తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తొందరలోనే కొత్త చేరికలు ఊపందుకుంటాయని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన చాలామంది నేతలు టీడీపీలో చేరటానికి చాలా ఆశక్తిగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణా సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలోకి కొత్తగా ఎవరొచ్చినా మనం చేర్చుకోవాల్సిందే అన్నారు. యువతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త కూడా మరో పదిమంది కార్యకర్తలను పార్టీలో చేర్చే కార్యక్రమాన్ని పెట్టుకోవాలని సూచించారు. …
Read More »మీరూ మూడు పెళ్లిళ్లు చేసుకోండి: పవన్
వైసీపీ మంత్రులు, నాయకులు.. తరచుగా తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. తాజాగా విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నాయకులు.. తనపై చేస్తున్న విమర్శలు సిల్లీగా ఉన్నాయని అన్నారు. తను మూడు పెళ్లిళ్లు చేసుకు న్నానని.. పదే పదే వ్యాఖ్యానిస్తున్నారని.. ఇది సరికాదని.. హుందాగా కూడా ఉండదని అన్నారు. అంత సరదాగా ఉంటే.. వైసీపీ నాయకులు కూడా.. మూడు పెళ్లిళ్లు …
Read More »జనం గొంతు నొక్కుతారా? : నిప్పులు చెరిగిన పవన్
‘జనవాణి’ కార్యక్రమం కోసం ఉత్తరాంధ్ర పర్యటన సుమారు 3 నెలల క్రితమే నిర్ణయించామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ నేతలు మూడు రాజధానులపై కార్యక్రమం ప్రకటించడానికి కంటే మూడు రోజుల ముందే తాము విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నామని చెప్పారు. తమ పర్యటనతో వైసీపీ కార్యక్రమాన్ని భగ్నం, నిర్వీర్యం చేయాలనే ఆలోచన లేదన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో పవన్ మాట్లాడారు. విమానాశ్రయంలో జరిగిన ఘటన, …
Read More »అడ్డంగా దొరికిపోయిన వైసీపీ
ఇది డిజిటల్ యుగం. సోషల్ మీడియా హవా సాగుతున్న కాలం. ఈ రోజుల్లో ఇంటర్నెట్లో దొరికిన ఫొటోను, వీడియోను తీసుకొచ్చి ఫేక్ ప్రచారాలు చేస్తే అంతే సంగతులు. ఫొటోలను కూడా సెర్చ్ చేసి వాటి వివరాలన్నీ బయటికి తీసేసే టెక్నికల్ కింగ్స్ సోషల్ మీడియాలో బోలెడుమంది ఉంటారు. అందులోనూ సున్నితమైన అంశాల విషయంలో ఇలాంటి తప్పులు చేసి దొరికిపోతే నెటిజన్ల వాయింపుడు మామూలుగా ఉండదు. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి …
Read More »జైరాం ను కెలికిన సాయిరెడ్డి… జగన్ ను కెలికిన జైరాం
వైసీపీ కీలక నాయకుడు.. రాజ్యసభ ఎంపీ.. వి. విజయసాయిరెడ్డి ఏ ఎండకు ఆ గొడుగు పట్టే టైపు .. అనే పేరుంది. ఎప్పుడు ఎలాంటి విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలో.. ఆయనకు తెలిసినంతగా.. వైసీపీలో మరొకరి తెలియని అంటారు. ఇటీవల రాహుల్ గాంధీ.. చేపట్టిన పాదయాత్ర ఏపీలో ప్రవేశించినప్పుడు.. ఆయన ఒక ట్వీట్ చేశారు. ఏపీని విభజించిన వారు.. ఎలా అడుగు పెడతారు? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఈ విషయాన్ని …
Read More »పవన్ పర్యటనపై సర్కారు దూకుడు.. జనసేనాని రియాక్షన్ ఇదే!
విశాఖ పట్నం జిల్లాలో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన పవన్ కళ్యాణ్ పర్యటన ఆది నుంచి కూడా.. ఉత్కంఠకు దారితీసింది. సర్కారు ఈ పర్యటనపై వెయ్యి కళ్లతో నిఘాను ఏర్పాటు చేసిందనే వాదన జనసేన నుంచి వినిపిస్తోంది. నిన్న జరిగిన గర్జన సభ అనంతరం.. మంత్రులు, వైసీపీ నాయకుల వాహనాలపై దాడి చేశారన్న ఆరోపణలతో పలువురు జనసేన కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా …
Read More »విశాఖలో ఎందుకింత హడావుడి.. సామాన్యుల జీవితాలు పట్టవా?
సుందరమైన నదీతీరం.. ఆటవిడుపు ప్రాంతాలకు నెలవు అయిన విశాఖ ఇప్పుడు.. రాజకీయ వ్యూహాల మధ్య చిక్కి.. నలిగిపోతోందనే టాక్ వినిపిస్తోంది. ఇటు అధికార పార్టీ.. అటు ప్రతిపక్షాలు కూడా.. విశాఖ కేంద్రంగా చేస్తున్న రాజకీయాలు.. ఊహాతీతంగా మారిపోయాయి. విశాఖను రాజధాని చేస్తామని.. చెబుతున్న అధికార పార్టీ నేతలు.. కాదు.. ఏకైక రాజధానే ముఖ్యమంటున్న ప్రతిపక్షాలు విశాఖను కేంద్రంగా చేసుకుని.. ఉద్యమిస్తున్నాయి. అయితే.. ఈ ఉద్యమాలతో సామాన్యులు నలిగిపోతున్నారనేది వాస్తవం. రెండు …
Read More »ఎందుకింత భయం జగన్ ?
ప్రతిపక్షాలకు చోటు లేని ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదు. ఏ ప్రతిపక్షమైనా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదించి తాను అధికారంలోకి రావాలనే చూస్తుంది. ఈ దిశగానే రాజకీయం చేస్తుంది. అందుకని అసలు ప్రతిపక్షానికి అవకాశమే లేకుండా చేయాలని అడుగడుగునా అడ్డు తగిలే ప్రయత్నం చేయడం అధికార పక్షానికి తగదు. ఇలా చేస్తే భవిష్యత్తులో కథ అడ్డం తిరిగి తాము ప్రతిపక్షంలోకి వెళ్లినా ఇవే పరిస్థితులు ఎదురవుతాయి. అసలు తమ పాలన …
Read More »విశాఖ గర్జన ఉన్నా పవన్ ర్యాలీకి భారీ రెస్పాన్స్
మూడు రోజుల పర్యటన నిమిత్తం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. విశాఖకు చేరుకున్నారు. అయితే.. ఇదే రోజు వైసీపీ నాయకులు.. గర్జన యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో అసలు పవన్ కు ఎంతమంది నుంచి ఆదరణ లబిస్తుందో చూడాలని .. వైసీపీ నాయకులు భావించారు. అయితే.. నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్న అన్నగారి డైలాగును గుర్తు చేస్తూ.. అభిమానులు పోటెత్తారు. జోరు వర్షంలోనూ.. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో …
Read More »అప్పుడు చందు.. ఇప్పుడు చంద్రబాబు.. అన్ స్టాపబుల్!!
సినీ నటుడు బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్-2 రియాల్టీ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్ననాటి సంగతలు నుంచి రాజకీయాల వరకు అనేక విషయాలను పంచుకున్నారు. రాజకీయాల సంగతి పక్కన పెడితే.. కొన్ని చిలిపి విషయాలను కూడా.. చంద్రబాబు వెల్లడించారు. తొలుత బాలయ్య మాట్లాడుతూ.. ‘బావ.. మీరు ఎప్పుడైనా రొమాన్స్ చేశారా?’ అని అడిగితే..చంద్రబాబు చాలా సరదాగా ఆన్సర్ చేశారు. మీకన్నా ఎక్కువే చేశానంటూ.. సమాధానం …
Read More »మోడీ హవాకు ఆప్ బ్రేకులు తప్పవా ?
వచ్చే ఏడాదిలో జరగబోతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీ స్పీడుకు బ్రేకులు పడటం ఖాయమన్నట్లే ఉంది. గుజరాత్ అసెంబ్లీలో 182 సీట్లున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 111 ఎంఎల్ఏలుండగా కాంగ్రెస్ కు 62 మంది ఎంఎల్ఏలున్నారు. మిగిలిన చిన్నాచితకా పార్టీల తరపున మరికొందరు ఎంఎఏలున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 111 సీట్ల మ్యాజిక్ ఫిగర్ దాటితేనే మోడీ హవా ఇంకా రాష్ట్రంలో నడుస్తున్నట్లు లెక్క. ఈ ఫిగర్ తగ్గితే మాత్రం మోడీ …
Read More »ఇక, చంద్రబాబుపై ‘ఆ మరక’ పోయినట్టేనా..?
తాజాగా దివంగత ఎన్టీఆర్ వ్యవహారం.. మరోసారి ప్రధాన మీడియా స్రవంతిలోకి వచ్చి చేరింది. ఇటీవల కా లంలో వైసీపీ నాయకులు.. టీడీపీని కార్నర్ చేసే ఉద్దేశంతో.. వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారం టూ .. కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి.. చినుకు.. చినుకు.. గాలివానగా మారినట్టుగా.. పరిస్థితి మారి పోయింది. దీంతో దీనికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే.. టీడీపీ నాయకుడు, నటుడు బాలయ్య నిర్వహించి న ‘అన్ స్టాపబుల్’ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates