చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ భేటీ తరువాత వైసీపీ నేతలంతా విమర్శలు కురిపిస్తుంటే.. టీడీపీ నేత, అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాత్రం పవన్ ఊ అంటే అనంతపురం నుంచి ఆయన్ను గెలిపించుకుంటామని ప్రకటన చేశారు. టీడీపీతో పొత్తులు ఇంకా ఖరారు కాకముందే… చంద్రబాబు కానీ, పవన్ కానీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వకుముందే ప్రభాకర్ చౌదరి ఈ వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే …
Read More »టీడీపీ వివాదాస్పద నియోజకవర్గాలే జనసేనకు వరమా?
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం.. అనేక విశ్లేషణలు తెరమీదికి వచ్చాయి. ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తున్నాయని, వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ 30 సీట్లు అడిగారని.. పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వీటిలో 24 స్థానాలకు సంబంధించి కూడా కొన్ని పేర్లు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో ఇదే నిజమైతే.. అసలు ఆయా స్థానాలను టీడీపీ కేటాయించడం వెనుక …
Read More »బీఆర్ఎస్తో జట్టు కట్టడానికి చంద్రబాబు, పవన్ ఎందుకు రెడీ ?
పవన్ కల్యాణ్, చంద్రబాబుల భేటీ ఏపీలోని పాలకపార్టీ వైసీపీ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1పైన, ఏపీలో ఈ రెండు పార్టీల పొత్తులపైన, వైసీపీని ఎదుర్కొనే వ్యూహాలపైన వీరిద్దరు ఎంత చర్చించుకున్నా పెద్దగా పట్టించుకోని వైసీపీ… వారిద్దరి చర్చ తరువాత వెల్లడించిన ఓ అంశంపై మాత్రం కంగారుపడుతోందట. అది బీఆర్ఎస్ విషయంలో చంద్రబాబు, పవన్ల స్టాండ్. అవును… బీఆర్ఎస్ ఏపీలోకి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని …
Read More »మోదీ తెలంగాణ నుంచి పోటీయా? అసలు 2024లో పోటీ చేస్తారా?
ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఒకటి సాగుతోంది. 2014 ఎన్నికల్లో ఆయన మహబూబ్నగర్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే… ఇదంతా బీఆర్ఎస్ను భయపెట్టడానికి తెలంగాణ బీజేపీ చేస్తున్న హడావుడే కానీ దిల్లీలో అలాంటి సూచనలే కనిపించలేదంటున్నారు బీజేపీకే చెందిన మరికొందరు నేతలు. అంతేకాదు… అసలు 2024 ఎన్నికల్లో మోదీ పోటీ చేస్తారో లేదో కూడా ఇంకా …
Read More »మాచర్లలో మళ్లీ టెన్షన్.. ఏం జరుగుతోంది?
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని రోజుల కిందట.. ఇక్కడ టీడీపీ నాయకులు ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు ప్రయత్నించిన సమయంలో చోటు చేసుకున్న రగడ ఇంకా చల్లారక ముందే.. మరోసారి మాచర్ల రాజకీయం హీటెక్కింది. నాటి ఘటనలో టీడీపీ నేతలను వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా కొట్టడం, వాహనాలకు నిప్పు పెట్టడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అప్పటి ఘటన …
Read More »నాలుగేళ్ల పిల్లాడి తో నాటకాలా రాహుల్?
