రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ చేసిన ప్రయత్నంలో ఒక అడుగు ముందుకు పడిందా? ఇప్పటి వరకు బీజేపీలో నాయకులు బయటకు రావడం లేదు.. మాట్లాడడం లేదు.. ఎవరికి వారే.. అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.. అన్న విమర్శలకు చెక్ పడిందా? అంటే.. తాజా పరిణామాలను గమనిస్తే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. సోము వీర్రాజు పార్టీ బాధ్యతలు చేపట్టాక.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. అయితే, నేతలను బుజ్జగించడం, …
Read More »‘జగన్ వ్యక్తిగత కోపాన్ని తీర్చుకుంటున్నాడు’
రాష్ట్రంలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల వెనుక చీకటి అజెండా అమలవుతోందా ? ఏమో చంద్రబాబునాయుడు చేసిన తాజా ఆరోపణలు సంచలనంగా మారాయి. శ్రీకాకుళం జిల్లా నేతలతో జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవాలయాలపై ఓ అజెండా ప్రకారమే ఆలయాలపై దాడులు జరుగుతున్నాయంటూ మండిపోయారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి ఎవరిపైనో కోపముంటే… దానికోసం వ్యవస్ధలను నిర్వీర్యం చేయటం, ఆలయాలపై దాడులు చేయటం సరికాదంటు హితవుపలికారు. కింజారపు …
Read More »పార్టీ నేతలకు భారీ టార్గెట్ ఇచ్చేసిన కేటీఆర్
దేశమంతా కరోనా ఒకవైపు.. మరోవైపు బాలీవుడ్ డ్రగ్స్ రచ్చ భారీగా నడుస్తున్న వేళ.. తెలంగాణలో అదనంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి ఎన్నికతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కు ఎన్నికలతో పాటు.. వరంగల్.. ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా వచ్చే ఎన్నికలన్నింటిలోనూ విజయం తమ సొంతమయ్యేందుకు వీలుగా టీఆర్ఎస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. పట్టభద్రుల ఎన్నికలు గతానికి మించి పోటాపోటీగా …
Read More »రాబోయే రోజుల్లో రచ్చ ఎంతో చెప్పేసిన ట్రంప్
తొలిసారి అమెరికన్లు రచ్చ రాజకీయాల్ని చూడబోతున్నారా? లోపల ఎలా చచ్చినా పైకి మాత్రం హుందాగా తమ రాజకీయాలు ఉన్నట్లుగా కలరింగ్ ఇవ్వటం మామూలే. కాకుంటే.. మనకు మాదిరి పోలింగ్ బూతుల్ని స్వాధీనం చేసుకోవటం.. తుపాకులతో హల్ చల్ చేయటం.. రక్తం వచ్చేట్లు కొట్టుకోవటం.. కత్తులతో స్వైర విహారం చేయటం.. బాంబులు విసురుకోవటం లాంటివి చూడం. కానీ.. ఈసారి అలాంటివి కాకుండా.. కొత్త తరహా రచ్చలకు కేరాఫ్ అడ్రస్ గా అమెరికా …
Read More »తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు, పబ్బులు
కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా పలు రంగాలు కుదేలైన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ ను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించడంతో బార్లు, పబ్బులు, క్లబ్బులు వంటివి మూతబడ్డాయి. అన్ లాక్ లో భాగంగా కేంద్రం పలు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని కొన్ని రాష్ట్రాలు కేసుల తీవ్రతను బట్టి బార్లు, క్లబ్బులు, పబ్బులు తెరుస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోనూ త్వరలోనే బార్లను బార్లా తెరిచేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. …
Read More »బాబుకు సవాలుగా మారిన పొన్నూరు రాజకీయం.. రీజనేంటంటే!
రాజకీయాలు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవనే విషయం తెలిసిందే. ఎప్పుడు ఎలా మారతాయో.. ఎప్పుడు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడమూ కష్టమే. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి టీడీపీకి చెందిన కీలకమైన నాయకుడి వద్ద కనిపిస్తోందని అంటున్నారు పార్టీ నాయకులు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవర్గం.. టీడీపీకి కంచుకోట. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి నుంచి నేటి నరేంద్ర కుమార్ వరకు టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. వరుస విజయాలతో ఇక్కడ మరోపార్టీ ఊసు, …
Read More »భారతీయులను ముద్దాడుతున్న బిడెన్
రాబోయే నవంబర్ 3వ తేదీన జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ఓట్లే కీలకమవబోతున్నాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా భారతీయ అమెరికన్లపై డెమొక్రటిక్ అభ్యర్ధి గా అధ్యక్షునిగా పోటి చేస్తున్న జో బిడెన్ మాటలు వింటే భారతీయుల ఓట్లకు గాలం వేస్తున్నట్లే అనిపిస్తోంది. జో బిడెన్ మాట్లాడుతూ అమెరికా ఆర్ధికాభివృద్ధికి భారతీయ అమెరికన్ల కృషి ఎంతో ఉందని చెప్పారు. అధ్యక్ష …
Read More »మోడీ ఫిట్ నెస్ సీక్రెట్ చెప్పేశారు
సెలవు రోజుల్లోనూ పని చేయటం.. విదేశీ ప్రయాణాలు చేసే వేళలో.. ఉదయం సమావేశాల్లోనూ.. రాత్రిళ్లు విమానాల్లోనూ నిద్రపోయే అలవాటున్న మోడీకి అంతటి శక్తి ఎలా వస్తుంది? ఆయన ఎప్పుడూ అనారోగ్యానికి గురైనట్లుగా కనిపించరు. అంత ఫిట్ గా ఎలా ఉంటారు? అన్న ప్రశ్న చాలామందిలో వినిపిస్తూ ఉంటుంది. తాజాగా తన ఫిట్ నెస్ సీక్రెట్ ను చెప్పేశారు ప్రధాని మోడీ. తాజాగా పలువురు ఫిట్ నెస్ నిపుణులు..క్రీడాకారులతో కలిసి వీడియో …
Read More »రోజుకు 40 వేల టెస్టులేవి? ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
తెలంగాణలో కరోనా టెస్టులు, గణాంకాల, నివేదికల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైఖరిని హైకోర్టు గతంలో పలుమార్లు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. కోర్టులంటే తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం లేదని, కరోనా కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని హైకోర్టు గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కరోనా గణాంకాలు, చికిత్స, ప్రైవేటు ఆసుపత్రుల్లో అధిక బిల్లులకు సంబంధించిన పలు పిటిషన్లపై నేడు విచారణ జరిపిన హైకోర్టు….మరోసారి కేసీఆర్ సర్కార్ పై …
Read More »నిన్న రాత్రి ఐపీఎల్ కామెంట్రీ చెప్పిన ఆ లెజెండ్..
ఆకలితో ఉన్న క్రికెట్ అభిమానులకు మంచి విందు అందిస్తూ ఐపీఎల్ ఎంతో హుషారుగా సాగిపోతున్న వేళ ఒక పెద్ద విషాదం చోటు చేసుకుంది. ఐపీఎల్ కామెంట్రీ టీంలో సభ్యుడైన ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాట్స్మన్ డీన్ జోన్స్.. హఠాత్తుగా గుండెపోటుతో కన్ను మూశాడు. ఆయన నిన్న రాత్రి ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్కు కూడా కామెంట్రీ చెప్పాడు. అందులో చాలా హుషారుగా కనిపించాడు. నవ్వుతూ, తుళ్లుతూ కామెంట్రీ చెప్పాడు. …
Read More »షాక్- వైసీపీలో చేరబోతున్న మరో టీడీపీ ఎమ్మెల్యే
వైసీపీ హవాను తట్టుకుని నిలిచిన విశాఖ నగరం నుంచి మరో టీడీపీ ఎమ్మెల్యే జగన్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వైసీపీ తీర్థం పుచ్చుకోగా ఇప్పుడు విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా టీడీపీని వీడుతారని వినిపిస్తోంది. అయితే, ఇదంతా వైసీపీ చేస్తున్న ప్రచారమే తప్ప తమ నాయకుడు టీడీపీని వీడే ప్రసక్తే లేదని ఆయన అనుచరులు అంటున్నారు. కానీ, వైసీపీలో చేరే …
Read More »సీన్లోకి దిగిన భారతీయ అమెరికన్లు.. రాత్రికి రాత్రి రూ.25కోట్లు
మన దేశంలో ఎన్నికలతో పోలిస్తే.. అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల తీరు మొత్తం భిన్నంగా ఉంటుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం కీలకమని చెప్పక తప్పదు. ఇప్పటికి వెలువడుతున్న అంచనాల ప్రకారం డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ జోరు మీద ఉన్నట్లు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష హోదాలో మరోసారి బరిలోకి దిగిన రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సర్వేల్లో వెనుకపడినట్లుగా కనిపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా జో బైడెన్ …
Read More »