Political News

మన టార్గెట్ కేసీఆర్ కాదు.. కేటీఆర్!

తెలంగాణ‌లో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల‌కు దాదాపుగా ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌ధాన పార్టీల‌న్నీ ఎల‌క్ష‌న్ మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ముఖ్యంగా తెలంగాణ‌లోని అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాల‌కు విప‌క్షాలు సైతం ఇప్పుడే ఎన్నిక‌లున్నాయా అనే రీతిలో ప్ర‌తిస్పందిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ ఎపిసోడ్ కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. అదే టీఆర్ఎస్ త‌ర‌ఫున పార్టీ ర‌థ‌సార‌థి కేసీఆర్ కంటే ఎక్కువ‌గా ఆయ‌న త‌న‌యుడైన పార్టీ …

Read More »

తెలంగాణా కాంగ్రెస్ కు పెద్ద సమస్యొచ్చిందే ?

తెలంగాణా కాంగ్రెస్ నేతలకు పెద్ద సమస్యొచ్చింది. జాతీయస్థాయిలో పార్టీ పునరుజ్జీవనానికి సేవలు అందించటానికి అంగీకరించిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) తెలంగాణాలో కేసీయార్ కు కూడా సలహాదారుడిగా ఉండటమే వీళ్ళ ఇబ్బందులకు పెద్ద కారణమవుతోంది. నిజానికి అటు కాంగ్రెస్ అటు టీఆర్ఎస్ కు ఏకకాలంలో పనిచేయటం కష్టమనే చెప్పాలి. జాతీయస్థాయిలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని టీఆర్ఎస్ అనుకున్నా ఇబ్బంది లేదు. కానీ తెలంగాణలో మాత్రం అలా సాధ్యం …

Read More »

ప‌ద్మ‌భూష‌ణ్‌ ఇస్తామ‌ని.. సోనియాకు 2 కోట్లు

కాంగ్రెస్ ను ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌ట్టాలెక్కించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న సోనియా గాంధీకి.. దిమ్మ‌తిరిగి పోయే అంశం తెర‌మీదికి వ‌చ్చింది. ప్ర‌తిష్టాత్మ‌క‌ ప‌ద్మ‌భూష‌ణ్ ఇప్పిస్తామంటూ.. సోనియా కోసం రూ.2 కోట్ల‌ను త‌న తో ఖ‌ర్చు పెట్టించారని.. ఎస్‌. బ్యాంక్ చైర్మ‌న్ రాణా కపూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తనపై జరుగుతున్న కేసు విచారణలో భాగంగా ఈడీకి కీలక విషయాలను వెల్లడించారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక …

Read More »

జ‌గ‌న్ భ్ర‌మ‌లో నేత‌లు.. ఇలా ఎన్నాళ్లు!

“మ‌నం ఎన్నో కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నాం. ప్ర‌జ‌ల్లోకి వెళ్లండి. ఆయా ప‌థ‌కాల‌ను వివ‌రించండి. వారి బాధలు కూడా తెలుసుకోండి“ అని సీఎం జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు ప‌దే ప‌దే చెబుతున్నారు. కానీ, ఎవ‌రు వింటున్నారు?  ఎవ‌రు నిజంగా ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు? అనే విష‌యాలు ఆరా తీస్తే..  10 ప‌ర్సంట్ నేత‌లు మాత్ర‌మే ఉంటున్నార‌ని..  పీకే  చేసిన తాజా స‌ర్వే స్ప‌ష్టం చేసింది. నిజానికి ఏ పార్టీకైనా.. ఏనేత‌కైనా.. …

Read More »

ఆ ప‌ని చేయాల్సింది చంద్ర‌బాబా.. త‌మ్ముళ్లా!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ల‌క్ష్యం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి ముఖ్య‌మంత్రి అవ‌డం. ఇదే క‌నుక జరిగితే.. ఇక‌, ఎప్ప‌టికీ.. వైసీపీని అధికారంలోకి రాకుండా.. వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ బ‌ల‌మైన నాయ‌క‌త్వాన్ని ఎదిరించ‌డ‌మే ఇప్పుడు చంద్ర‌బాబు ముందున్న ల‌క్ష్యంగా మారిపోయింది. ఈ క్ర‌మంలో ఆయ‌నే స్వ‌యంగా జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్తున్నారు. కానీ, వ‌య‌సు స‌హ‌క‌రిస్తుందా? అనేది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం చంద్ర‌బాబువ‌య‌సు 73 …

Read More »

జనసేన అంటే వైసీపీకి చలిజ్వరం: నాగబాబు

ఏపీ ప్ర‌భుత్వంపై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ఫైర‌య్యారు. జ‌న‌సేన అంటే.. వైసీపీకి చ‌లి జ్వ‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. జ‌న‌సేన అంటే.. వైసీపీకి ఎందుకు అంత భ‌య‌ప‌డుతోందో త‌మ‌కైతే అర్ధం కావడం లేద‌న్నారు. వైసీపీకి ఉన్న ఆభ‌య‌మే.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై దాడులకు ప్రేరేపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. తాజాగా రాజ‌మండ్రిలో ప‌ర్య‌టించిన నాగ‌బాబు.. వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నాగబాబు తెలిపారు. రాజమండ్రిలో …

Read More »

పీకేతో క‌లిసే పయనం.. కేటీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ సంచ‌ల‌నాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. నాలుగు రోజుల వ్యవధిలో మూడు సార్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్.. 2024 సార్వత్రిక ఎన్నికలు, త్వరలో జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి కావాల్సిన వ్యూహాలను అందజేశారు. పీకే కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయం అవ‌డ‌మే ఓ ట్విస్టు అనుకుంటే గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చి, టీఆర్ఎస్ …

Read More »

కాంగ్రెస్‌లోకి పీకే.. తెర వెనుక తెలుగోడు!

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ త‌న ప్ర‌స్తుత ప‌నుల‌కు బైబై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేర‌నుండ‌టం దాదాపుగా ఖ‌రారు అయిపోయిన సంగ‌తి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల వ్యూహాలపై కాంగ్రెస్ అధినేత‌ సోనియా గాంధీకి ప్రజెంటేషన్ ఇవ్వ‌నుండ‌టం అనే ఎపిసోడ్‌తో మొద‌లైన చ‌ర్చ‌… `ఎలాంటి ష‌ర‌తులు లేకుండా పీకే కాంగ్రెస్ పార్టీలో చేర‌నున్నారు` అని కాంగ్రెస్ ఢిల్లీ పెద్ద‌లు బహిరంగంగా మీడియా ముందు ప్ర‌క‌టించే వ‌ర‌కు చేరింది. ఇక మిగిలింది …

Read More »

జైల్లో షటిల్‌ ఆడుకున్న వాళ్లా.. నాకు నీతులు చెప్పేది: జ‌న‌సేనాని ఫైర్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. చంచ‌ల్‌గూడ జైల్లో ష‌టిల్ ఆడుకున్న‌వాళ్లా.. నాకు నీతులు చెప్పేది! అంటూ.. మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ఏలూరు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్‌.. తాజాగా నిర్వ‌హించిన స‌భ‌లో మాట్లాడుతూ.. ఏపీ స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాల …

Read More »

జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. అమ‌రావ‌తిలో నిర్మాణాలు షురూ

అమ‌రావ‌తి వ‌ద్దంటే వ‌ద్ద‌ని భీష్మించిన ఏపీలోని జ‌గ‌న్ స‌ర్కారు.. ఎట్ట‌కేల‌కు హైకోర్టు తీర్పుతో దిగి వ‌చ్చింది. రాజధాని అమరావతిలో పనులు ప్రారంభించింది. రాయపూడిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస గృహాల్లో మిగిలిపోయిన పనులను పూర్తి చేసేందుకు.. అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో ఈ భవనాలను నిర్మించిన ఎన్సీసీ సంస్థకే.. నిర్మాణ పనులను అప్పగించారు. శాసనసభ్యుల నివాసాల్లో టైల్స్, నీటి పైపులు, విద్యుత్‌ కార్మికులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే నిర్మాణ సామాగ్రిని రాయపూడికి …

Read More »

కేఏ పాల్‌.. మ‌ళ్లీ ఏసేశాడుగా!!

క్యామెడీ రాజ‌కీయాల‌కు కేరాఫ్‌గా మారిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌.. మ‌ళ్లీ న‌వ్వులు పూయించారు. త‌న‌కు దేశంలో ఉప ప్ర‌ధాని ప‌ద‌విని ఆఫ‌ర్ చేశార‌ని.. కానీ, త‌నే ఆ ప‌ద‌విని వ‌ద్ద‌న్నాన‌ని.. ఆయ‌న తాజాగా చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులంతా.. పోటీ పడి మరీ దోచుకుంటున్నారని  పాల్ మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన మొత్తం గాడి తప్పిందని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లోపు దేశమంతా పర్యటిస్తానని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి …

Read More »

ఏపీ అంటే జగన్.. చంద్రబాబేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నంతనే అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేదంటే ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తప్పించి మరే నేత ప్రధాన మీడియాకు కనిపించదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎవరెన్ని చెప్పినా ఏపీ మీడియాలో రెండు పెద్ద కుంపట్ల ఉన్నాయని చెప్పాలి. ఈ కుంపట్లు జగన్.. చంద్రబాబు ఆప్షన్ లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవటమే తప్పించి.. అందుకు భిన్నంగా ఏపీకి మేలు చేస్తున్నవారు.. కష్టంలో ఉన్న వారికి …

Read More »