సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలం బయటకు వచ్చింది. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై సీబీఐకి ఫిర్యాదు చేశాడు. తనను కలిసిన వారి వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చారు. దస్తగిరివాంగ్మూలం తర్వాత తనను భరత్ యాదవ్ కలిశాడని పేర్కొన్నాడు. ఎంపీ అవినాష్రెడ్డి తోట వద్దకు రావాలని భరత్ యాదవ్ అడిగినట్లు తెలిపాడు. అంతేకాదు.. తన ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు …
Read More »ఈ గట్టునుంటావా.. ఆ గట్టుకెళ్తావా..ఎమ్మెల్యేపై ఒత్తిడి..!
ఒక పార్టీ తరఫున గెలిచారు.. మరో పార్టీకి మద్దతు ప్రకటించారు. కుటుంబసమేతంగా వెళ్లి సీఎం జగన్ను కలిశారు. పార్టీ కండువాను కూడా కప్పుకొన్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం వైసీపీ నేతలతో ఆయన కలవలేక పోతున్నారు. అడుగడుగునా.. ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలకు ఆయనకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీంతో అసలు ఆయన వైసీపీలోనే ఉంటారా? లేక వచ్చే …
Read More »మేకపాటి గౌతమ్ రెడ్డి గురించి.. తెలుసుకోవాల్సిన విషయాలు!
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఉన్నంత పేరు ప్రఖ్యాతులు లేనప్పటికీ.. కాస్త తక్కువగా అయినా రాష్ట్ర మంత్రులకు ప్రత్యేకించి ఒక చరిష్మా ఉండేది. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరగటం.. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అన్నట్లుగా మారిపోవటం.. వార్తల విషయంలోనూ ఒకే మీడియా సంస్థ ఏ రాష్ట్రానికి చెందిన వార్తల్ని ఆ రాష్ట్రానికి పరిమితం చేస్తూ..పెద్ద అడ్డుగోడ కట్టేయటం తెలిసిందే. దీనికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న మరో …
Read More »తొలి భేటీలోనే గులాబీ బాస్ క్రెడిట్ పోగొట్టుకున్నారా?
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తపిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై బోలెడన్ని అనుమానాలు.. సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఆయన జరిపిన మహారాష్ట్ర పర్యటనకు సంబంధించి తెలుగు మీడియా మొత్తం కేసీఆర్ అండ్ కో వినిపించిన వాదననే ప్రముఖంగా అచ్చేశాయి. ఆ మాటకు వస్తే.. మహారాష్ట్రకు తెలుగు మీడియాకు సంబంధించిన ప్రతినిధుల్ని రెండు రోజుల ముందు నుంచే పంపి.. గ్రౌండ్ స్టడీ చేయించి.. పర్యటన …
Read More »పెరిగిపోతున్న ఆనం-నేదురుమల్లి పోరు
వెంకటగిరిలో అధికార పార్టీలోని ఇద్దరు నేతల మధ్య పోరు పెరిగిపోతోంది. రోజు రోజుకు వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. జిల్లాల పునర్విభజన అంశమే వీరిద్దరి మధ్య మాటల యుద్ధానికి ప్రధాన కారణమవుతోంది. ముందు నుండే ఆనం రామనారాయణరెడ్డికి ప్రభుత్వంపైన మండిపోతోంది. ప్రభుత్వం అనేకన్నా డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి అంటేనే కరెక్టుగా ఉంటుంది. తనంతటి సీనియర్ ను పక్కన పెట్టేసి, జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వటంపైన ఆనం అలిగారు. …
Read More »ప్రకాశ్ రాజ్, కేసీఆర్.. ఎవరి బుట్టలో ఎవరు పడుతున్నారు?
తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసినప్పటి నుంచి ఓ వార్త మీడియాలో కనిపిస్తుంది. ప్రకాశ్ రాజ్ను కేసీఆర్ రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలు మీడియాలో వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీని ఎలాగైనా దించేస్తానంటూ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రాలు తిరుగుతున్న కేసీఆర్ చిత్తశుద్ధి ఎలా ఉందో ఏమో కానీ ఈ ప్రయాణంలో కేసీఆర్ వెంట కనిపిస్తున్న నటుడు ప్రకాశ్ రాజ్ చిత్తం మాత్రం మాత్రం వేరే లక్ష్యంపై ఉందని …
Read More »గౌతమ్ రెడ్డి స్థానంలో ఎవరు?
ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఆయన నిర్వహించిన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖను ఎవరికిస్తారనే చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది. విషాద సమయంలో ఈ చర్చ సరి కానప్పటికీ కీలక మంత్రిత్వ శాఖ కావడంతో వీలైనంత వేగం భర్తీ చేయడం తప్పనిసరి. అయితే, ఎలాగూ జగన్ మంత్రివర్గాన్ని మారుస్తారు కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే ఇది భర్తీ చేస్తారని తెలుస్తోంది. అయితే, గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన పదవిని …
Read More »`స్క్రిప్టు`లో తప్పులు.. ఆ అధికారి సెలవు పెట్టారా…?
ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక కీలక అధికారి సుదీర్ఘ సెలవుపై వెళ్లిపోయారా? ఆయనను ఇప్పట్లో కనిపించొద్దంటూ.. ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారా? అంటే.. ఔననే గుసగుసే వినిపిస్తోంది. వైసీపీలో అత్యంత గోప్యంగా జరుగుతున్న గుసగుస ను ఒక కీలక అధికారిని సెలవుపై వెళ్లాలని.. మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయట. దీంతో ఆయన సెలవుపై తన సొంత రాష్ట్రం వెళ్లిపోయారని అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల.. కేంద్ర మంత్రి ననితిన్ …
Read More »నాగబాబు వచ్చాడండోయ్
మెగా బ్రదర్ నాగబాబు రాజకీయ ప్రయాణం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. ఆయన నిలకడ లేమి గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా జనసేనతో ఆయన ప్రయాణం ఎప్పుడెలా సాగుతుందో చెప్పడం కష్టం. జనసేన మొదలు కావడానికి ముందు, చిరంజీవి ఇంకా కాంగ్రెస్ నేతగా ఉండగా.. మెగా అభిమానులంతా చిరంజీవితోనే ఉంటారని, పవన్ వైపు వెళ్లరు అన్నట్లుగా మాట్లాడాడు నాగబాబు. కానీ జనసేన మొదలైన కొంత కాలానికి …
Read More »పవన్ సక్సెస్… అభిమానులు ఫెయిల్ !
జనసేనాని పవన్ కల్యాణ్ వస్తున్నారంటే ఓ ప్రభంజనం. ఆయన మాట్లాడుతున్నారంటే ఒకటే ఈలలు,గోలలు.ఆయన చెప్పింది వినే అభిమానులు కన్నా ఆయనను చూసి తరించిపోవాలని భావించే వాళ్లే ఎక్కువ.దీంతో పవన్ తరుచూ అసహనంలోనే ఉండిపోతున్నారు. దయచేసి మీరు పవర్ స్టార్ అని అరవడం మానుకోండి.పవర్ లేని నాకు పవర్ స్టార్ అని పిలిపించుకునే అర్హత లేదు..మీరు అలా పిలవకండి అని ఎన్నో సార్లు మొత్తుకున్నారు ఆయన. అదేవిధంగా సీఎం సీఎం అని …
Read More »జనసేన అసలు పని మరిచిపోతోందే!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటలు చూసిన తర్వాత ఇదే అనుమానం పెరిగిపోతోంది. మత్స్యకార అభ్యున్నతి సభ నరసాపురంలో జరిగింది. బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ మత్స్యకారుల పొట్ట కొట్టే జీవో 217 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం కనుక జీవోను ఉపసంహరించుకోకపోతే జనసేన అధికారంలోకి వచ్చిన వారంలోనే చట్టాన్ని మార్చేస్తుందన్నారు. పైగా చేపల చెరువుల్లో బడాబాబులు ఎవరు పెట్టుబడులు పెట్టద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు. కోటీశ్వరులకు ఇంకా …
Read More »భూమా అఖిలపై ఛార్జిషీటు
తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియపై తెలంగాణా పోలీసులు ఛార్జిషీటు వేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వందల కోట్ల రూపాయల విలువైన భూమి సొంతదారులను కిడ్నాప్ చేసేందుకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి తదితరులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన విషయం అప్పట్లో సంచలనమైంది. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులుగా వేషాలు వేసుకుని భూమి ఓనర్లు ప్రవీణ్ రావు, …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates