Political News

ఇలా చేసి.. కేసీఆర్ స‌ర్ త‌ప్పు చేస్తున్నారా?!

“రాజ‌కీయంగా మ‌నం తిట్టుకుందాం.. కానీ, జీ20 వంటి కీల‌క స‌మ‌యంలో క‌లిసి ప‌నిచేద్దాం”- ఏపీ సీఎం జ‌గ‌న్ చెప్పిన మాట ఇది!! ఆచ‌ర‌ణ‌లో ఇది సాధ్య‌మా కాదా.. అనేది ప‌క్క‌న పెడితే.. ఏ ఎండ‌కు ఆ గొడుగు పట్టార‌నే కామెంట్ అయితే వినిపించింది. ఇక‌, తెలంగాణ సీఎం కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. అందివ‌చ్చిన అవ‌కాశాన్ని కూడా ఆయన దూరం చేసుకున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ప్ర‌ధాని మోడీపై కేసీఆర్‌కు ఇప్పుడు …

Read More »

స‌భ బీసీది.. భ‌జ‌న జ‌గ‌న్‌ది

పేరు బీసీల‌ది.. భ‌జ‌న జ‌గ‌న్‌ది! ఇదీ.. ఇప్పుడు వైసీపీ నాయ‌కులు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన జ‌య‌హో బీసీ స‌భ‌పై నెటిజ‌న్లు చెబుతున్న అభిప్రాయం. బీసీల కోసం కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నాన్ని వెచ్చించి ఏర్పాటు చేసిన జ‌య‌హో బీసీ స‌భ‌లో ఆద్యంతం జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణే వినిపించింది. నేత‌ల నోటి వెంట జ‌గ‌న్ భ‌జ‌నే మార్మోగింది. నువ్వంత‌.. నువ్వింత‌.. అంటూ నాయ‌కులు జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేసినంత ప‌నిచేశారు. ఎవ‌రెవ‌రు ఏమ‌న్నారంటే.. మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు: …

Read More »

వైసీపీలో ఉద్యోగుల గుబులు..?

అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌యింది. చేస్తాన‌న్న ప‌ని చేయ‌లేదు. ఇచ్చిన హామీ నెర‌వేర‌లేదు. మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. దీంతో వైసీపీ ప్ర‌భుత్వానికి ఉద్యోగుల గుబులు ప‌ట్టుంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఏ ప్ర‌భుత్వానికైనా ఉద్యోగులు కీల‌కం. వారు ఓటింగ్ ప్ర‌క్రియ‌ను ప్రభావితం చేస్తారా? చేయ‌రా? అనేది ప‌క్క‌న పెడితే.. వారి మౌత్ ప‌బ్లిసిటీ కార‌ణంగా.. ల‌క్ష‌ల ఓట్లు ప్ర‌భావితం అయితే అవుతాయి. గ‌తంలో ఎన్టీఆర్‌, త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వాలు …

Read More »

బాబే క‌నిపిస్తారు.. చూడండి!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి తీరాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న టీడీపీ.. ఆదిశ‌గా దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇది ఆశించ‌ద‌గిన ప‌రిణామ‌మే. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం.. ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాలపై టీడీపీ పోరాటాలు చేస్తోంది. అయితే, ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. చంద్ర‌బాబు మాత్ర‌మే క‌నిపిస్తున్నారు.. ఆయ‌న‌ను మాత్ర‌మే జ‌నాలు చూస్తున్నారు! ఇది మంచికా.. చెడుకా.. అనే చ‌ర్చ‌ను ప‌క్క‌న పెడితే.. పార్టీలో చంద్ర‌బాబు ఒక్క‌రే బ‌య‌ట‌కు రావ‌డం.. ఆయ‌న …

Read More »

సాయిరెడ్డి పేరు వినిపిస్తే కేసీఆర్ ఒంటి కాలి మీద లేస్తున్నారట..

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి పేరు వినిపిస్తే చాలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహంతో ఇంతెత్తున ఎగిరిపడుతున్నారట. కొద్ది నెలలుగా తమ కుటుంబంపై అవినీతి మరకలు పడడానికి పరోక్షంగా విజయసాయిరెడ్డే కారణమని కేసీఆర్ భావిస్తుండడమే దానికి కారణమని చెబుతున్నారు. రాజకీయాల్లో ఉన్నందున తమ కుటుంబంపై గతంలోనూ ఆరోపణలు వచ్చినా ఎన్నడూ కూడా ఇలా అడ్డంగా దొరికిపోలేదని.. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అడ్డంగా బుక్కవడానికి విజయసాయిరెడ్డి, ఆయన మనుషులే …

Read More »

యనమల కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇవ్వనున్నారా

టీడీపీలో బిగ్ షాట్‌కు చంద్రబాబు షాక్ ఇవ్వనున్నట్లు వనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి మంత్రి పదవులు సహా అన్నీ అనుభవించి.. అదే స్థాయిలో పార్టీ కోసం పాటుపడినా.. గత కొన్నేళ్లుగా మాత్రం పార్టీకి పెద్దగా ఉపయోగపడని యనమల రామకృష్ణుడిని చంద్రబాబు ఇక పక్కనపెట్టనున్నట్లు వినిపిస్తోంది. ముఖ్యంగా యనమల తన సొంత నియోజకవర్గం తునిలో పోటీ చేయడానికి ఆసక్తి చూపకుండా ఎన్నికలతో సంబంధం లేకుండా రాజ్యసభను పదేపదే కోరుతుండడం… తునిలో యనమల …

Read More »

దూకుడు పెంచబోతున్న కాషాయ సేన 

రెండు రాష్ట్రాల ఎన్నికల తర్వాత బీజేపీ దూకుడు పెంచబోతోందా ? రాబోయే ఎన్నికల్లో విజయానికి బాటలు వేసుకుంటుందా ? ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకు కేంద్ర సంస్థలను తెగవాడేస్తుందా ? బీజేపీకి చెక్ పెట్టేందుకు కేసీఆర్ కూడా అంతే దూకుడుగా ముందుకెళ్లారా… ? గుజరాత్, హిమాచల్ లో బీజేపీ విజయాన్ని సూచిస్తున్న సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ వైపే…ఇకపై దూకుడు పెంచబోతున్న బీజేపీ 2023లో పదికి పైగా రాష్ట్రాల్లో ఎన్నికలు పార్టీలను చీల్చడంపై ప్రత్యేక …

Read More »

అందుకే బాబు పాన్ ఇండియా..

దిల్లీ జీ20 సన్నాహక సమావేశం లక్ష్యం ఏదైనా కానీ తెలుగు రాష్ట్రాల రాజకీయ తక్కెళ్లకు మాత్రం మాంచి పని దొరికింది. మరీ ముఖ్యంగా తెలుగు సినిమా స్టైల్లోనే పాన్ ఇండియా రేంజ్‌లు, పోలికలు మొదలయ్యాయి. పాన్ ఇండియా పొలిటీషియన్ ఎవరనేదీ చర్చ జరుగుతోంది. గతంలోనూ అనేకసార్లు పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య ఇలాంటి చర్చ జరిగినా ఇప్పుడు మాత్రం వేరే లెవల్లో జరుగుతోంది. మరీ ముఖ్యంగా జీ20 సన్నాహక సమావేశాల …

Read More »

రోజా రెడ్డి బీసీ అట..

రాజకీయ నాయకులు ఏ వర్గానికి చెందిన కార్యక్రమంలో పాల్గొంటే ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు వస్త్రధారణో, అలంకరణో మార్చుకోవడం మామూలే. అంటే… రంజాన్ సమయంలో ఇఫ్తార్ విందుకు వెళ్తే ముస్లిం టోపీ పెట్టుకోవడం.. యాదవులు, కురుమల సభలకు వెళ్తే గొంగళి కప్పుకోవడం, మత్స్యకారుల సభకు వెళ్తే భారీ చేప ఒకటి పట్టుకోవడం వంటివి చేస్తుంటారు. అదంతా సింబాలిక్‌గా జరుగుతుంది. కానీ.. ఏపీ పొలిటీషియన్స్ మాత్రం ఏకంగా తమ కులాలనే మార్చేస్తున్నారు. గతంలో …

Read More »

కేసీఆర్‌కు బీజేపీ చెక్‌.. ఈట‌ల‌కు బ్లూ ప్రింట్ ఇచ్చారా..?

రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌పై పైచేయి సాధించ‌డం ఒక‌ప్ప‌టి లెక్క‌. కానీ, ఇప్పుడు అస‌లు ప్ర‌త్య‌ర్థులే లేకుం డా చూసుకోవ‌డం ప్ర‌ధాన లెక్క‌గా రాజ‌కీయ పార్టీలు నిర్ణ‌యించుకున్నాయి. ఆదిశ‌గానే అడుగులు వేస్తు న్నాయి. ఇత‌ర రాష్ట్రాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్న తెలంగాణ‌, ఏపీల్లో మాత్రం ప్ర‌త్య‌ర్థి పార్టీపై రాజ‌కీయ నేత‌లు ఇలాంటి రాజ‌కీయాలే చేస్తున్నాయి. తెలంగాణ విష‌యాన్ని తీసుకుంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ అధికా రంలోకి రావాల‌ని బీజేపీ స్కెచ్ సిద్ధం చేసుకుంది. …

Read More »

గోదావ‌రిలో ఆ ఎమ్మెల్యే కొడుకు షాడో మంత్రైపోయాడా…!

రాష్ట్రంలో కొంద‌రు షాడో మంత్రులుగా ప‌నిచేస్తున్నార‌నే వాద‌న కొన్నాళ్లుగా వినిపిస్తూనేఉంది. ఎమ్మెల్యే ల సోద‌రులు షాడో ఎమ్మెల్యేలుగా చ‌క్రం తిప్పుతున్నారు. మ‌హిళా ఎమ్మెల్యేల భ‌ర్త‌లు కూడా ఇదే ప‌నిలో ఉన్నారు. వీరిని నిలువ‌రించాల‌ని.. పార్టీలో ఉన్న కొంద‌రు ఎప్ప‌టి నుంచో కోరుతున్నారు. అయినా… కూడా అధిష్టానం ఎందుక‌నో.. చూసి కూడా చూడ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తోందా? అనే వాద‌న వినిపిస్తోంది. తాజాగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఒక కీల‌క ఎమ్మెల్యే క‌మ్ …

Read More »

వాపు తగ్గిన ఆప్…కేజ్రీవాల్ జైత్రయాత్రకు బ్రేక్?

ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు కనిపించడం లేదు. ఆప్ హడావుడి ఢిల్లీ, పంజాబ్ కే పరిమితమవుతోంది. కేజ్రీవాల్, సిసోడియా మాటలు జనం నమ్మేందుకు సిద్ధంగా లేరని తేలిపోయింది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో ఆప్ తన ప్రాబల్యాన్ని విస్తరించలేకపోయిందని తాజా ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. దశాబ్దం క్రితం 2012లో ఏర్పాటైన ఆప్… రాజధాని ఢిల్లీకే పరిమితమవుతుందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అన్నా హజారే ప్రారంభించిన అవినీతి వ్యతిరేకోద్యమం నుంచి పుట్టిన ఆప్ ను …

Read More »