విశాఖపట్నం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. విశాఖలో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ శిక్షణ తరగతులు మొదలయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చింతకాయల మాట్లాడుతూ బయటకు వస్తున్న బురద పాములతో అందరు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇపుడు పుట్టలో నుండి బయటకు వస్తున్న బురద పాము మూడేళ్ళుగా ఏ పుట్టలో ఉంది ఎవరికీ తెలీదన్నారు. ఇలాంటి బురద పాము వల్ల …
Read More »1500 కోట్ల కోసం లక్షన్నర కుటుంబాలకు చెడ్డవుతున్న జగన్
గత ప్రభుత్వంలో మీరు ఇల్లు తీసుకున్నా సరే పేదలయిన మీకు మేం అండగా ఉంటాం. మీరు ఏ వాయిదాలు కట్టవద్దు. మేం అధికారంలోకి రాగానే ఇల్లు ఇస్తాం అని చెప్పారు వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి. కానీ ఆయన అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఇంటి నిర్మాణాల పూర్తికి తీసుకున్న చర్యలేవీ లేవు. మరోవైపు సిమెంట్ ధరలు, ఇంకా ఇతర నిర్మాణ సామాగ్రి ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దీంతో …
Read More »జగన్మోహన్ రెడ్డి క్లాసు బాగా పని చేసిందా?
తాజా, మాజీ మంత్రులకు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న క్లాసు బాగా పనిచేసిందా? క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నెల్లూరులోని మాజీ మంత్రి అనీల్ కుమార్ ఇంటికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్ళారు. వీరిద్దరు సుమారు అర్ధగంటకు పైగా మాట్లాడుకున్నారు. చాలాకాలంగా వీళ్ళద్దరికి ఏమాత్రం పడటం లేదు. అందుకనే మొన్న కాకాణి బాధ్యతలు తీసుకున్న తర్వాత వీళ్ళ మధ్య విబేధాలు మరింతగా పెరిగిపోయాయి. బాధ్యతలు తీసుకుని మొదటిసారి …
Read More »పుష్ప మేనరిజంతో మోడీకి ముచ్చెమటలు
జిగ్నేష్ మేవానీ… దేశ రాజకీయాల్లో ఓ సంచలనం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాకా అయిన గుజరాత్లో స్వతంత్ర ఎమ్మెల్యే, దళిత నేత. గత కొద్దికాలంగా సంచలన పరిణామాలతో వార్తల్లోకి ఎక్కారు. ‘ఇన్ని సంవత్సరాల్లో ఆర్ఎస్ఎస్ భారత మువ్వన్నెల జెండాను ఏనాడు ఎగరేయలేదని, మోడీ గాడ్సే భక్తుడు’ అంటూ జిగ్నేష్ మేవానీ గతంలో తన ట్విటర్ లో పోస్ట్ చేశారు. దీంతో ప్రధానికి వ్యతిరేకంగా ట్వీట్ పెట్టారనే కారణం చూపుతూ అస్సాం …
Read More »బీజేపీది కేన్సర్ తరహా రాజకీయం: కేసీఆర్
బీజేపీపై టీఆర్ ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీది కేన్సర్ తరహా రాజకీయమని విమర్శించారు. అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదని.. కొందరు మాత్రం కులం, మతం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. అది క్యాన్సర్ జబ్బులాంటిదని.. ఒకసారి వస్తే చాలా ప్రమాదకరమని చెప్పారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూ కాకుండా పోతామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ పరిధిలో …
Read More »కాంగ్రెస్లో చేరను: పీకే షాకింగ్ నిర్ణయం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. కాంగ్రెస్లో చేరడం ఖాయం అనుకున్న తరుణంలో పార్టీకి షాక్ తగిలింది. సాధికారిత బృందంలో చేరాలని, ఎన్నికల బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఆయన ట్వీట్ చేశారు. తాను పార్టీలో చేరట్లేదని, తనకన్నా కాంగ్రెస్ కు ‘నాయకత్వం’ అవసరమని పేర్కొన్నారు. అయితే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార టీఆర్ ఎస్ ఐప్యాక్ మధ్య ఇటీవల ఒప్పందం జరగటమే.. పీకే కాంగ్రెస్లో …
Read More »బాదుడే బాదుడు.. మరింత తీవ్రం చేయండి: చంద్రబాబు
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వ దోపిడీ, పన్నులతో బాదుడు పాలనను ప్రజలకు చాటిచెప్పేలా మరింత ప్రభావవంతంగా `బాదుడే బాదుడు` కార్యక్రమం నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. సామాన్యుడు నుంచి మధ్యతరగతి ప్రజలు సైతం చితికిపోయేలా జగన్ బాదుడు ఉందని చంద్రబాబు అన్నారు. పన్నులు, అధిక ధరలు, కరెంట్, బస్సు చార్జీల మోత పై తెలుగు దేశం తలపెట్టిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ …
Read More »కాంగ్రెస్ పై పీకే దెబ్బ తప్పదా?
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రావాలన్న కాంగ్రెస్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) దెబ్బ పడినట్లే ఉంది. నిజానికి పీకే చేరిక వల్ల కాంగ్రెస్ బలోపేతం అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే మిగిలిన దేశంలో పరిస్ధితి ఎలాగున్నా తెలంగాణా మాత్రం కాంగ్రెస్ పై దెబ్బ పడినట్లే అనుకుంటున్నారు. ఎలాగంటే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పునరుత్ధానాకి పీకే పెద్ద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన …
Read More »ఇదేం రాజకీయం పేర్ని నాని ?
టీడీపీని కానీ జనసేనను కానీ తిట్టే ప్రయత్నం చేయాలంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి పేర్ని నాని. అదేవిధంగా ఆయన మాటలు కూడా చాలా వ్యంగ్యార్థాలతో కూడుకునే ఉంటాయి. పొత్తులపై అధినేత క్లారిటీ ఇవ్వకున్నా పేర్ని నాని మాత్రం క్లారిటీ ఇచ్చేశారు. ఆ విధంగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలవబోమని చెప్పిన పేర్ని నాని, రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు తెగ ఆరాటపడుతున్నారు. చంద్రబాబును మరియు పవన్ కల్యాణ్ …
Read More »కాంగ్రెస్ సెంటిమెంటు వర్కవుటవుతుందా ?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి బహిరంగ సభను వచ్చే నెలలో వరంగల్ జిల్లాలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయ్యింది. వరంగల్లోనే బహిరంగసభ ఎందుకు నిర్వహిస్తోంది ? ఎందుకంటే సెంటిమెంటు ప్రకారం పార్టీకి వరంగల్ జిల్లా బాగా కలిసొచ్చిందట. 2004లో వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రెండు బహిరంగసభలు బ్రహ్మాండంగా సక్సెస్ కొట్టాయి. అదే ఊపులో అధికారంలోకి కూడా వచ్చేసింది. అందుకనే అప్పటినుండి గాంధీ ఫ్యామిలితో బహిరంగసభ నిర్వహణ అంటే …
Read More »రేవంత్ ఓ వైపు.. పార్టీ ముఖ్యలు ఇంకోవైపు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసే నిర్ణయాల కంటే కూడా సొంత పార్టీలోనే ఓ ప్రత్యర్థిని ఎంచుకొని వారిని టార్గెట్ చేయడంపైనే నేతలు దృష్టిసారిస్తుంటారనే ఓ టాక్ ఉంది. దీనికి తగినట్లుగా అనేక సంఘటనలు జరిగాయి కూడా!. ఇక ప్రస్తుత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పార్టీలోని సీనియర్లకు మధ్య సఖ్యత లేదనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, కొద్దికొద్దిగా …
Read More »కామెడీ అయిపోయిన ఏపీ కొత్త మంత్రి
గుడివాడ అమర్నాథ్.. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పరిశ్రమలు-ఐటీ మంత్రిగా నియమితుడైన నేత. ఇలా మంత్రి పదవి చేపట్టారో లేదో.. అలా ఆయన వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను అదే పనిగా టార్గెట్ చేయడమే. వైసీపీలో చంద్రబాబును టార్గెట్ చేయడానికి కొందరు.. పవన్ను లక్ష్యంగా చేసుకోవడానికి ఇంకొందరు మంత్రులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. టార్గెట్ చేయబోయే నేతకు సంబంధించిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే రంగంలోకి దించి నానా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates