Political News

యుద్ధప్రాతిపదికన భారత్ కు 2000 బాంబులు.. ఇజ్రాయిల్ రెఢీ

నోరు మంచిదైతే ఊరు మంచిదని ఊరికే అనలేదు. తాను ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పలుదేశాలకు స్వయంగా వెళ్లిన ప్రధానమంత్రి మోడీ.. అందరికి స్నేహహస్తాన్ని చాచటమే కాదు.. అందరితోనూ కలుపుకుపోయే గుణాన్ని ప్రదర్శించారు. అంతేకాదు.. దశాబ్దాలకు దశాబ్దాల పర్యంతం ప్రధాని హోదాలో వెళ్లని దేశాలకు వెళ్లటం ద్వారా మోడీ పలు రికార్డుల్ని క్రియేట్ చేశారు. ఒకట్రెండు ఏళ్ల పాటు అదే పనిగా పలు దేశాల్లో పర్యటించటం ద్వారా …

Read More »

ఇది…జ‌గ‌న్ ద‌గ్గ‌ర విజ‌య‌సాయిరెడ్డి స‌త్తా

Vijay Sai Reddy

గ‌త కొద్దికాలంగా ఏపీలో అధికారంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత‌ర్గ‌త రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారుతున్న సంగ‌తి తెలి‌సిందే. ఓ వైపు ఆ పార్టీకి చెందిన న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌న‌దైన దూకుడు నిర్ణ‌యాల‌తో వైసీపీ అధిష్టానానికి చుక్క‌లు చూపిస్తుండ‌గా మ‌రోవైపు వైసీపీ ముఖ్య‌నేత‌, పార్టీలో నంబ‌ర్‌2 అనే పేరున్న ఎంపీ విజ‌యసాయిరెడ్డికి పార్టీ ర‌థ‌సార‌థి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే రీతిలో ప‌రిస్థితులు మారిపోయాయ‌నే …

Read More »

ఆ రెండు ఖాళీల్లో ఒకటి ఆయనకు జగన్ ఇస్తారా?

అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది రాజకీయాలు. ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఈ రంగంలో కనిపిస్తుంది. అన్నింటికి మించి ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే విషయంలో కానీ.. పదవుల ఎంపికలోనూ కొన్నిసార్లు అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీటిలో లాభపడే వారు కొందరుంటే.. నష్టపోయే వారు మరికొందరు ఉంటారు. ఇప్పుడు అలాంటి లక్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఒకప్పుడు చంద్రబాబుకు వీరవిధేయుడిగా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మంత్రి …

Read More »

చైనాకు ఇండియా మరో షాక్

మన వేలితే మన కంటినే పొడిచే రకం చైనా. ఆ దేశానికి ప్రపంచంలో అత్యధిక ఆధాయం అందించే దేశం ఇండియానే. ఐతే ఆ ఆదాయంతోనే పాకిస్థాన్‌కు సాయం చేస్తుంది. మనపై దండయాత్ర చేస్తుంది. మన సరిహద్దుల్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. ఐతే ఇది ఎప్పట్నుంచో జరుగుతున్న వ్యవహారమే అయినా.. ఆ దేశ బలం, దానితో దౌత్య సంబంధాలు, వాణిజ్య పరంగా పరస్పరం ఆధారపడి ఉండటం లాంటి కారణాలతో భారత్ ఏ …

Read More »

వైసీపీ పేరులో `వైఎస్సార్`తీసేయాలని ఈసీకి ఫిర్యాదు

ఎన్నికల గుర్తులు….పార్టీల జెండాలు…పేర్ల గురించిన వివాదాలు తరచూ జరుగుతూనే ఉంటాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు ఇటువంటి వ్యవహారాలు తెరపైకి వస్తుంటాయి. తమ గుర్తును పోలి ఉన్న గుర్తు ఉండడం వల్ల ఓడిపోయామంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన ఘటనలు తెలంగాణాలో జరిగాయి. ఇక, వైసీపీ జెండాను పోలినట్లుగా జెండాను రూపొందించారంటూ ఏపీలో ప్రజాశాంతి పార్టీపై ఆరోపణలు వచ్చాయి. అయితే, తాజాగా ఎన్నికల పూర్తయిన ఏడాది తర్వాత అనూహ్యంగా ఏపీలో మరోసారి పార్టీ …

Read More »

జయరాజ్-ఫీనిక్స్ కేసు.. జడ్జినే బెదిరించిన పోలీస్

తమిళనాట సంచలనం రేపిన తండ్రీ కొడుకులు జయరాజ్, ఫీనిక్స్‌ల లాకప్ డెత్ కేసులో సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసును విచారించేందుకు జడ్జి నేతృత్వంలో హైకోర్టు ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఆ జడ్జి విచారణ కోసం శాతంకులం పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడి పోలీసులెవ్వరూ ఆయనకు సహకరించకపోవడంతో ఆ పోలీస్ స్టేషన్‌ను మీ అధీనంలోకి తీసుకోండంటూ రెవెన్యూ విభాగానికి హైకోర్టు ఆదేశాలు …

Read More »

హైదరాబాద్‌లో 11 ఉచిత కరోనా కేంద్రాలు

కరోనా పరీక్షల విషయంలో ముందు నుంచి తెలంగాణ వెనుకబడే ఉంది. పరీక్షలు పెంచే విషయంలో ప్రభుత్వం ఏ రోజూ సుముఖత ప్రదర్శించలేదు. పక్కన ఆంధ్రప్రదేశ్‌లో లక్షల్లో పరీక్షలు జరుగుతుంటే ఇక్కడ అందులో పదోవంతుకు పరీక్షలు పరిమితం అయ్యాయి. చివరికి హైకోర్టు జోక్యం చేసుకుని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో 50 వేల ఉచిత పరీక్షలు చేయడానికి ప్రభుత్వం …

Read More »

రామోజీ దృతరాష్ట్రుడు: శ్రీకాంత్ రెడ్డి

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోందంటూ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని…. జగన్ ప్రజారంజక పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వంపై, జగన్ పై ఎల్లో మీడియాకు చెందిన కొన్ని పత్రికలు, చానెళ్లు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 108 వాహనాల కొనుగోలులో 300 కోట్ల …

Read More »

కేవలం భారత్‌తోనే కాదు.. 18 దేశాలతో చైనాకు సరిహద్దు గొడవలు

China

సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు ఇబ్బందికరంగా మారాయి. డ్రాగన్ దేశం తీరుపట్ల జపాన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ పక్షాన నిలబడ్డాయి. చైనా తీరుపై భారతీయుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చాలామంది చైనీస్ ఉత్పత్తులను కొనుగోలు చేయడం మానేశారు. ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్‌ను భద్రతాపరమైన చర్యలతో నిషేధించింది. తక్కువ కాలంలో ప్రపంచ అతిపెద్ద రెండో ఆర్థిక వ్యవస్థగా నిలిచిన చైనా కయ్యాలమారి. కేవలం భారత్‌తోనే …

Read More »

రాజు గారికి జ‌గ‌న్ ఫినిషింగ్ ట‌చ్ ఇదేన‌ట‌

వైఎస్ఆర్‌సీపీ నేత‌, న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు క‌ల‌క‌లం ఊహించ‌ని మలుపులు తిరుగుతోంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అటు ఎంపీ త‌మ మొండి ప‌ట్టును కొన‌సాగిస్తుండ‌టంతో ఏం జ‌రుగుతుంద‌నే ఆస‌క్తిని రాజ‌కీయ వ‌ర్గాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో న‌ర‌సాపురం ఎంపీపై అన‌ర్హ‌త వేటు వేయాల‌న్న ఆలోచ‌న‌లో వైసీపీ ఉంద‌ని తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యాల‌ను త‌ప్పుప‌డుతూ ర‌ఘురామ కృష్ణంరాజు క‌ల‌క‌లం …

Read More »

జోబిడెన్ డిజిటల్ క్యాంపెయిన్ ఛీఫ్ గా భారతీయ యువతి

ప్రపంచంలో కీలక పరిణామాలు భారతీయులు గాని భారతీయ సంతతి కానీ లేకుండా జరగడం లేదు. మనవాళ్లు అంతగా ప్రపంచ వ్యాప్తంగా పాతుకుపోయారు. తాజాగా అమెరికా అధ్యక్ష పదవికి మరో నాలుగు నెలల్లో ఎన్నికలున్న నేపథ్యంలో కరోనా పాండెమిక్ మధ్యనే ఎన్నికల వేడి మొదలైంది. అక్కడ ప్రధానంగా పోటీ పడేది గెలిచేది రెండు పార్టీల అభ్యర్థులే. రిపబ్లికన్స్, డెమొక్రాట్స్. ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా మరోసారి ఎన్నికల్లో నిలబడుతుండగా… జో బిడెన్ డెమొక్రటిక్ …

Read More »

బాబు తీసుకున్న నిర్ణ‌యం…టీడీపీ ద‌శ‌ను మార్చేస్తుంద‌ట‌

అధికారంలోకి వ‌చ్చాక వ‌డ్డీతో స‌హా ముట్ట‌చెపుతాంఈ డైలాగ్ దాదాపుగా ఓ రెండేళ్ల కింద‌ట వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చెప్పింది…ప్ర‌స్తుతం తెలుగుదేశం పార్టీ నేత‌లు చెప్తున్న‌ది!. త‌మ‌పై క‌క్ష‌గ‌ట్టి, కేసులు పెట్టి ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌నే ఒకే కార‌ణంతో ఈ రెండు పార్టీలు సేమ్ డైలాగ్‌ను వాడేశాయి. అయితే, తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో వైఎస్ జ‌గ‌న్ చ‌ర్య‌ల‌ను ఎదుర్కునేందుకు ఏకంగా నియోజ‌క‌వ‌ర్గానికి ఓ లాయ‌ర్‌ను పెట్టేందుకు టీడీపీ అధ్య‌క్షుడు …

Read More »