ఇన్ని రోజుల పార్టీలో అంతర్గత కలహాలు.. విభేధాలు.. క్రమశిక్షణ ఉల్లంఘన.. ఇలా అస్తవ్యస్తంగా సాగుతున్న తెలంగాణ కాంగ్రెస్పై అధిష్ఠానం తాజాగా దృష్టి సారించింది. తెలంగాణలోని కీలక నేతలతో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు.. పార్టీ బలోపేతంపై ఆయన చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో పుంజుకునేందుకు కాంగ్రెస్కు మంచి అవకాశాలున్నాయని భావించిన ఆయన.. పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం కలిసికట్టుగా …
Read More »ఏపీ క్యాబినెట్: జగనన్నకు కొత్త తలనొప్పులు
మంత్రి పదవులకు రాజీనామాలు చేయాల్సిన వారంతా ఏడుస్తున్నారు. కానీ వారి ఏడుపు జగన్ కు అనవసరం అని తేలిపోయింది. వస్తున్న వారంతా నవ్వుతున్నారు. ఈ ఇన్ అండ్ ఔట్ డ్రామాలో గెలుపు జగన్ దే! కానీ బొత్స లాంటి వారు తిరుగుబాటు చేస్తే కొత్త తలనొప్పులు తప్పవు వైసీపీ అధినాయకత్వానికి! ఏదేమయినా ఎప్పటి నుంచో వేచి చూస్తున్న ఉదయం మరికొద్ది రోజుల్లో పలకరించనుంది. అందుకు ముహూర్తం కూడా ఖరారు కావడం …
Read More »జగన్ వార్నింగ్.. సజ్జల వద్దకు క్యూ!
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కొత్త మంత్రుల జాబితాను సీఎం జగన్ ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నెల 11న తన నూతన మంత్రివర్గాన్ని ప్రకటించనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన మంత్రివర్గ కూర్పును సిద్ధం చేశారనే టాక్ వినిపిస్తోంది. 2024లో గెలిచి అధికారాన్ని కాపాడుకోవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. అందుకే ఆ మేరకు మంత్రివర్గాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇక మరోవైపు దీనికంటే ముందుగానే ఆయన ఎమ్మెల్యేల …
Read More »రాహుల్ మాటలతో.. జగ్గారెడ్డి మారిపోయారే!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో సాగుతున్నారు.. ఆయన్ని పదవి నుంచి తప్పించి ఇతరులకు బాధ్యతలు అప్పగించాలి.. లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేస్తా.. ఇవీ కొన్ని రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు! గతం గతః ఆ వ్యాఖ్యలు మర్చిపోవాలి.. ఇప్పుడు పూర్తిగా మారిపోయా.. పార్టీ కోసం కలిసి పని చేస్తా.. ఎంతగా మారిపోయానో మీరే …
Read More »కేసీయార్ గాలి తీసేసిన గవర్నర్
ఊహించని రీతిలో కేసీయార్ గాలిని గవర్నర్ తమిళిసై తీసేశారు. అది కూడా ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కలిసివచ్చిన తర్వాత. గవర్నర్ కోటాలో ఎవరిని ఎంఎల్సీగా నామినేట్ చేయాలన్నది పూర్తిగా తన విచక్షణపైన ఆధారపడుందని కుండబద్దలు కొట్టకుండానే ప్రకటించారు. దాంతో కేసీయారు గాలిని గవర్నర్ తీసేసినట్లయ్యింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఆ మధ్య గవర్నర్ కోటాలో ఎంఎల్సీ నియామకం విషయంలో కౌశిక్ రెడ్డి పేరును కేసీయార్ సిఫారసు చేశారు. అయితే …
Read More »ఒక్కఛాన్స్ ప్లీజ్.. మంగళగిరి ప్రజలకు లోకేష్ వినతి
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్.. నోటి నుంచి ఎవరూ ఊహించని మాట వచ్చింది. ఇప్పటి వరకు ఆయన ఏపీ సీఎం జగన్పై విమర్శుల చేయడం.. సవాళ్లు విసరడం తెలిసిందే. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను కూడా ఆయన ఎండగడుతున్నారు. తరచుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. వారి సమస్యలు కూడా వింటున్నారు. ఈ క్రమంలో జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే.. తాజాగా నారా లోకేష్.. జగన్ గత …
Read More »జనసేనతో పొత్తు.. పురందేశ్వరి కామెంట్
మిత్రపక్షాలు బీజేపీ-జనసేన నేతల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. పొత్తు కంటిన్యూ అయ్యే విషయంలో బహుశా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరిపై బీజేపీ నేతల్లో అనుమానాలు పెరిగిపోతున్నట్లుంది. అందుకనే పదే పదే జనసేనతో బీజేపీకి పొత్తుంటుందని చెబుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతు బీజేపీ-జనసేన మధ్య పొత్తు కంటిన్యూ అవుతుందని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. తమ రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని పురందేశ్వరి …
Read More »ఈ మైలేజీపై తర్జన భర్జన ఏంటి జగనూ…!
ఏ పార్టీ అయినా.. ఏ ప్రభుత్వమైనా.. తమకు ముప్పావలా లాభం వస్తుందని అనుకుంటేనే.. పావలా పని చేసేందుకు ముందుకు వస్తాయి. దీనికి ఎవరూ అతీతులు కారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వమైనా.. ఇదే పంథాలో ముందుకు సాగుతోంది. జిల్లాల ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ సర్కారు.. దీనికి భారీ ఎత్తున నిధులు కావాల్సి ఉన్నప్పటికీ.. మౌలిక సదుపాయాలను తక్షణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని తెలిసి కూడా.. జిల్లాలను ఏర్పాటు చేసింది. …
Read More »ఏపీ పాలిటిక్స్.. రంగంలోకి గాలి జనార్దన్ రెడ్డి?
మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ కు సన్నిహితుడుగా పేరున్న గాలి జనార్దన్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టారని తెలిసింది. ప్రస్తుతం ఏపీలో మంత్రి వర్గ మార్పుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఆయన అనుచరులు లేదా.. ఆయన మిత్రులుగా ఉన్న కొందరు మంత్రులను కొనసాగించేలా.. సీఎం జగన్ను ఒప్పించేందుకు .. గాలి ప్రయత్నాలు ప్రారంబించినట్టు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుండడం గమనార్హం. కర్నూలు జిల్లాకు …
Read More »గతిలేక.. ఉద్యోగులతో బేరం ఆడాం
ఏపీలో ఉద్యోగులకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన పీఆర్సీ వివాదం మరోసారి తెరమీదికి వచ్చింది. దీనిపై మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఆర్సీ బాగాలేకపోవడం కాదని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని నాని వెల్లడించారు. వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ సర్ణోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ 50 ఏళ్లగా ఒక్కటే యూనియన్గా నడపటం అభినందనీయమని కొనియడారు. సీఎం జగన్కు మనసులేక కాదని, గతిలేక మీతో బేరం ఆడాల్సి …
Read More »ఏపీ సర్కారుకు ఏబీవీ లేఖ… తప్పు చేయలేదని వెల్లడి
చంద్రబాబు హయాంలో ఏపీ ఇంటిలిజెన్స్ చీఫ్గా పనిచేసిన.. సీనియర్ ఐపీఎస్ అదికారి ఏబీ వెంకటేశ్వర రావుకు.. ఏపీలోని జగన్ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా పెగాసస్ అంశంపై నిర్వహించిన మీడియా సమావేశంపై షోకాజ్ నోటీసు జారీ చేసిన ప్రభుత్వానికి.. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వివరణ ఇచ్చారు. వ్యక్తిత్వ దూషణలు, ఆరోపణలపై స్పందించే అవకాశం ఉందని.. ఇలాంటి వాటిపై స్పందించే అవకాశం …
Read More »కేటీఆర్ రియాక్షన్… ఎంఐఎం కార్పొరేటర్ అరెస్ట్
తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీతో ఎంఐఎం మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సహజంగానే ఇరు పార్టీల మధ్య సఖ్యతతో నేతల్లో ఓ ధైర్యం ఉంటుంది. అలా ఒకింత ఓవర్ కాన్ఫిడెన్స్తో రచ్చ చేసిన ఓ కార్పొరేటర్కు చుక్కలు కనిపించాయి. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన హైదరాబాద్ భోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మహ్మద్ గౌసుద్దీన్ను ముషీరాబాద్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. దీనికి కారణం మంత్రి కేటీఆర్. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates