పాత నీరు పోతుంది అని అనుకోకండి..కొత్త నీరు వస్తుంది అని సంబరపడిపోవద్దు. రెండింటి మేలు కలయికే కొత్త క్యాబినెట్ అని అంటున్నారు జగన్ 2.0 ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ పెద్ద సజ్జల రామకృష్ణా రెడ్డి. ఆయన చెబుతున్న ప్రకారం పాత కొత్తలు కలుస్తారు. కలిసి పనిచేస్తారు. ఇంకొందరు సీనియర్లు జిల్లాలకు పోయి పార్టీ పనులు పర్యవేక్షిస్తారు. ఆ విధంగా పార్టీనీ, ప్రభుత్వాన్నీ ఏక కాలంలో ప్రక్షాళన చేశామన్న …
Read More »జగన్ 2.0: కొత్త వారి లెక్క తేలినట్లే!
తాను అనుకున్నట్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కొత్త కేబినెట్ ను కొలువు తీర్చిన వేళలో మంత్రులను రెండున్నరేళ్ల తర్వాత మారుస్తానని.. కొత్త వారికి అవకాశం ఇస్తానని చెప్పిన జగన్ అందుకు తగ్గట్లే.. పాత వారందరి చేత మూకుమ్మడి రాజీనామాలు చేయించటం తెలిసిందే. కొత్తగాకొలువు తీరే కేబినెట్ సైజు పాతిక మంది కాగా.. వారిలో కొత్త వారు ఎంతమంది? పాతవారు ఎంతమంది? అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోమవారం ఉదయం …
Read More »YCP: అసంతృప్త వాదంలో సీనియర్లు?
పదవులు పోతే ఏమౌతుంది పరాజితులుగా పేరుండిపోతుంది. అసలు ఇలాంటి ఈక్వేషన్లే తప్పు. చెరో రెండున్నర ఏళ్ల చొప్పున మంత్రి పదవి పంచుకోవాలి అని చెప్పడమే తప్పు. గతంలో ఇలాంటి రూల్ మేయర్ ఎన్నికల సమయంలో ఉండేది. మున్సిపల్ చైర్మన్ ను కానీ చైర్ పర్సన్ కానీ ఎన్నుకునే సమయంలో ఉండేది. ఇప్పుడు ఈ రూల్ ను అప్లై చేసి ఎక్కువ మందికి పదవులు ఇవ్వాలని ఆ విధంగా అసంతృప్త వాదాన్ని …
Read More »మంత్రి వర్గంలో ఆ ముగ్గురే కీలకమా?
ఆంధ్రావనిలో మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి లేదా పునర్వ్యస్థీకరణ గురించి ఇప్పటిదాకా నెలకొన్న అయోమయ లేదా సంకట స్థితి అన్నది మరికొద్ది సేపట్లో తొలగి పోనుంది. ఈ రోజు సాయంత్రానికి సాధారణ పరిపాలన విభాగం ఇందుకు సంబంధించి ఓ స్పష్టత ఇవ్వనుంది అని తెలుస్తోంది. క్యాబినెట్ లోకి వచ్చే ఆశావహులు ఎవరు అన్నది ఇప్పటికే తేలిపోయిందని, తుది రూపు అన్నది సంబంధిత జాబితాకు ఇచ్చాక, కొత్త మంత్రులకు సమాచారం వెళ్తుందని …
Read More »ఆ నాటకీయత ఇక పనికి రాదు జగన్
పరిస్థితులు అనుకూలంగా ఉన్నపుడు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాక అతి చేస్తే తిరగబడుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇదే జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. ఆయన మామూలుగా ఎంత నాటకీయంగా మాట్లాడతారో తెలిసిందే. మిగతా రాజకీయ నాయకుల్లా ఆయన ప్రజలు, జనాలు అనే మాటలు వాడరు. అక్క చెల్లెమ్మలు.. ఆడబిడ్డలు.. అన్నదమ్ములు.. పేదవాడు.. చిన్నారులు.. ఇలాంటి పదాలతోనే కనికట్టు చేసే ప్రయత్నం చేస్తుంటారు. …
Read More »వైసీపీ హయాంలో ఇలా కూడా చేస్తారా?
ఏపీలో వైసీపీ పాలన ప్రారంభించిన తర్వాత.. దేవాలయాలపై దాడులు పెరిగిపోయాయని.. విగ్రహాలను ధ్వంసం చేయడం.. ఆలయాల కూల్చివేతలు సర్వసాధారణంగా మారిపోయాయని.. రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక, విజయనగరం జిల్లా రామతీర్థంలో ఏకంగా.. రాముడి శిరచ్ఛేదన రాష్ట్రాన్నే కాదు.. దేశాన్ని సైతం ఉలిక్కి పడేలా చేసింది. ఇప్పటి వరకు ఈ నిందుతులు ఎవరో.. పట్టుకోలేక పోవడం.. ఏపీ సర్కారుకే చెల్లిందనే విమర్శలు సామాన్యుల నుంచి కూడా …
Read More »నా వెంట్రుక కూడా పీకలేరు.. జగన్ తీవ్ర ఆగ్రహం
ఏపీ సీఎం జగన్ ఆగ్రహం కట్టలు తెగింది. విపక్ష టీడీపీ, జనసేన సహా ఒక వర్గం మీడియాపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “వీళ్లెవరూ నా వెంట్రుక కూడా పీకలేరు“ అని వ్యాఖ్యానించారు. “దేవుడి దయ, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం.. ఎంతగా బురదచల్లినా ఎవరూ నన్నేమీ చేయలేరు. వెంట్రుక కూడా పీకలేరు” అని జగన్ అన్నారు. తాము సంక్షేమం కోసం పాటుపడుతుంటే.. ప్రతిపక్షాలు, మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు …
Read More »ఏపీ సర్కారుపై పవన్ ఫైర్
రాష్ట్రంలోని వైసీపీ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అనాలోచిత విధానాలే.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమని దుయ్యబట్టారు. అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారన్న పవన్.. ‘పవర్ హాలిడే’ అనేది పారిశ్రామిక అభివృద్ధికి విఘాతమ న్నారు. పల్లెల్లో 11 నుంచి 14 గంటలు, పట్టణాల్లో 5 నుంచి 8 గంటలు, నగరాల్లో 4 నుంచి 6 గంటలు చొప్పున విద్యుత్ కోతలతో …
Read More »ఏపీ విభజనపై సుప్రీం కోర్టులో కేసు
ఆంధ్ర ప్రదేశ్ విభజన అంశంపై.. కొన్నేళ్లుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రముఖుల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ ఒకరు. తరచుగా ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పట్లో ఇలా జరిగింది.. తలుపులు మూసేశారు.. మిరియాల కారం కళ్లలో కొట్టారు.. చీకట్లో విభజన చేశారు. ఎవరినీ మాట్లాడనివ్వలేదు.. ఇది పూర్తిగా అశాస్త్రీయం.. అంటూ.. కొన్నాల్లుగా ఉండవల్లి మీడియా ముందుకు వచ్చి ప్రస్తావిస్తున్నారు. దీనిపై ఆధారాలు.. వివరణలు.. పార్లమెంటులో జరిగిన చర్చ వంటివికూడా …
Read More »మళ్లీ ఎన్నికల వరకు జగన్ జపం ఇదేనా?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కీలకమైన.. అత్యంత ముఖ్యమైన అంశాల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ప్రజలకు చూపించిన రాజన్న రాజ్యం.. ఇప్పు డు అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆచరణలో పెట్టలేక పోతున్నారని వారు విమర్శిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లి.. రాష్ట్రానికి సంబంధించిన అనేక కీలక అంశాలపై ప్లీజ్ .. ప్లీజ్.. అంటూ.. ప్రధాని …
Read More »జగన్ `బాదుడు` ఎఫెక్ట్.. ఏపీలో మళ్లీ అప్పు?
ఇప్పటికే అప్పుల కుప్పగా మారిన నవ్యాంధ్ర.. మళ్లీ మళ్లీ అప్పులు చేసుకునేందుకు ఉబలాటపడుతున్న విషయం తెలిసిందే. ఇచ్చవాడుంటే.. ఎంతైనా తీసుకుంటానని.. బహిరంగంగానే చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో అప్పులకు సంబంధించి ఆచితూచి అనుమతులు ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం.. ఎడా పెడా అప్పులు చేసేందుకు అనుమతులు ఇస్తోంది. కొన్నాళ్ల కిందట.. రైతులు వాడే విద్యుత్కు మీటర్లు పెట్టినందుకు అప్పులు చేసుకునే వెసులు బాటు ఇచ్చింది. తర్వాత.. జనాలపై చెత్తపన్నులు వేసినందుకు.. మరికొంత …
Read More »AP: పరిశ్రమలకు పవర్ ఆఫ్ …దేవుడా!
ఆంధ్రాలో కరెంట్ కోతలు మరింత తీవ్రతరం అవుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. టీడీపీ సర్కారులో విద్యుత్ కోతలకు తావే లేదని వారంతా ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. పోనీ రాజకీయం ఎలా ఉన్నా నాణ్యతతో కూడిన విద్యుత్ అందిస్తామని చెప్పిన సీఎం జగన్ ఎందుకనో ఆ మాట మరిచిపోతున్నారన్న సందేహాలువినియోగదారుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. రానున్నది పరీక్షల సమయం కనుక టెన్త్, ఇంటర్ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates