Political News

NTR 100: ఎన్టీఆర్ లో మ‌రో కోణం.. ఇదే!

విశ్వ విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క రామారావు ..పుట్టిన రోజు (మే 28) సంద‌ర్భంగా ప్ర‌త్యేక వ్యాసం ఇది. వందేళ్ల ఎన్టీఆర్ ఎలా ఉన్నారు అన్న ప్ర‌శ్న నుంచి ఆయ‌న జాతిని  న‌డిపిన వైనం వ‌ర‌కూ అన్నీ చ‌రిత్ర‌కు తూగే విష‌యాలే. చ‌రిత్ర‌కూ చ‌ర్చ‌కూ తూగే విష‌యాలే. ఎన్టీఆర్ బాగా చ‌దువుకున్న వారే కాదు.. బాగా చ‌దువుకున్న వారిని ప్రోత్స‌హించిన వారు కూడా!యువ‌కులు చ‌దువుకుంటేనే రాణింపు.. చ‌దువుతోనే ఏ …

Read More »

TDP విజ‌న్ 2050 ఏమౌతుందో ?

మ‌రో 30 ఏళ్లు తెలుగుదేశం పార్టీ న‌డ‌వాల‌న్నది అధినేత ఆకాంక్ష. నిరాటంకంగా న‌డ‌వాల‌న్న‌ది అధినేత ఆలోచ‌న. అందుకు ఏం చేయాలో సూచ‌న ప్రాయంగా కొన్ని విష‌యాలు ఇప్ప‌టికే లోకేశ్ కు చెప్పారు. ఆ విధంగా ఆయ‌న న‌డుచుకుంటే, న‌డ‌వ‌డి దిద్దుకుంటే మంచి ఫ‌లితాలే వ‌స్తాయ‌న్న‌ది ఓ ప్ర‌తిపాద‌న అయితే ఉంది. ముఖ్యంగా స‌మ‌ర్థ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు పెంపొందించుకోవాల‌న్నదే బాబు ఆకాంక్ష. వ‌చ్చే ఎన్నిక‌లు ఒక్క‌టే కాదు రెండు ల‌క్ష్యాలు బాబు …

Read More »

మోడీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: రేవంత్ డిమాండ్‌

తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని న‌రేంద్ర‌ మోడీ అవమానించేలా మాట్లాడారని.. నేడు హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపక్షణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా 9 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్‌ విఫలమయ్యాయని దుయ్య‌బ‌ట్టారు. ప్రధాని మోడీకి 9 ప్రశ్నలు సంధిస్తూ పీసీసీ అధ్యక్షుడు …

Read More »

కుటుంబ పాల‌న‌తో తెలంగాణ అవినీతి మ‌యం: మోడీ

Modi

భాగ్యనగరానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తొలుత ఆయ‌న‌కు బేగంపేట ఎయిర్ పోర్టులో బీజేపీ కార్యకర్తలు, ముఖ్యనేతలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులోనే బీజేపీ కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన.. తెలుగు మాటలతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘తెలంగాణ ప్రజలకు నమస్కారం..’ అని ప్రసంగాన్ని ప్రారంభించి.. పట్టుదలకు, పౌరుషానికి తెలంగాణ ప్రజలకు పేరుందని చెప్పుకొచ్చారు. తెలంగాణకు ఎప్పుడొచ్చినా …

Read More »

రెండు, మూడు నెల‌ల్లో సంచ‌ల‌న వార్త: కేసీఆర్

బెంగళూరులో జేడీ(ఎస్‌) అధినేత దేవెగౌడ, ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామితో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా వస్తుందని.. దాన్ని ఎవ్వరూ ఆపలేని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెండు, మూడు నెలల తర్వాత ఓ సంచలన వార్త చెప్తానని సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సి ఉందని.. తొందర్లోనే తప్పకుండా …

Read More »

ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్ ఇంటికే: చంద్రబాబు

ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు బయల్దేరారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు. తొలుత ఉండవల్లిలోని నివాసం నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లిన బాబు.. అక్కడ ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం మంగళగిరి నుంచి ఒంగోలు మహానాడుకు ర్యాలీగా బయల్దేరిన ఆయన …

Read More »

జాతీయ రాజ‌కీయాల‌పై దేవెగౌడ‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చ‌లు

బెంగళూరు చేరుకున్న సీఎం కేసీఆర్ కు.. మాజీ సీఎం కుమారస్వామి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. జాతీయ రాజకీయాలపై జేడీఎస్‌ నేతలతో చర్చిస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్ నేతలు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మనాభనగర్లోని మాజీ ప్రధాని దేవెగౌడ నివాసంలో సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తో సహా పలువురు …

Read More »

క‌శ్మీర్ వేర్పాటు వాద నేత‌కు 112 ఏళ్ల జైలు శిక్ష‌

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్ము కశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ కు శిక్ష ఖరారయ్యింది. ఈ మేరకు రెండు కేసుల్లో యావజ్జీవ శిక్ష విధిస్తూ ఢిల్లీ పటియాల కోర్టు తీర్పును వెలువరించింది. మొత్తం ఏడు ఆరోపణలపై శిక్షలు విధించింది.  ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ‘ఉపా’ చట్టం కింద 7 ఆరోపణలపై పటియాలా హౌస్‌ ఎన్‌ఐఎ ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. …

Read More »

జగన్ అంత ధైర్యం చేస్తారా?

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి వైసీపీ అవసరం ఉందని వైసీపీ ప్రముఖ నేత విజయసాయిరెడ్డి అన్నారు. సొంతంగా తమ అభ్యర్ధిని రాష్ట్రపతిగా గెలిపించుకునేందుకు 4 శాతం ఓట్ల లోటు ఉందట. వైసీపీ మద్దతు లేకుండా మిగిలిన పార్టీలతో సంప్రదింపులు చేస్తే ఏమి చేయాలో అప్పుడు తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రయజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి మద్దతివ్వాలనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారట. గతంలో ఎస్సీ వ్యక్తి …

Read More »

కాంగ్రెస్ హ్యాపీయేనా?

తొందరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ హ్యాపీగానే ఫీలవుతోంది. ఎందుకంటే రాజ్యసభలో తన బలాన్ని పెంచుకునే అవకాశం రాబోతోంది. దాదాపు ఎనిమిదేళ్ళుగా వరస ఓటములతో పార్టీ బాగా ఇబ్బందులు పడుతోంది. అందుకనే లోక్ సభ, రాజ్యసభలో పార్టీ బలం నానాటికి తగ్గిపోతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో రాజ్యసభలో పార్టీ బలం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకనే పార్టీ నాయకత్వం హ్యాపీగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇపుడు …

Read More »

మ‌హానాడు టైమ్ : జెండాలు పీకేస్తే ఏమౌతుంది జ‌గ‌న్ ?

తెలుగుదేశం పార్టీ పండుగ మ‌హానాడుకు ఒంగోలు వేదికౌతోంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు అన్నీ దాదాపు పూర్తయ్యాయి అని తెలుస్తోంది. ఈ నెల 27,28 తేదీల్లో జ‌రగ‌బోయే మ‌హానాడుకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు వెళ్ల‌నున్నారు. ఇంత‌వ‌ర‌కూ బాగుంది కానీ ఒంగోలు ప‌ట్ట‌ణంలో ప‌సుపు పండ‌గ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన టీడీపీ జెండాల‌ను (ప్లాస్టిక్ జెండాల‌ను) మున్సిపాల్టీ అధికారులు తొల‌గించ‌డం అన్న‌ది పెద్ద వివాదంగా న‌మోదై ఉంది. ప్ర‌జా స్వామ్య దేశంలో …

Read More »

కోన‌సీమ ఘ‌ట‌న‌పై స‌న్నాయి నొక్కులు

ప‌చ్చ‌టి కోన‌సీమ‌లో రేగిన జిల్లా పేరుపై అసంతృప్తి జ్లాల‌లో త‌మ పాత్ర కించిత్తు కూడా లేద‌ని.. స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్నారెడ్డి సన్నాయి నొక్కులు నొక్కారు. పాడిందే పాట‌గా.. పార్టీ నేత‌లు .. వ‌ల్లెవేసిన కామెంట్లనే ఆయ‌న కూడా ర‌న్నింగ్ కామెంట్రీగా వినిపించారు. అమలాపురంలో మంగళవారం జరిగిన దాడులు.. కుట్రపూరిత దాడులని  అనుమానం వ్యక్తం చేశారు.  మీడియాతో మాట్లాడుతూ విపక్ష నేతలవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని తప్పికొట్టారు. కోనసీమ అల్లర్లకు వైసీపీనే …

Read More »