ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమేజాన్ పే.. ఇలా లెక్కలేనన్ని యూపీఐ యాప్ లు అందుబాటులోకి రావడంతో భారత్ లో మెజారిటీ జనం నగదుగా డబ్బు చెల్లించడం దాదాపుగా మానేశారు. ఈ పేమెంట్ యాప్ లలో దేనినో ఒకదాని ద్వారా వారు తమ చెల్లింపులు చేస్తున్నారు. ఈ తరహా పేమెంట్లలో భారత్ దూసుకుపోతోందని చెప్పక తప్పదు. కొందరైతే దాదాపుగా అన్ని యాప్ లను కూడా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఈ తరహా యూపీఐ పేమెంట్లపై చార్జీలు వేస్తారని ప్రచారం జరుగుతోంది. …
Read More »అంతరిక్షంలో మన వంటకాలు!
విపరీతమైన భౌతిక పరిస్థితులు, శూన్యగత వాతావరణం ఉండే అంతరిక్షంలో సాధారణ ఆహార పదార్థాలను తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. అయితే ఇస్రో (ISRO) – డిఆర్డిఓ (DRDO) కలిసి ఏళ్ల తరబడి చేసిన పరిశోధన ఫలితంగా ఇప్పుడు భారతీయ ఆహారం అంతరిక్ష ప్రయాణానికి సిద్ధంగా మారింది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) ప్రయాణించనున్న సందర్భంగా, ఆయనతో పాటు కొన్ని భారతీయ మిఠాయిలు కూడా రోదసికి …
Read More »హనీమూన్ హత్యలో న్యూ ట్విస్ట్.. భార్య అరెస్ట్!
వివాహం కొత్తగా జరిగింది. హనీమూన్ కోసం భార్యాభర్తలు మేఘాలయకు వెళ్లారు. కానీ, అక్కడ క్షణాల్లో కబుర్లు మారిపోయాయి. ఈమె కేవలం భార్య కాదు… హంతకురాలిగా మారింది. భర్త హత్య కేసులో అసలు కుట్రదారే భార్యగా తేలిపోవడంతో, ఈ ఉదంతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్ అనే జంట ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన వీరిలో… మే 23న రాజా …
Read More »రూ.500 నోట్లు రద్దు చేస్తున్నారా?.. అసలు క్లారిటీ ఇచ్చిన కేంద్రం
రూ.500 నోట్లను 2026 మార్చి నుంచి పూర్తిగా రద్దు చేయబోతున్నారని.. ఇటీవలి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ కథనం కలకలం రేపుతోంది. ఇదే విషయాన్ని వీడియో రూపంలో ప్రసారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్ “క్యాపిటల్ టీవీ” విషయాన్ని మరింత వేగంగా విస్తరించింది. దాదాపు 4.5 లక్షల మంది వీక్షించిన ఆ వీడియో వల్ల ప్రజల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ప్రచారానికి బ్రేక్ వేసింది కేంద్ర ప్రభుత్వం. …
Read More »మన దేశంలో పేదరికం.. వరల్డ్ బ్యాంక్ ఏమంటోందంటే?
భారతదేశ అభివృద్ధి పరిపక్వ దశలోకి అడుగుపెడుతుందా అన్న ప్రశ్నకు ప్రపంచ బ్యాంక్ తాజా గణాంకాలు స్పష్టమైన సమాధానాన్ని ఇస్తున్నాయి. గత పదేళ్లలో దేశంలో తీవ్ర పేదరికం ఊహించని రీతిలో క్షీణించడం, మూడింట రెండు వంతుల మంది ప్రజలు పేదరిక రేఖ కిందినుంచి బయటపడటం గణనీయమైన మార్పుగా పేర్కొనవచ్చు. 2011-12లో 27.1 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం, 2022-23 నాటికి 5.3 శాతానికి తగ్గినట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. గ్రామీణ మరియు …
Read More »`పిన్ కోడ్` పాత మాట.. `డిజి పిన్` కొత్త వెర్షన్.. అసలేంటిది?
పిన్ కోడ్.. ఈ మాట తరచుగా వింటూనే ఉంటాం. పోస్టల్ డిపార్ట్మెంటు ఖచ్చితంగా పిన్కోడ్పైనే ఆధార పడి పనిచేస్తుంది. ఒక ఉత్తరం చేరాలన్నా.. ఒకకొరియర్ రావాలన్నా.. పిన్ కోడ్ ముఖ్యం. అంతేకాదు.. ఇప్పుడు రుణాలు తీసుకునేందుకు కూడా.. ప్రైవేటు బ్యాంకులు `పిన్ కోడ్`ను ఖచ్చితం చేశాయి. తద్వారా.. ఆయా పిన్ కోడ్ల పరిధిలో రుణ గ్రహీతల పరపతి ఎలా ఉందన్నది అంచనా వేస్తున్నాయి. ఇలా.. పిన్ కోడ్ దైనందిన లావాదేవీల్లో …
Read More »ట్రంప్ దెబ్బకు ఎలాన్ మస్క్ కొత్త పార్టీ?
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మధ్య ఇటీవల చోటుచేసుకున్న విభేదాలు అక్కడి రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీశాయి. కొంతకాలం క్రితం వరకు ట్రంప్కు మద్దతుగా నిలిచి, రాజకీయ ప్రచారానికి భారీగా ఖర్చు చేసిన మస్క్.. ఇప్పుడు ఆయన్ని తప్పుబడుతూ స్వతంత్ర రాజకీయ ప్రయాణం వైపు అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం నుండి తప్పుకున్న మస్క్, ట్రంప్తో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నట్టు …
Read More »ఈసారి గుకేశ్ కు ఊహించని షాక్
భారత చెస్ ఆశల కిరీటంగా ఎదిగిన యువ గ్రాండ్మాస్టర్ గుకేశ్… ఈమధ్య బాగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే. అతను గెలిచిన వీడియోలు కూడా మీమ్స్ తరహాలో వైరల్ అవుతున్నాయి. అయితే చాలా రోజుల తరువాత గుకేశ్ ఆటకు చెక్ పడింది. నార్వే చెస్ 2025 టోర్నమెంట్ను గెలిచే అంచుల వరకు వెళ్లినా, చివర్లో చేసిన చిన్న తప్పిదం అతని కలలను చెదరగొట్టింది. టోర్నీ చివరి రౌండ్ వరకూ అద్భుతంగా …
Read More »హెచ్కేయూ5: ఇది కరోనా కంటే డేంజర్!
గబ్బిలాల్లో కొత్తగా గుర్తించిన హెచ్కేయూ5 అనే వైరస్ ప్రస్తుతం శాస్త్రవేత్తల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (మెర్స్-కోవ్) కుటుంబానికి చెందిన ఈ వైరస్, కేవలం ఒక చిన్న జన్యు మార్పుతో మానవ కణాల్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో కోవిడ్ వంటి మహమ్మారులను విడుదల చేసిన గబ్బిలాలే ఇప్పుడు మరోసారి మానవాళిపై ముప్పుగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నేతృత్వంలో …
Read More »స్టార్లింక్ ఎంట్రీ అఫీషియల్.. జియో తట్టుకుంటుందా?
ఎలాన్ మస్క్కి చెందిన స్టార్లింక్ సంస్థకు భారత ప్రభుత్వం శాటిలైట్ ఇంటర్నెట్ సేవల లైసెన్స్ మంజూరు చేయడం టెలికాం రంగంలో పెద్ద పరిణామంగా మారింది. ఇప్పటికే రిలయన్స్ జియోకి చెందిన జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్ భాగస్వామ్య సంస్థ వన్వెబ్ భారత మార్కెట్లో ప్రవేశించాయి. ఇప్పుడు స్టార్లింక్ వేదికపైకి రావడంతో పోటీ మరింత రసవత్తరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మూడు ప్రైవేట్ సంస్థల మధ్య పోటీ మొదటగా సేవా …
Read More »రూ.5 పార్లే-జీ అక్కడ రూ.2000
ఎప్పుడో ఊహించని ప్రాంతంలో… ఊహించని ధరతో… భారత బిస్కెట్ బ్రాండ్ ఒకటి అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కింది. భారతదేశంలో చిల్లర ధరకు లభించే పార్లే-జీ బిస్కెట్ల ప్యాకెట్, గాజాలో ప్రస్తుతం రూ.2,000కి పైగా అమ్ముడవుతోందంటే విశ్వసించడం కష్టం. యుద్ధ తీవ్రత, ఆహార కొరత కారణంగా అక్కడి బ్లాక్ మార్కెట్ ధరలు అమాంతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల ఒక పాలస్తీనా వ్యక్తి తన పిల్లల కోసం పార్లే-జీ టిన్ కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ …
Read More »ట్రంప్ తో కిరికిరి.. ఒక్కరోజే 12 లక్షల కోట్లు ఆవిరి!
అమెరికాలో రాజకీయ రంగంలో మాటల యుద్ధం షేర్ మార్కెట్ను తాకుతుందని ఎవరూ ఊహించలేరు. కానీ డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య తెరపైకి వచ్చిన వివాదం టెస్లా షేర్లను మట్టికరిపించింది. ఒక్కరోజే టెస్లా షేర్లు 14 శాతం వరకు క్షీణించడంతో, కంపెనీ మార్కెట్ విలువ నుంచి రూ.12 లక్షల కోట్లకు పైగా ఆవిరయ్యింది. ఇది టెస్లా చరిత్రలోనే రోజు వ్యవధిలో వచ్చిన అతిపెద్ద నష్టం. 2024 చివరినుంచి తిరిగి ట్రాక్లోకి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates