వచ్చే ఫిబ్రవరి నెలలో థర్డ్ వేవ్ ఖాయమని అంటున్నారు. కోవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. థర్డ్ వేవ్ ఖాయమే అయినా సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని కూడా భావిస్తోంది. దేశంలో రోజువారీ కేసుల సంఖ్య సుమారుగా 8 వేల వరకు ఉంటోంది. వీటిల్లో మరణాల సంఖ్య తక్కువే అయినా నూరు శాతం మరణాలైతే ఇంకా కంట్రోల్లోకి రాలేదని కమిటీ హెడ్ …
Read More »జస్టిస్ చంద్రు.. విచారణ జరగాల్సిందే
అవును ఇపుడు మెజారిటి జనాలు ఏపీ హైకోర్టు విషయంలో జస్టిస్ చంద్రు ఈమధ్య చేసిన వ్యాఖ్యలపై విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇపుడీ డిమాండ్ ఎందుకు చేస్తున్నారంటే వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజే కారణం. హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు లేఖ రాశారు. ఏపీ హైకోర్టుతో పాటు భారత న్యాయవ్యవస్ధ మీద నమ్మకం పోయేలా వ్యాఖ్యలు చేసిన జస్టిస్ చంద్రుపై సూమోటోగా కేసు నమోదుచేసుకుని విచారణ …
Read More »భార్య మాట రికార్డ్ చేసినా తప్పే!
భార్య అయితే మాత్రం.. సర్వాధికారాలు భర్తకు ఉంటాయన్న భావన మీలో ఉందా? అయితే.. మీరు తప్పులో కాలేసినట్లే. భార్య భర్తకు అత్యంత సన్నిహితురాలు కావొచ్చు. అంత మాత్రాన ఆమెకు హక్కులు ఉండవనుకోకూడదు. ఆమె కూడా ఒక మనిషే. పెళ్లి అనే బంధంతో.. ఆమెకు సంబంధించిన అన్ని హక్కులు భర్తకు సంక్రమించవన్న విషయంపై అవగాహన చాలా ముఖ్యం. ఈ విషయంపై అవగాహన లేని చాలామంది నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతుంటారు. చేతలకు వచ్చినట్లుగా …
Read More »రవిశాస్త్రి.. ఇలా దొరికేశాడేంటి?
భారత క్రికెట్ జట్టు డైరెక్టర్గా, కోచ్గా సుదీర్ఘ కాలం జట్టుతో ఉన్న రవిశాస్త్రి.. ఇటీవలే కోచ్ పదవి నుంచి దిగిపోయాడు. రవిశాస్త్రి గతంలో డైరెక్టర్ పదవి నుంచి దిగిపోయినపుడు.. ఆపై తొలిసారి కోచ్ పదవికి పోటీ పడినపుడు.. ఆపై కోచ్గా ఎంపికైనపుడు వివాదాలు నెలకొన్నాయి. 2014లో భారత జట్టు విదేశాల్లో ఘోర ప్రదర్శన చేశాక డంకన్ ఫ్లెచర్ అర్ధంతరంగా కోచ్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చినపుడు రవిశాస్త్రి తాత్కాలికంగా డైరెక్టర్ …
Read More »తిరుమలకు మరో ఘాట్ రోడ్డు…టీటీడీ సంచలన నిర్ణయం
ఈ రోజు సమావేశమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమలలో మూడో ఘాట్ రోడ్డు నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. పదకవితా పితామహుడిగా ఖ్యాతి గడించిన అన్నమయ్య పేరును ఆ మార్గానికి పెట్టాలని నిర్ణయించింది. అన్నమయ్య నడిచి తిరుమలకు చేరుకున్న ఆ మార్గాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీ సంకల్పించింది. అన్నమయ్య ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తే తిరుపతికి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుమలలోని తుంబూరు కోనకు చేరుకోవచ్చు. …
Read More »కోహ్లిపై వేటు వేయడానికి ముందు..
ఇప్పటికే టీమ్ ఇండియా టీ20 కెప్టెన్సీని విడిచిపెట్టాడు విరాట్ కోహ్లి. ఇప్పుడు వన్డే కెప్టెన్సీ కూడా పోయింది. ఐతే వన్డే కెప్టెన్గా గొప్ప రికార్డును కోహ్లిని ఎందుకు కెప్టెన్గా తప్పించారు.. ఒకవేళ తప్పదనుకుంటే కోహ్లి స్థాయి ఆటగాడిపై ఇలా వేటు వేయడం ఏంటి.. గౌరవప్రదంగా తప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా అన్నది అభిమానుల వాదన. నిజానికి కోహ్లి వన్డే కెప్టెన్సీ రికార్డు గొప్పగా ఉంది. 95 మ్యాచుల్లో అతను జట్టుకు నాయకత్వం …
Read More »మీ పేరు మీద ‘9’ సిమ్ లు తీసుకున్నారా?
