Political News

బీజేపీ అలా.. జీవీఎల్ ఇలా.. వాటీజ్ దిస్ బాస్‌!!

కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు ఒక విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. రాష్ట్రంలోని కీల‌క నాయ‌కుడు జీవీఎల్ న‌ర‌సింహారావు మాత్రం త‌న రూటే సెప‌రేటు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇటీవ‌ల ఓ సంద‌ర్భంగా కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు హ‌యాంలో పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు బాగా జ‌రిగాయ‌ని, కానీ, తాను ఆనాడు చూడ‌లేక పోయాన‌ని అన్నారు. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో కేంద్ర జ‌ల శ‌క్తి …

Read More »

మా ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామ‌న్నోళ్ల‌ను బొక్క‌లో ఏశాం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తాజాగా మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ప్ర‌భుత్వాన్ని బెదిరిస్తున్న‌వారిని ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఇటీవ‌ల మునుగోడు ఎన్నిక‌ల స‌మ‌యంలో తామంతా ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్న స‌మ‌యంలో దొడ్డిదారిలో వ‌చ్చి.. త‌మ ప్ర‌భుత్వాన్ని కూల్చేందుకు కొంద‌రు ప్ర‌య‌త్నించార‌ని ఆయ‌న చెప్పారు. అయితే, వాళ్లంద‌రినీ అరెస్టులు చేసి జైళ్ల‌కు త‌ర‌లించిబొక్క‌లో చిప్ప కూడు తినిపిస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న …

Read More »

ఉభయ గోదావ‌రులకు కొత్త ఊపు..

ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న టీడీపీలో జోష్ నింపుతోందా? పార్టీకి పున‌రుత్తేజం తెచ్చిం దా? అంటే..ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని విజ‌య‌రాయి ప్రాంతంలో చంద్ర‌బాబు ఇదేం ఖ‌ర్మ మ‌న రాష్ట్రానికి అనే కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జిల్లాలో పార్టీని మ‌రింత ప‌టిష్టం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. రోడ్ షోలు, స‌భ‌ల ద్వారా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని భావించారు. అదేస‌మ‌య‌లో మ‌హిళ‌ల‌తో ప్ర‌త్యేకంగా ముఖాముఖికార్య‌క్ర‌మాలు, యువ‌త‌తో …

Read More »

నారా లోకేష్‌.. పాద‌యాత్ర టాస్క్ ఇదే!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ జ‌న‌వ‌రి 27 నుంచి పాద‌యాత్ర ప్రారంబిస్తున్నారు. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ పాద‌యాత్ర ఘ‌నంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని గ్రామాల‌ను క‌లుపుతూ.. ఈ పాద‌యాత్ర‌ను ప్లాన్ చేసుకున్నారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డం దీనిలో ప్ర‌ధాన ల‌క్ష్యంగా లోకేష్ 4000 కిలో మీట‌ర్లు, 400 రోజుల పాటు పాద‌యాత్ర చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీనికి సంబంధించిన రోడ్ …

Read More »

జ‌గ‌న్ కోసం పెళ్లి కూడా చేసుకోలేదు

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ఏపీ ముఖ్య‌మంత్రిగా చూసేందుకు, చేసేందుకు అనేక మంది నాయ‌కులు క‌ష్ట‌ప‌డ్డార‌నేది తెలిసిందే. ఆయ‌న పాద‌యాత్ర చేసిన స‌మ‌యంలో ఆయ‌న‌తో పాటు క‌లిసిన‌డిచారు. ఆయ‌న పాదంలో పాదం క‌లిపారు. కొంద‌రు ఆస్తులు అమ్మి మ‌రీ ఖ‌ర్చు చేస్తే.. మ‌రికొంద‌రు అప్పులు చేసి తీసుకువ‌చ్చి .. జెండాలు క‌ట్టారు. ఇలానే.. క‌ర్నూలుకు చెందిన ఒక ముస్లిం యువ‌తి కూడా జ‌గ‌న్ సీఎం కావాల‌ని క‌ల‌లు క‌న్నారు. వైసీపీ అధికారంలోకి …

Read More »

టీడీపీ ఫాలోయింగ్‌తో వైసీపీలో బెరుకు మొద‌లైందా..!

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఫాలోయింగ్‌ను చూసి అధికార పార్టీ వైసీపీ బెరుకుతోందా? అంటే.. ప్ర‌తిప‌క్షాలు ఔన‌నే అంటున్నాయి. కానీ, ప‌రిశీల‌కులు మాత్రం వైసీపీ జాగ్ర‌త్త ప‌డుతోంద‌ని చెబుతున్నారు. ఎందుకం టే.. ప్ర‌జ‌లకు ఇప్పుడు స‌మాచార వ్య‌వ‌స్థ చాలా చేరువైంది. ఎక్క‌డ ఎప్పుడు ఏం జ‌రిగినా వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్షాల ప్ర‌చారం కూడా జోరుగా సాగుతోంది. ఇది ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్న తీరు కూడా బాగానే ఉంది. గ‌తంలో …

Read More »

కేసీఆర్ సామాజిక న్యాయం ఇదే.. రేవంత్ ఫైర్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై పీసీసీ అద్య‌క్షుడు, ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సామాజిక న్యాయం ఇదేనా ? అని నిల‌దీశారు. “సామాజిక న్యాయం అంటే నాలుగు కులాల‌కు చెందిన ‘త‌న’ అనుకున్న‌వారికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చి వారిని ప‌క్క‌న కూర్చోబెట్టుకోవ‌డ‌మేనా?” అని రేవంత్ నిల‌దీశారు. ఆధిప‌త్య రాజ‌కీయాల‌ను ఎండ‌గ‌ట్టిన తెలంగాణ‌లో ఇప్పుడు అదే జ‌రుగుతోంద‌ని అన్నారు. తెలంగాణ అనగానే గుర్తొచ్చేది ఉస్మానియా యూనివ‌ర్సిటీ అని …

Read More »

‘అమరరాజా’పై మంత్రి ‘అమర్ చిత్ర’ కథ

ఉన్నమాటంటే ఉలుకెక్కువ అనే సామెత ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అతికినట్టు సరిపోతుందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీ నుంచి అమరరాజా పరిశ్రమ తరలిపోవడానికి వైసీపీ ప్రభుత్వ తీరే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలంతా విమర్శిస్తున్నారు. అయితే, ప్రభుత్వ తీరు వల్లే ఏపీ నుంచి వెళ్ళిపోతున్నట్టుగా అమర రాజా సంస్థ ప్రతినిధులు ఎవరైనా చెప్పారా అని అమర్నాథ్ ఎదురు …

Read More »

కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల…ఇదే ప్రూఫ్?

తెలంగాణ రాజకీయాలలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అరెస్టు వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ నేతలు తనకు ఎన్ని అవాంతరాలు కల్పించాలని చూసినా పాదయాత్ర కొనసాగించి తీరుతానని, డిసెంబర్ 14వ పాదయాత్ర ముగుస్తుందని షర్మిల బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అయితే, షర్మిల ఆరోపణల్లో నిజం లేదని, షర్మిల…కేసీఆర్ వదిలిన బాణం అని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శలు గుప్పించారు. జగ్గారెడ్డి అన్న వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో …

Read More »

జ‌నాలకు 900 కోట్ల‌కు టోపీ.. టీటీడీ బోర్డు స‌భ్యుడి నిర్వాకం

టీటీడీ బోర్డు స‌భ్యుడు, వైసీపీ సానుభూతిప‌రుడు బూదాటి ల‌క్ష్మీనారాయ‌ణ ప్ర‌జ‌ల‌కు కుచ్చుటోపీ పెట్టారు. అది చేస్తాం.. ఇది చేస్తాం..అని జ‌నాల‌ను న‌మ్మించివారి నుంచి భారీ ఎత్తున పెట్టుబ‌డులు ఆక‌ర్షించారు. వీటి విలువ సుమారు 900 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ని హైద‌రాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. అయితే.. బూదాటి ఏమీ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను న‌మ్మిన ప్ర‌జ‌లు మోస‌పోయామ‌ని గుర్తించారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌ను అరెస్టు చేశారు. …

Read More »

హిందువులకు అందుకే తక్కువ సంతానమట

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు..కావాలని కాంట్రవర్సీ చేస్తున్నారో…లేక పొరపాటున వారు చేసిన పనో, కామెంటో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారుతుందో తెలియడం లేదు. ప్రజలపై, సమాజంపై ప్రభావం చూపగలిగిన హోదాల్లో ఉన్న సదరు వ్యక్తులు ఆచితూచి మాట్లాడాల్సింది పోయి…అడ్డగోలుగా నోటికొచ్చినట్లుగా మాట్లాడి వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా అసోం ఎంపీ, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ చేసిన కాంట్రవర్షియల్ కామెంట్లు …

Read More »

షర్మిల దెబ్బకు కుర్చీ కదిలిన సీనియర్ పోలీసు అధికారి..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల దెబ్బకు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కుర్చీ కదిలిందా? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన పాదయాత్రలో భాగంగా వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న తరుణ్ జోషిని ఆకస్మికంగా బదిలీ కావటం.. ఆయనకు ఎలాంటి పోస్టు ఇవ్వకుండా డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయమని చెప్పటం తెలిసిందే. సమర్థుడైన అధికారిగా పేరున్న తరుణ్ …

Read More »