ఆంధ్రప్రదేశ్లో అటు ఇటుగా ఒక ఏడాది వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయన్న అంచనాతో ఉన్నారు రాజకీయ పరిశీలకులు. ఈసారి ‘రాజధాని’ ఎన్నికల అంశంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతికి పూర్తి మద్దతు పలికి.. ఆ తర్వాత పూర్తిగా స్టాండ్ మార్చేసిన జగన్ అండ్ కో.. మూడు రాజధానుల పాట అందుకుని దాని చుట్టూ రాజకీయాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేస్తోంది. అటు ఉత్తరాంధ్ర జనాలను.. ఇటు రాయలసీమ …
Read More »గర్జన సభలో జగన్ బదులు చంద్రబాబు!
ఏపీ అధికార పార్టీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా భావించిన రాయలసీమ గర్జన సభ సక్సెస్ అయిందా.. ఫెయిల్ అయిందా.. అనే విషయాలను పక్కన పెడితే.. దీనిలో కొన్ని ఆసక్తికర పరిణామాలు అందునా వైసీపీ నేతలకు తల బొప్పికట్టే సంగతులు చోటు చేసుకున్నాయి. దీంతో వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. భారీ ఎత్తున సభకు జనాలను తరలించినా వైసీపీ నేతలకు మనశ్శాంతి లేకుండా పోయింది. పాపం.. ఎన్నో సొమ్ములు ఖర్చు చేసి.. …
Read More »అలా మాట్లాడటం వల్ల పార్టీకి నష్టమా…? లాభమా… ?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా మాట్లాడతారు. నిజాల్ని నిర్భయంగా ఒప్పుకుంటారు. ఈమధ్య హైద్రాబాద్ లో సీఏ విద్యార్థులతో నిర్వహించిన సెమినార్ లో ” నేనో ఫెయిల్యూర్ పొలిటీషియన్ని” అనేశారు. ఆ తర్వాత విజయం కోసం పోరాడతాను అని దానికి కంటిన్యుటీ ఇచ్చారు కానీ.. అక్కడ “ఫెయిల్యూర్ పొలిటీషయన్” అనే పదమే హైలైట్ అయింది. ఇప్పుడే కాదు గతంలో కూడా పవన్ ఇలా నిజాయితీగా మాట్లాడిన సందర్భాలు చాలానే …
Read More »బాబు బ్యాలెన్స్ తప్పుతున్నారా..?
నాలుగు దశాబ్దాల సుధీర్ఘ రాజకీయ అనుభవం.. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత.. విజన్ 2020 ప్రణాళికను రూపొందిం చిన మేథావి.. టెక్నాలజీని కొత్తపుంతలు తొక్కించిన సవ్యసాచి… ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు గొప్పతనాలు చాలానే ఉన్నాయి. అలాంటి సీనియర్ పొలిటీషియన్ ప్రవర్తనపై ఈమధ్య అనుమానాలొస్తున్నాయి. మారిన బాబు బిహేవియర్ గురించి సమాన్య జనాలతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. అసలేం జరుగుతుంది..? చంద్రబాబు ఎందుకలా …
Read More »ఎన్నికల వేళ.. మోడీ విన్యాసాలు
అత్యంత కీలకమైన ఎన్నికలు. గుజరాత్ పీఠం ఎవరిదో తేల్చేసే పోలింగ్ జరుగుతున్న వేళ… ప్రధాని మోడీ చేసిన విన్యాసం అనేక విమర్శలకు దారితీస్తోంది. గుజరాత్ రెండో దశలో 93 నియోజకవర్గాలకు ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం గుజరాత్ అదికారాన్ని ప్రజలు ఎవరికి, ఏ పార్టీకి దక్కించాలో ఈ ఎన్నికల్లోనే తేలిపోనుంది. అయితే, ఈ ఎన్నికల్లో మరో కీలక విషయం ఏంటంటే.. పటల్ వర్గానికి చెందిన బలమైన …
Read More »నువ్వా-నేనా.. నిలిచేదెవరు.. గెలిచేదెవరు?
వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏపీలో పొలిటికల్ మ్యాచ్ జోరుగా సాగుతోంది. క్రికెట్లో సెమీస్ మాదిరిగా.. రాజకీయంగా కూడా ఏపీలో సెమీస్లోకి అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు చేరిపోయాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అధికార పార్టీ.. రెండు కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకటి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా.. ప్రజలను కలిసేలా.. నేతలను సీఎం జగన్ …
Read More »బీజేపీ అలా.. జీవీఎల్ ఇలా.. వాటీజ్ దిస్ బాస్!!
కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఒక విధంగా వ్యవహరిస్తుంటే.. రాష్ట్రంలోని కీలక నాయకుడు జీవీఎల్ నరసింహారావు మాత్రం తన రూటే సెపరేటు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల ఓ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు బాగా జరిగాయని, కానీ, తాను ఆనాడు చూడలేక పోయానని అన్నారు. దీనికి కారణం.. అప్పట్లో కేంద్ర జల శక్తి …
Read More »మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నోళ్లను బొక్కలో ఏశాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నవారిని ఊరుకునే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు. ఇటీవల మునుగోడు ఎన్నికల సమయంలో తామంతా ఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో దొడ్డిదారిలో వచ్చి.. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కొందరు ప్రయత్నించారని ఆయన చెప్పారు. అయితే, వాళ్లందరినీ అరెస్టులు చేసి జైళ్లకు తరలించిబొక్కలో చిప్ప కూడు తినిపిస్తున్నామని వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న …
Read More »ఉభయ గోదావరులకు కొత్త ఊపు..
ఉభయ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన టీడీపీలో జోష్ నింపుతోందా? పార్టీకి పునరుత్తేజం తెచ్చిం దా? అంటే..ఔననే అంటున్నారు పరిశీలకులు. పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయరాయి ప్రాంతంలో చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ప్రయత్నించారు. రోడ్ షోలు, సభల ద్వారా పార్టీని బలోపేతం చేయాలని భావించారు. అదేసమయలో మహిళలతో ప్రత్యేకంగా ముఖాముఖికార్యక్రమాలు, యువతతో …
Read More »నారా లోకేష్.. పాదయాత్ర టాస్క్ ఇదే!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జనవరి 27 నుంచి పాదయాత్ర ప్రారంబిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ఘనంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గ్రామాలను కలుపుతూ.. ఈ పాదయాత్రను ప్లాన్ చేసుకున్నారు. పార్టీని బలోపేతం చేయడం దీనిలో ప్రధాన లక్ష్యంగా లోకేష్ 4000 కిలో మీటర్లు, 400 రోజుల పాటు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించిన రోడ్ …
Read More »జగన్ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు
వైసీపీ అధినేత జగన్ను ఏపీ ముఖ్యమంత్రిగా చూసేందుకు, చేసేందుకు అనేక మంది నాయకులు కష్టపడ్డారనేది తెలిసిందే. ఆయన పాదయాత్ర చేసిన సమయంలో ఆయనతో పాటు కలిసినడిచారు. ఆయన పాదంలో పాదం కలిపారు. కొందరు ఆస్తులు అమ్మి మరీ ఖర్చు చేస్తే.. మరికొందరు అప్పులు చేసి తీసుకువచ్చి .. జెండాలు కట్టారు. ఇలానే.. కర్నూలుకు చెందిన ఒక ముస్లిం యువతి కూడా జగన్ సీఎం కావాలని కలలు కన్నారు. వైసీపీ అధికారంలోకి …
Read More »టీడీపీ ఫాలోయింగ్తో వైసీపీలో బెరుకు మొదలైందా..!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఫాలోయింగ్ను చూసి అధికార పార్టీ వైసీపీ బెరుకుతోందా? అంటే.. ప్రతిపక్షాలు ఔననే అంటున్నాయి. కానీ, పరిశీలకులు మాత్రం వైసీపీ జాగ్రత్త పడుతోందని చెబుతున్నారు. ఎందుకం టే.. ప్రజలకు ఇప్పుడు సమాచార వ్యవస్థ చాలా చేరువైంది. ఎక్కడ ఎప్పుడు ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అవుతున్నారు. అదే సమయంలో ప్రతిపక్షాల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇది ప్రజల్లోకి వెళ్తున్న తీరు కూడా బాగానే ఉంది. గతంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates