Political News

ఎంపీ ర‌ఘురామ‌కు ఊర‌ట‌.. ఏపీకి షాక్‌

వైసీపీ రెబ‌ల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. అదే స‌మ‌యంలో ఏపీ స‌ర్కారుకు బిగ్ షాక్ త‌గిలింది.  కొన్ని రోజుల కింద‌ట గచ్చిబౌలి పోలీసులు ర‌ఘ‌రామ‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎఫ్ఐఆర్‌పై ఎలాంటి తీవ్ర చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. రఘురామ, ఆయన తనయుడు భరత్, భద్రతా సిబ్బందిపై గచ్చిబౌలి పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు …

Read More »

నేత‌ల‌కు జ‌న‌సేనాని ఫుల్ వార్నింగ్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌న సొంత పార్టీ నేత‌ల‌పై ఫైర‌య్యారు. పార్టీలో ఉంటూ.. కోవ‌ర్టులుగా ప‌నిచేస్తున్నార‌ని.. ఆయ‌న నిప్పులు చెరిగారు. అంతేకాదు.. ఇలాంటి వారి వ‌ల్ల శ‌తృవు ఎవ‌రో.. మిత్రుడు ఎవ‌రో కూడా తాను ప‌సిగ‌ట్ట‌లేక పోతున్నాన‌ని చెప్పారు. ఇలాంటి వారు త‌న‌చుట్టూ తిర‌గ‌డం క‌న్నా.. వారికి న‌చ్చిన పార్టీలో చేరొచ్చ‌ని.. ఆయ‌న అన్నారు. త‌న‌కు కోవ‌ర్టుల గురించిన స‌మాచారం ఉంద‌న్న ఆయ‌న‌.. ఇలాంటి వారిని ఎట్టి ప‌రిస్థితిలోనూ …

Read More »

విజయ్.. మామూలోడు కాదు

గత పదేళ్లలో పూరి జగన్నాథ్ ట్రాక్ రికార్డు గురించి అందరికీ తెలిసిందే. ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ మినహాయిస్తే ఆయనకు విజయాలు లేవు. అందులో ‘టెంపర్’ కథ ఆయనది కాదు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఏదో ఫ్లూక్‌లో హిట్టయిందే తప్ప అది కూడా అంత దమ్ముున్న సినిమా ఏమీ కాదు. పూరి పరిస్థితి ఇలా ఉంటే విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా ఇబ్బందికరమే. అతడి చివరి సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ డిజాస్టర్ …

Read More »

ఎమ్మెల్యే వ‌ల్లభ‌నేనికి షాక్‌.. హైకోర్టు నోటీసులు

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, గనులశాఖ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గన్నవరం మండలం చిక్కవరం గ్రామంలోని శ్రీబ్రహ్మయ్య లింగేశ్వరస్వామి దేవాలయం, బ్రహ్మ లింగయ్య చెరువు పరిసరాల్లో గనుల అక్రమ తవ్వకాల్ని అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఎమ్మెల్యే వంశీ ఆదేశాలతో వ్యాపారులు లక్ష్మణరావు, మోహనరంగారావు, శేషుకుమార్‌ గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతు న్నారని పిటిష‌న‌ర్ …

Read More »

వైసీపీ ఎమ్మెల్యేకి టికెట్ ద‌డ

ఔను! ఇప్పుడు ఏపీ అధికార‌పార్టీలో ఎమ్మెల్యేల‌కు.. టికెట్ల ద‌డ ప‌ట్టుకుంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇవ్వాలంటే.. అంత ఈజీయేమీ కాద‌ని..సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల మ‌ధ్య  ఉండాల‌ని.. వారి క‌ష్టాలు తీర్చాల‌ని.. వారి స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయాల‌ని.. ఆయ‌న పిలుపునిచ్చారు. అంతేకాదు.. నిత్యం గ‌డ‌ప గ‌డ‌ప కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని అన్నారు. ఈ క్ర‌మంలో నేత‌ల‌కు స‌హ‌జంగానే ఆందోళ‌న క‌మ్మేసింది. అయితే కొంద‌రు మాత్రం.. ఇంకా ఆలోచిస్తున్నారు. కానీ,  వ‌చ్చే …

Read More »

Jr NTR – అమిత్ షా భేటీ.. కొడాలి నాని కామెంట్

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర‌నాయ‌కుడు.. అమిత్ షా.. నోవాటెల్ హోటల్‌లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఈ భేటీపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం ఇది.. కేవలం అభినంద‌న మీటేన‌ని అంటుంటే.. విశ్లేష‌కులు స‌హా ప‌లువురు రాజ‌కీయ నేత‌లు మాత్రం హైద‌రాబాద్ లోని సెటిల‌ర్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ఆడుతున్న పొలిటిక‌ల్ గేమ్‌గా చెబుతున్నారు. అయితే.. దీనిపై తాజాగా …

Read More »

భేటీలో ఏమి జరిగిందో ?

రాజకీయాల్లో ఎవరూ ఎవరినీ ఊరికే కలవరు. ఇపుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా-జూనియర్ ఎన్టీయార్ మధ్య భేటీ ఇందుకే ఆసక్తిగా మారింది. ఆదివారం రాత్రి ఒక హోటల్లో వీళ్ళిద్దరు సుమారు 45 నిముషాలు విందు సందర్భంగా  భేటీ అయ్యారు. వీళ్ళతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణా పార్టీ చీఫ్ బండి సంజయ్ కూడా ఉన్నారు. అయితే భోజనం అయిపోయిన తర్వాత అమిత్, జూనియర్ 20 నిముషాలు ఏకాంతంగా …

Read More »

జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌.. కీల‌క ప‌రిణామాలు ఏంటి?

ఏపీ సీఎం జ‌గ‌న్ అనూహ్యంగా ఢిల్లీకి వెళ్లారు. ఆయ‌న నేరుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు అర‌గంట‌కు పైగానే.. ప్ర‌ధాని.. జ‌గ‌న్‌కు స‌మ‌యం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ఏం చ‌ర్చించుకు న్నార‌నేది ఆస‌క్తిగా మారింది. ప్ర‌స్తుతం కేంద్రం ఎలాంటి సంచ‌ల‌న నిర్ణ‌యాలు కూడా లేవు. పైగా రాష్ట్ర ప‌తిఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు కూడా ముగిసిపోయాయి. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ అవ‌స‌రం కేంద్రానికి పెద్ద‌గా లేదు. ఇక‌, జ‌గ‌న్‌కు …

Read More »

ఇంతకీ పవన్ శతృవులెవరు?

తిరుపతిలో జరిగిన జనవాణి కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకమాటన్నారు. అదేమిటంటే వైసీపీని ఓడించటానికి తన శతృవులతో కూడా కలుస్తానని. ప్రస్తుతం ఏపీ రాజకీయ పార్టీలను తీసుకుంటే జగన్మోహన్ రెడ్డిని మాత్రమే పవన్ శతృవుగా భావిస్తున్నారు. మరి జగన్ ని ఓడించటానికి అవసరమైతే శతృవుతో కూడా చేతులు కలుపుతానని అనటం ఏమిటి ? పవన్ కు జగన్ కాకుండా ఇంకా శతృవులున్నారా ? ఇపుడీ విషయంపైనే చర్చలు మొదలయ్యాయి. …

Read More »

జగన్.. లిక్కర్ కింగ: కేంద్ర మంత్రి

రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం, ఇసుక, ల్యాండ్ మాఫియాలు నడిపిస్తున్నాయని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర‌స్థాయిలో నిప్పు లు చెరిగారు. యువత జీవితాలతో ఆడుకునే గంజాయిపై సీఎం ఉక్కుపాదం మోపకపోతే మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. విజయవాడలో నిర్వహించిన బీజేవైఎం యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభలో పాల్గొన్న ఆయన జగన్‌కు జీఎస్‌టీ కంటే జేఎస్‌టీ ట్యాక్స్‌పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సీఎం జగన్‌ అడ్డగోలుగా …

Read More »

కేసీఆర్‌ రాజ‌కీయం ఔట్: అమిత్ షా

తెలంగాణలోని మునుగోడు అభివృద్ధికి మోడీ సర్కారు కట్టుబడి ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ సమరభేరిలో పాల్గొన్న అమిత్షా.. ఇటీవ‌ల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజగోపాల్రెడ్డిని కాషాయ కండుపా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజగోపాల్‌రెడ్డిబీజేపీలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్లు కాదని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇదే నాంది అని వివరించారు. తెలంగాణలో బీజేపీ సర్కార్ వచ్చి తీరుతుందని ఉద్ఘాటించారు. …

Read More »

రామోజీతో భేటీ.. జూనియ‌ర్‌తో డిన్న‌ర్‌..

తెలంగాణ‌లోని కీల‌క‌మైన మునుగోడు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించి.. నిర్వ‌హించి సభ నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులతో భేటీ అవ్వాలని నిర్ణయించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మునుగోడు సభ ముగించుకున్న అమిత్‌షా కాసేపట్లో రామోజీ ఫిల్మ్‌ సిటీకి వెళ్లారు. ఫిల్మ్‌సిటీలో రామోజీరావుతో అమిత్‌షా భేటీ అయ్యారు. మర్యాదపూర్వక భేటీనేనని బీజేపీ చెబుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో …

Read More »