తెలంగాణలో మళ్లీ రాజకీయ రచ్చ ప్రారంభమైంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన కామెంట్లు తీ వ్ర వివాదానికి దారితీశాయి. సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందు కు సమాయత్తం అయ్యారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. ఈ క్రమంలో కవిత తీవ్రస్థాయిలో స్పందించారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలోనే చెప్పుతో కొడతా! అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియాతో …
Read More »జగన్ కుటుంబానికి కేంద్రం షాక్.. ఏం చేసిందంటే!
ఏపీ సీఎం జగన్ కుటుంబానికి కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. తన మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నిర్వహిస్తున్న కీలక ట్రస్టును కేంద్ర ప్రబుత్వం రద్దు చేసింది. ప్రస్తుతం ఈ ట్రస్టును విజయమ్మ నిర్వహిస్తున్నారు. ‘విజయమ్మ చారిటబుల్ ట్రస్టు’ పేరుతో నిర్వహిస్తున్న దీని ద్వారా.. కడపలో పేదలకు సాయం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం చేస్తున్నారనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే.. ఈ ట్రస్టును రద్దు చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం …
Read More »సీఎం జగన్ రాయలసీమ ద్రోహి: చంద్రబాబు
సెల్ఫోన్ అనే ఆయుధంతో సీఎం జగన్ ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను అందరికీ చెప్పాలని.. ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దీనికి అందరూ బాధ్యత తీసుకోవాలన్న ఆయన.. ఇది ప్రజాస్వామ్య పోరాటానికి నాంది కావాలన్నారు. సీఎం జగన్ రాయలసీమ ద్రోహి అని నిప్పులు చెరిగిన చంద్రబాబు.. వైసీపీ గూండాలతో తన పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. అరాచకాలు ఆపకపోతే ప్రజలే జగన్ను తరిమికొడతారన్న నిప్పులు చెరిగారు. కర్నూలు జిల్లాలో మూడు …
Read More »జనసేనని టీడీపీతో కలవొద్దని.. అధిష్టానం చెప్పిందట
ఏపీలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తాజాగా బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చే శారు. రాష్ట్ర ఎన్నికల్లో పొత్తుల విషయంపై కేంద్రంలోని బీజేపీ అధిష్టానం.. కుండబద్దలు కొట్టి మరీ చెప్పిం దని అన్నారు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తాము జనసేనతో కలిసిఎన్నికలకు వెళ్తామని అన్నారు. సరే.. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతున్నారు కానీ, తాజాగా సోము చెప్పింది మాత్రం సంచనలమే! అదేంటంటే.. జనసేన పార్టీని …
Read More »ఆ స్టేట్మెంట్.. బాబుకు ప్లస్సా మైనస్సా?
రాజకీయ నాయకులు జనాల దృష్టిని ఆకర్షించడానికి.. వాళ్లలో ఆలోచన రేకెత్తించడానికి కొన్ని సందర్భాల్లో వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తుంటారు. అనూహ్యమైన చర్యలకు పాల్పడుతుంటారు. భారీ స్టేట్మెంట్లు ఇస్తుంటారు. కొన్నిసార్లు అవి ప్లస్సవుతాయి. కొన్నిసార్లు మైనస్ అవుతుంటాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుకు 2024 ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ఆయన ఆలౌట్ వార్కు రెడీ అయినట్లే ఉన్నారు. ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఆయన ఏ అస్త్రాన్నీ వదులుకోవాలని …
Read More »మూడు రాజధానులకు మోడీ గ్రీన్ సిగ్నల్: ఎంపీ
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియదు కానీ, వైసీపీ నాయకులు, మంత్రులు, ఎంపీలు మాత్రం అదిగో ఇదిగో అని కామెంట్లు మాత్రం చేస్తున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఏకంగా.. మరో సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మూడు రాజధానులకు సీఎం జగన్ కొబ్బరికాయ కొట్టనున్నారని వెల్లడించారు. అంతేకాదు.. మూడు రాజధానులు ఇప్పుడు కొత్తకాదని కూడా చెప్పారు. ఇది శ్రీబాగ్ ఒప్పందానికి ప్రతిరూపమని …
Read More »వైసీపీలో గుబులు రేపుతున్న.. బాబు కామెంట్.. !!
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ప్రజల సెంటిమెంటును గుర్తించి.. తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయ నేతలు.. పన్నే వ్యూహాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తాయి. ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన తాజాగా కామెంట్లు.. అధికార పార్టీ వైసీపీలోనూ గుబులు రేపుతున్నాయి. పైకి ఏమీ అనలేక.. లోలోన దాచుకోలేక.. ప్రస్తుతం ఎదురుదాడి మంత్రాన్ని ఎంచుకున్నారు. కర్నూలులో పర్యటిస్తున్న చంద్రబాబు.. తనకు ఇదే చివరి ఎన్నికలని, ఆఖరి ఛాన్స్ …
Read More »ఎవరీ కనికా టెక్రివాల్ రెడ్డి?
ఇప్పటివరకు ఆమె ఒక ఔత్సాహిక వ్యాపారవేత్తగా సుపరిచితులు. హై ప్రొఫైల్ ఉన్న వారితో ఆమెకున్న పరిచయాలు అంతా ఇంతా కావని చెబుతారు. ఆమె స్థాయి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏ మాత్రం తగ్గదని.. ఏ రాష్ట్ర సీఎం అయినా ఆమె అనుకుంటే ఇట్టే లైన్లోకి తీసుకొచ్చే సత్తా ఉందని చెబుతారు. అలాంటి ఆమె పేరు ఇప్పుడు ఢిల్లీ మద్యం స్కాంకు సంబంధించిన ఉదంతంలో బయటకు రావటం సంచలనంగా మారింది. సామాన్యులకే కాదు.. …
Read More »దావూద్ జగన్ .. ఇంటికి పంపిస్తా! : చంద్రబాబు
కర్నూలు జిల్లాలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం.. రాష్ట్రం కోసం.. ఏ త్యాగానికైనా తాను సిద్దమని, అవసరమైతే జైలుకు సైతం వెళ్లేందుకు తాను రెడీగానే ఉన్నానని అన్నారు. “ఏ జైల్లో పెడతారో పెట్టండి. ఏకేసు పెడతారో పెట్టండి. అన్నింటికీ సిద్ధమే” అని చంద్రబాబు తీవ్ర ఆవేశం వ్యక్తం చేశారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు చంద్రబాబు.. పత్తికొండలో భారీ …
Read More »ఇదే చివరి ఎన్నిక.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి: చంద్రబాబు
కర్నూలు జిల్లాలోని పత్తికొండ, నంద్యాల, కోడుమూరు నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం కర్నూలుకు వెళ్లిన చంద్రబాబు ఇక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. పత్తికొండలో నిర్వహించిన ర్యాలీ, అనంతరం సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ.. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. గత ఏడాది అసెంబ్లీలో జరిగిన ఘటనను ఆయన ప్రస్తావించారు. “నేను సీనియర్ నాయకుడిని. నన్ను …
Read More »కేసీఆర్కు ఎందుకీ పొర్లు దండాలు?
ఔను! ఇప్పుడు నెటిజన్లు ఇదే ప్రశ్న సంధిస్తున్నారు. ఎందుకీ పొర్లు దండాలు? ఏం ఆశించి కాళ్ల పై పడుతున్నారు? ఇందకేనా ఉన్నత చదువు చదివింది? అని నిష్కర్షగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఒక జిల్లాకు అధికారి అయిన వ్యక్తులు దండాలు పెట్టారంటే, కాళ్లపై పడ్డారంటే తెలిసి చేశారో.. తెలియక చేశారో.. అని సరిపుచ్చుకోవచ్చు. కానీ, రాష్ట్రం మొత్తానికి అధికారి.. అయిన తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.. తాజాగా సీఎం కేసీఆర్ కాళ్లపై …
Read More »‘క్యాసినో కేసు’లో మంత్రి తలసాని సోదరుల హస్తం?
తెలంగాణలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసు వ్యవహారంలో తాజాగా మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులకు భాగం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ రహస్య ప్రదేశంలో వీరిద్దరిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీకి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణలోని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates