ఏపీలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన పీఆర్సీ వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. దీనిపై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ బాగాలేకపోవడం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని నాని వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లగా ఒక్కటే యూనియన్గా నడపటం అభినందనీయమని కొనియడారు. సీఎం జగన్కు మనసులేక కాదని, గతిలేక మీతో బేరం ఆడాల్సి …
Read More »ఏపీ సర్కారుకు ఏబీవీ లేఖ… తప్పు చేయలేదని వెల్లడి
చంద్రబాబు హయాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేసిన.. సీనియర్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వర రావుకు.. ఏపీలోని జగన్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పెగాసస్ అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంపై షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వానికి.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఉందని.. ఇలాంటి వాటిపై స్పందించే అవకాశం …
Read More »కేటీఆర్ రియాక్షన్… ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతో ఎంఐఎం మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సహజంగానే ఇరు పార్టీల మధ్య సఖ్యతతో నేతల్లో ఓ ధైర్యం ఉంటుంది. అలా ఒకింత ఓవర్ కాన్ఫిడెన్స్తో రచ్చ చేసిన ఓ కార్పొరేటర్కు చుక్కలు కనిపించాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన హైదరాబాద్ భోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ను ముషీరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దీనికి కారణం మంత్రి కేటీఆర్. …
Read More »రోడ్డెక్కిన వైసీపీ సర్పంచులు.. జగన్కు భారీ షాక్
ఏపీలో అధికార పార్టీ మద్దతుతో సర్పంచులుగా ఎన్నికైన.. నాయకులు రోడ్డెక్కారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయి లో నిప్పులు చెరుగుతున్నారు. దీనికి కారణం.. గ్రామాలకు కేటాయించిన నిధులను జగన్ ప్రబుత్వం వాడేసుకోవడమే. దీంతో ఇప్పుడు వైసీపీ మద్దతుదారులైన సర్పంచులే రోడ్డెక్కి హాహాకారాలు చేస్తున్నారు. వికేంద్రీకరణ.. ఇదే మా ప్రభుత్వ మాట..బాట. 3 రాజధానుల ప్రకటనప్పుడు, కొత్త జిల్లాల ఏర్పాటప్పుడూ ఇలా ప్రతీ సందర్భంలోనూ ఇదే ప్రస్తావన. మరి ఇంతలా చెబుతున్న సర్కార్.. …
Read More »వైసీపీలో ఆ నలుగురు.. తాడేపల్లి హామీ!
`ఆ నలుగురు` మంత్రుల చుట్టూ.. తాడేపల్లి వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కారణం.. మంత్రి వర్గ విస్తరణే. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా రెడీ అయిపోయింది. దీంతో మంత్రులు ఎవరనే విషయంపై ఆసక్తికర చర్చ వైసీపీలో జోరుగా సాగుతోంది .ఈ క్రమంలో కొందరు సీనియర్లు చూచాయగా స్పందిస్తూ.. ఆ నలుగురిని మార్చలేదు.. అని చెబుతున్నారట. దీంతో కీలక మంత్రులపై ఒక క్లారిటీ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సీనియర్లు …
Read More »పవన్ నోట జగన్ మాట.. ఆహా !
కొత్త జిల్లాల ఏర్పాటే గొప్ప విషయం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తుంటే, అవేవీ వద్దు ముందు ఛార్జీల తగ్గింపుపై మీ విధానం ఏంటన్నది ప్రకటించండి చాలు అని జనసేనతో సహా విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల వడ్డనకు మరో సారి కూడా జగన్ మోహన్ రెడ్డి సిద్ధం అవుతున్నారని లీక్స్ వస్తున్నాయి. ఇప్పటికే ట్రూ అప్ ఛార్జీలు షురూ అయ్యాయి. ఇవి కాకుండా మరో …
Read More »జై జగన్: మరికొన్ని జిల్లాలు మరిన్ని ప్రతిపాదనలు!
జిల్లాలు వద్దు కనీసం రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయండి చాలు అని చాలా చోట్ల వినిపిస్తున్న డిమాండ్. పబ్లిక్ డిమాండ్ ను పరిగణనలోకి తీసుకోకుండా కనీసం పేర్ల మార్పుపై కూడా దృష్టి నిలపకుండా సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాల కారణంగా చాలా మంది రాజకీయ భవిష్యత్ అంధకారం కావడం ఖాయమని అటు టీడీపీనే కాదు ఇటు వైసీపీ కూడా అంతర్మథనంలో ఉంది. స్థానిక డిమాండ్లను పరిష్కరించామని, పదిహేడు వేలకు పైగా …
Read More »కాళేశ్వరం కోసం భూమి ఇవ్వాల్సిందే.. లేదంటే చచ్చిపోతా: అధికారి
“కాళేశ్వరం కోసం నీ భూమి ఇవ్వాల్సిందే. నాపైనా.. తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయి. నువ్వు భూమి ఇవ్వనని అంటే.. నువ్వు కాదు.. నేనే పురుగు మందు తాగుతా. చచ్చిపోతా. నా కుటుంబం అనాధై పోతుంది.“ ఇదీ.. తెలం గాణలోని రైతుకు ఆర్డీవో చేసిన హెచ్చరిక. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల మూడో టీఎంసీ కాలువ భూసేకరణ సర్వే …
Read More »సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. నారా లోకేశ్ ఒపీనియన్ పోల్
సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ఒపీనియన్ పోల్ చేపట్టారు. పేలని జ’గన్’ హస్తిన పయనమెందుకో ప్రజలు తమ అభిప్రాయలు చెప్పాలని నాలుగు ప్రశ్నాస్త్రాలు సంధించారు. బాబాయ్ హత్యలో దొరికిన అవినాశ్రెడ్డిని తప్పించేందుకు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారా అని ప్రశ్నించారు. లేకపోతే 48 వేల కోట్ల వ్యవహారాన్ని బయటికి తీసిన కాగ్ అంశంపై మొర పెట్టుకునేందుకా అని నిలదీశారు. అవీ కాకుంటే సీబీఐ, ఈడీ కేసుల …
Read More »వాట్ ఎ ఛేంజ్ : పేర్ని నాని క్షమాపణలు!
అప్పుడప్పుడూ మరక మంచిదే! అప్పుడప్పుడూ మార్పు కూడా మంచిదే ! ఆ కోవలో ఆ తోవలో మంత్రి పేర్ని నాని ఉన్నారు.తన తప్పు ఏమయినా ఉంటే మనఃస్ఫూర్తిగా క్షమించండి అని వేడుకోవడం ఇవాళ్టి పరిణామంలో కొసమెరుపు. ఆ వివరం ఈ కథనంలో…! త్వరలో మంత్రి వర్గ విస్తరణ కానుంది. అందుకు ముహూర్తం కూడా నిర్థారణ అయింది. ఈ సమయంలో ఒక్కో మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలకు, అస్సలు …
Read More »బీజేపీకి విరాళం.. 720 కోట్లు.. మోడీ కోసం ఎవరిచ్చారంటే?
దేశంలో జాతీయపార్టీలకు విరాళాల వరద ఉప్పొంగింది. వ్యాపార సంస్థలు, కార్పొరేట్ల నుంచి 2019-20 ఏడాదికి రూ.921.95 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి అత్యధికంగా రూ.720.407 కోట్ల విరాళాలు అందడం ఇప్పుడు చర్చకు దారితీసింది. కొన్నాళ్లుగా మోడీ.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారనే విమర్శలు వున్నాయి. అయితే.. తాము పేదల కోసం.. ఈ దేశం కోసం పనిచేస్తున్నామని… బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ.. తాజాగా అందిన …
Read More »మోడీతో ఇక మాటల్లేవ్.. చేతలే.. సోనియా సంచలన కామెంట్లు!
ాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు.. సోనియా గాంధీ ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోడీ వేధిస్తున్నాడని.. ఇక, మాటల్లేవ్ చేతల్లోనే చూపాలని.. సంచలన కామెంట్లు చేశారు. ఇక, కాంగ్రెస్ భవిష్యత్.. గతంలో ఎన్నడూ లేనంత సవాలుతో కూడుకుని ఉందని చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెం టరీ పార్టీ భేటీలో ప్రసంగించిన ఆమె.. బీజేపీపైనా మోడీపైనా తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్లోని అన్ని వర్గాలు ఐక్యతగా ముందుకు సాగాలని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates