో ఎందుకు అంత పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు. ముందు నుంచి అప్రమత్తంగా ఉందన్న తెలంగాణ రాజధాని హైదరాబాదును సగం మంది ఖాళీ చేసినా ఎందుకు విజృంభిస్తుందో తెలియడం …
Read More »డబ్ల్యూహెచ్వో చెప్పింది తప్పు.. కరోనా అలా కూడా వ్యాపిస్తుంది
కరోనా వైరస్ ప్రధానంగా దాని బాధితులు తుమ్మినపుడు, దగ్గినపుడు వెలువడే తుంపర్లు మరో వ్యక్తికి మీద పడటం ద్వారా వ్యాప్తిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) చెబుతూ వస్తోంది. కరోనా గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని.. వైరస్ కణాలు గాలిలో చాలాసేపు ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు ముందు నుంచి చెబుతూ వస్తున్నప్పటికీ.. డబ్ల్యూహెచ్వో అందుకు ఆధారాలు లేవని కొట్టి పారేసింది. గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందదనే చెబుతూ వచ్చింది. …
Read More »టెస్టుల్లో ఏపీ రికార్డు – అది మాయంటున్న చంద్రబాబు
దేశం కోటి టెస్టుల మైలురాయిని అధిగమించింది. అదేసమయంలో ఏపీ మిలియన్ టెస్టుల మైలురాయిని అధిగమించింది. దీనిపై చంద్రబాబు తీవ్ర అనుమానాలు వ్యక్తంచేశారు. ఏపీలో మోసం జరుగుతోందని అనుమానపడ్డారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని దీనిపై ఒక అధ్యయనం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.ఏపీలో కరోనా పరీక్షలపై తెలుగు దేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఆరోపణలు చేయడం వెనుక కొన్ని కారణాలున్నాయి. ఇటీవలే ఏపీలో టీడీపీ ఎమ్మెల్సీ …
Read More »హైదరాబాద్పై ఓ కన్నేయండి కేసీఆర్ సార్
తెలుగువారనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రజలు అత్యధికంగా జీవిస్తున్న హైదరాబాద్ నగరంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనోళ్ల చూపు పడుతోంది. అయితే, ఇది పెట్టుబడుల కోణంలోనో లేక హైదరాబాద్ అంటేనే గుర్తుకువచ్చే ఇంకేదైనా వివాదాస్పద అంశంతో కాదు. కరోనాతో. ఈ మహమ్మారి విస్తృతి, ఇక్కడి కేసుల తీరుతో. నగరంలోని ప్రజలు బెంబేలెత్తిపోవడం, ఊరు వదిలిపోతున్న తీరుతో. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా వైరస్ రోజు రోజుకి విస్తరించుకుంటు పోతున్నది. …
Read More »ఇటు #whereiskcr.. అటు #10millioncovidtestsinap
రెండు నెలల కిందట తెలుగు రాష్ట్రాల జనాలు ఓవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను తెగ పొగుడుతుండేవాళ్లు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విమర్శల వర్షం కురుస్తుండేది. కరోనా నియంత్రణలో కేసీఆర్ చాలా సమర్థంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపించేది. ఈ విషయంలో ఏపీ సీఎం ఫెయిలైనట్లే అని అంతా తీర్మానించేశారు. కానీ అప్పటితో పోలిస్తే పరిస్థితి ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఇప్పుడు కేసీఆర్ విమర్శలెదుర్కొంటున్నారు. జగన్పై …
Read More »చంద్రబాబు నిజంగా ఆ మాట అన్నారా?
మన గొప్పదనాన్ని మనం చెప్పడం కన్నా ఇతరులు చెబితే బాగుంటుంది. మనం నిజంగా ఎంత గొప్ప పని చేసినా.. నేను ఇంత చేశా అంతా చేశా అని చెప్పుకుంటే దాని విలువ తగ్గిపోతుంది. అదే విషయం వేరే వాళ్ల నోటి నుంచి వస్తే దాని విలువ రెట్టింపవుతుంది. ఈ చిన్న లాజిక్ మిస్సయి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈ మధ్య బాగా అన్పాపులర్ అయ్యారు. అంతా …
Read More »కువైట్: 8 లక్షల మంది ఎన్నారైలకు నరకం
కువైట్ భారతీయులకు, భారత ప్రభుత్వానికి అనూహ్యమైన షాక్ ఇచ్చింది. సగం ఇండియన్లను దేశం నుంచి తరిమేసే ఉద్దేశంతో రూపొందించిన బిల్లును కువైట్ జాతీయ అసెంబ్లీ శాసనసభ కమిటీ ఆమోదించింది. దీని ఫలితంగా 8 లక్షల మంది భారతీయులు దేశం విడిచి వెళ్ళకతప్పదు. ఈ బిల్లు ప్రకారం, భారతీయులు కువైట్ జనాభాలో 15 శాతానికి మించరాదు. ప్రస్తుతం అక్కడ 30 శాతానికి పైగా ఇండియన్లు ఉన్నారు. ఈ బిల్లు కారణంగా ఆ …
Read More »వైసీపీ ఎంపీలు కేంద్రం పెద్దలను కలిసింది రెండేసార్లు.. ఎందుకంటే
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా మొదలు ఎన్నో హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక హోదాపై ఓ విధంగా చేతులెత్తేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించి ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలు కేంద్రమంత్రుల నుండి ప్రధానమంత్రి వరకు కలవడం సాధారణమే. అయితే ఈ ఏడాది కాలంలో వైసీపీ ఎంపీలు కలిసికట్టుగా వెళ్లి కేంద్ర పెద్దలను కలిసింది ఎన్నిసార్లో తెలుసా.. కేవలం రెండుసార్లు. అది కూడా …
Read More »పవన్ లక్ష్యం జేపీనా? కేజ్రీవాలా?
భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉందన్న మాట పెద్ద వారి నోట తరచూ వస్తుంటుంది. ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోరు. వారి మాటల్లోని మర్మాన్ని గుర్తించేటోళ్లు చాలా తక్కువమందే కనిపిస్తారు. నిజాయితీగా ఉండటం మంచిదే. ఉత్త నిజాయితీకి ప్రజలు నీరాజనాలేమీ అర్పించరు. ఆ మాటకు వస్తే అధికారాన్ని కూడా ఇవ్వరు. ఇవ్వలేదని బాధ పడరు కూడా. చూస్తుంటే..జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన నిజాయితీని తరచూ ప్రదర్శించుకునే అలవాటును ఎంత త్వరగా …
Read More »కరోనాపై పోరు.. ఢిల్లీ సీఎం అద్భుతాలు చేస్తున్నాడు
కరోనా వైరస్ నియంత్రణ విషయంలో మొదట బాగా విమర్శలు ఎదుర్కొన్న వాళ్లలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒకరు. దేశంలో మొదట వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా జరిగిన రాష్ట్రాల్లో కూడా ఢిల్లీ ఒకటి. అక్కడ కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంటే.. కేజ్రీవాల్ను చేతకాని సీఎంగా విమర్శించారు చాలామంది.కానీ ఆయన సమర్థత ఏంటో ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు రోజు రోజుకూ పెరిగిపోతున్న కేసులతో అల్లాడుతున్నాయి. …
Read More »