Trends

అక్షర్ కాళ్ళ మీద పడబోయిన విరాట్, ఎందుకంటే…

2025 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై టీమిండియా విజయంతో గ్రూప్-ఎ టాపర్‌గా సెమీఫైనల్‌కు అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అదరగొట్టగా, అక్షర్ పటేల్ కీలకమైన కేన్ విలియమ్సన్ వికెట్ తీసి జట్టు విజయానికి మార్గం సుగమం చేశాడు. అయితే, అక్షర్ వికెట్ తీసిన క్షణంలో కోహ్లి స్పందన ఆసక్తికరంగా మారింది. తన సహచరుడి కాళ్లు పట్టుకోవడానికి కోహ్లి ప్రయత్నించగా, అక్షర్ వెంటనే అతడిని అడ్డుకున్నాడు. ఈ సరదా ఘటనను కెమెరాలు …

Read More »

న్యూజిలాండ్‌పై టీమిండియా భారీ విజయం, సెమీస్ వీళ్ళతోనే…

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. ఇప్పటికే సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన భారత్, న్యూజిలాండ్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్‌ తక్కువ స్కోర్‌కే కుప్పకూలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, 50 ఓవర్లలో …

Read More »

సలీం కోసం ఊళ్లోని హిందువులంతా యాగం

ప్రపంచంలో మరే దేశంలో ఉండని భిన్నత్వంలో ఏకత్వం భారత్ లోనే ఉంటుంది. నిజమే.. కొన్ని అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. అయినప్పటికీ మతసామరస్యంలో మాత్రం మనకు మించినోళ్లు లేరన్న భావన కలుగక మానదు. హిందూ.. ముస్లిం అంటూ బేధాభిప్రాయాలని క్రియేట్ చేసే వారికి భిన్నంగామతాలకు అతీతంగా ప్రేమాభిమానాలే ప్రాణవాయువులుగా తపించే వారు ఉంటారు. తాజాగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిస్తే వావ్ అనకుండా …

Read More »

ఫార్ములా 8-8-8.. ఫాలో కావాలంటున్న పారిశ్రామిక దిగ్గజం

ఇటీవల కాలంలో పని గంటల మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే ఇన్ఫో నారాయణమూర్తి రోజుకు 12-14 గంటలు పని చేయాలని చెప్పటం.. మరో పెద్ద మనిషి ఇంట్లో ఎంతసేపు భార్యను చూస్తూ ఉంటారు?ఆఫీసుకు వచ్చి పని చేయమని మందలించాడో.. అప్పటి నుంచి మనిషి అనేటోడు ఎన్ని గంటలు పని చేయాలి? ఎంత ఉద్యోగం చేస్తే మాత్రం.. యజమానికి బానిసలా పని చేస్తూనే ఉండాలా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. పని …

Read More »

రూ.2 వేల నోట్ల మిస్టరీ ఇంకా వీడలేదా?

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేల నోట్ల ఉపసంహరణ తర్వాత కూడా, ఈ నోట్ల మిగతా చలామణి ఇంకా పూర్తి కాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 98.18 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి చేరినప్పటికీ, ప్రజల వద్ద ఇంకా రూ.6,471 కోట్ల విలువ చేసే రూ.2 వేల నోట్లు మిగిలి ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ నివేదిక తెలియజేసింది. ఈ పరిస్థితి, …

Read More »

ఇండియాలో టెస్లా.. తొలి షోరూమ్ అక్కడే..

భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ఉత్సాహంగా ఉన్న టెస్లా, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో తన తొలి షోరూం కోసం ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. అమెరికాకు చెందిన ఈ ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, భారత్‌లో వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా మరొక అడుగు వేసినట్లు తెలుస్తోంది. BKCలోని ఒక కమర్షియల్ భవనంలోని 4,000 చదరపు అడుగుల ప్రదేశాన్ని టెస్లా తన షోరూం కోసం అద్దెకు తీసుకుంది. అతి ఖరీదైన ఈ …

Read More »

కుంభమేళా… మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు?

ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సమాగమంగా పేరుగాంచిన మహాకుంభమేళా తాజాగా ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 45 రోజుల పాటు జరిగిన ఈ మేళా మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి భక్తుల రద్దీ గత రికార్డులను అధిగమించి, 66 కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అక్షరాల అమెరికా జనాభాకు రెట్టింపు స్థాయిలో భక్తులు తరలిరావడం విశేషంగా నిలిచింది. ఆధ్యాత్మికత, భక్తి, సంస్కృతీ సమ్మేళనంగా కొనసాగిన …

Read More »

భారీ ఆదాయం భారత్ వల్లే.. ఇంగ్లండ్ కు స్ట్రాంగ్ కౌంటర్

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్‌కు చేరకపోవడం అక్కడి మాజీ క్రికెటర్లకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. అయితే తమ జట్టు ప్రదర్శనలో లోపాలను విశ్లేషించకుండా, భారత్ విజయాలను తప్పుబడటమే వారికి ఇష్టం వచ్చిందని చెప్పాలి. పాకిస్థాన్‌కు భద్రతా సమస్యల కారణంగా భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ ఆర్థర్టన్ విమర్శలు గుప్పిస్తూ, ఒకేచోట మ్యాచ్‌లు ఆడటం …

Read More »

చైనా డీప్‌సీక్‌కు మరో చైనా మోడల్ పోటీ…

చైనాలో కృత్రిమ మేధస్సు (AI) పోటీ రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. టెన్సెంట్ తాజాగా విడుదల చేసిన హున్యూయాన్ టర్బో S మోడల్ దీన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ మోడల్ ప్రస్తుతానికి అత్యంత వేగంగా స్పందించగలిగే మోడల్‌గా టెన్సెంట్ ప్రకటించింది. ముఖ్యంగా డీప్‌సీక్ R1 వంటి మోడళ్లతో పోలిస్తే టర్బో S మరింత త్వరగా స్పందిస్తుందని కంపెనీ చెబుతోంది. గణితశాస్త్రం, లాజికల్ గా చెప్పడం వంటి విభాగాల్లో దీని …

Read More »

ఇక స్కైప్ వీడియో కాల్స్ లేనట్టే…

ఇప్పుడంటే వాట్సాప్ అందుబాటులో ఉంది కానీ, ఒకప్పుడు వీడియో కాల్స్ అనగానే స్కైప్ పేరే గుర్తుకు వచ్చేది. మొదట్లో వీడియో కాలింగ్ ప్రపంచంలో విప్లవాత్మక మార్పులను తెచ్చిన స్కైప్‌కు ఇప్పుడు ముగింపు సమయం వచ్చినట్లు తెలుస్తోంది. పోటీ ప్రపంచంలో నిలవలేకపోతున్న స్కైప్ విషయంలో ఎన్నోసార్లు మైక్రోసాఫ్ట్ మెరుగుపరిచే ప్రయత్నాలు చేసినా, ఈసారి ఎలాంటి అప్‌డేట్ లేకుండా నేరుగా తెరమూసినట్లు అనిపిస్తోంది. మే నెల నుంచే స్కైప్ పూర్తిగా నిలిపివేయనున్నట్లు లేటెస్ట్ …

Read More »

అత్యంత ఎత్తైన రోడ్డుపై మంచు కింద చిక్కుకున్న 47 మంది

ఉత్తరాఖండ్ లో హిమపాతం భారీ ఉత్పాతాన్ని సృష్టించింది. ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లా పరిధిలోని మన పాస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటిగా రికార్డుకెక్కింది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిర్వహణలో ఉన్న ఈ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం ఉన్నట్టుండి ఓ పెను ప్రమాదం సంభవించింది. రహదారి మరమ్మతు పనుల్లో దాదాపుగా 57 మంది కూలీలు నిమగ్నమై ఉండగా.. హిమపాతం విరుచుకుపడింది. ఆ మంచు దెబ్బకు కార్మికులంతా చెల్లాచెదురు …

Read More »

ఇడ్లీ సాంబార్ అమ్మటం వల్లే గోవాకు విదేశీయులు రావట్లేదు

గోవాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారటంతో పాటు.. మరీ ఇంత అతి అవసరమా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. తాజాగా ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన గోవా పర్యాటకానికి దెబ్బ పడిందని..గతంలో పోలిస్తే విదేశీ టూరిస్టులు రావటం తగ్గినట్లుగా పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. విదేశీ పర్యాటకులు రాకపోవటానికి కారణం.. బీచ్ …

Read More »