సెల్ ఫోన్లు వచ్చిన మొదట్లో ఒకట్రెండు సిమ్ లకు మించి ఉండేవి కావు. తర్వాతి కాలంలో ఎవరికి వారే కాదు.. ఇంట్లో వారి కోసం.. పెద్ద ఎత్తున సిమ్ లు కొనేసే పరిస్థితి. ఆ మాటకు వస్తే.. చేతిలో ఉండే ఫోన్లో రెండు సిమ్ లు.. చాలామందికి ఉండే మరో ఫోన్ లో మరో రెండు కానీ ఒక సిమ్ కాని ఉండటం ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తుంటుంది. జియో …
Read More »తిరగబడ్డ కోహ్లి వ్యూహం
భారత క్రికెట్లో విరాట్ కోహ్లి వైభవానికి తెరపడినట్లే కనిపిస్తోంది. బ్యాట్స్మన్గా రెండేళ్ల నుంచి అతను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. ఈ రెండేళ్లలో ఏ ఫార్మాట్లోనూ ఒక్క సెంచరీ కూడా సాధించలేదతను. కోహ్లి ఇన్నేళ్ల కెరీర్లో ఇలాంటి ఫామ్ లేమి ఎప్పుడూ లేదు. బ్యాట్స్మెన్గా ఇరగాడేస్తున్నపుడు కెప్టెన్గా అతను ఏం చేసినా చెల్లింది. అతడికి ఎదురే లేకుండా సాగింది. కానీ బ్యాటింగ్ జోరు తగ్గగానే కెప్టెన్సీ వైఫల్యాలు హైలైట్ అవడం …
Read More »హిందూ మతాన్ని స్వీకరించిన ముస్లిం నేత
మీరు చదివింది నిజమే! నిన్న మొన్నటి వరకు ముస్లింగా జీవించిన వ్యక్తి, జీవించడమే కాదు.. షియా వక్ఫ్ బోర్డుకు నాయకత్వం వహించిన వ్యక్తి.. అనూహ్యంగా హిందూ ధర్మాన్ని అంగీకరించడం.. హిందువుగా మారడం.. నమ్మలేని నిజం! సాధారణంగా హిందువులు.. ఇతర మతాలను స్వీకరించిన చరిత్ర.. ప్రస్తుత కాలంలోనూ జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. అయితే.. అనూహ్యంగా ఒక ముస్లిం పెద్ద.. ఇప్పుడు హిందువుగా మారారు. పూజలు, హోమాలు చేశారు. హిందూ పెద్దల …
Read More »IND vs NZ మ్యాచ్.. ఎన్ని సిత్రాలో
టీ20 ప్రపంచకప్లో ఘోర వైఫల్యం తాలూకు జ్ఞాపకాలు భారత అభిమానుల మెదళ్లలో మెదులుతుండగానే.. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా న్యూజిలాండ్తో సిరీస్ మొదలుపెట్టేసింది టీమ్ ఇండియా. ముందుగా ఆ జట్టుతో మూడు టీ20ల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి అభిమానులకు ఊరటనిచ్చింది. ప్రపంచకప్లో భారత్ను ఓడించడమే కాక.. ఫైనల్ వరకు వెళ్లిన జట్టుతో వెంటనే సిరీస్ ఆడి క్లీన్ స్వీప్ చేయడం గొప్ప విషయమే. అంతటితో ఆగకుండా ఇప్పుడు టెస్టు సిరీస్లోనూ …
Read More »ఒమైక్రాన్ టెన్షన్ పెరుగుతోందే
దేశాన్ని ఇపుడు ఒమైక్రాన్ వేరియంట్ వణికించేస్తోంది. గడచిన ఏడాదిన్నరగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ తగ్గిపోతోంది కదాని రిలాక్సుడుగా ఉంటే హఠాత్తుగా ఒమైక్రాన్ విరుచుకుపడుతోంది. కరోనా వైరస్ కన్నా పదిరెట్లు ప్రమాధకరమైన కొత్త వేరియంట్ తో ఇప్పటికే 35 దేశాలు వణికిపోతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి విదేశాలకు వెళ్ళిన వారిని వెతికి పట్టుకోవడం, పరీక్షలు నిర్వహించడం, అంతవరకు వారిని క్వారంటైన్ సెంటర్లలో పెట్టడం ఇపుడు పెద్ద సమస్యగా మారిపోయింది. ఒమైక్రాన్ …
Read More »కుప్పుకూలిన కివీస్..చెత్త రికార్డు
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ చరిత్రాత్మక ఆటతీరు కనబరిచిన సంగతి తెలిసిందే. ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్ గా అజాజ్ రికార్డు సృష్టించాడు. అయితే, కివీస్ కు ఆ ఆనందం ఎంతో సేపు నిలువలేదు. ఓ వైపు అజాజ్ ప్రదర్శనతో అద్భుతమైన రికార్డును సొంతం చేసుకున్న కివీస్…మరోవైపు భారత్ లో అత్యంత చెత్త ప్రదర్శనతో అపప్రదను మూటగట్టుకుంది. …
Read More »