Political News

జోగ‌య్య వ‌ర్సెస్ గుడివాడ‌.. చివ‌ర‌కు తేలేదేంటి…?

రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకోవ‌డం స‌హ‌జమే. అయితే.. ఇప్పుడు వృద్ధ నాయ‌కుడు.. మాజీ ఎంపీ హ‌రిరామ‌జోగ‌య్య‌.. సిట్టింగ్ నేత కంటే కూడా ఎక్కువ‌గానే రియాక్ట్ అవుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న నిరాహార దీక్ష చేశారు. అదేస‌మ‌యంలో తాజాగా .. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలంటూ.. ఆయ‌న హైకోర్టు మెట్లు ఎక్కారు. సీఎంగా ప‌వ‌న్ చూస్తాన‌ని ఆయ‌న ప్ర‌తిజ్ఞ‌లు కూడా చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌కు కౌంట‌ర్లు కూడా విసురుతున్నారు. …

Read More »

అమరావతిలో రాజధాని నిర్మిస్తాం: సోము వీర్రాజు

త్వరలో విశాఖకు రాజధాని తరలించేస్తున్నానని ఏపీ సీఎం జగన్ దిల్లీ కేంద్రంగా జరిగిన ఇన్వెస్టర్ల సమావేశంలోనే చెప్తుంటే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం తాము అధికారంలోకి వస్తే అమరావతిలో రాజధాని నిర్మిస్తామని అంటున్నారు. కేంద్రంలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉన్న బీజేపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వీర్రాజుకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే జగన్ ఏపీ రాజధానిని విశాఖకు తరలించకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలి. అందుకోసం …

Read More »

క‌ల‌ల రాజ‌ధాని ఇలా అయిపోతోందేంటి?

ఏపీ ప్ర‌జ‌ల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి.. ఎదుగు బొదుగు లేకుండా పోయింద‌నే విష‌యం తెలిసిందే. అధి కార పార్టీ చేస్తున్న మూడు రాజ‌ధానుల జ‌పంతో అమ‌రావ‌తి ఊసు లేకుండా పోయింది. అయితే.. ఇటీవల కాలంలో అమ‌రావ‌తి ప్రాంతంలో మ‌రికొన్ని దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. బ్రిడ్జిల‌ను కూ ల్చేయ‌డం.. వాటి కోసం ఏర్పాటు చేసిన రాళ్ల‌ను ఎత్తుకుపోవ‌డం.. ర‌హ‌దారులు త‌వ్వేసి మ‌ట్టి ఎత్తుకు పోవ డం వంటివి.. స‌ర్వ‌సాధార‌ణంగా క‌నిపిస్తున్నాయి. …

Read More »

#AppuRatnaAPCM జగన్‌కు పవన్ శుభాకాంక్షలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు చెప్పారు. ఏమిటి? నమ్మలేకపోతున్నారా? నిజమే.. ఈ వార్త నిజమే. జగన్‌కు పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఎందుకు చెప్పారో తెలిస్తే మాత్రం అబ్బోయ్ పవన్ కూడా సెటైర్లు వేస్తున్నాడే అనుకుంటారు. అవును… పవన్ వ్యంగ్యంగానే జగన్‌కు శుభాకాంక్షలు చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ పేరు అప్పుల కారణంగా దేశమంతా పాపులర్ అవుతోందని, అందుకు …

Read More »

బండి సంజ‌య్ ఎవ‌డ్రా: బాబూ మోహ‌న్

ఒక‌ప్ప‌టి సినీ హాస్య న‌టుడు.. ‘పాయే’ డైలాగుతో తెలుగు ప్రేక్ష‌కులను ఉర్రూత‌లూగించిన బాబూమోహ‌న్‌.. త‌ర్వాత‌.. రాజ‌కీయ అరంగేట్రం చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా ఆయ‌న వివాదంలో చిక్కుకుపోయారు. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న బాబూమోహ‌న్‌.. పార్టీ సొంత కార్య‌క‌ర్త‌పై బాడ‌కావ్‌.. స‌హా మ‌రికొన్ని ప‌రుష ప‌దాలు.. నా కొడ‌క‌.. అంటూ.. విరుచుకుప‌డ్డారు. అదేస‌మ‌యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజ‌య్‌పైనా విరుచుకుప‌డ్డారు. బండి సంజ‌య్ ఎవ‌డ్రా.. నువ్వెంత ? నీ …

Read More »

అలీకి ఇంకా ఆశ చావలే..

ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీకి ఎమ్మెల్యే కావాలన్న ఆశ ఇంకా పోలేదు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీలో టికెట్ కావాలంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలన్నీ కలిసి రావాలన్న సత్యం ఇంకా అర్థం చేసుకోని ఆయన పదేపదే తన మనసులోని మాటను బయటపెడుతున్నారు. జగన్ ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ఆయన తాజాగా ప్రకటించారు. ఇంతకుముందు కూడా ఆయన జగన్ …

Read More »

లోకేష్‌ ‘గ‌ళం’ ఇంకా పెంచాలి

ఇటీవ‌ల జ‌రుగుతున్న ప‌రిణామాలు.. టీడీపీ పై వ‌స్తున్న విమ‌ర్శ‌లు.. వంటివి సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తున్నాయి. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పాద‌యాత్ర ప్రారంభించి 10 రోజులు గ‌డిచాయి. మొత్తం 120 కిలో మీట‌ర్లు ఆయ‌న పూర్తి చేసుకున్నారు. అనేక మందిని క‌లుసుకున్నారు. వారికి హామీలు కూడా ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఈ ప‌ది రోజుల వ్య‌వ‌హారం పై స‌హ‌జంగానే విశ్లేష‌ణ‌లు …

Read More »

తెరపైకి మళ్లీ కాపు రిజర్వేషన్

కాపులకు రిజర్వేషన్‌ కల్పించే అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు సంవత్సరం సమయం ఉండటంతో ఇప్పుడది ఎన్నికల అంశంగా మారుతోంది. మాజీ మంత్రి, కాపు నాయకుడు హరిరామ జోగయ్య ఏపీ హైకోర్టులో ఈ మేరకు ఒక రిట్ పిటిషన్ వేశారు. కాపు సంక్షేమ సేన పేరుతో ఈ పిటిషన్ దాఖలైంది. ఏపీలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు హయాంలో చట్టాలు చేశారు. జగన్ అధికారానికి …

Read More »

ఆ నేత‌ల‌తో టీడీపీకి ఒరిగిందేంటి?

టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన గ‌ళం కూడా ఉంది. మ‌రి ఇలాంటి వారి వ‌ల్ల పార్టీకి ప్ర‌యోజ‌నం ఉందా? కీల‌క స‌మ‌యంలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు వారు ఏమేర‌కు ప్ర‌యత్నం చేస్తున్నారు? వారి వ‌ల్ల పార్టీ పుంజుకునేందుకు అవ‌కాశం ఉందా? ఇవీ.. ఇప్పుడు రాజ‌కీయంగా టీడీపీలో చ‌ర్చ‌కు వ‌స్తున్న ప్ర‌శ్న‌లు. ముఖ్యంగా సీమ ప్రాంతంలో నందమూరి బాల‌కృష్ణ‌. అటు ఉత్త‌రాంధ్రలో అశోక్ గ‌జ‌ప‌తి రాజు ఇలా.. కొంద‌రు …

Read More »

అప్పుడే నాలుగు కేసులు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. యాత్ర 11వ రోజుకు చేరుకుంది.మహిళలు, దళితులు, బీసీలు, యువకులు పెద్ద సంఖ్యలో యాత్రకు తరలి వస్తున్నారు. యాత్రను ఏదో విధంగా ఆపాలని ప్రయత్నించి, ప్రజా వ్యతిరేకతకు భయపడి వెనక్కి తగ్గిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కేసులతో వేధించేందుకు ప్రయత్నిస్తోంది. పాదయాత్రను ప్రారంభించి 11 రోజులే అయ్యింది. సగటున రోజుకు పది కిలోమీటర్ల చొప్పున …

Read More »

సీఎంగా కేటీఆర్.. బడ్జెట్ సమావేశాలే వేదికగా కేసీఆర్ ప్లానింగ్?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నప్పటికీ.. డిఫ్యాక్టో సీఎంగా మంత్రి కేటీఆర్ ఎంతో కాలంగా వ్యవహరిస్తున్నారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. నిజానికి ఏడాదిన్నర క్రితం ఒకసారి ముఖ్యమంత్రిగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగం సిద్ధం చేసి.. అధికారికంగా ప్రకటించేందుకు తయారవుతున్న వేళ.. అనూహ్యంగా ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటం తెలిసిందే. కట్ చేస్తే.. మళ్లీ అలాంటి సీన్ తాజాగా వచ్చినట్లుగా చెబుతున్నారు. అందుకు …

Read More »

ఎన్నిక‌ల టైంకి పార్టీ ఏంటో చెబుతా: జేడీ

మాజీ ఐపీఎస్ అధికారి, గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ ప‌ట్నం ఎంపీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ తాజాగా మ‌రోసారి హాట్ కామెంట్స్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను ఒక పార్టీలోకి చేర‌నున్న‌ట్టు చెప్పారు. అయితే.. అది త‌న మ‌న‌సుకు న‌చ్చిన పార్టీ అయి ఉండాల‌ని వ్యాఖ్యానించారు. ఎన్నిక‌ల‌కు ముందే ఆ విష‌యాన్ని చెబుతాన‌న్నారు. వాస్త‌వానికి ఇటీవ‌ల ల‌క్ష్మీనారాయ‌ణ తాను ఒంట‌రిగానే పోటీ చేయ‌నున్న‌ట్టు …

Read More »