Trends

సెలబ్రిటీ షోల మీద పెహల్గామ్ ప్రభావం

తలుచుకుంటే చాలు మనసంతా బాధతో నిండిపోయే పెహల్గామ్ దుర్ఘటన తాలూకు విషాదం ఇప్పుడప్పుడే మనల్ని వీడిపోయేలా లేదు. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన వాళ్లకు నివాళిగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు జనం నుంచి మంచి మద్దతుని తీసుకొస్తున్నాయి. దీని ప్రభావం సెలబ్రిటీల షోల మీద తీవ్రంగా పడుతోంది. యుకెలో మే 4 మరియు 5 తేదీల్లో భారీ లైవ్ కన్సర్ట్ ఒకటి ప్లాన్ చేశారు. టికెట్ల అమ్మకాలు జరిగిపోయాయి. సల్మాన్ ఖాన్, …

Read More »

అమ్మానాన్నల పై ట్రాక్టర్ ఎక్కించి చంపేశాడు

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ పరిధిలోని నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు చేసిన దారుణం సభ్య సమాజాన్ని భయ కంపితులను చేస్తోంది. కనిపెంచిన తల్లిదండ్రులనే కడతేర్చిన ఇతడిని ఏమని పిలవాలో కూడా తెలియడం లేదు. నవ మాసాలు మోసిన తల్లి ఓ వైపు, పెంచి పెద్ద చేసి ఓ ప్రయోజకుడిని చేసిన తండ్రి మరోవైపు… వారిద్దరూ ప్రాణ భయంతో పరుగులు పెడుతుంటే… ఈ …

Read More »

మొబైల్ ఫోన్ సిగ్న‌ల్స్‌ ప్ర‌దాత.. రంగ‌న్ మృతి!

Kasturirangan death news

నేడు దేశంలో 60-70 శాతం మంది ప్ర‌జ‌లు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ల‌కు సిగ్న‌ల్స్ అందించే ఉప‌గ్ర‌హ ప్ర‌యోగాల‌కు.. ఆద్యుడు.. భార‌త అంత‌రిక్ష ప్ర‌యోగాల్లోనే సువ‌ర్ణ అధ్యాయానికి శ్రీకారం చుట్టిన క‌స్తూరి రంగ‌న్‌.. ఉర‌ఫ్ కృష్ణ‌స్వామి క‌స్తూరి రంగ‌న్ ఇక లేరు. 84 ఏళ్ల వ‌య‌సులో బెంగ‌ళూరులో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం.. 1 గంట‌కు ఆయ‌న క‌న్నుమూశారు. గ‌త కొద్దికాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న రంగ‌న్‌.. ఓ ఆసుప‌త్రిలో తుదిశ్వాస విడిచారు. 1940, అక్టోబ‌రు …

Read More »

యూట్యూబ్ ఆదాయానికి కోత‌… సంచ‌ల‌న నిర్ణ‌యం?

అమెరికాకు చెందిన ప్ర‌ముఖ సోష‌ల్ మీడియా మాధ్య‌మం యూట్యూబ్‌.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునే దిశ‌గా అడుగులు వేస్తోంది. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. అన్ని దేశాల‌పై సుంకాలు వేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో సొంత దేశానికి చెందిన యూట్యూబ్ ద్వారా.. విదేశీయులు.. భారీ ఎత్తున సొమ్ములు సంపాయిస్తున్నార‌ని.. త‌ద్వారా.. అమెరికాను అడ్డుపెట్టుకుని సంపాదిస్తున్నార‌ని.. ఆయ‌న వ్యాఖ్యానిస్తున్నారు.  “ప్ర‌పంచ వ్యాప్తంగా నిరుద్యోగాన్ని త‌గ్గించ‌డంలో అమెరికా ప్ర‌త్యామ్నాయ …

Read More »

5 రోజులు గూగుల్ లో వెతికి మరీ భర్తను చంపేసింది

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య అందరిని ఉలిక్కిపడేలా చేసింది. 68 ఏళ్ల వయసులో ఉన్న భర్తను చంపటం ఒక ఎత్తు అయితే.. అందుకు అనుసరించిన కిరాతక తీరు అందరిలోనూ కొత్త ప్రశ్నలు తలెత్తేలా చేసింది. ఈ హత్యకేసులో కీలక నిందితురాలైన భార్య పల్లవి తీరుపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పలు అంశాల్ని గుర్తించారు. భర్తను చంపటానికి …

Read More »

పహల్గామ్‌ ఉగ్రదాడి.. TRF వెనకున్నది ఎవరు?

పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రదాడి వెనుక ఉన్నది తామేనంటూ TRF (ది రెసిస్టెన్స్ ఫ్రంట్) ప్రకటించుకోవడంతో, ఈ సంస్థ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఈ దాడిలో 25 మందికి పైగా పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో ‘టీఆర్ఎఫ్’ గురించి మరోసారి చర్చ మొదలైంది. అసలు ఈ టీఆర్ఎఫ్ ఎవరు? దీని వెనుక ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2019 ఆగస్టులో …

Read More »

బంగారం భ‌గ‌భ‌గ‌… రేట్లు తగ్గేది అప్పుడేనా??

ప‌సిడి ప‌రుగులు పెడుతోంది. క్షిప‌ణి వేగాన్ని మించిన ధ‌ర‌ల‌తో దూసుకుపోతోంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. నిన్న  మొన్న‌టి వ‌ర‌కు 10 గ్రాముల ధ‌ర రూ.70-80 వేల మ‌ధ్య ఉంటే.. గ‌త నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.ల‌క్షకు చేరింది. కీల‌క‌మైన అక్ష‌య తృతీయను పుర‌స్క‌రించుకుని అంతో ఇంతో బంగారం కొనుగోలు చేయాల‌ని అనుకున్న వారికి ఉసూరు మ‌నిపిస్తూ.. మంగ‌ళ‌వారం నాటికి ఇది రూ.102000ల‌కు …

Read More »

ఫిక్సింగ్ వాదనలతో రాజస్థాన్ కలకలం.. అసలేమైంది?

ఐపీఎల్‌ 2025లో ఓ మ్యాచ్‌ ఫలితం చుట్టూ బిగుసుకున్న వివాదం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పరాజయం చెందడం తర్వాత ఫిక్సింగ్ ఆరోపణలు వినిపించాయి. గెలవాల్సిన మ్యాచ్‌ను ఎలా చేజార్చుకుంది? ఆఖరి ఓవర్లలో నడిచిన విధానం ఏమిటి? అనే సందేహాలతో అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ తాత్కాలిక కన్వీనర్ జయదీప్ బిహానీ …

Read More »

సర్వమతాలను గౌరవించిన క్యాథలిక్ పోప్‌ కన్నుమూత

ప్రపంచంలోని 120 కోట్లకుపైగా క్రైస్తవులకు మతపరమైన మార్గదర్శకుడిగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్‌ ఇక లేరు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 గంటలకు ఆయన వాటికన్ నగరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యుమోనియా, కిడ్నీ సంబంధిత అనారోగ్యాలతో పోప్‌ తీవ్రంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిన ఆయన, 38 రోజుల చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జ్ …

Read More »

మాజీ డీజీపీని హ‌త్య చేసిన భార్య‌..

ఆయ‌న మాజీ డీజీపీ. క‌ర్ణాట‌క రాష్ట్రంలో సుదీర్ఘ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వ‌హించి.. అనేక సంస్క‌ర ణల‌కు కీల‌క పాత్ర పోషించారు. అలాంటి డీజీపీ రిటైరైన త‌ర్వాత‌.. ఇంట్లో విశ్రాంతి జీవితం గ‌డుపుతున్నా రు. అయితే.. భార్య‌తో ఏర్ప‌డిన వివాదాలు ఏకంగా హ‌త్య‌కు దారి తీశాయి. త‌న‌నే చంప‌బోయాంటూ.. స‌ద‌రు భార్య మాజీ డీజీపీని దారుణంగా హ‌త్య చేసింది. కొన ఊపిరితో ర‌క్త‌పు మ‌డుగులో చిక్కుకున్న భ‌ర్త‌ను వీడియో తీసింది. …

Read More »

భార్యా బాధిత సంఘం ఆందోళ‌న‌.. పాల్గొన్న పోలీసులు, ఐఏఎస్‌లు

భార్య‌ల‌ను భ‌ర్త‌లు వేధించి రోజులు చూశాం. తాగొచ్చి.. తిట్టి.. కొట్టి.. పుట్టింటికి పంపేసిన రోజులు కూడా చూశాం. అందుకే.. కేంద్రం గృహ హింస నిరోధ‌క చ‌ట్టం తెచ్చింది. అయితే..కాలం తిర‌గ‌బ‌డింది. ఉద్యోగాలు చేసే మ‌హిళ‌లతోపాటు.. భ‌ర్త‌ల‌పై తిర‌గ‌బ‌డే భార్య‌ల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ నుంచి ఏపీ వ‌ర‌కు కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. తూర్పు గోదావ‌రిలో భ‌ర్త ఇంటిని శుభ్రం చేయాలేద‌ని(ఊడ‌వ‌లేద‌ని) గొడ‌వ ప‌డిన భార్య‌.. ఆయ‌న ప‌డుకున్న స‌మ‌యంలో …

Read More »

జ‌న‌సేన‌లోకి వైసీపీ కీల‌క‌ రెడ్డి నేత‌!

Key Reddy Leader from YSRCP Set to Join Janasena!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. నాయ‌కులు ఒక్కొక్క‌రుగా త‌మ దారి తాము చూసుకుంటున్నారు. మా నేత మార‌తాడ‌నే అనుకుంటున్నాం. మార‌క‌పోతే.. అప్పుడు చూస్తాను అని కొన్నాళ్ల కింద‌ట ఆన్‌లైన్ చానెల్‌తో మాట్లాడుతూ.. చెప్పిన కీల‌క నాయ‌కుడు, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ ఒక‌రు ఇప్పుడు మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న ద‌రిమిలా.. ఆయ‌న త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ …

Read More »