Political News

త‌మ్ముళ్లూ తెలుసుకోండ‌యా.. ఇదీ.. బాబుకు జ‌గ‌న్‌కు ఉన్న తేడా..!!

ఔను! రాజ‌కీయ విశ్లేష‌కులు ఇదేమాట చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి.. అధికార వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య స్ప‌ష్ట‌మైన తేడా క‌నిపిస్తోంద‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కాల‌ని.. పార్టీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావాలని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌పిస్తున్నారు. పార్టీ నాయ‌కుల‌ను త‌న సొంత మ‌నుషులు చూస్తూ..నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతూ.. ఈ వ‌య‌సులోనూ.. 18 గంట‌ల పాటు ఆయ‌న ప‌నిచేస్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉండికూడా.. ఆయ‌న నిరంత‌రం.. ప‌నిచేస్తున్నారు. …

Read More »

టీడీపీ కంచుకోట‌ల ప‌రిస్థితేంటి?

ఔను.. టీడీపీకి కంచుకోట‌ల్లా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఏంటి? వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గాల‌ను తిరిగి ద‌క్కించుకుంటామా? అస‌లు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎలా పుంజుకుంది? ముఖ్యంగా ఉమ్మ‌డి కృష్ణా, ఉభ‌య గోదావ‌రి, శ్రీకాకుళం.. ఇలా పలు జిల్లాల్లో వైసీపీ ఎలా దూకుడు ప్ర‌ద‌ర్శించింది? అనేది టీడీపీ నేత‌ల మ‌ధ్య మ‌రోసారి ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో …

Read More »

వైసీపీలో ఒక్కొక్క ఎమ్మెల్యేకు 2 కోట్లు ప్ర‌క‌టించిన జ‌గ‌న్‌

వైసీపీ ఎమ్మెల్యేల‌పై క‌న‌క వ‌ర్షం కుర‌వ‌నుంది. స్వ‌యంగా సీఎం జ‌గ‌న్ ఈ విష‌యాన్ని చెప్పారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వచ్చిన సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ఎమ్మెల్యేకు రూ.2 కోట్లు సహా ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. స్థానిక సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజల ఆశీస్సులు తిరిగి పొందేలా ప్రయత్నాలు చేయాలని …

Read More »

టీడీపీ ఫస్ట్ టార్గెట్ జగన్ కాదా?

మాజీ మంత్రి కొడాలి నాని అంటే చంద్రబాబునాయుడు అభిమానులకు ఎంతమంటుందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని ఇప్పటికి ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రకటించారు. దానికి తగ్గట్లే టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే తమ మొట్టమొదటి టార్గెట్ మాజీమంత్రి కొడాలినానీయే అని స్పష్టంగా ప్రకటించారు. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీలో చాలామందే మాట్లాడుతున్నారు. …

Read More »

మానవత్వం లేని జగన్ పాలన: చంద్రబాబు ఫైర్‌

ఏపీలో వైసీపీ పాల‌న‌పై టీడీపీ అదినేత చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. మాన‌వ‌త్వం లేని పాల‌న అంటే ఇదే అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌రోనా స‌మ‌యంలో చ‌నిపోయిన వారి కుటుంబాల కోసం కేంద్రం ఇచ్చిన నిధుల‌ను కూడా వాడుకున్నార‌ని వ్యాఖ్యానించారు. ఇంత‌క‌న్నా దారుణం ఇంకేం ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. “నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. దారి …

Read More »

‘బాబు, ప‌వ‌న్‌ కుళ్లు రాజ‌కీయాలు’

ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ఏ బ‌హిరంగ స‌భ‌లోనో.. పార్టీ కార్య‌క్ర‌మంలోనో కాదు.. ఏకంగా అధికారులతో నిర్వ‌హించిన వ‌ర‌ద స‌మీక్ష‌లోనే జ‌గ‌న్ ఇలా వ్యాఖ్యానించారు. `వీళ్ల‌వి కుళ్లు రాజ‌కీయాలు. వ‌ర‌ద సాయాన్నీ రాజ‌కీయం చేస్తున్నారు“ అని జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. వరద సాయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని తప్పుబట్టారు. ప్రతిపక్షాలు, మీడియా అభూత కల్పనలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని దుయ్యబట్టారు. కొందరికి …

Read More »

శ‌ప‌థం ప‌క్క‌కు పెట్టి అసెంబ్లీకి వచ్చిన చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 8నెలల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలో అడుగుపెట్టారు. అయితే, ఆయ‌న వ‌చ్చిన స‌భా స‌మావేశాల‌కు కాదు.. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ను పురస్కరించుకొని ఓటువేసే నిమిత్తం సోమవారం ఆయన అసెంబ్లీకి వ‌చ్చారు. వాస్త‌వానికి గత నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు తన సతీమణి గురించి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ ‘ఈ ప్రభుత్వం గద్దె దిగేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోన’ని చంద్ర బాబు ప్రకటించారు. ఇక‌, …

Read More »

బీజేపీకి ఓటేసిన సీతక్క

ఔను.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్‌, సీత‌క్క‌.. అనుకున్న‌ది ఒక‌టైతే.. చేసిందిమ‌రొక‌టి. తాజాగా జ‌రిగిన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఆమె త‌డ‌బ‌డ్డారు. ఆది నుంచి రాష్ట్ర కాంగ్రెస్ నేత‌లు, కేంద్ర పార్టీ అధిష్టానం కూడా రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌తిప‌క్ష పార్టీల ఉమ్మ‌డి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హాకు ఓటేయాల‌ని ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ పెద్ద‌లు ఆయా రాష్ట్రాల‌కు తిరిగి మ‌రీ.. సిన్హాకు ఎలా ఓటేయాలో కూడా నేర్పించారు. ఎందుకంటే.. బీజేపీ అభ్య‌ర్థికి …

Read More »

టీడీపీలో మంగ‌ళ‌గిరి హాట్ టాపిక్‌!

తెలుగు దేశం పార్టీ నాయ‌కుల మ‌ధ్య ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం హాట్‌టాపిక్‌గా మారింది. చాలా మంది నాయ‌కులు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చుగా ప‌ర్య‌టిస్తున్నారు. ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల‌ను ప‌రిశీలిస్తున్నారు. దీంతో మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం కాన్సెప్ట్‌.. టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. మ‌రి ఇంత‌కీ ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి టీడీపీ యువ నాయ‌కుడు లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ.. ఆయ‌న …

Read More »

క్లౌడ్ బ‌ర‌స్ట్‌.. కేసీఆర్ మిలీనియం జోక్‌: బండి సంజ‌య్‌

భారీ వర్షాల వెనక విదేశీ కుట్ర ఉందనడం… క్లౌడ్ బ‌రస్ట్ అని వ్యాఖ్యానించ‌డం.. ఈ శతాబ్దపు జోక్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. సీఎంను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వరద ప్రాంతాల్లో పర్యటిస్తే బాధితులకు భరోసా కలగడంతోపాటు ఆదుకుంటారనే నమ్మకం ఏర్పడాలన్నారు. సీఎం చేసిన కామెంట్లు …

Read More »

ఎన్నికలకు జనసేన ఎంతవరకు సిద్ధం ?

వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరేయటం ఖాయమట. 2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మండపేటలో ప్రకటించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి తలా లక్ష రూపాయలు ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జనసేన ధ్యేయమన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వంద తప్పులను భరిస్తాం, సహిస్తామని హెచ్చరించారు. తర్వాత ప్రభుత్వం తాటతీయటం ఖాయమన్నారు. వచ్చే …

Read More »

మోడీకి అంత దైర్యముందా ?

‘ఉచితపథకాలు దేశాభివృద్ధి చాలా ప్రమాదకరం’ ..ఇది తాజాగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య. మోడీ చెప్పిన దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని ఆర్ధిక, సామాజిక రంగాల నిపుణులు ఎప్పటి నుండో చెబుతున్నారు. ఈమధ్యనే ఉచిత పథకాలపై కేంద్ర ఎన్నికల కమీషన్ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తంచేసింది. కానీ ఉచిత పథకాల హామీలు లేకుండా ఏపార్టీ అయినా ఎన్నికలకు వెళ్ళగలుగుతుందా ? మిగిలిన పార్టీల సంగతిని పక్కన పెట్టేద్దాం …

Read More »