Political News

వైసీపీ – టీడీపీకి సోష‌ల్ మీడియాతో స‌క్సెస్ ఎంత‌?

సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై ఎంత‌? వారిని ఏ మేర‌కు.. పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తుంది.?  దీనిని న‌మ్ముకుని విజ‌యం ద‌క్కించుకునే ప‌రిస్థితి ఉందా? ఇదీ.. ఇప్పుడు ఏపీలోని రెండు కీల‌క పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఏ రాజ‌కీయ పార్టీకైనా.. సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంతో ఇంతో ఉంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్ట‌ర్ వీటిలో పార్టీ నేత‌లు యాక్టివ్ గా ఉంటున్నా రు. మ‌రీ ముఖ్యంగా ఎక్కువ మందికి అందుబాటులో …

Read More »

గొడవలకు గవర్నర్ రెడీ అయ్యారా?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి. తమిళిసై మాట్లాడుతు కేసీయార్ తో పనిచేయటం కష్టమన్నారు. తాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇద్దరు సీఎంలు కూడా భిన్న మనస్తత్వాలున్నవారని గవర్నర్ చెప్పటం విశేషం. కేసీయార్ తో కలిసి పనిచేయటం కష్టం అనేమాట గవర్నర్ అనకూడదు. ఎందుకంటే గవర్నర్ అపాయింటైన వ్యక్తి అయితే కేసీయార్ ప్రజా …

Read More »

కాంగ్రెస్ లో పీకే.. పెరుగుతున్న ప్రాధాన్యత

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత పెరిగిపోతున్నట్లే ఉంది. లేకపోతే నాలుగు రోజుల్లో పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధితో పీకే మూడుసార్లు భేటీ అయ్యే అవకాశమే లేదు. దశాబ్దాలుగా పార్టీలోనే ఉంటున్న సీనియర్ నేతలు కూడా సోనియాతో రోజు సమావేశమైంది లేదు. పైగా ఒకవైపు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతు కూడా పీకేతో సోనియా భేటీ అవుతున్నారంటేనే వ్యూహకర్తకు పార్టీలో పెరుగుతున్న ప్రాధాన్యతకు ఉదాహరణ. అసలు పీకే చాలారోజుల …

Read More »

ఈ సారి మ‌హానాడు వేదిక ఆ జిల్లానే: చంద్ర‌బాబు

తెలుగు వారి ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక‌గా ఏర్ప‌డిన టీడీపీ ఏటా మేనెల‌లో మ‌హానాడు నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. పార్టీ కార్య‌క్ర‌మాలు.. భూత, భ‌విష్య‌త్ వ‌ర్త‌మానాల‌కు సంబంధించిన అంశాల‌పై ఈ వేదిక‌గా చ‌ర్చించి.. పార్టీ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకునే ఈ కార్య‌క్ర‌మానికి చాలా ప్ర‌త్యేక‌త ఉంది. రాష్ట్రం నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి కూడా పార్టీ అభిమానులు క్ర‌మం త‌ప్ప‌కుండా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రవుతుంటారు. గ‌త రెండేళ్లుగా క‌రోనా నేప‌థ్యంలో మ‌హానాడును …

Read More »

మెత్త‌బ‌డ్డ కేసీఆర్‌.. మాట‌ల్లో మ‌సాలా త‌గ్గిపోయిందిగా!

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై తాడో పేడో తేల్చుకుంటానని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేసిన‌.. తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ధాన్యం కొనుగోలు విష‌యంలో ఏకంగా డిల్లీకి వెళ్లి దీక్ష కూడా చేశారు. అంతేకాదు.. ద‌మ్ముంటే రా తేల్చుకుందాం! అంటూ ప్ర‌ధానికి స‌వాల్ కూడా రువ్వారు. దీంతో ఇంకేముంది.. కేంద్రంతో నేరుగా త‌ల‌ప‌డుతున్నార‌ని.. రాజకీయ వ‌ర్గాలు భావించాయి. అయితే.. అనూహ్యంగా కేసీఆర్ మాట‌ల్లో మ‌సాలా త‌గ్గిపోయింది. క‌రుకుద‌న‌మూ త‌గ్గిపోయింది. రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే …

Read More »

రాజీనామా చేసి దెబ్బకొట్టచ్చు కదా ?

మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానమే దెబ్బకొట్టింది.. అవకాశం వచ్చినప్పుడు నేనూ అధిష్టానాన్ని దెబ్బకొడతా… లక్షశాతం హింసావాదినే..ఈ బోడి రాజకీయాలు నాకెందుకు ?..మంత్రి పదవిని ఆశించి భంగపడిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట  ఎంఎల్ఏ గొల్ల బాబూరావు చేసిన వ్యాఖ్యలు. నియోజకవర్గం పర్యటనలో ఉన్నపుడు గొల్ల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రెండో క్యాబినెట్ ఏర్పడిన దగ్గర నుండి హింసావాదిని అనే మాట ఎంఎల్ఏ చాలాసార్లే చెప్పారు. డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా …

Read More »

వైఎస్ వల్ల విద్యుత్ రంగం దివాలా తీసిందా ?

కీలకమైన స్ధానాల్లో దశాబ్దాల తరబడి పనిచేసిన ఇద్దరు విశ్రాంత ఐఏఎస్ అధికారులు తాజాగా చెప్పిన మాటలు ఆశ్చర్యంగా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్దితిని దృష్టిలో పెట్టుకుని చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతు ‘మేలుకోకుంటే మనకూ శ్రీలంక గతే పడుతుంది’ అన్నారు. అలాగే సుదీర్ఘకాలం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా తర్వాత ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా పనిచేసిన పీవీ రమేష్ మాట్లాడుతూ ‘ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపేయాలి’ అన్నారు. ఆర్ధికంగా రాష్ట్రం తీవ్రమైన …

Read More »

సీనియర్లకు కీలక పదవులు

కొందరు మంత్రులు, మరికొందరు మాజీలు, ఇంకొందరు సీనియర్ నేతలకు జగన్మోహన్ రెడ్డి పార్టీ పదవులు అప్పగించబోతున్నారు. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్సా సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసులరెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని లాంటి వాళ్ళను జిల్లాల కన్వీనర్లుగా నియమింబోతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికీ రెండేసి జిల్లాలను అప్పగించబోతున్నారట. వీళ్ళు తమకు కేటాయించిన జిల్లాల్లోని నేతల మధ్య సమన్వయం చేసుకోవాలి. ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న కారణంగా ప్రభుత్వ వ్యవహారాలతో పాటు పార్టీ వ్యవహారాలను …

Read More »

వైసీపీ లేడీ ఎమ్మెల్యే సైలెంట్‌.. అధిష్టానం ఫుల్ క్లారిటీ..!

గుంటూరు జిల్లా వైసీపీ రాజ‌కీయాలు వేడెక్కాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు.. మాజీ హోం మంత్రి.. మేక‌తోటి సుచ‌రిత‌.. త‌న‌కు తిరిగి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌ని.. భావిస్తూ..తీవ్ర‌స్థాయిలో అలిగిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్టు… దీనిని ఎంపీ మోపిదేవికి ఇచ్చిన‌ట్టుగా కుమార్తె తో ప్ర‌క‌టన చేయించారు. త‌ర్వాత‌.. జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో మొత్తానికే ఎస‌రు త‌ప్ప‌ద‌ని అనుకు న్నారో.. ఏమో.. వెంట‌నే రంగంలోకి దిగి స‌రిదిద్దుకునే …

Read More »

తెలంగాణ‌, ఏపీల్లో ఆర్థిక దారుణాలు

ఉచిత పథకాలకు రాష్ట్రాలు భారీగా ఖర్చు చేస్తున్నాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. పలు రాష్ట్రాలు పన్ను ఆదాయంలో దాదాపు 63 శాతం ఉచితాలకు వెచ్చిస్తున్నట్లు తన నివేదికలో పేర్కొంది. తెలంగాణలో రెవెన్యూలో 35 శాతం ప్రజాకర్షక పథకాల కోసం వినియోగిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్లో ఇది 5-19 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. ఇలా చేయ‌డం ద్వారా. ఆయా రాష్ట్రాలు త్వ‌ర‌లోనే దివాలా దిశ‌గా అడుగులు వేస్తున్నాయి. ఇది ఆర్థిక దారుణాల‌కు.. అత్య‌వ‌స‌ర …

Read More »

`కుప్పం` కోట‌పై వైసీపీ ఎత్తులు..

వ‌చ్చే ఎన్నిక‌ల‌పై వైసీపీ చాలానే ఆశ‌లు పెట్టుకుంది. వాస్త‌వానికి గ‌త ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం కన్నా కూడా వ‌చ్చే ఎన్నిక ల్లో విజ‌య‌మే.. పార్టీకి ప్ర‌తిష్ట‌గా మారింది. ఈ నేప‌థ్యంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.  మ‌రీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పంపై జ‌గ‌న్ దృష్టి పెట్టిన విష‌యం తెలిసిందే. దీనిని మున్సిపాలిటీగా కూడా తీర్చిదిద్దారు. అంతేకాదు.. గ‌త మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ …

Read More »

రేవంత్ ను మించిన దుర‌దృష్ట‌వంతుడు ఎవ‌రుండ‌రు!

రేవంత్ రెడ్డి.. తెలంగాణ పీసీసీ చీఫ్. రాజ‌కీయాల్లో స్వ‌ల్ప‌కాలంలోనే ఈ ప‌ద‌వి పొందిన యువ‌నేత‌. ప‌ద‌వి చేప‌ట్టింది మొద‌లు కేసీఆర్ టార్గెట్గా దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా, ఆయన ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జిల్లాలు చుట్టేస్తూ కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. రేవంత్ స్పీడ్ తో ఆయన వర్గీయులు ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే …

Read More »