Political News

చంద్రగిరి.. ఎన్నికల కమీషన్ విచారణ మొదలుపెట్టింది

మొన్నటి ఎన్నికల సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల కమీషన్ విచారణ జోరు పెంచింది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కరరెడ్డి, టీడీపీ తరపున పులివర్తి నాని పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి ఎన్నికల్లో చెవిరెడ్డి ఘన విజయం సాధించారు. అయితే అన్నీచోట్లా పోలింగ్ ప్రశాంతంగా ఏడుచోట్ల వైసీపీ రిగ్గింగుకు పాల్పడిందని టీడీపీ అభ్యర్ధి ఆరోపించారు. అదే సమయంలో ఎస్సీ, బీసీలను బెదిరించి టీడీపీ …

Read More »

ముంబై ఐఐటీ స్టూడెంట్స్ కి చంద్రబాబు ఏం చెప్పారు?

భవిష్యత్తు మీద ఆశలతో 2050 టార్గెట్ గా మెగా మైండ్ సెట్ మార్చుకోవాలంటూ చంద్రబాబునాయుడు గట్టిగా చెప్పారు. ముంబయ్ ఐఐటి విద్యార్ధుల కోసం నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’ లో ఐఐటి స్టూడెంట్స్ తో వెబినార్ ద్వారా జూమ్ యాప్ లో మాట్లాడారు. రోడ్లు, కరెంటు కూడా లేని 20 ఇళ్ళున్న చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను ముఖ్యమంత్రి అవ్వగా లేనిది ఇప్పటి విద్యార్ధులు భవిష్యత్తులో ఎందుకు …

Read More »

మెజారిటి వర్గాలు బైడెన్ కే మద్దతుగా నిలబడుతున్నాయా ?

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల తెదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచ దేశాల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని ఓటర్ల నాడిని పట్టుకోవటానికి సర్వే సంస్ధలు తెగ ప్రయత్నిస్తున్నాయి. మీడియా సంస్ధలతో పాటు అనేక సంస్ధలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో రకరకాల సర్వేలు చేస్తున్నాయి. అయితే సర్వే చేసే సంస్ధల్లో హార్వార్డ్ విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులు, ఫ్యాకల్టీ కలిసి చేసే సర్వేకి మంచి క్రెడిబులిటి ఉందట. దీన్నీ ’2020 కో …

Read More »

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అందరి దృష్టి చంద్రబాబు పైనే

తొందరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి)ఎన్నికల్లో చంద్రబాబునాయుడు ప్రచారం చేస్తారా ? ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జోరందుకుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహకాలు రెడీ చేసుకోవచ్చని ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమీషన్ కు సమాచారం ఇచ్చింది. ప్రభుత్వం చేసిన తాజా ప్రకటనతో అన్నీ పార్టీలు ఒక్కసారిగా క్రియాశీలమైపోయాయి. ఇదే విషయమై …

Read More »

సోము క‌న్నా.. క‌న్నానే బెట‌ర్‌..

ఏ పార్టీలో అయినా.. నాయ‌కుడు మారితే.. విధానం మారుతుంది. అదే స‌మ‌యంలో కార్య‌క‌ర్త‌లు, ఇత‌ర నేత‌ల్లోనూ మార్పులు వ‌స్తాయి. నాయ‌కుడిని బ‌ట్టి.. పార్టీ స్వ‌రూపం కూడా మారిపోతుంది. మ‌రీ ముఖ్యంగా జాతీయ పార్టీలు ఇలాంటి మార్పుల కోస‌మే.. రాష్ట్రాల్లో అధ్య‌క్షుల‌ను మారుస్తూ ఉంటాయి. మ‌రింత ఉన్న‌తంగా పార్టీని ముందుకు తీసుకువెళ్తార‌ని, పార్టీని మ‌రింత‌గా బ‌లోపేతం చేస్తార‌ని నాయ‌కుల‌పై ఆశ‌లు పెట్టుకుంటాయి. కానీ, ఏపీ విష‌యంలో బీజేపీ ఆశించింది ఒక‌టైతే.. జ‌రుగుతున్న‌ది …

Read More »

పోలవరానికి రాజకీయమే అసలైన సమస్య

రాష్ట్రానికి ఎంతో ప్రధానమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాజకీయ దెబ్బపడింది. ప్రాజెక్టు ఖరదీను భరించటంలో కేంద్ర ప్రభత్వం తీసుకున్న యూటర్న్ వల్లే నిధుల వివాదం మొదలైందన్నది అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడు హయాంలో ప్రాజెక్టకు సవరించిన అంచనా ప్రకారం రూ. 55 వేల కోట్లకు అంగీకరించింది కేంద్రమే. తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వత సవరించిన అంచనాల పేరుతో రూ. 47 వేల కోట్లతో ప్రతిపాదనలు పంపితే అంగీకరించిందీ కేంద్రమే. …

Read More »

ఈ సీనియర్ ఎంఎల్ఏ హ్యాపీయేనా ?

తెలుగుదేశం పార్టీలోని అత్యంత సీనియర్ ఎంఎల్ఏల్లో బుచ్చయ్య చౌదరి కూడా ఒకరు. చాలా సంవత్సరాల తర్వాత చౌదరికి పార్టీలోని అత్యున్నత వేదికైన పాలిట్ బ్యూరోలో స్ధానం దక్కిన కారణంగా ఆయన హ్యాపీగానే ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని పెట్టినపుడు వ్యాపార రంగం నుండి రాజకీయాల్లోకి చౌదరి ప్రవేశించారు. రాజమండ్రిలో 1983లో మొదటిసారి పోటి చేయగానే గెలిచారు. అప్పటి నుండి 1989లో తప్ప మిగిలిన అన్నీసార్లు పోటీ చేసి గెలుస్తునే …

Read More »

రాజ‌ధాని రైతుల‌కు మ‌రో షాక్‌… ఇంకో కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంత రైతుల్ని నరసరావుపేట సబ్‌ జైలుకు తరలించే సమయంలో బేడీలు వేసుకుని పోలీసులు తీసుకెళ్లారు. రాజధాని ప్రాంతంలో రైతులకు బేడీలు వేయడంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికి తప్పేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండగా మరోవైపు టీడీపీ నేతలపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే, …

Read More »

బీజేపీ-జనసేన మధ్య గ్యాప్ వచ్చేసిందా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకపుడు రెండు పార్టీల నేతలు చేతిలో చేయి వేసుకుని ప్రయాణించినా ఇపుడు మాత్రం అంత సీన్ లేదనే అనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్న తర్వాతే గ్యాప్ మొదలైనట్లు పార్టీలోనే టాక్ నడుస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షునిగా ఉన్న కాలంటో ఇటు కన్నా అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఏకతాటిపై నడిచిన …

Read More »

తుమ్మ‌ల హ‌వాకు బ్రేకులు.. స్వ‌యంకృత‌మా.. సౌజ‌న్య శాప‌మా?

ఒక ఏడాది మంత్రిగా చేసిన నాయ‌కులే.. రాజ‌కీయాల‌ను ప‌ట్టుకుని వేలాడుతున్న రోజులు. అలాంటిది ఏకంగా ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల వ‌ద్ద‌.. రెండు భిన్న‌మైన పార్టీల్లో ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 సంవ‌త్స‌రాలు.. మంత్రిగా చ‌క్రం తిప్పిన నేత హ‌వా ఎలా ఉండాలి? భ‌విష్య‌తు ఎలా ఉంటుంద‌ని అనుకుంటారు? తిరుగులేద‌ని.. ఆయ‌న మాట‌కు వెన‌క‌నేదే.. ఉండ‌ద‌ని అనుకుంటారు. కానీ, అలాంటి నాయ‌కుడు.. వ్యూహ‌క‌ర్త‌, మేధావి.. ఇప్పుడు ఎక్క‌డో ప‌ల్లెటూరులో త‌న …

Read More »

కేసీఆర్ సంచలన నిర్ణయం.. వరద సాయం బంద్

ఏదో అనుకుంటే మరేదో అయినట్లుగా మారింది కేసీఆర్ సర్కారు అంచనా. ఇటీవల కురిసిన భారీ వర్షాలు..వరదల కారణంగా భారీగా నష్టపోయిన హైదరాబాదీయుల్ని ఆదుకునేందుకు చరిత్రలో మరే ప్రభుత్వం చేపట్టని రీతిలో నష్టపరిహారాన్ని అందజేయాలని భావించారు. తొలిదశలో వరద కారణంగా ప్రభావితమైన ప్రతి కుటుంబానికి రూ.10వేలు చొప్పున పరిహారం అందజేయాలని.. తర్వాతి దశలో బాధితులు నష్టపోయిన దానికి తగ్గట్లు రూ.50వేలు.. రూ.లక్ష మొత్తాల్ని చెల్లించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి భారీ ఎత్తున …

Read More »

ఏపీలో వెంక‌య్య వ‌ర్గం ఏమైంది?

ఏపీ రాజ‌కీయాల్లో.. బీజేపీకి ఓటు బ్యాంకు ఉందా లేదా? అనే విష‌యాన్ని పక్క‌న పెడితే.. ఓ వ‌ర్గం బీజేపీ నేత‌లు మాత్రం ఎప్పుడూ మీడియాలో ట‌చ్‌లో ఉండేవారు. ప్ర‌భుత్వంపై సునిశిత విమ‌ర్శలు చేయ‌డంతో పాటు.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపించేవారు. అదేస‌మ‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వాన్ని స్తుతించేవారు. అయితే… ఇప్పుడు ఈ వ‌ర్గం జాడ క‌నిపించ‌డంలేదు. ఎక్క‌డి వారు అక్క‌డే సైలెంట్‌! అయిపోయారు. మ‌రి ఏం జ‌రిగింది? ఇంత‌కీ …

Read More »