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ఆయనకు అనుకున్నంత ప్రచారం రాకపోయినా జాకీలు పెట్టి లేపే పని పెట్టుకున్నారు కొందరు. వణికించే చలిలోనూ మా నాయకుడు కేవలం టీ షర్టు వేసుకుని పాదయాత్ర చేస్తున్నారంటూ ఈమధ్య ఊదరగొట్టారు. అంతవరకు బాగానే ఉంది. అదంతా రాహుల్ వ్యక్తిగత ఇష్టం, కష్టం.. ఏమైనా అనుకోవచ్చు. కానీ, ఇప్పుడు రాహుల్ గాంధీ …
Read More »‘ఈసారి నిజామాబాద్లో సత్తా చాటనున్న చంద్రబాబు’
ఇటు ఏపీలోనే కాదు అటు తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ స్పీడందుకుంటోంది. ఏపీలో ప్రభుత్వ ఆంక్షలను దాటుకుని చంద్రబాబు దూకుడు చూపుతుండగా తెలంగాణలోనూ సత్తా చాటేందుకు వరుస కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఖమ్మంలో సభ నిర్వహించి టీడీపీ ఇంకా తెలంగాణలో సజీవంగానే ఉందనే సంకేతాలు పంపించగా ఇప్పుడు నిజామాబాద్లో సభ నిర్వహించి ఉత్తర తెలంగాణలోనూ ఉన్నామని చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఖమ్మం జిల్లాలో చంద్రబాబు సభ సూపర్ సక్సెస్ కావడంతో ఇప్పుడు …
Read More »చిరంజీవిని టార్గెట్ చేస్తే ఏమొస్తాది రోజా
పవన్ కల్యాణ్పై తరచూ విమర్శలు చేసే మంత్రి రోజా తాజాగా మరో అడుగు ముందుకు వేసి చిరంజీవిపైనా విమర్శలు చేయడంతో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే చిరంజీవి సోదరుడు నాగబాబు.. రోజాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజా నోరు చెత్త కుప్ప అని నాగబాబు అనడంతో ఆ మాట ఏకంగా ట్విటర్లో ట్రెండ్గా కూడా మారింది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చిరంజీవి అభిమానులు రోజా పై ఆగ్రహిస్తున్నారు. మరోవైపు రోజా గతంలో నాగబాబుతో కలిసి …
Read More »మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరో ఎన్డీ తివారీ అవుతారా?
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డికి పెద్దచిక్కే వచ్చిపడింది. ఎమ్మెల్యే మేకపాటి తన తండ్రి అంటూ శివచరణ్ రెడ్డి అనే యువకుడు చేసిన ఆరోపణలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో సంచలనంగా మారాయి. 18 ఏళ్లుగా తమను వదిలేసి రహస్యంగా ఉంచారంటూ ఆ యువకుడు లేఖ రాసి ఆరోపణలు చేయగా… ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అదంతా అవాస్తవమంటూ ఒక వీడియో విడుదల చేశారు. తనకు కొడుకులు లేరని, ఇద్దరూ కుమార్తెలేనంటూ ఆయన వీడియో …
Read More »వైసీపీ ఎమ్మెల్యేకి ‘మేము సైకిల్ గుర్తుకే ఓటేస్తాం’ అని చెప్పిన మహిళలు
అనేకపథకాలు ప్రవేశ పెడుతున్నాం.. అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నాం.. సో.. జనం నోట జగన్ మాటే వినిపిస్తుంది.. వినిపిస్తోందని పదే పదే చెప్పే వైసీపీ నాయకులకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు భారీషాక్ ఇచ్చారు. ‘మేము సైకిల్ గుర్తుకే ఓటేస్తాం’ అని వైసీపీ ఎమ్మెల్యే ఎదుట సిక్కోలు మహిళలు తేల్చిచెప్పారు. దీంతో నిర్ఘాంత పోయిన సదరు ఎమ్మెల్యే మౌనంగా అక్కడ నుంచి నిష్క్రమించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ‘గడపగడపకూ …
Read More »వివేకాను ఎవరు చంపారో.. జగన్కు తెలుసు: మాజీ మంత్రి
ఏపీ సీఎం జగన్పై మాజీ మంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకుడు, ప్రస్తుతం తాను వైసీపీలో ఉన్నానని చెప్పుకొంటున్న డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చిన్నాన్న.. వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన వారు ఎవరో.. సీఎం జగన్కు తెలుసునని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. చంపింది ఎవరో చెప్పి.. జగన్ తన నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ రువ్వారు. అంతేకాదు.. కుటుంబ పెద్దను, తండ్రితర్వాత తండ్రిఅంతటి వాడిని దారుణంగా చంపిన …
Read More »శ్రీదేవి, సుచరిత, ఆనం, కోటం.. అన్ని జిల్లాల్లో ఉన్నారు జగన్
వైసీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రోజురోజుకూ ఎక్కువవుతోంది. జగన్ కోసం ప్రాణాలిస్తామన్న నేతలు కూడా ఇప్పుడు ఆయనపై నోరెత్తుతున్నారు. జనం గుండె జగన్ జగన్ అంటూ కొట్టుకుంటోందని ఒకప్పుడు చెప్పిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి… ఇప్పుడు అదే జగన్పై అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తాడికొండకు తాను ఎమ్మెల్యే అయినప్పటికీ అక్కడ డొక్కా మాణిక్యవరప్రసాద్ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంపై ఆమె అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. వైసీపీ అనే చెట్టు నీడనే తామంతా పెరిగామని.. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates